Prayagraj
-
#India
Prayagraj : మహా కుంభమేళాకు వెళ్లనున్న ప్రధాని ..షెడ్యూల్ ఇదేనా..?
బుధవారం ఉదయం 10 గంటలకు ప్రధాని ప్రయాగ్రాజ్ ఎయిర్పోర్ట్కు చేరుకుంటారు. అక్కడి నుంచి ఉదయం 10.45 గంటలకు అరైల్ ఘాట్కు వెళ్తారు. ఘాట్ నుంచి బోటులో ప్రయాణించి మహాకుంభమేళా జరుగుతున్న ప్రాంతానికి చేరుకుంటారు.
Published Date - 01:17 PM, Tue - 4 February 25 -
#Speed News
Prime Minister Modi: ఫిబ్రవరి 5న ప్రధాని మోదీ ప్రయాగ్రాజ్ టూర్ క్యాన్సిల్!
జనవరి 29న మౌని అమావాస్య రోజున ప్రయాగ్రాజ్లోని మహాకుంభ్లో అకస్మాత్తుగా తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 30 మంది భక్తులు మరణించగా, 60 మందికి పైగా గాయపడ్డారు.
Published Date - 08:31 AM, Fri - 31 January 25 -
#India
MahaKumbh Mela : కుంభమేళాలో అగ్నిప్రమాదం.. భారీగా ఎగసిపడుతున్న మంటలు
అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. అదృష్టవశాత్తూ ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం సంభవించకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకుంటున్నారు.
Published Date - 05:15 PM, Thu - 30 January 25 -
#India
Maha Kumbh Stampede : డస్ట్ బిన్స్ వల్లే తొక్కిసలాట.. మహాకుంభ మేళాలోని ప్రత్యక్ష సాక్షులు
‘‘ఇవాళ తెల్లవారుజామున దాదాపు 2 గంటల సమయంలో పుణ్య స్నానాలు చేసేందుకు భక్తులు భారీగా త్రివేణి సంగమానికి(Maha Kumbh Stampede) వచ్చారు.
Published Date - 01:19 PM, Wed - 29 January 25 -
#Devotional
Mauni Amavasya : మహాకుంభమేళా వద్ద భక్తులు తప్పక తెలుసుకోవాల్సినవి ఇవే..
రేపు మౌనీ అమావాస్య సందర్భంగా.. ఒక్క రోజే సుమారు పది కోట్ల మంది కుంభమేళాకు వచ్చే అవకాశాలు ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. దీని కోసం యూపీ సర్కారు భారీగా ఏర్పాట్లు చేస్తున్నది.
Published Date - 04:53 PM, Tue - 28 January 25 -
#India
Mahakumbh Mela : త్రివేణీ సంగమంలో అమిత్ షా పుణ్యస్నానం..
ఈరోజు అమిత్ షా కుంభమేళాలో పాల్గొన్నారు. అమిత్ షాతో పాటు ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, యోగా గురువు రాందేవ్ బాబా కూడా పుణ్యస్నానమాచరించారు.
Published Date - 03:16 PM, Mon - 27 January 25 -
#Business
Maha Kumbh 2025 : భక్తులపై ఎయిర్లైన్స్ దోపిడీ..!
Maha Kumbh 2025 : భక్తుల తాకిడి ఎక్కువగా ఉన్న తరుణంలో సంస్థ టికెట్ ధరలను భారీగా పెంచి భక్తులకు షాక్ ఇచ్చింది
Published Date - 11:41 AM, Mon - 27 January 25 -
#India
Maha Kumbh Mela 205: మహాకుంభ మేళాలో స్వచ్ఛమైన గాలికోసం జపనీస్ పద్ధతి..
Maha Kumbh Mela 205: ప్రతి రోజు మిలియన్ల సంఖ్యలో భక్తులు ఈ పవిత్ర జలాల్లో స్నానం చేయడానికి చేరుకుంటున్నారు. ఈ విశాల జనసందోహం ఉన్నప్పటికీ, ఈ ప్రాంతంలోని గాలి నాణ్యత ఆశ్చర్యకరంగా శుద్ధంగా ఉండడం విశేషం. దీనికి కారణం, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ గత రెండు సంవత్సరాల క్రితం నుంచే చేసిన సుక్ష్మమైన ప్రణాళిక.
Published Date - 01:40 PM, Sun - 26 January 25 -
#India
Miyawaki Magic : మహాకుంభ మేళాలో ‘మియవాకి’ మ్యాజిక్.. ప్రయాగ్రాజ్కు చిట్టడవి ఊపిరి
ఇంతమంది భక్తజనం వచ్చినా ప్రయాగ్రాజ్లో(Miyawaki Magic) ఆక్సిజన్ స్థాయి ఏ మాత్రం తగ్గలేదు.
Published Date - 11:28 AM, Sat - 25 January 25 -
#Speed News
100 Devotees: మహా కుంభమేళాలో 100 మంది భక్తులకు గుండెపోటు.. ఐసీయూలో 183 మంది!
జనరల్ మెడిసిన్, డెంటల్ సర్జరీ, ఆర్థోపెడిక్స్, గైనకాలజీ, పీడియాట్రిక్స్, చైల్డ్ కేర్ స్పెషలిస్ట్లతో సహా ప్రత్యేక నిపుణుల బృందం సెంట్రల్ హాస్పిటల్లో ఆరోగ్య సంరక్షణ సేవలను అందిస్తోంది.
Published Date - 02:33 PM, Wed - 22 January 25 -
#Devotional
Maha Kumbh Mela : మహా కుంభమేళాలో పాల్గొననున్న ప్రధాని మోడీ
ప్రముఖుల పర్యటన నేపథ్యంలో అధికారులు నగరంలో భద్రతను కట్టుదిట్టం చేస్తున్నారు. కీలక కూడళ్లు, కార్యక్రమాల వేదికలపై నిఘా పెంచారు.
Published Date - 03:04 PM, Tue - 21 January 25 -
#Devotional
Maha Kumbh Mela 2025 : ‘వేప పుల్లల’తో లక్షలు సంపాదిస్తున్న వ్యాపారాలు
Maha Kumbh Mela 2025 : ఈ కుంభమేళాలో వేప పుల్లల వ్యాపారం (Neem sticks Business ) ప్రత్యేక ఆకర్షణగా మారింది
Published Date - 06:59 AM, Mon - 20 January 25 -
#Speed News
Maha Kumbh 2025 : మహా కుంభమేళాలో భారీ అగ్నిప్రమాదం
Maha Kumbh 2025 : సిలిండర్ పేలడం వల్ల సెక్టార్-5లోని టెంట్లలో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి
Published Date - 04:54 PM, Sun - 19 January 25 -
#Life Style
Maha Kumbh Mela 2025 : ప్రయాగ్రాజ్ సమీపంలోని ఈ పర్యాటక ప్రదేశాలను సందర్శించండి..!
Maha Kumbh Mela 2025 : ప్రయాగ్రాజ్లో జరిగే మహా కుంభమేళా కోసం లక్షలాది మంది ప్రజలు వస్తారు, మీరు మహా కుంభమేళాకు హాజరయ్యేందుకు వెళుతుంటే, కుంభమేళాతో పాటు, ప్రయాగ్రాజ్ చుట్టూ ఉన్న చిత్రకూట్ , రేవా నగరాలను సందర్శించడం మంచి ఎంపిక. చిత్రకూట్ యొక్క చారిత్రాత్మక ప్రదేశాలు , రేవా యొక్క సహజ అందాలను అనుభవించండి.
Published Date - 01:35 PM, Sun - 19 January 25 -
#India
Maha Kumbh Mela : ఆధ్యాత్మిక వాతావరణం… మహా కుంభమేళాలో నిన్న 3.5 కోట్ల మంది భక్తుల స్నానాలు
Maha Kumbh Mela : బ్రహ్మ ముహూర్తంలో తెల్లవారుజామున 3 గంటలకే పుణ్యస్నానాలు ప్రారంభమయ్యాయి. వివిధ అఖాడాల నుంచి వచ్చిన సాధువులు, భక్తులు పుణ్యస్నానాలు చేయడం ఈ వేడుకకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
Published Date - 09:46 AM, Wed - 15 January 25