Prayagraj
-
#India
Shocking : మనవడినే బలి ఇచ్చిన తాతయ్య.. షాకింగ్ నిజాలు
Shocking : ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ప్రయాగ్రాజ్ జిల్లాలో చోటు చేసుకున్న ఘోర హత్యా ఘటన ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తోంది. 11వ తరగతి విద్యార్థి పీయూష్ సింగ్ అలియాస్ యశ్ను అమానుషంగా హత్య చేసిన ఈ కేసు రోజురోజుకు కొత్త కొత్త విషయాలను బయటపెడుతోంది.
Published Date - 11:24 AM, Mon - 1 September 25 -
#India
Supreme Court : బాధితులకు ఆశ్రయం పొందే హక్కు లేదా ?: యూపీ ప్రభుత్వంపై సుప్రీం ఆగ్రహం
ప్రయాగ్రాజ్లో చట్టప్రక్రియను పాటించకుండా కూల్చివేతలు చేపట్టడాన్ని గతంలోనూ సుప్రీం తీవ్రంగా స్పందించింది. ఇది తప్పుడు సంకేతాలను పంపుతోందని అసహనం వ్యక్తంచేసింది. బాధితులకు ఆరువారాల్లో రూ.10 లక్షల చొప్పున పరిహారం చెల్లించాలి అని ప్రయాగ్రాజ్ అభివృద్ధి సంస్థను ఆదేశించింది.
Published Date - 04:46 PM, Tue - 1 April 25 -
#Devotional
Upcoming Kumbh Melas: ముగిసిన మహా కుంభమేళా.. తదుపరి కుంభమేళాలు ఇవే..
కుంభమేళా(Upcoming Kumbh Melas) అనేది ప్రతి నాలుగేళ్లకు ఓసారి జరుగుతుంది. మహా కుంభమేళా 144 సంవత్సరాలకు ఓసారి జరుగుతుంది.
Published Date - 05:33 PM, Wed - 26 February 25 -
#India
Maha Kumbh Mela : మహాకుంభమేళాకు పోటెత్తిన భక్తులు..
Maha Kumbh Mela : జనవరి 13న ప్రారంభమైన ఈ ఆధ్యాత్మిక వేడుక నేటితో ముగియనుంది. ఈ సందర్భంలో బుధవారం మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా భక్తులు మరింతగా సందర్శనకు చేరుకున్నారు. "హర హర మహాదేవ్" నామస్మరణలతో త్రివేణీ సంగమం ప్రాంతం నిండింది. ఈ వేడుకలో భాగంగా ఘాట్లు శివ నామస్మరణతో మార్మోగుతున్నాయి.
Published Date - 09:41 AM, Wed - 26 February 25 -
#Cinema
Katrina Kaif : మహాకుంభ మేళాలో కత్రినా కైఫ్.. స్వామీజీల నుంచి ఆశీస్సులు
అక్కడ స్వామి చిదానంద్ సరస్వతి, సాధ్వి భగవతి సరస్వతిల ఆశీస్సులను కత్రినా(Katrina Kaif) అందుకున్నారు.
Published Date - 04:27 PM, Mon - 24 February 25 -
#Telangana
Mahakumbh Trains : మహాకుంభ మేళా వేళ తెలుగు భక్తులకు షాక్.. కీలకమైన రైళ్లు రద్దు
జనవరి 13న మహాకుంభ మేళా(Mahakumbh Trains) మొదలైనప్పటి నుంచి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు ప్రయాణికుల తాకిడి పెరిగింది.
Published Date - 12:16 PM, Thu - 20 February 25 -
#India
Maha Kumbh Mela : షాకింగ్.. కుంభమేళాలో మహిళలు స్నానం చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో అమ్మకాలు
Maha Kumbh Mela : ప్రయాగ్రాజ్లో జరుగుతున్న కుంభమేళాలో మహిళలు స్నానం చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వ్యాపించిన విషయం తెలిసిందే. ఈ వీడియోలు మహిళల గౌరవాన్ని, గోప్యతను ఉల్లంఘిస్తాయని పేర్కొన్న పోలీసులు, ఈ వీడియోలను అప్లోడ్ చేసిన రెండు సోషల్ మీడియా ఖాతాలపై కేసులు నమోదు చేసి, చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నారు.
Published Date - 10:57 AM, Thu - 20 February 25 -
#India
Faecal Bacteria: మహాకుంభ మేళా.. గంగానదిలో బ్యాక్టీరియా అలజడి
ఉత్తరప్రదేశ్లోని ఉన్నావ్, వారణాసి, ప్రయాగ్రాజ్, ఘాజిపూర్, కాన్పూర్ నగరాల్లో గంగానది నుంచి తీసుకున్న నమూనాల్లో ఫీకల్ స్ట్రెప్టోకోకి బ్యాక్టీరియాను(Faecal Bacteria) గుర్తించారు.
Published Date - 10:10 AM, Wed - 19 February 25 -
#Speed News
Maha Kumbh Devotees: ప్రయాగ్రాజ్లో ఘోర రోడ్డు ప్రమాదం.. 10 మంది స్పాట్ డెడ్
ప్రయాగ్రాజ్-మీర్జాపూర్ హైవేపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ దృష్టి సారించారు. మృతుల కుటుంబాలకు సీఎం యోగి సంతాపం తెలిపారు.
Published Date - 10:06 AM, Sat - 15 February 25 -
#India
Droupadi Murmu : త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం ఆచరించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
Droupadi Murmu : రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రయాగ్రాజ్ చేరుకుని మహా కుంభమేళాలో స్నానం చేశారు. దీని తరువాత అతను సూర్య భగవానుడికి అర్ఘ్యం కూడా అర్పించాడు. రాష్ట్రపతి కార్యక్రమాన్ని దృష్టిలో ఉంచుకుని, ప్రయాగ్రాజ్ అంతటా భద్రతను కట్టుదిట్టం చేశారు. ఆమె అక్షయవత్ , లాట్ హనుమాన్ ఆలయాన్ని సందర్శించి పూజలు చేస్తారు.
Published Date - 12:08 PM, Mon - 10 February 25 -
#Cinema
Shamshabad Airport : ఎయిర్ పోర్ట్ లో చిక్కుకుపోయిన విజయ్ దేవరకొండ
Shamshabad Airport : హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్(Hyderabad Shamshabad Airport)లో ఓ విమాన సమస్య కారణంగా గందరగోళం నెలకొంది
Published Date - 07:16 PM, Fri - 7 February 25 -
#Speed News
Mahakumbh 2025 : ప్రయాగరాజ్లో పవిత్ర స్నానం చేసిన హరీష్ రావు
Mahakumbh 2025 : ఆధ్యాత్మిక యాత్రలో భాగంగా ఆయన గంగానది తీరానికి చేరుకుని పవిత్ర స్నానం ఆచరించారు
Published Date - 08:51 PM, Thu - 6 February 25 -
#Devotional
Maha Kumbh: సనాతన ధర్మంలోకి 200 మంది ఫారినర్లు.. మహాకుంభ మేళాలో ఆధ్యాత్మిక శోభ
హిందూయిజం గురించి బాగా రీసెర్చ్ చేశాకే మహాకుంభ మేళా(Maha Kumbh)కు వచ్చి, సనాతన ధర్మాన్ని స్వీకరించామని ఆ ఫారినర్లు చెబుతున్నారు.
Published Date - 01:18 PM, Thu - 6 February 25 -
#India
Kumbh Mela : త్రివేణీ సంగమంలో ప్రధాని మోడీ పుణ్యస్నానం..
ప్రయాగ్రాజ్ చేరుకున్న ప్రధాని త్రివేణి సంగమం వద్ద పుణ్యస్నానం ఆచరించారు. ఈ సందర్భంగా ఆయన వెంట ఉత్తర్ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా ఉన్నారు.
Published Date - 11:49 AM, Wed - 5 February 25 -
#India
Prayagraj : మహా కుంభమేళాలో పాల్గొన్న భూటాన్ రాజు..
భూటాన్ రాజు ఉత్తరప్రదేశ్ సీఎం యోగీ ఆదిత్యనాథ్ తో కలిసి ప్రయాగ్రాజ్లోని త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం చేశారు. ఆ తర్వాత గంగా హారతిలో పాల్గొన్నారు.
Published Date - 05:04 PM, Tue - 4 February 25