Rangareddy
-
#Telangana
Rangareddy: దేశంలోనే అత్యంత ధనిక జిల్లాగా రంగారెడ్డి
Rangareddy: రంగారెడ్డి జిల్లా హైదరాబాదు నగరానికి సమీపంగా ఉండడం వల్ల ఇది ఆర్థిక, సాంకేతిక, పారిశ్రామిక హబ్గా మారింది. గచ్చిబౌలి, మాధాపూర్, నానకరంరెడ్డి, షమ్షాబాద్, పటాంచెరు పరిసర ప్రాంతాల్లో అనేక అంతర్జాతీయ ఐటీ సంస్థలు, ఫార్మా కంపెనీలు స్థాపించబడ్డాయి
Date : 05-11-2025 - 10:00 IST -
#Speed News
Rythu Sabha : రాష్ట్రంలో పది నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు..?: కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
ఉప ఎన్నికలో కాంగ్రెస్ ప్రభుత్వం మోసాలను రైతులు, ఆడబిడ్డలు ఎండగట్టాలని కేటీఆర్ సూచించారు.
Date : 17-01-2025 - 3:42 IST -
#Speed News
Police Used 3rd Degree: మహిళపై థర్డ్ డిగ్రీ ప్రయోగించిన పోలీసులు.. నడవలేని పరిస్థితుల్లో మహిళ..!
ప్రస్తుతం దెబ్బలు తిన్న మహిళ తీవ్ర అస్వస్థతతో ఇంట్లో వేదన అనుభవిస్తుంది.
Date : 04-08-2024 - 11:58 IST -
#Devotional
Chilkur: హనుమాన్ ఆలయానికి భూమిని విరాళంగా ఇచ్చిన ముస్లిం వ్యక్తి
Chilkur: ప్రసిద్ధ చిల్కూరు బాలాజీ ఆలయానికి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న మొయినాబాద్ మండలం మేడిపల్లి గ్రామం త్వరలో వార్తల్లోకి రానుంది. కొత్తగా నిర్మించిన హనుమాన్ ఆలయానికి ఒక ముస్లిం గ్రామస్థుడు 5 గుంటల భూమిని విరాళంగా ఇచ్చాడు. ఆలయంలో విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాలను పర్యవేక్షించడం కోసం ముఖ్య అతిథిగా చిల్కూరు బాలాజీ ఆలయ పూజారి రంగరాజన్ ఆహ్వానించారు. హనుమాన్ దేవాలయం కోసం తన స్థలంలో సుమారు 5 గుంటలు (600 చదరపు గజాలు) విరాళంగా ఇచ్చాడు. సలావుద్దీన్ […]
Date : 24-04-2024 - 9:50 IST -
#Telangana
Amit Shah: నేడు తెలంగాణ బీజేపీ కీలక సమావేశం.. హైదరాబాద్ కు అమిత్ షా..!
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో జరిగే ఈ సమావేశానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah) హాజరుకానున్నారు.
Date : 28-12-2023 - 8:42 IST -
#Speed News
Rangareddy: రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, ఇద్దరు దుర్మరణం
Rangareddy: రంగారెడ్డి జిల్లా యాచారం మండలం తమ్మలోనిగూడ గేటు వద్ద ఎదురుగా వస్తున్న రెండు లారీలు ఒకదానికొకటి ఢీకొన్న ఘటనలో డ్రైవర్లు ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందగా, లారీలు ఢీకొన్న ఘటనలో తీవ్రంగా దెబ్బతిన్నాయి. తమ్మలోనిగూడ గేటు సమీపంలో వెళ్తున్న రెండు లారీలు ఒక్కసారిగా ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో రెండు లారీల డ్రైవర్లు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. ప్రమాదానికి గల కారణాలను ప్రస్తుతం పరిశీలిస్తున్నారు. […]
Date : 25-10-2023 - 6:12 IST -
#Speed News
Free Breakfast Scheme : గవర్నమెంట్ స్కూళ్లలో ఇక ఫ్రీ టిఫిన్.. 6న ప్రారంభించనున్న కేసీఆర్
Free Breakfast Scheme : అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణలో మరో కొత్త సంక్షేమ పథకం అమల్లోకి రాబోతోంది.
Date : 04-10-2023 - 2:45 IST -
#Speed News
Fire Accident : షాద్నగర్లో భారీ అగ్నిప్రమాదం.. 9మందికి గాయాలు
రంగారెడ్డి జిల్లా షాద్నగర్లోని ఓ ప్రైవేట్ కంపెనీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో తొమ్మిది మందికి
Date : 18-07-2023 - 8:12 IST -
#Telangana
Weather Updates: వాతావరణ హెచ్చరిక.. తెలంగాణలోని ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్?
సాధారణంగా ఎవరైనా పెళ్లికి పిలిస్తే పెళ్లికి వెళ్లి నాలుగు అక్షింతలు వేసి గిఫ్ట్ ఏదైనా తీసుకుని వెళ్తే వాళ్లకు ఇచ్చేసి
Date : 14-04-2023 - 5:30 IST -
#Telangana
Gang Rape: రంగారెడ్డి జిల్లాలో దారుణం.. మద్యం తాగించి వివాహితపై గ్యాంగ్ రేప్
రంగారెడ్డి జిల్లా పీరంచెరువు వద్ద దోపిడి దొంగలు బీభత్సం సృష్టించారు. ఓ వివాహితను కిడ్నాప్ చేసి.. బలవంతంగా మద్యం త్రాగించి దుండగులు గ్యాంగ్ రేప్కు (Gang Rape) పాల్పడ్డారు. మహిళపై అత్యాచారం చేసిన అనంతరం తన వద్దనున్న బంగారు ఆభరణాలు దోచుకుని గండిపేట వద్ద వదిలివెళ్లారు.
Date : 19-02-2023 - 11:50 IST -
#Speed News
Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి
రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో ఘోర రోడ్డుప్రమాదం (Road Accident) జరిగింది. తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా మహేశ్వరం పోలీస్ స్టేషన్ పరిధి తుమ్మనూరు గేట్ సమీపంలో డీసీఎంను కారు ఢీకొన్న ఘటనలో నలుగురు మృతి చెందారు. మృతులను నాగర్కర్నూల్ జిల్లా వాసులుగా పోలీసులు గుర్తించారు.
Date : 10-02-2023 - 7:30 IST -
#Telangana
Police Arrest Kidnapper: ఆదిభట్ల కిడ్నాప్ కథ సుఖాంతం… నిందితుల అరెస్ట్
రంగారెడ్డిజిల్లా ఆదిభట్లలో కలకలం సృష్టించిన యువతి కిడ్నాప్ కేసును పోలీసులు ఎట్టకేలకు చేధించారు. యువతిని సేఫ్గా రక్షించారు.
Date : 09-12-2022 - 11:15 IST -
#Speed News
Rangareddy: డాక్టర్ వైశాలి కిడ్నాప్ కేసులో ఊహించని ట్విస్ట్.. నవీన్ టీ షాప్ తగలబెట్టిన యువతీ బంధువులు?
తాజాగా రంగారెడ్డి జిల్లా ఆదిభట్లలో డెంటల్ డాక్టర్ వైశాలి కిడ్నాప్కు గురైన అందరికీ తెలిసిందే. డీసీఎం, కార్లలో వచ్చిన
Date : 09-12-2022 - 9:58 IST -
#Speed News
TS: విషాదం…ముగ్గురు చిన్నారులు జలసమాధి..!!
రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గంలోని సోలిపూర్ లో విషాదం నెలకొంది. సోలిపూర్ శివారులోని ఓ వెంచర్ నీటగుంతలో పడి ముగ్గురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు.
Date : 26-09-2022 - 3:52 IST -
#Speed News
CM KCR : నేడు రంగారెడ్డి జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటన
తెలంగాణ సీఎం కేసీఆర్ నేడు రండారెడ్డి జిల్లాలో పర్యటించనున్నారు
Date : 25-08-2022 - 9:13 IST