Report
-
#Health
World Alzheimers Day: 2030 నాటికి లక్షలాది మందికి ఈ వ్యాధి!
50 ఏళ్లు పైబడిన వారిలో తరచుగా చిరాకు, నిరాశ, నిద్రలేమి వంటి సమస్యలు కనిపిస్తే వాటిని నిర్లక్ష్యం చేయవద్దు. ఇవి ప్రారంభ హెచ్చరికలు కావచ్చు. వాటిపై దృష్టి పెడితే తీవ్రమైన సమస్యల ప్రమాదాన్ని తగ్గించవచ్చు.
Date : 19-09-2025 - 7:45 IST -
#Off Beat
Unmarried Women Report: పెరుగుతున్న అవివాహిత యువతుల సంఖ్య.. సింగిల్గా ఎందుకు ఉంటున్నారు?
మోర్గాన్ స్టాన్లీ సర్వే ప్రకారం.. 2030 నాటికి 25-44 సంవత్సరాల ప్రధాన ఉద్యోగ వయస్సు పరిధిలో సుమారు 45% మహిళలు అవివాహితులుగా ఉంటారు. సంతానం కలిగి ఉండరు.
Date : 14-06-2025 - 12:43 IST -
#Trending
Muslim Population: 2070 నాటికి అతిపెద్ద మతంగా ఇస్లాం.. నివేదిక ప్రకారం షాకింగ్ విషయాలు?
నివేదిక ప్రకారం 2010లో ప్రపంచంలోని హిందువులలో 94% భారతదేశంలో ఉన్నారు. ఈ సంఖ్య 2050 నాటికి 1.3 బిలియన్లకు పెరుగుతుందని అంచనా వేయబడింది.
Date : 25-03-2025 - 11:40 IST -
#India
Hathras Stampede : తొక్కిసలాట ఘటన.. భోలే బాబాకు క్లీన్ చిట్
తొక్కిసలాటకు నిర్వాహకులే ప్రాథమికంగా బాధ్యులని, పోలీసుల నిర్లక్ష్యం కూడా తీవ్రంగా ఉందని తెలిపింది. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా నిరోధించడానికి జ్యుడీషియల్ కమిషన్ కొన్ని ముఖ్యమైన సూచనలను ఇచ్చింది.
Date : 21-02-2025 - 5:28 IST -
#Telangana
Flood Damage : వరద నష్టాన్ని అంచనా వేసిన తెలంగాణ ప్రభుత్వం..కేంద్రానికి రిపోర్టు
ఖమ్మంలో,ఉమ్మడి వరంగల్ ,నల్గొండ లో భారీగా ఆస్తి నష్టం జరిగినట్టు ప్రభుత్వం అంచనా వేసింది. భారీ వర్షాల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్ అయ్యి సచివాలయంలో కంట్రోల్ రూమ్ ని ఏర్పాటు చేసింది..
Date : 04-09-2024 - 2:24 IST -
#Telangana
Phone Tapping Case; ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ పేరు.. సంచలన విషయాలు వెలుగులోకి
ట్యాపింగ్ లో కేసులో తొలిసారి మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పేరును ప్రస్తావించారు టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు.కేసీఆర్, ఆయన కుటుంబసభ్యులు, పార్టీలో ఆయన సన్నిహితుల వ్యవహారాలను చక్కబెట్టేందుకే తామంతా కలిసి పని చేశామని రాధాకిషన్ రావు వాంగ్మూలంలో చెప్పినట్టు సమాచారం
Date : 03-05-2024 - 10:57 IST -
#Special
Eating Fish: చేపలు తినే వారి సంఖ్య 66% నుండి 72.1%కి పెరిగింది
దేశంలో చేపలు తినే వారి సంఖ్య వేగంగా పెరిగింది. పెరుగుతున్న ఆదాయం, మారుతున్న ఆహారం, చేపల లభ్యత మెరుగ్గా ఉండటం వల్ల వీటిని తినే వారి సంఖ్య పెరిగిందని ఒక నివేదిక సూచిస్తుంది.
Date : 19-03-2024 - 1:08 IST -
#World
Miscarriages in Gaza: గాజాలో 300 శాతం పెరిగిన గర్భస్రావాలు
ఇజ్రాయిల్ దాడుల కారణంగా గాజా మానవతా సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఆసుపత్రులను ప్రభావితం చేస్తుంది మరియు గర్భిణీ స్త్రీలకు ప్రాథమిక వైద్య సంరక్షణ అందుబాటులో లేకుండా పోయింది.
Date : 18-01-2024 - 9:00 IST -
#Telangana
Medigadda Barrage: కేసీఆర్ తలకు చుట్టుకున్న మేడిగడ్డ బ్యారేజీ నివేదిక
మేడిగడ్డ బ్యారేజ్కు జరిగిన డ్యామేజ్ రాష్ట్రంలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. పిల్లర్లకు ఏర్పడిన పగుళ్లపై నేషనల్ డ్యాం సేఫ్టీ అధికారులు పరిశీలను జరిపి నివేదిక ఇచ్చారు. దీనిపై రాష్ట్రప్రభుత్వం అసంతృప్తి వ్యక్తం చేస్తుంది.
Date : 05-11-2023 - 2:11 IST -
#Special
Road Accident: రహదారులు రక్తసిక్తం, ఒక్క ఏడాదిలో 1,68,491 మంది దుర్మరణం
ప్రతి సంవత్సరం రోడ్డు ప్రమాదాల సంఖ్య పెరుగుతుందే తప్పా.. ఏ మాత్రం తగ్గడం లేదు.
Date : 31-10-2023 - 3:56 IST -
#Telangana
CM KCR: ఖంగుతిన్న కేసీఆర్.. షాకిచ్చిన రిపోర్ట్
మైనారిటీ సంక్షేమ శాఖ, మైనారిటీ సంస్థల పనితీరుపై ముఖ్యమంత్రి కేసీఆర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. దీనిపై స్పందించిన సీఎం కేసీఆర్ ఈ అంశంపై సమగ్ర నివేదికను కోరారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికలల్లో బీఆర్ఎస్ కు ముస్లిం ఓట్లు దూరమయ్యే అవకాశం ఉన్నట్టు రిపోర్ట్ సీఎంకు చేరింది
Date : 12-10-2023 - 1:48 IST -
#Cinema
Madhapur Drug Case: మాదాపూర్ డ్రగ్స్ కేసు లో కొత్త కోణం, లిస్టులో 18 మంది సెలబ్రిటీలు
మాదాపూర్ డ్రగ్స్ కేసు (Madapur drug case) నిందితుల రిమాండ్ రిపోర్ట్ లో (Remand report) కీలక విషయాలు వెల్లడయ్యాయి.
Date : 01-09-2023 - 7:31 IST -
#Telangana
Hyderabad Rape: మీర్పేట అత్యాచార సమగ్ర నివేదిక కోరిన తమిళిసై
మీర్పేట పోలీస్స్టేషన్ పరిధిలోని నందనవనం కాలనీలో 56 ఏళ్ల బాలికపై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.తల్లి దండ్రులు లేకపోవడంతో బాలికతో పాటు సోదరుడు బంధువుల ఇంట్లో ఉంటున్నారు.
Date : 22-08-2023 - 6:30 IST -
#Health
Health Survey: మహిళల్లో అధిక కొవ్వు.. ఆరోగ్యానికి తీవ్ర ముప్పు!
మహిళల్లో పొట్ట వద్ద అధిక కొవ్వు సమస్య ఉంటున్నదని ఓ అధ్యయనంలో తేలింది.
Date : 18-05-2023 - 11:19 IST -
#India
Pawar shocked the Congress: కాంగ్రెస్కు షాకిచ్చిన పవార్
కాంగ్రెస్కు పెద్ద షాక్ ఇచ్చారు NCP చీఫ్ శరద్ పవార్. అదానీ వ్యవహారంలో విపక్షాల దూకుడుకు కళ్లెం వేశారు. పవార్ టోన్ మార్పు వెనుక అసలు రీజన్ ఏంటనేది ఆసక్తికరంగా మారింది.
Date : 08-04-2023 - 10:30 IST