Road Accident
-
#India
Road Accident: జమ్మూ కాశ్మీర్లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు సైనికులు మృతి.. ముగ్గురు జవాన్లకు గాయాలు
జమ్మూ కాశ్మీర్ (Jammu and Kashmir)లోని రాజౌరీలో శనివారం (ఏప్రిల్ 29) జరిగిన రోడ్డు ప్రమాదం (Road Accident)లో ఇద్దరు సైనికులు మరణించారు. అదే సమయంలో ఈ ప్రమాదంలో మరో ముగ్గురు జవాన్లు కూడా గాయపడ్డారు.
Published Date - 03:44 PM, Sat - 29 April 23 -
#Speed News
Mumbai-Pune Expressway accident: ముంబై-పూణె ఎక్స్ప్రెస్వేలో ఘోర రోడ్డు ప్రమాదం
ముంబై-పూణె ఎక్స్ప్రెస్వేలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఏడెనిమిది వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఖోపోలి ఎగ్జిట్ దగ్గర ఈ ప్రమాదం జరిగింది.
Published Date - 03:26 PM, Thu - 27 April 23 -
#Telangana
Hyderabad Students: అమెరికాలో ఇద్దరు హైదరాబాదీలు మృతి.. యూఎస్ లోనే అంత్యక్రియలు..!
అమెరికాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్ (Hyderabad)కు చెందిన ఇద్దరు మాస్టర్స్ విద్యార్థులు (Students)ప్రాణాలు కోల్పోయారు.
Published Date - 09:20 AM, Thu - 27 April 23 -
#India
Mumbai-Bangalore Highway: ముంబై-బెంగళూరు హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి
ముంబై-బెంగళూరు హైవే (Mumbai-Bangalore Highway)పై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident)లో నలుగురు మృతి చెందగా, 22 మంది తీవ్రంగా గాయపడ్డారు.
Published Date - 09:10 AM, Sun - 23 April 23 -
#India
Bus Collides With Truck: అయోధ్యలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు దుర్మరణం
ఉత్తరప్రదేశ్లోని అయోధ్య (Ayodhya)లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మరణించారు. యూపీలోని అయోధ్య నుంచి అంబేద్కర్ నగర్ వైపు వెళ్తున్న బస్సు, ట్రక్కును ఢీకొని (Bus Collides With Truck) బోల్తా పడింది.
Published Date - 07:24 AM, Sat - 22 April 23 -
#Telangana
Road Accident: జగిత్యాలలో బస్సును ఢీకొట్టిన లారీ.. ఒకే కుటుంబానికి చెందిన 25 మందికి గాయాలు
జగిత్యాల (Jagtial) జిల్లాలో ఓ బస్సును లారీ కొట్టింది. ఈ రోడ్డు ప్రమాదం (Road Accident)లో ఒకే కుటుంబానికి చెందిన 25 మందికి గాయాలు అయ్యాయి.
Published Date - 07:11 AM, Sat - 22 April 23 -
#Speed News
6 Died: ఉత్తరప్రదేశ్లో ఘోరం.. బ్రిడ్జిపై నుంచి పడిన ట్రాక్టర్ ట్రాలీ, 6 మృతి!
రోజురోజుకూ రోడ్డు ప్రమాదాలు (Road Accidents) పెరుగుతున్నాయే తప్ప ఏమాత్రం తగ్గడం లేదు.
Published Date - 04:56 PM, Sat - 15 April 23 -
#India
Road Accident: మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం.. లోయలో పడిన బస్సు.. ఏడుగురు దుర్మరణం
మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. రాయ్గఢ్లోని ఖోపోలీ ప్రాంతంలో ప్రమాదవశాత్తు బస్సు లోయలో పడిపోయింది.
Published Date - 07:49 AM, Sat - 15 April 23 -
#Speed News
Bus Overturned: హైదరాబాద్ నుంచి వెళ్తున్న బస్సు బోల్తా.. 11 మందికి గాయాలు
ఏలూరు జిల్లా దెందులూరు వద్ద మంగళవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. ఆరెంజ్ ట్రావెల్స్కు చెందిన బస్సు హైదరాబాద్ నుంచి విజయనగరం వెళ్తుండగా బస్సు బోల్తా (Bus Overturned) పడింది. ఈ ఘటనలో 11 మందికి గాయాలయ్యాయి.
Published Date - 09:49 AM, Tue - 4 April 23 -
#Speed News
Road Accident : మధ్యప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు విద్యార్థులు మృతి
మధ్యప్రదేశ్లోని విదిషా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనం ట్రాక్టర్ ట్రాలీని ఢీకొనడంతో ఇద్దరు
Published Date - 07:10 PM, Tue - 28 March 23 -
#Speed News
Road Accidents: ఖమ్మంలో ఘోర రోడ్డు ప్రమాదాలు.. ఐదుగురు మృతి
ఖమ్మం జిల్లాలో శనివారం ఘోర రోడ్డు ప్రమాదాలు (Road Accidents) చోటు చేసుకున్నాయి. ఖమ్మం జిల్లా వైరా పట్టణం రింగ్ రోడ్డు సెంటర్ లో ఓ ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొట్టిన సంఘటన శనివారం జరిగింది.
Published Date - 10:11 AM, Sat - 25 March 23 -
#Speed News
Bangladesh: బంగ్లాదేశ్లో పెను విషాదం.. 17 మంది మృతి.. 30 మందికి గాయాలు
బంగ్లాదేశ్ (Bangladesh)లో వేగంగా వెళ్తున్న బస్సు లోయలో పడి 17 మంది మరణించారు. ఆదివారం జరిగిన ఈ ప్రమాదంలో 30 మంది గాయపడినట్లు సమాచారం.
Published Date - 01:28 PM, Sun - 19 March 23 -
#South
Road Accident: తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
తిరుచిరాపల్లి జిల్లాలో ఆదివారం తెల్లవారుజామున మినీవ్యాన్ను లారీ ఢీకొన్న రోడ్డు ప్రమాదం (Road Accident)లో చిన్నారి సహా ఆరుగురు మృతి చెందారు. ప్రమాదం జరిగిన సమయంలో వాహనంలో మొత్తం తొమ్మిది మంది ప్రయాణిస్తున్నారు.
Published Date - 11:17 AM, Sun - 19 March 23 -
#India
Four Dead: బస్సు బోల్తా.. నలుగురు మృతి, 28 మందికి గాయాలు
జమ్మూకాశ్మీర్ లోని జమ్మూ-శ్రీనగర్ హైవేపై పుల్వామా జిల్లాలోని అవంతిపోరా వద్ద బస్సు బోల్తా పడిన ఘటనలో బీహార్కు చెందిన నలుగురు కూలీలు మృతి (Four Dead) చెందగా, 28 మంది గాయపడ్డారు.
Published Date - 06:36 AM, Sun - 19 March 23 -
#Andhra Pradesh
Accident: బెంగళూరులో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు తెలుగు విద్యార్థులు మృతి
బెంగళూరు నగరంలోని మడివాల ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదం (Accident)లో ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు. వీరిద్దరూ ఆంధ్రప్రదేశ్ వాసులు. వేగంగా వెళ్తున్న కారు సిల్క్బోర్డ్ కూడలి వద్ద రోడ్డు డివైడర్ను ఢీకొని ఎదురుగా వస్తున్న తమిళనాడు బస్సును ఢీకొట్టింది.
Published Date - 11:12 AM, Thu - 16 March 23