Punjab
-
#India
Delhi Chalo : పోలీసులతో ఘర్షణ ..‘ఛలో ఢిల్లీ’కి రెండు రోజులు బ్రేక్
Farmers Protest : పంటలకు కనీస మద్దతు ధరకు చట్టబద్ధత, రుణమాఫీతో పాటు పలు డిమాండ్లతో దేశ రాజధాని దిశగా కదంతొక్కిన రైతులు రెండు రోజులపాటు ‘ఛలో ఢిల్లీ’( Delhi Chalo) మార్చ్ను వాయిదా వేసుకున్నారు. పంజాబ్-హర్యానా సరిహద్దులో పోలీసులతో ఘర్షణ జరిగిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. తదుపరి కార్యాచరణను శుక్రవారం(ఫిబ్రవరి 23) సాయంత్రం వెల్లడిస్తామని పంజాబ్ కిసాన్ మజ్దూర్ సంఘర్ష్ కమిటీ నాయకుడు సర్వన్ సింగ్ పందేర్ బుధవారం ప్రకటించారు. రైతులు-హర్యానా […]
Date : 22-02-2024 - 10:19 IST -
#India
Farmers Protest: రైతులపైకి టియర్ గ్యాస్..మరోసారి చర్చలకు కేంద్రం పిలుపు
Farmers Protest Delhi: కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ఐదేళ్ల కాంట్రాక్టును తిరస్కరించిన రైతులు(Formers).. బుధవారం మరోమారు నిరసనలు(Protest) చేపట్టారు. ఢిల్లీ(Delhi) సరిహద్దుల దగ్గర ఇప్పటికే ఉన్నవారికి తోడు గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో రైతులు దేశ రాజధానికి తరలివెళుతున్నారు. పార్లమెంట్ వద్దకు చేరుకుని నిరసన తెలపాలని భావిస్తున్నారు. అయితే, రైతులను ఢిల్లీ బార్డర్ల వద్ద పోలీసులు అడ్డుకున్నారు. ఇప్పటికే పెట్టిన ముళ్ల కంచెలు, బారికేడ్ల సాయంతో రైతులు ముందుకు రాకుండా అడ్డుపడుతున్నారు. ట్రాక్టర్ల సాయంతో బారికేడ్లను […]
Date : 21-02-2024 - 2:34 IST -
#India
Kejriwal: లోక్ సభ ఎన్నికల్లో పంజాబ్ లో ఒంటరిగానే పోటీ చేస్తాం: కేజ్రీవాల్
Kejriwal: లోక్సభ ఎన్నికల్లో పంజాబ్లో ఒంటరిగా పోటీ చేయడం ఆప్, కాంగ్రెస్ల పరస్పర నిర్ణయమని, వాటి మధ్య ఎలాంటి విభేదాలు లేవని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆదివారం ప్రతిపక్ష కూటమి భారతదేశంలోని అన్ని పుకార్లను తిప్పికొట్టారు. పంజాబ్లో ఒంటరిగా పోటీ చేయాలనే ఆప్ నిర్ణయంపై విలేకరులతో మాట్లాడిన కేజ్రీవాల్, కాంగ్రెస్ నాయకుడు అభిషేక్ మను సింఘ్వీని భోజనం కోసం కలిసిన కేజ్రీవాల్, ఈ నిర్ణయం పరస్పరం జరిగిందని, దీనిపై ఎలాంటి శత్రుత్వం లేదని అన్నారు. దశాబ్ద కాలంగా […]
Date : 18-02-2024 - 6:56 IST -
#India
Farmers: పంజాబ్-చండీగఢ్ వద్ద తీవ్ర ఉద్రిక్తత.. రైతులపై టియర్ గ్యాస్ ప్రయోగం
Farmers protest: తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ ఢిల్లీలోకి ప్రవేశించేందుకు రైతులు చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకునేందుకు పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఈ ఉదయం ఢిల్లీ చలో కార్యక్రమం ప్రారంభమైన తర్వాత పంజాబ్-చండీగఢ్(Punjab-Chandigarh)సరిహద్దు వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పెద్ద ఎత్తున చొచ్చుకువచ్చిన రైతులను అడ్డుకునేందుకు పోలీసులు బాష్పవాయువు గోళాలు(tear-gas) ప్రయోగించారు. దీంతో రైతులు చెల్లాచెదురై పరిగెడుతున్న వీడియోలు బయటకు వచ్చాయి. We’re now on WhatsApp. Click to Join. తమ సమస్యల […]
Date : 13-02-2024 - 2:02 IST -
#India
Arvind Kejriwal: ‘ఇండియా’కు కేజ్రీవాల్ షాక్, త్వరలో లోక్ సభ అభ్యర్థుల ప్రకటన
Arvind Kejriwal: ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఇండియా కూటమికి వరుస దెబ్బలు తగులుతున్నాయి. తొలుత ఈ కూటమిని ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించిన బిహార్ సీఎం నితీశ్ కుమార్.. ఉన్నట్లుండి ఈ కూటమి నుంచి వైదొలిగారు. అటు.. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సైతం ఎన్నికల్లో ఒంటరిగానే పోటీలకు వెళ్లాలని నిర్ణయించారు. ఇప్పుడు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సైతం అలాంటి సంచలన నిర్ణయమే తీసుకుని.. కూటమికి దిమ్మతిరిగే షాకిచ్చారు.పంజాబ్లోని మొత్తం 13 లోక్సభ స్థానాలకు అభ్యర్థులను […]
Date : 10-02-2024 - 10:39 IST -
#Speed News
Punjab Flyover Fire: పంజాబ్లో భారీ ప్రమాదం
పంజాబ్లో భారీ ప్రమాదం చోటు చేసుకుంది. లూథియానాలోని ఫ్లైఓవర్పై ఆయిల్ ట్యాంకర్ అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టి బోల్తా పడటంతో మంటలు చెలరేగినట్లు స్థానికులు చెప్తున్నారు.
Date : 03-01-2024 - 5:11 IST -
#India
Lakhbir Singh Landa: లఖ్బీర్ ను ఉగ్రవాదిగా ప్రకటించిన భారత్.. ఎవరీ లఖ్బీర్ సింగ్ లాండా..?
కెనడాకు చెందిన గ్యాంగ్స్టర్ లఖ్బీర్ సింగ్ లాండా (Lakhbir Singh Landa)ను ఉగ్రవాదిగా కేంద్ర హోంశాఖ ప్రకటించింది.
Date : 30-12-2023 - 9:37 IST -
#India
Food Poisoning: పంజాబ్ లో ఫుడ్ ఫాయిజన్, 18 మంది విద్యార్థులకు తీవ్ర అస్వస్థత
Food Poisoning: పంజాబ్లోని సంగ్రూర్ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో 18 మంది విద్యార్థులు హాస్టల్ మెస్లో భోజనం చేసిన తర్వాత కడుపునొప్పి, వాంతులతో ఇబ్బందులు పడ్డారు. దీంతో వారిని వెంటనే ఆసుపత్రికి తరలించినట్లు అధికారులు శనివారం తెలిపారు. ఫుడ్ కాంట్రాక్టర్ను అరెస్టు చేశామని, సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ (ఎస్డిఎం) విచారణకు ఆదేశించామని విద్యాశాఖ మంత్రి హర్జోత్ సింగ్ బైన్స్ తెలిపారు. 18 మంది విద్యార్థులను సివిల్ ఆసుపత్రికి తీసుకువచ్చామని, వారిలో 14 మంది డిశ్చార్జ్ అయ్యారని సంగ్రూర్ డిప్యూటీ కమిషనర్ […]
Date : 02-12-2023 - 4:36 IST -
#India
Dogbite: కుక్క కరిస్తే రూ. 20 వేలు పరిహారం.. తీర్పు ఇచ్చిన కోర్టు..!
గత కొన్ని నెలలుగా కుక్కలు కరిచిన (Dogbite) ఘటనలపై పలు వివాదాలు చెలరేగుతున్నాయి.
Date : 15-11-2023 - 9:50 IST -
#India
Delhi Pollution: ఢిల్లీ కాలుష్యంపై ‘సుప్రీం’ సంచలన నిర్ణయం, ఆ రాష్ట్రాలకు వార్నింగ్
దేశ రాజధాని ప్రాంతంలో (ఎన్సీఆర్) కాలుష్య స్థాయిని తగ్గించేందుకు పరిష్కారం చూపాలని సుప్రీంకోర్టు శుక్రవారం పేర్కొంది.
Date : 10-11-2023 - 3:10 IST -
#Speed News
Punjab Farmer: లక్కీడ్రాలో రెండున్నర కోట్లు గెలుచుకున్న పేద రైతు
పంజాబ్లోని ఓ రైతుకు జాక్ పాట్ తగిలింది. హోషియార్పూర్కు చెందిన ఓ రైతుకు అదృష్టం వరించింది. మహిల్పూర్ నగరానికి చెందిన శీతల్ సింగ్ అనే వ్యక్తి మెడిసిన్ కొనేందుకు మెడికల్ స్టోర్కు వెళ్లాడు. ఆ తర్వాత లాటరీ టికెట్ కూడా కొన్నాడు.
Date : 08-11-2023 - 5:49 IST -
#Viral
Tractor Stunt Viral : ట్రాక్టర్ తో స్టంట్ చేసి..ప్రాణాలు పోగొట్టుకున్న యువకుడు
ముందుగా ఇంజిన్ ఆన్లో పెట్టి, ట్రాక్టర్ను ముందు రెండు చక్రాలను పైకి లేపారు. ఇంజిన్ ఆన్లోనే ఉండటంతో అది అటు, ఇటు రౌండ్స్ కొట్టడం మొదలుపెట్టింది
Date : 30-10-2023 - 11:42 IST -
#Viral
Punjab: 73 ఏళ్ల తల్లిని చికతబాదిన కొడుకు అరెస్ట్
73 ఏళ్ల వృద్ధురాలిని ఆమె కొడుకు, కోడలు, మనవడు చిత్రహింసలకు గురిచేసి నిర్దాక్షిణ్యంగా కొట్టిన వీడియోలు వైరల్గా మారాయి. ఈ ఘటన పంజాబ్లో చోటు చేసుకుంది. లాయర్గా పనిచేస్తున్న కొడుకును సీసీటీవీ కెమెరా ఆధారాల ఆధారంగా పోలీసులు అరెస్ట్ చేశారు.
Date : 29-10-2023 - 12:50 IST -
#India
Bus Accident : కెనాల్లోకి దూసుకెళ్లిన బస్సు.. 8 మంది మృతి
పంజాబ్(Punjab) లోని ముక్త్ సర్ జిల్లా సిర్హింద్ ఫీడర్ కెనాల్ వద్ద జరుగగా.. ప్రమాదంలో 8 మంది ప్రయాణికులు మరణించినట్లు స్థానిక అధికారులు వెల్లడించారు.
Date : 20-09-2023 - 6:36 IST -
#World
Shubhneet Singh: సింగర్ శుభ్ షోను రద్దు చేసిన బుక్మైషో
త రెండ్రోజులుగా భారత్ కెనడా దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇరు దేశాల దౌత్య సంబంధాలు దెబ్బతిన్నాయి. దీంతో రెండు దేశాల మధ్య పరిస్థితులు పచ్చి గడ్డి వేస్తే మగ్గుమనేలా తయారయ్యాయి
Date : 20-09-2023 - 3:09 IST