Ram Temple
-
#India
Ayodhya Security: అయోధ్య భద్రతకు యాంటీ టెర్రరిస్ట్ కమాండోలు.. వారి శిక్షణ ఎలా ఉంటుందో తెలుసా..?
రామమందిర ప్రాణ్ ప్రతిష్ఠా కార్యక్రమానికి ముందు అయోధ్య భద్రత (Ayodhya Security)ను పెంచారు. ఉత్తరప్రదేశ్కు చెందిన యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ATS) కమాండోలు అయోధ్యలోని లతా మంగేష్కర్ చౌక్ వద్ద మోహరించారు.
Published Date - 08:24 AM, Thu - 18 January 24 -
#Sports
Virat Kohli Visit Ram Temple: విరాట్-అనుష్క దంపతులకు అయోధ్య ఆహ్వానం.. కోహ్లీకి బీసీసీఐ పర్మిషన్ ఇస్తుందా..?
రామ మందిర ప్రతిష్ఠాపన కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా కోహ్లీకి ఆహ్వానం (Virat Kohli Visit Ram Temple) అందింది. ఈ కార్యక్రమం కోసం కోహ్లీ, అనుష్క శర్మ జనవరి 22న అయోధ్యకు చేరుకోనున్నారు.
Published Date - 08:56 AM, Wed - 17 January 24 -
#India
Ram Temple: రామ మందిర నిర్మాణం పట్ల ముస్లింల అభిప్రాయం ఇదే.. ఎంతమంది సంతోషంగా ఉన్నారో తెలుసా..?
రాముడు అందరికీ చెందినవాడని దేశంలోని చాలా మంది ముస్లింలు నమ్ముతున్నారని, అయోధ్యలో రామమందిరానికి (Ram Temple) అనుకూలంగా తమ అభిప్రాయాన్ని వెల్లడించారని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) అనుబంధ ముస్లిం రాష్ట్రీయ మంచ్ (ఎంఆర్ఎం) శనివారం (జనవరి 14) పేర్కొంది.
Published Date - 10:29 AM, Sun - 14 January 24 -
#Devotional
Ayodhya’s Ram Mandir: 32 మెట్లు ఎక్కితేనే రామ్లాలా దర్శనభాగ్యం.. రామ మందిరం గురించి ముఖ్యమైన సమాచారం ఇదే..!
జనవరి 22న అయోధ్యలోని రామమందిరంలో (Ayodhya's Ram Mandir) రామ్లాలా విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నారు. రామాలయం దేశంలోనే అతిపెద్ద హిందూ దేవాలయం. ప్రపంచంలో మూడవ అతిపెద్ద హిందూ దేవాలయం కానుంది.
Published Date - 09:35 AM, Wed - 10 January 24 -
#India
Uddhav Thackeray: రామ మందిర ప్రారంభోత్సవానికి ఆహ్వానం అందని ఠాక్రే
అయోధ్యలో జనవరి 22న జరగనున్న రామమందిర ప్రాణ్ ప్రతిష్ఠా కార్యక్రమానికి శివసేన అధినేత, మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేకు ఆహ్వానం అందలేదు.
Published Date - 05:39 PM, Sat - 6 January 24 -
#India
CM Yogi Adityanath: పొగమంచు కారణంగా సీఎం యోగి అయోధ్య పర్యటన రద్దు
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఇవాళ అయోధ్య పర్యటన రద్దయింది. పొగమంచు కారణంగా ఆయన హెలికాప్టర్ లక్నో నుంచి టేకాఫ్ కాలేదు. వెళుతూరు తక్కువగా ఉండడంతో హెలికాప్టర్ టేకాఫ్ కాలేదు.
Published Date - 03:08 PM, Thu - 28 December 23 -
#Devotional
Ram Temple: 5 వేల వజ్రాలతో రామ మందిరం నెక్లెస్.. సూరత్ వ్యాపారి బహుమతి
ఉత్తరప్రదేశ్లో నిర్మించిన అయోధ్య రామ మందిరాన్ని ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. గుజరాత్లోని సూరత్కు చెందిన వజ్రాల వ్యాపారి రామమందిరం కోసం వజ్రాల హారాన్ని తయారు చేసి తన భక్తిని చాటుకున్నారు.
Published Date - 02:56 PM, Tue - 19 December 23 -
#Devotional
Ayodhya Opening: భక్తులకు షాక్ ఇచ్చిన శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్
దేశంలో అయోధ్య రామమందిర నామం వినిపిస్తుంది. మందిరం ప్రారంభోత్సవానికి శరవేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి పీఎం మోడీ, సహా వేలాది మంది వీఐపీలు, వీవీఐపీలు హాజరవుతారు. వీళ్ళే కాకుండా కోట్లాది మంది హిందూ భక్తులు రాముడి దర్శనం
Published Date - 11:18 AM, Sun - 17 December 23 -
#Speed News
Ayodhya: అయోధ్యలో రామమందిరం వచ్చే ఏడాదిలో అందుబాటులోకి
ఉత్తర్ ప్రదేశ్ అయోధ్యలో రామమందిరం వచ్చే ఏడాది జనవరి 24 నుంచి భక్తుల కోసం అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి జనవరి 14 నుంచి పది రోజుల పాటు పూజ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. మూడంతస్తుల ఈ దేవాలయంలో గ్రౌండ్ ఫ్లోర్ పనులు ఇప్పటికే పూర్తయ్యాయని ఆలయ నిర్మాణ కమిటీ ఛైర్మన్ నృపేంద్ర మిశ్ర తెలిపారు. రామ్ లల్లాను గర్భగుడిలో ప్రతిష్ఠించి “ప్రాణ ప్రతిష్ఠ” చేయడానికి సంబంధించిన పూజా కార్యక్రమాలను మకర సంక్రాతి రోజున ప్రారంభిస్తామని వెల్లడించారు. […]
Published Date - 11:48 AM, Fri - 23 June 23 -
#India
Ayodhya Ram Mandir : అయోద్య రామమందిర మొదటి దశ పనులు పూర్తయ్యేది ఎప్పుడో తెలుసా? భక్తులకు ప్రవేశం ఆరోజే..
ఈ ఏడాది డిసెంబర్ 30నాటికి మొదటి దశ రామ మందిర నిర్మాణం పూర్తి చేయాలని ఆలయ ట్రస్ట్ నిర్ణయించినట్లు చెప్పారు.
Published Date - 09:45 PM, Mon - 22 May 23 -
#Devotional
Muslim Sarpanch: రాములోరికి గుడి కట్టిన ముస్లిం సర్పంచ్!
ఓ ముస్లిం వ్యక్తి తన గ్రామంలో రూ.25 లక్షలు వెచ్చించి శ్రీరామ మందిరాన్ని కట్టించాడు.
Published Date - 04:21 PM, Tue - 21 June 22 -
#Andhra Pradesh
Fact check: రామ మందిరంలో క్రైస్తవ ప్రార్ధనలు.. అసలు నిజం ఇదే..!
ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లాలోని రామ మందిరాన్ని పాస్టర్ అక్రమంగా ఆక్రమించుకుని అక్కడ క్రైస్తవ ప్రార్థనా సమావేశాన్ని నిర్వహించారని పలువురు బీజేపీ నేతలు ప్రచారం చేస్తున్న సంగతి తెలిసిందే. తూర్పుగోదావరి జిల్లా పామర్రు మండలం కె గంగవరం గ్రామంలో తాళం వేసి ఉన్న రామ మందిరం ప్రక్కనే జరుగుతున్న ప్రార్థన సభకు సంబంధించిన వీడియోను పలువురు బీజేపీ నేతలు షేర్ చేశారు. ఈ క్రమంలో ఆలయాన్ని చట్టవిరుద్ధంగా ఆక్రమించారని, దీంతో నేరస్థులను వెంటనే అరెస్టు చేయాలని బీజేపీ నేతలు […]
Published Date - 12:50 PM, Sat - 2 April 22 -
#Speed News
Fog: మంచు గుప్పిట్లో “యదాద్రి” కొండ!
యాదాద్రి భువనగిరి జిల్లా దట్టమైన పొగమంచు కమ్ముకుంది .ప్రకృతి అందాలు నిద్రాణమై ఉన్నాయి .
Published Date - 10:02 AM, Sun - 16 January 22