SIT
-
#Telangana
RS Praveen : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కు కొత్త చిక్కు..?
RS Praveen : ఇటీవల సిట్ విచారణలో భాగంగా పలువురు బాధితులు హాజరై తమ ఫోన్లు ట్యాప్ అయ్యాయని వివరించారు. వారు తాము ఎదుర్కొన్న మానసిక ఒత్తిడిని మీడియా ముందు కూడా వెల్లడి చేశారు. కుటుంబ సభ్యులతో జరిగిన వ్యక్తిగత సంభాషణలు కూడా విన్నారని
Date : 20-07-2025 - 11:19 IST -
#Andhra Pradesh
AP Liquor Case : ఛార్జ్ షీట్ లో జగన్ పేరు..ఏ క్షణంలోనైనా అరెస్ట్ చేయొచ్చా..?
AP Liquor Case : ఈ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) అధికారులు శనివారం సాయంత్రం 305 పేజీలతో కూడిన ప్రాథమిక ఛార్జిషీట్ను దాఖలు చేశారు. ఇందులో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు ఈ స్కామ్ గురించి ముందుగానే తెలిసిందని
Date : 20-07-2025 - 9:21 IST -
#Andhra Pradesh
AP Liquor Case : విజయసాయికి మరోసారి సిట్ నోటీసులు
AP Liquor Case : 2019-2024 మధ్య 99,413 కోట్ల రూపాయల లిక్కర్ అమ్మకాలలో కేవలం 0.62 శాతం మాత్రమే డిజిటల్ లావాదేవీలుగా నమోదుకావడంతో ఇది పెద్ద కుంభకోణంగా మారినట్లు ఈడీ అనుమానిస్తోంది
Date : 10-07-2025 - 8:55 IST -
#Andhra Pradesh
Chevireddy Bhaskar Reddy : జైలు వద్ద చెవిరెడ్డి భాస్కర్ హల్చల్ ..ఎవ్వరినీ వదలనంటూ వార్నింగ్
Chevireddy Bhaskar Reddy : "కాలమే అన్నింటికి సమాధానం చెబుతుంది" అని చెవిరెడ్డి వ్యాఖ్యానించిన తీరు, అధికార యంత్రాంగంపై ఉన్న అసంతృప్తిని స్పష్టంగా చూపిస్తోంది
Date : 01-07-2025 - 11:42 IST -
#Andhra Pradesh
Chevireddy Bhaskar Reddy : మరింత చిక్కుల్లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఫ్యామిలీ
Chevireddy Bhaskar Reddy : ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) మోహిత్ రెడ్డికి సోమవారం నోటీసులు అందజేసింది. బుధవారం విచారణకు హాజరుకావాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు.
Date : 23-06-2025 - 12:53 IST -
#Telangana
Phone Tapping Case : మరోసారి మాజీ డీఎస్పీ ప్రణీత్రావును విచారించిన సిట్
శనివారం ఉదయం 11 గంటలకు ప్రణీత్ రావు పోలీస్ స్టేషన్కు హాజరయ్యారు. సుమారు ఐదు గంటల పాటు సాగిన ఈ విచారణ సాయంత్రం 4 గంటల సమయంలో ముగిసింది. ఈ కాలవ్యవధిలో అధికారులు ఆయనను వివిధ కోణాల్లో ప్రశ్నించినట్టు సమాచారం.
Date : 21-06-2025 - 5:31 IST -
#Andhra Pradesh
AP Liquor Scam : సిట్ విచారణకు హాజరైన ఎంపీ మిథున్ రెడ్డి
AP Liquor Scam : న్యాయవాదులతో కలిసి సిట్ కార్యాలయానికి వచ్చిన ఆయన, విచారణలో పాల్గొన్నారు. ఇదివరకే మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి విచారణకు హాజరయ్యారు.
Date : 19-04-2025 - 11:15 IST -
#Andhra Pradesh
Liquor Scam : విజయసాయిరెడ్డికి సిట్ నోటీసులు
Liquor Scam : ఈ నెల 18న విజయవాడ నగర పోలీస్ కమిషనర్ కార్యాలయంలో హాజరై విచారణకు సహకరించాల్సిందిగా నోటీసుల్లో పేర్కొన్నారు.
Date : 15-04-2025 - 2:13 IST -
#Andhra Pradesh
Liquor scam in AP : తాడేపల్లి ప్యాలెస్కు రూ.3 వేల కోట్లు..?
Liquor scam in AP : మద్యం తయారీదారుల నుంచి నెలకు సుమారుగా రూ.60 కోట్లకు పైగా వసూలు చేసి, దాదాపు రూ.3 వేల కోట్ల వరకు తాడేపల్లి ప్యాలెస్(Tadepalli Palace)కు చేరినట్టు ఆరోపణలు
Date : 15-04-2025 - 10:32 IST -
#Telangana
Phone Tapping Case : ఫోన్ ట్యాపింగ్ కేసులో శ్రవణ్ రావుకి మళ్లీ నోటీసులు
Phone Tapping Case : ఈ కేసు రాజకీయంగా కూడా దుమారం రేపుతోంది. ఎన్నికల సమయంలో ఫోన్ ట్యాపింగ్ జరిగిందా? దాని వెనుక ఉన్న అసలు కుట్రదారులు ఎవరు? అన్న ప్రశ్నలు ఉత్కంఠ రేపుతున్నాయి
Date : 31-03-2025 - 8:20 IST -
#Telangana
Sravan Rao at SIT : ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం.. ‘సిట్’ ఎదుటకు శ్రవణ్ రావు.. వాట్స్ నెక్ట్స్ ?
శ్రవణ్ రావు(Sravan Rao at SIT) సూచన మేరకే ఈ కేసులోని కీలక నిందితులైన ఇంటెలీజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు, ప్రణీత్ రావులు నడుచుకున్నారనే అభియోగాలు నమోదయ్యాయి.
Date : 29-03-2025 - 3:03 IST -
#Andhra Pradesh
CM Chandrababu : లడ్డూ వివాదం..సుప్రీంకోర్టు తీర్పును స్వాగతించిన సీఎం చంద్రబాబు
CM Chandrababu : సుప్రీంకోర్టు నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లుగా పేర్కొన్నారు. ఈ మేరకు ఎక్స్ లో పోస్టు చేసిన చంద్రబాబు సత్యమేవ జయతే..నమో వేంకటేశాయ అంటూ తన అభిప్రాయం వెల్లడించారు.
Date : 04-10-2024 - 2:57 IST -
#Andhra Pradesh
RK Roja Reaction: సుప్రీంకోర్టు తీర్పుపై మరోసారి స్పందించిన రోజా.. చంద్రబాబే తొందరుపడ్డారు..!
తిరుమల లడ్డూ కల్తీ ఆరోపణలపై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు జస్టిస్ బీఆర్ గవాయి కీలక వ్యాఖ్యలు చేశారు. లడ్డూ కల్తీ జరిగితే అది తీవ్రమైన అంశమని.. అందుకే దీనిపై స్వతంత్ర దర్యాప్తు జరిపితే మంచిదన్నారు.
Date : 04-10-2024 - 12:23 IST -
#Andhra Pradesh
Tirumala Laddu Controversy : తిరుమల లడ్డూ వివాదంపై సిట్ ఏర్పాటు – అంబటి సెటైర్లు
Tirumala Laddu Controversy : 'ఈ SIT బాబు గారు Sit అంటే Sit, Stand అంటే Stand!' అని ట్వీట్ చేశారు.
Date : 24-09-2024 - 8:06 IST -
#India
Prajwal : రేపు భారత్కు రానున్న ప్రజ్వల్ రేవణ్ణ..ఎయిర్పోర్టులో అరెస్టు..!
Prajwal Revanna: మహిళలపై లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న జేడీ(ఎస్) నాయకుడు, హసన్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ రేపు భారత్కు(India) రానున్నట్లు తెలుస్తుంది. లైంగిక దౌర్జన్యం ఆరోపణల అనంతరం ఏప్రిల్ 26 తర్వాత ఆయన దేశం విడిచి దౌత్య పాస్పోర్టుతో విదేశాలకు పారిపోయిన విషయం తెలిసిందే. అయితే తాను మే 31న జరిగే విచారణకు తప్పకుండా హాజరవుతానని ఇటివల ప్రజ్వల్ వీడియో విడుదల చేశారు. We’re now on WhatsApp. Click to Join. ఈ క్రమంలోనే […]
Date : 29-05-2024 - 12:21 IST