Report
-
#Sports
Ahmedabad Pitch: అహ్మదాబాద్ పిచ్ రిపోర్ట్ క్యా హై?
నాగ్పూర్, ఢిల్లీ, ఇండోర్ వేదిక మారినా ఫలితం మాత్రం మూడు రోజుల్లోనే వచ్చేస్తోంది.. ఐదు రోజుల పాటు జరగాల్సిన మ్యాచ్ సగం రోజులకే ముగిసిపోతుందంటూ
Published Date - 07:47 PM, Mon - 6 March 23 -
#India
Morbi Bridge Effect : రాష్ట్రంలోని కేబుల్ వంతెనలపై నివేదిక కోరిన బెంగాల్ సర్కార్..!!
గుజరాత్ లోని మెర్బీ కేబుల్ బ్రిడ్జ్ కూలిన ఘటన నేపథ్యంలో…తమ రాష్ట్రంలోని అధికారులను అలెర్ట్ చేసిన బెంగాల్ సర్కార్. రాష్ట్రంలోని అన్ని కేబుల్ బ్రిడ్జిల పరిస్థితిపై అధికారుల నుంచి వివరాణాత్మక నివేదికను కోరింది. రాష్ట్ర సచివాలయం నబన్నకు చెందిన వర్గాల సమాచారం ప్రకారం, ఈ కేబుల్ వంతెనలు ప్రధానంగా తెరాయ్ దూర్ ప్రాంతాల అడవులు, ఉత్తర బెంగాల్లోని డార్జిలింగ్ కొండలపై ఎక్కువగా ఉన్నాయి. ఈ విషయమై వచ్చే 24 గంటల్లో రాష్ట్ర పీడబ్ల్యూడీ మంత్రి పులక్ రాయ్ […]
Published Date - 06:34 AM, Tue - 1 November 22 -
#Telangana
Prashant Kishor Report: టీఆర్ఎస్ కార్యాచరణపై ‘పీకే’ బిజీ బిజీ
సెప్టెంబరు 6లోగా తెలంగాణ అసెంబ్లీని రద్దు చేయకపోతే లోక్సభ ఎన్నికలతో పాటు రాష్ట్ర అసెంబ్లీకి కూడా ఎన్నికలు జరుగుతాయి.
Published Date - 11:57 AM, Wed - 27 July 22 -
#Trending
Iran Executions : ఇరాన్ దేశంలో మూడు నెలల్లో 100 మందికి ఉరిశిక్ష.. ఎందుకో తెలుసా?
సాధారణంగా తప్పులు చేస్తే అందుకు తగిన శిక్షలు వేస్తూ ఉంటారు. అయితే ఒక్కొక్కసారి తప్పులు చేసినప్పుడు మరణ శిక్ష కూడా పడవచ్చు.
Published Date - 08:00 PM, Wed - 22 June 22 -
#Cinema
May Tollywood Report: మహేశ్ డామినేట్.. ‘సర్కారు వారి పాట’దే హవా!
సమ్మర్ సీజన్ అంటేనే సినిమాల సందడి. సాధారణంగా మే నెలలో ఎన్నో సినిమాలు ప్రేక్షకుల ముందుకొస్తుంటాయి.
Published Date - 01:49 PM, Tue - 31 May 22 -
#India
Govt Report: పులుల మరణాల సంఖ్య పెరుగుతోంది!
2020లో 106 మరణాలు సంభవించగా, 2021లో మధ్యప్రదేశ్లో అత్యధికంగా (42) పులుల మరణాలు సంభవించాయని, 2020లో పులుల మరణాలు 127 నమోదయ్యాయని ప్రభుత్వ లెక్కల్లో తేలింది.
Published Date - 03:41 PM, Sat - 5 February 22 -
#Speed News
BCCI: బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీకి కరోనా
వ్యాక్సినేషన్ ప్రక్రియ ఊపందుకుంటున్నా.. రెండు డోసుల వ్యాక్సిన్ పూర్తయినా కరోనా వ్యాప్తి మాత్రం తగ్గడం లేదు. సామాన్యుల నుంచి సెలబ్రిటీ దాకా చాలామంది కోవిడ్ బారిన పడుతున్నారు. తాజాగా బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీకి కరోనా పాజిటివ్ అని తేలింది. కరోనా లక్షణాలు కనిపించడంతో ఆయన నిన్న ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేయించుకున్నారు. ఇందులో కొవిడ్ పాజిటివ్గా తేలడంతో.. ఆస్పత్రిలో చేరారు. స్వల్ప లక్షణాలు మాత్రమే ఉన్నాయని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి.
Published Date - 12:01 PM, Tue - 28 December 21