Schools
-
#Andhra Pradesh
Dussehra Holidays 2025 : స్కూల్ విద్యార్థులకు గుడ్ న్యూస్..ఇక సంబరాలకు సిద్ధం కండి
Dussehra Holidays 2025 : ఈసారి దసరా సెలవులు వాస్తవానికి మరింత ఎక్కువ రోజులు కొనసాగనున్నాయి. ఎందుకంటే సెప్టెంబర్ 21 ఆదివారం కావడంతో ఆ రోజే విద్యార్థులకు స్కూల్ సెలవులు మొదలవుతాయి
Published Date - 02:30 PM, Fri - 19 September 25 -
#Andhra Pradesh
Heavy Rains : రాయలసీమలో దంచి కొడుతున్న భారీ వర్షాలు..స్కూల్స్ కు సెలవు
Heavy Rains : ఈ వర్షాల (Rains ) కారణంగా నదులు, వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి, దీంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అమరావతి వాతావరణ కేంద్రం ప్రజలను అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.
Published Date - 10:36 AM, Thu - 11 September 25 -
#Speed News
Schools: భారీ వర్ష సూచన.. పాఠశాలలకు సెలవు ప్రకటించాలని ప్రభుత్వానికి సూచన!
రాష్ట్రంలో పలు జిల్లాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ వర్షాల కారణంగా రోడ్లపై నీరు నిలిచిపోవడం, లోతట్టు ప్రాంతాలు జలమయం కావడం, కొన్ని చోట్ల వరదలు వచ్చే ప్రమాదం ఉంది.
Published Date - 09:51 PM, Tue - 12 August 25 -
#Speed News
Bharat Bandh Today: నేడు భారత్ బంద్.. ఏవి తెరిచి ఉంటాయి? ఏవి మూసివేస్తారు?
పాఠశాలలు, కళాశాలలు, ప్రైవేట్ కార్యాలయాలు సాధారణంగా తెరిచే ఉంటాయని భావిస్తున్నారు. కానీ రవాణా, బ్యాంక్, తపాలా సేవలలో అంతరాయం కారణంగా సామాన్య జనజీవనం ప్రభావితం కావచ్చు.
Published Date - 07:54 AM, Wed - 9 July 25 -
#Speed News
India-Pakistan Tension: ఆపరేషన్ సిందూర్.. ఈ జిల్లాల్లో హై అలర్ట్!
జోధ్పూర్లో అనేక విమానాలు రద్దు చేయబడడంతో పాటు స్కూళ్లు, అంగన్వాడీ కేంద్రాలను మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు. అలాగే నేటి నుంచి తదుపరి ఆదేశాల వరకు అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లు, అంగన్వాడీ కేంద్రాలను మూసివేయాలని ఆదేశించారు.
Published Date - 11:33 AM, Thu - 8 May 25 -
#Trending
Mobile Phones: మొబైల్-ఫ్రీ జోన్గా ప్రైమరీ, లోయర్ సెకండరీ స్కూళ్లు.. ఎక్కడంటే?
పిల్లల భవిష్యత్తు, మానసిక ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని డెన్మార్క్ ప్రభుత్వం ఒక పెద్ద నిర్ణయం తీసుకుంది. ఇటీవల ఈ దేశ ప్రభుత్వం 7 నుంచి 17 సంవత్సరాల వయస్సు గల పిల్లల కోసం స్కూళ్లలో, ఆఫ్టర్-స్కూల్ క్లబ్లలో మొబైల్ ఫోన్లు, ట్యాబ్ల వినియోగంపై పూర్తి నిషేధం విధించనున్నట్లు ప్రకటించింది.
Published Date - 10:41 AM, Wed - 16 April 25 -
#Andhra Pradesh
Nara Lokesh : పాఠశాలల్లో ప్రతి శనివారం ‘నో బ్యాగ్ డే’.. ప్రకటించిన మంత్రి లోకేష్
Nara Lokesh : పాఠశాల & ఇంటర్మీడియట్ విద్యపై సమీక్షా సమావేశంలో నారా లోకేష్ మాట్లాడుతూ, విద్యార్థులకు పుస్తకాల భారం నుంచి ఉపశమనం కల్పించాల్సిన అవసరాన్ని హైలైట్ చేశారు. విద్య అనేది కేవలం పాఠ్యపుస్తకాలకు మాత్రమే పరిమితం కాకుండా, సహపాఠ్య కార్యక్రమాలు, నైపుణ్యాల అభివృద్ధికి దోహదపడేలా ఉండాలని సూచించారు.
Published Date - 10:54 AM, Wed - 29 January 25 -
#Telangana
Good News For Students: తెలంగాణ విద్యార్థులకు గుడ్ న్యూస్.. నెలకు 2 సార్లు మటన్, 4 సార్లు చికెన్!
వికారాబాద్ పట్టణంలోని మైనారిటీ సంక్షేమ హాస్టల్లో రాష్ట్ర శాసన సభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కామన్ డైట్ ను ప్రారంభించారు.
Published Date - 12:18 AM, Sun - 15 December 24 -
#Telangana
CM Revanth: రంగంలోకి దిగిన సీఎం రేవంత్.. విద్యార్థులతో కలిసి భోజనం!
పెంచిన చార్జీలు, మారిన మెనూ వివరాలను ప్రధాన కూడళ్లలో ఫ్లెక్సీలు, బ్యానర్లు, పోస్టర్లు ఏర్పాటుచేసి విస్తృత ప్రచారం కల్పిస్తున్నారు. 10 సంవత్సరాలుగా మెస్, 16 సంవత్సరాలుగా కాస్మోటిక్స్ చార్జీలలో పెరుగుదల లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు.
Published Date - 10:07 AM, Sat - 14 December 24 -
#Andhra Pradesh
Heavy Rains In AP: ఏపీలో భారీ వర్షాలు.. నేడు ఈ జిల్లాల్లోని స్కూళ్లకు సెలవు
నేడు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. గురువారం పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడటంతో చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ఇచ్చారు.
Published Date - 07:00 AM, Fri - 13 December 24 -
#World
Shut Govt Offices: కాలుష్యం కారణంగా పాఠశాలలు, కార్యాలయాలు మూసివేత.. ఎక్కడంటే?
బ్యాంకులు, అవసరమైన ప్రజా సేవలు, ఆరోగ్య కేంద్రాలతో సహా కొన్ని సేవలు ఈ రెండు రోజులు చురుకుగా ఉంటాయని నివేదికలో నివేదించబడింది. ఇది కాకుండా అల్బోర్జ్, ఇస్ఫహాన్లోని పాఠశాలలు, విశ్వవిద్యాలయాలు కూడా బుధ, గురువారాల్లో మూసివేయబడతాయి.
Published Date - 12:19 AM, Wed - 11 December 24 -
#Business
Eduvision 2024 : విద్య మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయటం.. జాతీయ అభివృద్ధికి కీలకం..
Eduvision 2024 : విద్య-ఆధారిత సదస్సు, ఎడ్యువిజన్ 2024 లో హైదరాబాద్ నుండి 80కి పైగా పాఠశాలల ప్రతినిధులు , విద్యావేత్తలు పాల్గొన్నారు.
Published Date - 07:10 PM, Thu - 7 November 24 -
#Andhra Pradesh
Tirumala Weather: ప్రశాంత వాతావరణంలో తిరుమల.. యథావిధిగా శ్రీవారి నడక మెట్టు మార్గం!
అయితే తీరం దాటక మునుపే ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఎక్కడ ఒక చినుకు కూడా రాలేదు. మరోవైపు తిరుమలలో శ్రీవారి మెట్టు మార్గంలో నడక దారిని గురువారం మూసివేస్తున్నామని టీటీడీ అధికారులు ప్రకటించాల్సిన పరిస్థితి కూడా వచ్చింది.
Published Date - 10:12 AM, Thu - 17 October 24 -
#Andhra Pradesh
Heavy Rains In AP: ఏపీలో భారీ వర్షాలు.. ఈ జిల్లాలోని స్కూళ్లకు సెలవు
వాయుగుండం ప్రభావంతో ప్రకాశం జిల్లాకు ఫ్లాష్ ఫ్లడ్ ముప్పు పొంచి ఉందని విశాఖ వాతావరణ శాఖ కేంద్రం హెచ్చరించింది.
Published Date - 10:00 AM, Wed - 16 October 24 -
#India
Nipah Virus in Kerala: కేరళలో విజ్రంభిస్తున్న నిపా వైరస్, లాక్డౌన్ విధింపు
Nipah Virus in Kerala: కేరళలో నిపా వైరస్ విజ్రంభిస్తుంది. నిపా ఇన్ఫెక్షన్ కారణంగా ఇటీవల 24 ఏళ్ల యువకుడు మరణించాడు. దీంతో మలప్పురంలోని కంటైన్మెంట్ జోన్లలో కేరళ ప్రభుత్వం మంగళవారం లాక్డౌన్ లాంటి ఆంక్షలు విధించింది. మరణించిన రోగి కాంటాక్ట్ లిస్ట్లో ప్రస్తుతం 175 మంది ఉన్నారని అధికారులు తెలిపారు.
Published Date - 09:08 PM, Tue - 17 September 24