Seeds
-
#Life Style
చలికాలంలో ఎముకల దృఢంగా ఉండాలంటే.. ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలుసా?!
చలికి కండరాలు బిగుసుకుపోవడం, కీళ్ల వశ్యత తగ్గడం సాధారణంగా కనిపిస్తుంది. అలాంటి పరిస్థితుల్లో శరీరానికి అవసరమైన పోషకాలు అందకపోతే నొప్పులు, వాపు, అలసట మరింత పెరిగే అవకాశం ఉంటుంది.
Date : 25-12-2025 - 4:45 IST -
#Health
Pumpkin : గుమ్మడికాయతో సంపూర్ణ ఆరోగ్యం.. ఎలాగో తెలుసుకోండిలా?
Pumpkin : మన పెరట్లో, కూరగాయల మార్కెట్లో సులభంగా కనిపించే గుమ్మడికాయ కేవలం దిష్టి తీయడానికి మాత్రమే కాదు, మన సంపూర్ణ ఆరోగ్యానికి ఓ అద్భుతమైన వరం.
Date : 28-08-2025 - 6:20 IST -
#Health
Women : 35 ఏళ్లకు పైబడిన మహిళల్లో తక్కువ మెటబాలిజం..హై ప్రొటీన్ లభించే ఫుడ్స్ ఇవే!
ఈ పరిస్థితుల్లో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం, శక్తిని నిలుపుకోవడం కోసం సరైన పోషకాహారాన్ని అనుసరించడం అత్యంత కీలకం. ముఖ్యంగా ప్రోటీన్ తీసుకోవడం, వ్యాయామానికి తోడుగా శరీరాన్ని బలంగా, ఫిట్గా ఉంచడంలో కీలకపాత్ర పోషిస్తుంది.
Date : 18-07-2025 - 7:00 IST -
#Telangana
TS : రాష్ట్రంలో ప్రభుత్వం ఉన్నట్టా..? లేనట్టా..? : కేటీఆర్ విమర్శలు
KTR: మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) మరోసారి కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt) పై విమర్శలు గుప్పించారు. అసలు రాష్ట్రంలో(state) ప్రభుత్వం ఉన్నట్టా..? లేనట్టా..? అంటూ ప్రశ్నించారు. రైతులు(Farmers) కష్టాలు పడుతుంటే ప్రభుత్వానికి కనిపించడం లేదా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్న ధాన్యం అమ్ముకుందామంటే కొనేటోడు లేడు. నేడు విత్తనాలు కొందామంటే అమ్మేటోడు లేడు. ఎన్నికల ప్రచారంలో తిరగడం తప్ప.. ఎన్ని ఎకరాలకు విత్తనాలు అవసరమో లెక్కలేదా? అంటూ ప్రభుత్వాన్ని నిలదీశారు. రాష్ట్రంలో ప్రభుత్వం […]
Date : 29-05-2024 - 11:40 IST -
#Health
Watermelon Seeds : పుచ్చకాయ గింజల వల్ల కలిగే అద్భుతమైన ప్రయోజనాల గురించి మీకు తెలుసా?
మామూలుగా చాలామంది పుచ్చకాయలు (Watermelon) తిన్నప్పుడు కొందరు వాటి గింజలను బయటకు పారేస్తే మరికొందరు గింజలతో పాటు అలాగే తింటూ ఉంటారు.
Date : 04-12-2023 - 7:40 IST -
#Health
Sugar Patients : షుగర్ కంట్రోల్లో ఉండాలంటే పెరుగులో ఈ గింజలు నానబెట్టి తినాల్సిందే?
మరి మన వంటింట్లో దొరికే కొన్ని రకాల వస్తువులతో షుగర్ (Sugar)ను ఎలా కంట్రోల్ లో ఉంచుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Date : 23-11-2023 - 7:00 IST -
#Speed News
Home Minister: నకిలీ విత్తనాలను అరికట్టేందుకు పోలీసులు అప్రమత్తంగా ఉండాలి!
నకిలీ విత్తనాలను అరికట్టేందుకు పోలీసులు కఠినంగా వ్యవహరించాలని రాష్ట్ర హోంశాఖ మంత్రి సూచించారు.
Date : 19-05-2023 - 6:06 IST -
#Life Style
Papaya Seeds: బొప్పాయి గింజలు రోజూ తింటే కొలెస్ట్రాల్, క్యాన్సర్ ముప్పు తగ్గుతుంది
హెల్తీ ఫ్రూట్స్ లిస్ట్లో మొదట ఉండే పండ్లలో బొప్పాయి (Papaya) ఒకటి. ఈ పండు తరచుగా తీసుకుంటే, మన శరీరానికి ఎన్నో పోషకాలను అందిస్తుంది. బొప్పాయిలో విటమిన్ – ఎ, బి, సి, ఇ, కెలతోపాటు క్యాల్షియం, మెగ్నీషియం, జింక్, ఫోలేట్ వంటి పోషకాలు ఉంటాయి. బొప్పాయిలోని పొటాషియం, యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్ గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి. హైపర్టెన్షన్ను కంట్రోల్లో ఉంచుతాయి. ఇది జీర్ణక్రియకు మేలు చేస్తుంది. కడుపు ఉబ్బరం, మలబద్ధకం వంటి సమస్యలను పరిష్కరిస్తాయి. బొప్పాయి (Papaya) […]
Date : 25-02-2023 - 4:00 IST -
#Health
Chia Seeds: వేసవిలో చియా విత్తనాలు ఎందుకు తినాలి?
ఇది రుచి కంటే ఆరోగ్య కారణాల కోసం ఎక్కువగా ఉపయోగించబడుతుంది. చియా విత్తనాలు శరీరాన్ని
Date : 22-02-2023 - 6:00 IST -
#Health
Benefits of Pumpkin Seeds: గుమ్మడి గింజలు ఒక్క ప్రయోజనాలు మీకు తెలుసా..!
గుమ్మడి గింజల్లో ఫైబర్, విటమిన్ ఏ, బీ, సీ ఈ తో పాటు ఐరన్, కాల్షియం, జింక్, ఫోలేట్, ఫ్యాటీ యాసిడ్స్, ఫాస్ఫరస్, పొటాషియం, జింక్, అమైనో యాసిడ్స్, ఫినోలిక్ సమ్మేళనాలు పుష్కలంగా ఉంటాయి.
Date : 29-11-2022 - 5:18 IST -
#Health
Flaxseeds: బరువు తగ్గాలి అనుకుంటున్నారా.. అయితే అవిసె గింజలు తినాల్సిందే..?
అవిసె గింజలు ఆరోగ్యానికి ఎన్నో రకాల ప్రయోజనాలను చేకూరుస్తాయి అన్న విషయం తెలిసిందే. అవిసె గింజలు మన
Date : 13-10-2022 - 9:16 IST -
#Health
Fenugreek Seeds : టాబ్లెట్ వేసినా షుగర్ తగ్గట్లేదా, అయితే మొలకెత్తిన మెంతి గింజలు తింటే ఇన్సులిన్ అవసరం లేదు..!!
మెంతులను భారతీయ వంటకాల్లో మసాలా దినుసులుగా ఉపయోగిస్తారు. మెంతులు చేదుగా ఉంటాయి కానీ అందులో అధికపోపషకాలు ఉంటాయి. మెంతుల అంకురోత్పత్తి వాటి చేదును తొలగిస్తుంది.
Date : 20-07-2022 - 7:00 IST -
#Andhra Pradesh
Kharif : ఖరీఫ్లో విత్తనాలు, ఎరువుల కొరత.. తీవ్ర ఆందోళనలో రైతులు
రాజమహేంద్రవరం: గోదావరి నది ఒడ్డున ఉన్న ఈ తూర్పుగోదావరి జిల్లా ఇప్పటికే పొలం పనులు సందడిగా సాగి, నాట్లు పూర్తి కావాల్సి ఉంది. కానీ ఇప్పటికీ ఇంకా పనులు కొనసాగుతున్నాయి. వర్షాభావ పరిస్థితుల కారణంగానే వ్యవసాయ పనులు ఆలస్యమవుతున్నాయని అధికారులు చెబుతున్నారు. అయితే అధికారులు చెప్తున్న దానిని రైతులు కొట్టిపారేస్తున్నారు. నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు సరసమైన ధరలకు అందడం లేదని వారు వాపోతున్నారు. ధరలు విపరీతంగా పెరిగిపోయాయని.. గతంలో ఎరువులకు ఎకరాకు రూ.800 ఖర్చు అయితే […]
Date : 02-07-2022 - 9:47 IST