Road Accident
-
#India
Delhi Road Accident: ఢిల్లీలో బీభత్సం సృష్టించిన కారు.. ఇద్దరు మృతి, పలువురికి గాయాలు
సౌత్ వెస్ట్ ఢిల్లీ (Delhi)లోని వసంత్ విహార్ ప్రాంతంలో మలై మందిర్ సమీపంలో థార్ కారు వేగంగా వచ్చి వీధి వ్యాపారులపైకి దూసుకెళ్లడంతో కలకలం రేగింది. అదే సమయంలో ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా, ఏడుగురు గాయపడినట్లు సమాచారం.
Published Date - 06:38 AM, Thu - 9 March 23 -
#Speed News
Road Accident: సంగారెడ్డి జిల్లాలో లారీ బీభత్సం.. ముగ్గురు మృతి
తెలంగాణలోని సంగారెడ్డి జిల్లాలో ఘోర ప్రమాదం (Road Accident) సంభవించింది. సంగారెడ్డి జిల్లా కొల్లూరు దగ్గర ఓఆర్ఆర్పై లారీ బీభత్సం సృష్టించింది. ఔటర్ రింగ్ రోడ్డుపై నుంచి అదుపుతప్పి లారీ గుడిసెలోకి దూసుకెళ్లింది.
Published Date - 09:00 AM, Thu - 2 March 23 -
#South
Tamil Nadu: తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి
తమిళనాడు (Tamil Nadu)లోని నమక్కల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. ఓ కంటైనర్ను కారు ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఐదుగురు మహిళలు మృతి చెందారు.
Published Date - 10:32 AM, Tue - 28 February 23 -
#Andhra Pradesh
3 Killed : ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మెడికల్ విద్యార్థులు మృతి
ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మెడికోలు మృతి చెందినట్లు
Published Date - 07:05 AM, Mon - 27 February 23 -
#Andhra Pradesh
Road Accident: హైవేపై రోడ్డు ప్రమాదం.. ముగ్గురు స్పాట్ డెడ్
ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లా కుప్పం-పలమనేరు హైవేపై రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. కారును లారీ ఢీకొట్టడంతో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు.
Published Date - 09:08 AM, Sun - 26 February 23 -
#India
Odisha: ఒడిశాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు మృతి
ఒడిశా (Odisha)లో శనివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జాబ్పుర్ జిల్లాలోని ధర్మశాల పీఎస్ పరిధిలో ఆగి ఉన్న లారీని మరో లారీ ఢీకొట్టింది. దీంతో మంటలు చెలరేగాయి.
Published Date - 10:56 AM, Sat - 25 February 23 -
#India
Road Accident: మధ్యప్రదేశ్లో బస్సులను ఢీకొట్టిన లారీ.. 13 మంది దుర్మరణం.. 50 మందికి పైగా గాయాలు
మధ్యప్రదేశ్లోని సిధి జిల్లాలో శుక్రవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. వేగంగా వచ్చిన లారీ మూడు బస్సులను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 13 మంది మృతి చెందగా, 50 మందికి పైగా గాయపడ్డారు.
Published Date - 08:15 AM, Sat - 25 February 23 -
#India
Road Accident: గుజరాత్లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి
గుజరాత్లోని వడోదరలో ఆటో రిక్షా, కారు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి చెందారు. మృతదేహాలను పోలీసులు పోస్టుమార్టంకు తరలించారు. ఈ మేరకు శుక్రవారం పోలీసులు సమాచారం అందించారు.
Published Date - 07:44 AM, Sat - 25 February 23 -
#India
Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. 11 మంది మృతి
ఛత్తీస్గఢ్ భాటపరాలో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. బలోడా బజార్-భటపరా రహదారిపై ఈ తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇక్కడ ట్రక్కు, పికప్ వాహనాలు ఢీకొన్నాయి. ఈ ఘటనలో 11 మంది మృతి చెందారు.
Published Date - 08:15 AM, Fri - 24 February 23 -
#India
UP Accident: ఉత్తరప్రదేశ్ లో ఘోర రోడ్డుప్రమాదం.. పారిశ్రామికవేత్త మృతి
ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh)లో ఘోర రోడ్డుప్రమాదం (Road Accident) జరిగింది. లక్నో ఎక్స్ ప్రెస్ వేపై ఫార్చ్యూనర్ కారు వేగంగా వచ్చి కంటైనర్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు.
Published Date - 10:31 AM, Sun - 19 February 23 -
#Andhra Pradesh
Road Accident: బాపట్ల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు స్పాట్ డెడ్
బాపట్ల జిల్లాలో గత అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) చోటు చేసుకుంది. లారీ, కారు ఢీకొట్టుకోవడంతో ఈ ప్రమాదం జరిగింది. ఇందులో నలుగురు మహిళలు సహా కారు డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందారు.
Published Date - 06:44 AM, Sun - 19 February 23 -
#Andhra Pradesh
Road Accident: ఏలూరు జిల్లాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు మృతి
ఆంధ్రప్రదేశ్ లో మహాశివరాత్రి రోజు విషాదం నెలకొంది. ఏలూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. పూళ్ల దగ్గర ఆగి ఉన్న బైకులను ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది.
Published Date - 02:53 PM, Sat - 18 February 23 -
#Speed News
4 Killed : చౌటుప్పల్లో రోడ్డు ప్రమాదం.. నలుగురు మహిళలు మృతి
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. మండలంలోని దండుమల్కాపురం గ్రామంలో ఈ
Published Date - 07:27 AM, Fri - 17 February 23 -
#Speed News
Road Accident: మల్కాపురం వద్ద రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి
యాదాద్రి భువనగిరి జిల్లాలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదం (Road Accident)లో ముగ్గురు మృతి చెందారు. ప్రైవేట్ బస్సు, ఆటో ఢీకొన్న ప్రమాదంలో మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.
Published Date - 11:27 AM, Thu - 16 February 23 -
#Speed News
39 Dead: లోయలో పడ్డ బస్సు.. 39 మంది దుర్మరణం
అమెరికాలో పశ్చిమ పనామా ప్రాంతంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ బస్సు అదుపుతప్పి లోయలో పడింది. ఈ ప్రమాదంలో 39 మంది మరణించగా (39 Dead) మరో 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి.
Published Date - 08:30 AM, Thu - 16 February 23