HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > India
  • >Ram Mandir Rings

Ayodya : రామ మందిర ఉంగరాల డిమాండ్ మాములుగా లేదు

  • By Sudheer Published Date - 05:09 PM, Sun - 21 January 24
  • daily-hunt
Ram Temple Rings
Ram Temple Rings

గత కొన్నేళ్లుగా ఎదురుచూస్తున్న ఘట్టానికి మరికొన్ని గంటల్లో తెరపడనుంది. అయోధ్య రామ మందిరంలో శ్రీరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ట జరగబోతుంది. ప్రధాని మోడీ స్వయంగా ఈ కార్యక్రమం జరపబోతున్నారు. దేశం మొత్తం రామస్మరణ తో మారుమోగిపోతుంది. ఈ అద్భుతాన్ని చూసేందుకు యావత్ భక్తులంతా సిద్ధం అవుతున్నారు. ఇదే క్రమంలో అయోధ్యకు సంబదించిన ప్రతిదానికి ఇప్పుడు ఫుల్ డిమాండ్ ఏర్పడింది. ముఖ్యంగా రామాలయ ఫొటోస్ కు , ఉంగరాలు , విగ్రహాలకు ఇలా ప్రతి వాటికీ డిమాండ్ ఏర్పడడంతో వ్యాపారాలు సొమ్ము చేసుకుంటున్నారు.

అయోధ్య రామమందిరాన్ని పోలిన ఉంగరాలకు ఇప్పుడు దేశ వ్యాప్తంగా ఫుల్ డిమాండ్ ఏర్పడింది. ప్రపంచం వజ్రాలు, ఆభరణాల వ్యాపారానికి ప్రసిద్ధి చెందిన సూరత్‌లోని వ్యాపారులు వీటిని తయారు చేస్తున్నారు. 38 గ్రాముల బరువుతో ఈ ఉంగరాలను సూరత్‌కు చెందిన ఓ ఆభరణాల తయారీ సంస్థ తయారు చేస్తుంది. మనకు కావాల్సిన సైజుల్లో ఈ ఉంగరాలు అందుబాటులో ఉన్నాయి.వీటి ధర వచ్చేసి రూ. 2.5 లక్షల నుండి రూ. 3 లక్షల వరకు పలుకుతుంది. ప్రస్తుతం తాము 178 రింగ్‌ల కోసం ఆర్డర్‌లను అందుకున్నామని.. డిమాండ్ ను దీన్ని దృష్టిలో ఉంచుకుని 350 ఉంగరాలను సిద్ధంగా ఉంచామని సంస్థ యాజమాన్యం తెలిపింది.

We’re now on WhatsApp. Click to Join.

ఇదిలా ఉంటె రేపు ‘ప్రాణ ప్రతిష్ఠ’ రోజున పలు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ప్రభుత్వ సెలవు దినంగా ప్రకటించాయి. ఇప్పటివరకు మహారాష్ట్ర, హర్యానా, ఉత్తరాఖండ్‌, హిమాచల్ ప్రదేశ్ తో సహా రాష్ట్రాలు పబ్లిక్ హాలిడేగా తేల్చి చెప్పాయి. పుదుచ్చేరి, చండీగఢ్ సహా కేంద్ర పాలిత ప్రాంతాలు కూడా సెలవు ప్రకటించాయి. కేరళ, అస్సాం, ఒడిశా, రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్, త్రిపుర ప్రభుత్వాలు సైతం జనవరి 22 న ప్రభుత్వ కార్యాలయాలకు హాఫ్-డేగా ప్రకటించాయి.

Read Also : Milk: ఎక్కువసేపు పాలను మరిగిస్తున్నారా.. అయితే ఇది తెలుసుకోవాల్సిందే?


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ram mandir
  • ram temple
  • Ram temple rings

Related News

    Latest News

    • Fitness Tips: ప్ర‌స్తుత స‌మాజంలో మ‌నం ఆరోగ్యంగా ఉండాలంటే!

    • India vs Sri Lanka: శ్రీలంక ముందు భారీ ల‌క్ష్యం.. భార‌త్ స్కోర్ ఎంతంటే?

    • America: భార‌త్‌లో ప‌ర్య‌టించనున్న అమెరికా ప్ర‌తినిధులు.. అగ్ర‌రాజ్యానికి మోదీ స‌ర్కార్ కండీష‌న్‌!

    • Election Schedule: రేపు స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుద‌ల‌?

    • Formula E Car Race Case : అరెస్ట్ చేస్తే చేసుకోండి – కేటీఆర్

    Trending News

      • Prime Minister Routine Checkup: ప్రధానమంత్రి మోదీ ఆరోగ్య ప్రోటోకాల్.. ప్రతి 3 నెలలకు ఒకసారి చెకప్!

      • Rupee: పుంజుకున్న రూపాయి.. బ‌ల‌హీన‌ప‌డిన డాల‌ర్‌!

      • IND vs PAK Final: భార‌త్‌- పాక్ మ‌ధ్య ఫైన‌ల్ మ్యాచ్‌.. పైచేయి ఎవ‌రిదంటే?

      • Ladakh: లడఖ్‌లో ఉద్రిక్త ప‌రిస్థితుల‌కు కార‌ణాలీవేనా??

      • UPI Boom: యూపీఐ వినియోగం పెరగడంతో నగదు వాడకం తగ్గింది: ఆర్‌బీఐ

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd