Ram Temple
-
#Devotional
Ram Mandir: అయోధ్య రామ మందిరంలో కొత్త అర్చకులు.. 2000 మందిలో కేవలం 20 మంది మాత్రమే ఎంపిక..!
అయోధ్య శ్రీరామ మందిరం (Ram Mandir)లో రాంలాలాకు సేవ చేసేందుకు మరో 20 మంది పూజారులను నియమించారు.
Published Date - 10:16 AM, Fri - 5 July 24 -
#South
PM Modi : స్వాతంత్య్రం వచ్చిన మర్నాడే రామమందిరం కట్టి ఉండాల్సింది : ప్రధాని మోడీ
PM Modi : కర్ణాటకలోని సిర్సిలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ కీలక వ్యాఖ్యలు చేశారు.
Published Date - 03:29 PM, Sun - 28 April 24 -
#Devotional
Ayodhya Ram Temple: అయోధ్యకు వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్.. ఎందుకంటే..?
అయోధ్య రామ మందిరం (Ayodhya Ram Temple)లో జీవితాభిషేకం తర్వాత, లార్డ్ రాంలాలా జయంతి ప్రారంభమైంది. ఇందుకోసం అధికార యంత్రాంగం సన్నాహాలు ప్రారంభించింది.
Published Date - 12:34 PM, Sat - 16 March 24 -
#Devotional
Ayodhya Ram temple:ఇక పై అయోధ్య రామాలయం ప్రతిరోజు గంట సేపు మూసివేత..ఎందుకో తెలుసా..
Ayodhyas Ram temple : ఇక పై అయోధ్యలో రామాలయాన్ని(Ayodhya’s Ram temple) ఈ శుక్రవారం నుంచి ప్రతి రోజు ఒక గంట సేపు(every day One hour)మూసి ఉంచనున్నారు. మధ్యాహ్నం వేళ ఆలయాన్ని మూసివేయనున్నారు. ఆ ఆలయ ప్రధాన పూజారి ఈ విషయాన్ని తెలిపారు. జనవరి 22వ తేదీన ఆలయాన్ని ఓపెన్ చేసిన విషయం తెలిసిందే. అయితే భారీ సంఖ్యలో భక్తులు వస్తున్న నేపథ్యంలో ఇప్పటి వరకు ఆలయాన్ని మధ్యాహ్నం మూసివేయలేదు. ఉదయం 6 […]
Published Date - 04:08 PM, Fri - 16 February 24 -
#India
Ram Temple: నేడు పార్లమెంట్లో అయోధ్య రామ మందిరంపై చర్చ..?
బడ్జెట్ సెషన్ చివరి రోజైన శనివారం (ఫిబ్రవరి 10) కేంద్రంలోని మోదీ ప్రభుత్వం రామమందిరాని (Ram Temple)కి సంబంధించి పార్లమెంటులో ప్రతిపాదన తీసుకురావచ్చు.
Published Date - 07:39 AM, Sat - 10 February 24 -
#Devotional
Ram Mandir: అయోధ్యలో ఇజ్రాయెల్ యాంటీ డ్రోన్ సిస్టమ్
అయోధ్య రామ మందిరం అనేది కోట్లాది భారతీయ హిందువుల కల. ఐదు దశాబ్దాలుగా దీని కోసం పోరాటం జరిగింది. ఈ పోరాటంలో ఎంతో మంది హిందువులు ప్రాణాలు కోల్పోయారు. మొత్తానికి ప్రధాని మోడీ హయాంలో అయోధ్యలో రాముడు కొలువు తీరాడు.
Published Date - 01:33 PM, Mon - 29 January 24 -
#India
Ayodhya Ram Mandir: తొలిరోజే అయోధ్య రామమందిరం రికార్డు… బాల రాముడిని దర్శించుకున్న 5 లక్షల మంది భక్తులు..!
జనవరి 22న అయోధ్యలోని రామమందిరం (Ayodhya Ram Mandir)లో పవిత్రోత్సవం జరిగింది. జనవరి 23న అంటే మంగళవారం రాంలాలా దర్శనం కోసం ఆలయం తెరవబడింది.
Published Date - 07:47 AM, Wed - 24 January 24 -
#World
Ram Mandir: అయోధ్య రామమందిరంపై విషం కక్కిన పాకిస్థాన్
కూల్చివేసిన మసీదు స్థలంలో నిర్మించిన ఆలయం రాబోయే తరాలకు భారత ప్రజాస్వామ్యానికి మచ్చగా మిగిలిపోతుందని పాక్ విదేశాంగ మంత్రిత్వ శాఖ కార్యాలయం ఒక పత్రికా ప్రకటనలో పేర్కొంది.
Published Date - 11:11 PM, Mon - 22 January 24 -
#India
Ayodhya : హనుమంతుడే నన్ను అయోధ్యకు ఆహ్వానించినట్లు ఉంది – మెగాస్టార్ చిరంజీవి
మరికాసేపట్లో అయోధ్య (Ayodhya) లో బాల రాముడి ప్రాణ ప్రతిష్ట జరగబోతుంది. ఈ వేడుకను చూసేందుకు దేశ వ్యాప్తంగా లక్షలాది భక్తులు , వేలాదిమంది VIP లు హాజరయ్యారు. అయోధ్య నగరమంతా రామ స్మరణతో మారుమోగిపోతుంది. ఎక్కడ చూడు జై శ్రీ రామ్ అంటూ..వినిపిస్తుంది. ఇక ఈ వేడుకను కనులారా చూసేందుకు ఆహ్వానం అందుకున్న మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) , రామ్ చరణ్ (Ram Charan) లు అయోధ్య కు చేరుకున్నారు. We’re now on WhatsApp. […]
Published Date - 10:59 AM, Mon - 22 January 24 -
#Devotional
Ram Temple Priest: అయోధ్య రామ మందిర్ ప్రధాన అర్చకుడు ఇతనే..!
తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర వేద విశ్వవిద్యాలయంలో ఆచార్య విద్యార్థి మోహిత్ పాండే, అయోధ్య రామమందిరానికి 50 మంది అర్చకులలో ఒకరిగా నియమితులయ్యారు. ఉత్తరప్రదేశ్లోని లక్నోకు చెందిన పాండే, భారతదేశం అంతటా ప్రధానార్చకుడి పదవి
Published Date - 08:11 AM, Mon - 22 January 24 -
#India
Ayodya : రామ మందిర ఉంగరాల డిమాండ్ మాములుగా లేదు
గత కొన్నేళ్లుగా ఎదురుచూస్తున్న ఘట్టానికి మరికొన్ని గంటల్లో తెరపడనుంది. అయోధ్య రామ మందిరంలో శ్రీరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ట జరగబోతుంది. ప్రధాని మోడీ స్వయంగా ఈ కార్యక్రమం జరపబోతున్నారు. దేశం మొత్తం రామస్మరణ తో మారుమోగిపోతుంది. ఈ అద్భుతాన్ని చూసేందుకు యావత్ భక్తులంతా సిద్ధం అవుతున్నారు. ఇదే క్రమంలో అయోధ్యకు సంబదించిన ప్రతిదానికి ఇప్పుడు ఫుల్ డిమాండ్ ఏర్పడింది. ముఖ్యంగా రామాలయ ఫొటోస్ కు , ఉంగరాలు , విగ్రహాలకు ఇలా ప్రతి వాటికీ డిమాండ్ ఏర్పడడంతో […]
Published Date - 05:09 PM, Sun - 21 January 24 -
#Telangana
Ram Mandir: ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి మాకు ఆహ్వానం రాలేదు: కవిత
అయోధ్యలోని రామ మందిరంలో ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి అధికారికంగా ఆహ్వానం రాలేదని బీఆర్ఎస్ నాయకురాలు కల్వకుంట్ల అన్నారు.
Published Date - 01:16 PM, Sun - 21 January 24 -
#Devotional
Ayodhya : అయోధ్య కు బయలుదేరుతున్న చంద్రబాబు , పవన్ కళ్యాణ్
ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో నూతనంగా నిర్మించిన రామ మందిరం (Ayodhya Ram Mandir)లో ప్రాణ ప్రతిష్ట (Pran Pratishtha) కార్యక్రమానికి కొద్దీ గంటల సమయం మాత్రమే ఉంది. శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఎంతో ప్రతిష్టాత్మకంగా జరగబోతుంది. సోమవారం మధ్యాహ్నం ప్రధాన మంత్రి మోడీ (PM Modi) రామాలయం గర్భగుడిలో బాలరాముడి విగ్రహాన్ని ప్రతిష్టించనున్నారు. ఈ వేడుకను చూసేందుకు దేశ నలుమూల నుండి పెద్ద ఎత్తున భక్తులు , రాజకీయ నేతలు , బిజినెస్ […]
Published Date - 10:12 AM, Sun - 21 January 24 -
#India
Ram Mandir Inauguration: బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ రోజున ఏయే రాష్ట్రాలు సెలవు ప్రకటించాయంటే..?
రామ మందిర ప్రతిష్ట (Ram Mandir Inauguration)కు సంబంధించి పలు రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వం సెలవు ప్రకటించాయి. కొన్ని రాష్ట్రాల్లో హాఫ్ డే సెలవు ప్రకటించారు. ప్రాణ ప్రతిష్ఠ రోజున మాంసం, మద్యం దుకాణాలకు కూడా తాళాలు వేయనున్నారు.
Published Date - 08:12 AM, Sun - 21 January 24 -
#India
Ram Temple: రామమందిరం ప్రారంభోత్సవం రోజున కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలకు హాఫ్ డే లీవ్
Ram Temple: అయోధ్యలోని రామ మందిర ప్రతిష్ఠాపన సందర్భంగా జనవరి 22న అన్ని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలకు హాఫ్ డే సెలవ్ ఉంటుందని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ గురువారం తెలిపారు. సెంటిమెంట్లను దృష్టిలో ఉంచుకుని మూసివేతపై నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి వార్తా సంస్థకు తెలిపారు. రామ మందిర ప్రతిష్ఠాపన సందర్భంగా జనవరి 22న కేంద్ర ప్రభుత్వ అధికారులందరూ హాఫ్ డే పని చేస్తారు. “అయోధ్యలో రామ్ లల్లా ప్రాణ్ ప్రతిష్ఠ భారతదేశం అంతటా 22 జనవరి 2024న […]
Published Date - 04:16 PM, Thu - 18 January 24