HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Business
  • >Dgca Raps Airlines After Airfare To Prayagraj For Mahakumbh Surges 21 Per Cent

Maha Kumbh 2025 : భక్తులపై ఎయిర్లైన్స్ దోపిడీ..!

Maha Kumbh 2025 : భక్తుల తాకిడి ఎక్కువగా ఉన్న తరుణంలో సంస్థ టికెట్ ధరలను భారీగా పెంచి భక్తులకు షాక్ ఇచ్చింది

  • By Sudheer Published Date - 11:41 AM, Mon - 27 January 25
  • daily-hunt
Airlines Company
Airlines Company

మహా కుంభమేళా 2025 (Maha Kumbh 2025) సందర్భంగా త్రివేణి సంగమం(Triveni Sangam)లో పవిత్ర స్నానాలు ఆచరించేందుకు దేశం నలుమూలల నుంచి భక్తులు ప్రయాగ్ రాజ్‌(Prayag Raj)కి చేరుకునేందుకు సిద్ధం అవుతున్నారు. అయితే ఈ ఆధ్యాత్మిక ఉత్సవాన్ని తమ లాభాల కోసం ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తున్నాయి అనేక సంస్థలు. వాటిలో ఎయిర్లైన్స్ సంస్థ (Airlines company) ఒకటి. భక్తుల తాకిడి ఎక్కువగా ఉన్న తరుణంలో సంస్థ టికెట్ ధరలను భారీగా పెంచి భక్తులకు షాక్ ఇచ్చింది.

Railway Jobs 2025 : రైల్వేలో 32438 జాబ్స్.. టెన్త్‌తోనూ ఛాన్స్.. తెలుగులోనూ పరీక్ష

ముంబై మరియు ఢిల్లీ నుంచి ప్రయాగ్ రాజ్‌కి టికెట్ ధరలు సాధారణంగా రూ. 16,000 ఉంటే, ఇప్పుడు రూ. 50,000 నుంచి రూ. 60,000 లకు పెంచారు. హైదరాబాద్ నుంచి ప్రయాణించాలనుకునే భక్తులకు కూడా ఇదే పరిస్థితి ఎదురవుతోంది. టికెట్ రేట్ల భారీ పెరుగుదల వల్ల సామాన్య భక్తులు తమ ప్రయాణం పై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ టికెట్ రేట్ల పెంపు గురించి పలు ఫిర్యాదులు రావడంతో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) దృష్టికి ఈ అంశం చేరింది. టికెట్ ఛార్జీలను రేషనలైజ్ చేయాలని DGCA ఎయిర్లైన్స్‌లకు ఆదేశాలు జారీ చేసినట్టు సమాచారం. కానీ, ఇప్పటికీ టికెట్ ధరలు మారకపోవడం భక్తులను నిరాశకు గురిచేస్తోంది.

ఎయిర్లైన్స్ ఇలా ధరలను పెంచడంపై భక్తులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మహా కుంభమేళా వంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు వ్యాపార లాభాలకు కాకుండా భక్తుల ఆధ్యాత్మిక అవసరాలను తీర్చేలా ఉండాలని పలువురు అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి మహా కుంభమేళా 2025 భక్తుల సందడి మధ్య ఎయిర్లైన్స్ ఛార్జీల పెంపు సమస్యగా మారింది. ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకుని, ఈ అంశంపై స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేయడం ద్వారా భక్తులకు న్యాయం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Airlines company
  • airlines flight ticket price
  • airlines flights
  • Maha Kumbh 2025
  • prayagraj

Related News

    Latest News

    • Fitness Tips: ప్ర‌స్తుత స‌మాజంలో మ‌నం ఆరోగ్యంగా ఉండాలంటే!

    • India vs Sri Lanka: శ్రీలంక ముందు భారీ ల‌క్ష్యం.. భార‌త్ స్కోర్ ఎంతంటే?

    • America: భార‌త్‌లో ప‌ర్య‌టించనున్న అమెరికా ప్ర‌తినిధులు.. అగ్ర‌రాజ్యానికి మోదీ స‌ర్కార్ కండీష‌న్‌!

    • Election Schedule: రేపు స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుద‌ల‌?

    • Formula E Car Race Case : అరెస్ట్ చేస్తే చేసుకోండి – కేటీఆర్

    Trending News

      • Prime Minister Routine Checkup: ప్రధానమంత్రి మోదీ ఆరోగ్య ప్రోటోకాల్.. ప్రతి 3 నెలలకు ఒకసారి చెకప్!

      • Rupee: పుంజుకున్న రూపాయి.. బ‌ల‌హీన‌ప‌డిన డాల‌ర్‌!

      • IND vs PAK Final: భార‌త్‌- పాక్ మ‌ధ్య ఫైన‌ల్ మ్యాచ్‌.. పైచేయి ఎవ‌రిదంటే?

      • Ladakh: లడఖ్‌లో ఉద్రిక్త ప‌రిస్థితుల‌కు కార‌ణాలీవేనా??

      • UPI Boom: యూపీఐ వినియోగం పెరగడంతో నగదు వాడకం తగ్గింది: ఆర్‌బీఐ

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd