Punjab
-
#Speed News
No Entry for CBI in 9 States: ఆ తొమ్మిది రాష్ట్రాల్లో ‘సీబీఐ’ కు నో ఎంట్రీ..!
అనుమతి లేకుండా తమ రాష్ట్రాల్లో (States) కేసులను (Cases) దర్యాప్తు చేయడానికి వీల్లేదంటూ సీబీఐని తొమ్మిది
Published Date - 02:27 PM, Thu - 15 December 22 -
#India
Punjab : మరోసారి ఆందోళనకు సిద్ధమవుతున్న పంజాబ్ రైతులు
పంజాబ్ రైతులు మరోసారి ఆందోళనకు సిద్ధమైయ్యారు. గత 19 రోజులుగా ఆందోళన చేస్తున్న రైతు సంఘం కిసాన్ మజ్దూర్..
Published Date - 06:29 AM, Thu - 15 December 22 -
#India
Punjab: పంజాబ్ పోలీస్ స్టేషన్ పై రాకెట్ దాడి
పాకిస్థాన్ సరిహద్దులకు దగ్గరలో ఉన్న తరణ్ తరణ్ (Tarn Taran)లోని ఓ పోలీస్ స్టేషన్ పై రాకెట్ దాడి జరిగింది. తేలికపాటి రాకెట్ తో ఉగ్రవాదులు దాడి చేశారని పోలీసులు తెలిపారు. అదృష్టవశాత్తు ఈ దాడిలో తమ సిబ్బందికి ఎలాంటి ప్రమాదం జరగలేదని వివరించారు. ప్రొ ఖలిస్థాన్ కు చెందిన ఉగ్రవాదులే ఈ రాకెట్ దాడికి పాల్పడి ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే పాక్ సరిహద్దుకు దగ్గర్లోని స్టేషన్ పై దాడి జరగడంతో ఐఎస్ఐ ఉగ్రవాదుల పాత్ర […]
Published Date - 11:10 AM, Sat - 10 December 22 -
#Speed News
Gujarat: గుజరాత్ ఎన్నికలతో ఆప్ కు జాతీయ పార్టీ హోదా..!
గుజరాత్ (Gujarat) అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో వెనకబడ్డ ఆమ్ ఆద్మీ పార్టీ (AAP)కి కొంత ఊరట లభించింది. ఈ ఎన్నికల్లో సాధించిన ఓట్లతో పార్టీకి జాతీయ హోదా లభించనుంది. ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ (AAP), పంజాబ్ లోనూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. గోవాలోనూ ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) ఎమ్మెల్యేలు ఉన్నారు. ఓ ప్రాంతీయ పార్టీకి జాతీయ పార్టీ హోదా దక్కాలంటే కనీసం నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ […]
Published Date - 01:07 PM, Thu - 8 December 22 -
#Speed News
Drugs : పంజాబ్లో 2 కేజీల హెరాయిన్ స్వాధీనం చేసుకున్న పోలీసులు
పంజాబ్లో రెండు కేజీల హెరాయిన్ని స్పెషల్ టాస్క్ ఫోర్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సరిహద్దు దాటి అక్రమంగా...
Published Date - 08:58 AM, Mon - 28 November 22 -
#Off Beat
Punjab : పంజాబ్ లో ఘోర ప్రమాదం.రైలు ఢీకొని ముగ్గురు చిన్నారులు మృతి..!!
పంజాబ్ లో ఘోరప్రమాదం జరిగింది. కిరాత్ పూర్ సాహిబ్ సమీపంలో రైలు ఢీకొని ముగ్గురు చిన్నారులు మరణించారు. ఈ ఘటన ఆదివారం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఓ చిన్నారి తీవ్రంగా గాయపడ్డాడు. పిల్లలు ట్రాక్ ఆడుకుంటున్నారని…ఇంతలో సడెన్ గా వచ్చిన రైలు వారిని ఢీకొట్టినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు గాయపడిన చిన్నారులను ఆసుపత్రికి తరలిచారు. ఘటనాస్థలంలోనే ఇద్దరు చిన్నారులు మరణించిగా…మరో చిన్నారి ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో […]
Published Date - 05:46 AM, Mon - 28 November 22 -
#India
Pak Drone: పాక్ కవ్వింపు చర్యలు.. భారత భూభాగంలోకి డ్రోన్..!
సరిహద్దుల్లో పాకిస్థాన్ కవ్వింపు చర్యలకు పాల్పడుతుంది. డ్రోన్ల ద్వారా సరిహద్దు రహస్యాలను తెలుసుకునేందుకు ప్రయత్నిస్తుంది.
Published Date - 03:13 PM, Sat - 26 November 22 -
#India
Gang Raped by Girls: షాకింగ్ న్యూస్.. వివాహితుడిపై అమ్మాయిల ‘గ్యాంగ్ రేప్’
అమ్మాయిపై గ్యాంగ్ రేప్ జరిగిన ఘటనలు చాలా విన్నాం.. చదివాం కూడా. కానీ ఓ మగవాడిపై గ్యాంగ్ రేప్ జరిగిందంటే నమ్మగలరా..
Published Date - 02:51 PM, Thu - 24 November 22 -
#Speed News
Fraud: పంది పిల్లల వ్యాపారం అంటూ వందల కోట్లకు టోకరా.. ఏం జరిగిందంటే?
సైబర్ నేరగాళ్లు కేటుగాళ్లు ఎప్పుడెప్పుడు సమయం దొరుకుతుందా ప్రజల బలహీనతలను పెట్టుబడిగా చేసుకొని మోసం
Published Date - 12:53 PM, Mon - 21 November 22 -
#Speed News
Earthquake : అమృత్సర్లో భూకంపం… రిక్టర్ స్కేలుపై 4.1గా నమోదు..!!
వరుస భూకంపాలు ఉత్తరభారతాన్ని వణికిస్తున్నాయి. తాజాగా పంజాబ్లోని అమృత్సర్లో సోమవారం ఉదయం భూకంపం సంభవించింది. ఈ ప్రకంపనల తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.1గా నమోదైంది. గతకొన్ని రోజులుగా ఢిల్లీ ఎన్ సీఆర్ లోకూడా భూకంపం సంభవించిన విషయం తెలిసిందే. తెల్లవారుజామున 4గంటలకు ఈ భూకంపం సంభవించింది. దీంతో ప్రజలు భయాందోళనతో ఇళ్ళలో నుంచి బయటకు పరుగులు తీశారు. An earthquake of magnitude 4.1 occurred 145km west-northwest of Amritsar, Punjab, at around 3.42am, […]
Published Date - 06:45 AM, Mon - 14 November 22 -
#India
T20 World Cup : టీ 20 వరల్డ్ కప్ లో పాకిస్తాన్ ఓటమితో… ఓ కళాశాలలో విద్యార్థుల మధ్య రాళ్ల దాడి..!!
ఆదివారం ఆస్ట్రేలియాలోని మెల్ బోర్న్ వేదికగా జరిగిన పాకిస్తాన్, ఇంగ్లండ్ మ్యాచ్ ఉత్కంఠ రేపింది. ఈ మ్యాచ్ లో ఇంగ్లండ్ విజయం సాధించి టైటిల్ కైవసం చేసుకుంది. పాకిస్తాన్ ఓడిపోయింది. దీంతో పంజాబ్ లోని మోగాలో కళాశాల విద్యార్థులు రెండు గ్రూపులుగా విడిపోయి ఘర్షణకు పాల్పడ్డారు. పాకిస్తాన్ ఓటమి కారణంగా ఈ వివాదం చోటుచేసుకుంది. విద్యార్థులు ఇటుకలు, రాళ్లతో పరస్పరం దాడికి దిగారు. మెగా జిల్లాలోని ఎల్ఎల్ఆర్ఎం కళాశాలలో ఈ ఘటన జరిగింది.పాకిస్థాన్ జిందాబాద్-హిందుస్థాన్ ముర్దాబాద్ నినాదాలు […]
Published Date - 05:41 AM, Mon - 14 November 22 -
#India
Punjab: శివసేన నేత దారుణ హత్య..!!
పంజాబ్ లో శివసేన నేతను దారుణంగా కాల్చి చంపారు గుర్తుతెలియని దుండగులు. ఈ ఘటన అమ్రుత్ సర్ లోని ప్రార్థనమందిరంలోపల జరగడం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. గోపాల్ మందిర్ ఆలయ ప్రాంగణం దగ్గర చెత్తకుప్పలో విగ్రహాలు కనిపించాయి. దీనిపై శివసేన నాయకులు ఆందోళనకు దిగారు. ఇంతలో గుంపులో నుంచి ఓ దుండగుడు వచ్చి సుధీర్ సూరిని కాల్చాడు. వెంటనే సూరిని ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రికి తరలించే లోపే మరణించాడని పోలీసులు తెలిపారు. ఈ ఘటనతో తీవ్ర […]
Published Date - 10:04 PM, Fri - 4 November 22 -
#India
Punjab: పంజాబీ భాష తెలిసినవారికే…ప్రభుత్వ ఉద్యోగాలు..పంజాబ్ ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం..!!
పంజాబ్ ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. పంజాబీ భాష మాట్లాడితేనే ప్రభుత్వ ఉద్యోగులకు అర్హులంటూ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ అధ్యక్షతన చండీగడ్ లో జరిగిన క్యాబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
Published Date - 05:48 AM, Sat - 22 October 22 -
#Speed News
సైకిల్ పైన 250 కిలోమీటర్లు ప్రయాణించిన 13 ఏళ్ల బాలుడు.. చివరికి అలా.?
తాజాగా పంజాబ్ కు చెందిన ఒక 13 ఏళ్ల యువకుడు సైకిల్ పై ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 250 కిలోమీటర్ల ప్రయాణం
Published Date - 05:41 PM, Sat - 8 October 22 -
#India
Delhi Liquor Scam : ఢిల్లీ లిక్కర్ స్కాంలో మరోసారి దేశ వ్యాప్తంగా ఈడీ సోదాలు
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఈడీ అధికారులు మరోసారి దేశ వ్యాప్తంగా సోదాలు చేస్తున్నారు. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీలో అవకతవకలు...
Published Date - 02:15 PM, Fri - 7 October 22