HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Prime Minister Modi Not Visit Maha Kumbh On February 5

Prime Minister Modi: ఫిబ్రవరి 5న ప్రధాని మోదీ ప్రయాగ్‌రాజ్ టూర్ క్యాన్సిల్‌!

జనవరి 29న మౌని అమావాస్య రోజున ప్రయాగ్‌రాజ్‌లోని మహాకుంభ్‌లో అకస్మాత్తుగా తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 30 మంది భక్తులు మరణించగా, 60 మందికి పైగా గాయపడ్డారు.

  • By Gopichand Published Date - 08:31 AM, Fri - 31 January 25
  • daily-hunt
PM Modi To Kumbh
PM Modi To Kumbh

Prime Minister Modi: ప్రధాని నరేంద్ర మోదీ (Prime Minister Modi) ఫిబ్రవరి 5న ప్రయాగ్‌రాజ్‌కు వెళ్లటంలేదు. మహాకుంభం సందర్భంగా తొక్కిసలాట జరగడంతో స్నానాల కార్యక్రమాన్ని రద్దు చేసుకున్నట్లు సమాచారం. ఫిబ్రవరి నెలలో ఏ రోజైనా ప్రధాని మోదీ కుంభస్నానానికి వెళ్లవచ్చని చెబుతున్నారు. అయితే దీనికి సంబంధించి ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. దీంతో పాటు మహాకుంభ్‌లో భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం చేశారు. ప్రయాగ్‌రాజ్‌లో వాహనాల ప్రవేశంపై నిషేధం విధించారు. అలాగే అమృత స్నాన్ రోజున వీఐపీల రాకపై కూడా ఆంక్షలు ఉండనున్నాయి.

జనవరి 29న మౌని అమావాస్య రోజున ప్రయాగ్‌రాజ్‌లోని మహాకుంభ్‌లో అకస్మాత్తుగా తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 30 మంది భక్తులు మరణించగా, 60 మందికి పైగా గాయపడ్డారు. యూపీ పోలీసులు మొదట ఈ తొక్కిసలాటను దాచడానికి ప్రయత్నించారు. అయితే అదేరోజు రాత్రి సంఘటన గురించి సమాచారం ఇస్తూ మృతుల సంఖ్యను వెల్ల‌డించారు. ఘటన జరిగిన ఒక రోజు తర్వాత రాష్ట్ర ప్రభుత్వం రద్దీని నియంత్రించడానికి, భక్తుల భద్రతకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది.

వసంత పంచమి స్నానోత్సవ ఏర్పాట్లపై డీజీపీ ప్రశాంత్ కుమార్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మనోజ్ కుమార్ సింగ్ గురువారం సమావేశమయ్యారు. ఇందులో బసంత్ పంచమి, మాఘి పూర్ణిమ, మహాశివరాత్రి సహా ఇతర ప్రధాన స్నానోత్సవాల్లో వీఐపీలు మహాకుంభానికి వెళ్లరాదని నిర్ణయించారు.

Also Read: Virat Kohli Trolls Delhi Crowd: ఎవరూ తిని రాలేదా? ఫ్యాన్స్ లో జోష్ నింపిన కోహ్లీ

29.64 కోట్ల మంది స్నానాలు చేశారు

యూపీ ప్రభుత్వ లెక్కల ప్రకారం గురువారం సాయంత్రం 4 గంటల వరకు 1.77 కోట్ల మంది గంగా, సంగంలో స్నానాలు చేశారు. ఇప్పటి వరకు 29.64 కోట్ల మంది భక్తులు స్నానాలు చేశారు. ఫిబ్రవరి 26 వరకు జరిగే ఈ కుంభమేళాకు కోట్లాది మంది ప్రజలు హాజరవుతారని అంచనా.

భ‌క్తుల భ‌ద్ర‌త కోసం ఐదుగురు ప్రత్యేక కార్యదర్శి స్థాయి అధికారులను కూడా ఫెయిర్ డ్యూటీకి వినియోగిస్తున్నట్లు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తెలిపారు. వీరంతా ఫిబ్రవరి 12 వరకు ప్రయాగ్‌రాజ్‌లోనే ఉంటారు. బుధవారం మౌని అమావాస్య సందర్భంగా 7.64 కోట్ల మంది ప్రజలు గంగ, సంగమంలో స్నానాలు చేశారు. ఒక్కరోజులో అత్యధిక సంఖ్యలో భక్తులు స్నానాలు చేయడం ఇదే మొద‌టిసారి.

 


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • February 5
  • Maha Kumbh
  • national news
  • pm modi
  • prayagraj
  • prime minister modi

Related News

Vande Mataram

Vande Mataram: వందేమాతరం గీతానికి 150 ఏళ్లు.. రేపు ఘనంగా జాతీయ వేడుకలు!

ఈ చారిత్రక మైలురాయిని పురస్కరించుకుని ప్రభుత్వం నాలుగు దశల్లో ఏడాది పొడవునా కార్యక్రమాలను నిర్వహించాలని నిర్ణయించింది. నవంబర్ 7, 2025న ఢిల్లీలోని ఇందిరా గాంధీ స్టేడియంలో జాతీయ స్థాయి ప్రారంభ కార్యక్రమం జరగనుంది.

  • Harleen Deol Asks PM Modi

    Harleen Deol Asks PM Modi: ప్రధానిని ప్రశ్నించిన హర్లీన్ డియోల్.. క్వ‌శ్చ‌న్ ఏంటంటే?

  • India Cricket Team

    PM Modi: రేపు ప్రధాని మోదీతో భేటీ కానున్న టీమిండియా మ‌హిళ‌ల జ‌ట్టు!

  • Bilaspur Train Accident

    Bilaspur Train Accident: బిలాస్‌పూర్ స్టేషన్ సమీపంలో రెండు రెళ్లు ఢీ!

  • Road Accident

    Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. 18 మంది మృతి!

Latest News

  • Nuclear Testing: అణు పరీక్షల ప్రకటనతో ప్రపంచంలో కలకలం!

  • Private Colleges: ఫీజు బకాయిల సమస్యకు తెర.. ప్రైవేట్ కాలేజీల సమ్మె విరమణ!

  • Dismissed On 99: టెస్టుల్లో అత్యధిక సార్లు 99 పరుగుల వ‌ద్ద‌ అవుటైన భారత బ్యాట్స్‌మెన్లు వీరే!

  • Pitch Report: ఐదో టీ20లో టీమిండియా గెలుస్తుందా? పిచ్ రిపోర్ట్ ఇదే!

  • Cancer Awareness Day: క్యాన్స‌ర్ ఎంత డేంజరో తెలుసా? ఏడాదిలోనే 97 ల‌క్ష‌ల మ‌ర‌ణాలు!

Trending News

    • HDFC Bank: హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ కస్టమర్లకు శుభవార్త!

    • Sanju Samson: సంజు శాంసన్ ట్రేడ్ రేస్‌లోకి సీఎస్కే!

    • Common Voter: వల్లభనేని వంశీ, కొడాలి నాని తీరుపై కామ‌న్ మ్యాన్ ఫైర్!

    • MS Dhoni Retirement: ఐపీఎల్ నుంచి ధోని రిటైర్ అవుతున్నాడా?

    • Virat Kohli Net Worth: టీమిండియా స్టార్ క్రికెట‌ర్ కోహ్లీ నిక‌ర విలువ ఎంతో తెలుసా?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd