HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Speed News
  • >Prime Minister Modi Not Visit Maha Kumbh On February 5

Prime Minister Modi: ఫిబ్రవరి 5న ప్రధాని మోదీ ప్రయాగ్‌రాజ్ టూర్ క్యాన్సిల్‌!

జనవరి 29న మౌని అమావాస్య రోజున ప్రయాగ్‌రాజ్‌లోని మహాకుంభ్‌లో అకస్మాత్తుగా తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 30 మంది భక్తులు మరణించగా, 60 మందికి పైగా గాయపడ్డారు.

  • By Gopichand Published Date - 08:31 AM, Fri - 31 January 25
  • daily-hunt
PM Modi To Kumbh
PM Modi To Kumbh

Prime Minister Modi: ప్రధాని నరేంద్ర మోదీ (Prime Minister Modi) ఫిబ్రవరి 5న ప్రయాగ్‌రాజ్‌కు వెళ్లటంలేదు. మహాకుంభం సందర్భంగా తొక్కిసలాట జరగడంతో స్నానాల కార్యక్రమాన్ని రద్దు చేసుకున్నట్లు సమాచారం. ఫిబ్రవరి నెలలో ఏ రోజైనా ప్రధాని మోదీ కుంభస్నానానికి వెళ్లవచ్చని చెబుతున్నారు. అయితే దీనికి సంబంధించి ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. దీంతో పాటు మహాకుంభ్‌లో భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం చేశారు. ప్రయాగ్‌రాజ్‌లో వాహనాల ప్రవేశంపై నిషేధం విధించారు. అలాగే అమృత స్నాన్ రోజున వీఐపీల రాకపై కూడా ఆంక్షలు ఉండనున్నాయి.

జనవరి 29న మౌని అమావాస్య రోజున ప్రయాగ్‌రాజ్‌లోని మహాకుంభ్‌లో అకస్మాత్తుగా తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 30 మంది భక్తులు మరణించగా, 60 మందికి పైగా గాయపడ్డారు. యూపీ పోలీసులు మొదట ఈ తొక్కిసలాటను దాచడానికి ప్రయత్నించారు. అయితే అదేరోజు రాత్రి సంఘటన గురించి సమాచారం ఇస్తూ మృతుల సంఖ్యను వెల్ల‌డించారు. ఘటన జరిగిన ఒక రోజు తర్వాత రాష్ట్ర ప్రభుత్వం రద్దీని నియంత్రించడానికి, భక్తుల భద్రతకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది.

వసంత పంచమి స్నానోత్సవ ఏర్పాట్లపై డీజీపీ ప్రశాంత్ కుమార్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మనోజ్ కుమార్ సింగ్ గురువారం సమావేశమయ్యారు. ఇందులో బసంత్ పంచమి, మాఘి పూర్ణిమ, మహాశివరాత్రి సహా ఇతర ప్రధాన స్నానోత్సవాల్లో వీఐపీలు మహాకుంభానికి వెళ్లరాదని నిర్ణయించారు.

Also Read: Virat Kohli Trolls Delhi Crowd: ఎవరూ తిని రాలేదా? ఫ్యాన్స్ లో జోష్ నింపిన కోహ్లీ

29.64 కోట్ల మంది స్నానాలు చేశారు

యూపీ ప్రభుత్వ లెక్కల ప్రకారం గురువారం సాయంత్రం 4 గంటల వరకు 1.77 కోట్ల మంది గంగా, సంగంలో స్నానాలు చేశారు. ఇప్పటి వరకు 29.64 కోట్ల మంది భక్తులు స్నానాలు చేశారు. ఫిబ్రవరి 26 వరకు జరిగే ఈ కుంభమేళాకు కోట్లాది మంది ప్రజలు హాజరవుతారని అంచనా.

భ‌క్తుల భ‌ద్ర‌త కోసం ఐదుగురు ప్రత్యేక కార్యదర్శి స్థాయి అధికారులను కూడా ఫెయిర్ డ్యూటీకి వినియోగిస్తున్నట్లు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తెలిపారు. వీరంతా ఫిబ్రవరి 12 వరకు ప్రయాగ్‌రాజ్‌లోనే ఉంటారు. బుధవారం మౌని అమావాస్య సందర్భంగా 7.64 కోట్ల మంది ప్రజలు గంగ, సంగమంలో స్నానాలు చేశారు. ఒక్కరోజులో అత్యధిక సంఖ్యలో భక్తులు స్నానాలు చేయడం ఇదే మొద‌టిసారి.

 


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • February 5
  • Maha Kumbh
  • national news
  • pm modi
  • prayagraj
  • prime minister modi

Related News

Tensions in India-US relations: Modi absent from UN meetings!

PM Modi : భారత్‌–అమెరికా సంబంధాల్లో ఉద్రిక్తతలు : ఐరాస సమావేశాలకు మోడీ గైర్హాజరు!

అందులో భాగంగా, సెప్టెంబరు 9 నుంచి ప్రారంభం కానున్న ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ (UNGA) సమావేశాలకు భారత ప్రధాని నరేంద్ర మోడీ హాజరుకాకపోవచ్చని సమాచారం. ఇది UNGA 80వ సెషన్‌గా జరుగుతోంది. ఈ సమావేశాల్లో 23 నుంచి 29 తేదీల మధ్య ప్రపంచ దేశాధినేతల అత్యున్నత స్థాయి చర్చలు జరుగుతాయి.

  • Minister Lokesh meets Prime Minister Modi..these are the topics discussed..!

    Lokesh Delhi Tour : ప్రధాని మోడీతో మంత్రి లోకేష్ భేటీ..చర్చించిన అంశాలివే..!

  • New GST

    New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

  • Tablighi Jamaat

    Tablighi Jamaat: తబ్లిగి జమాత్ చీఫ్ మౌలానా సాద్‌కు ఊరట.. ఐదేళ్ల తర్వాత క్లీన్ చిట్!

  • Small chip made in India has the power to change the world: PM Modi

    PM Modi : భారత్ తయారు చేసిన చిన్న చిప్ ప్రపంచాన్ని మార్చే శక్తి కలిగి ఉంది: ప్రధాని మోడీ

Latest News

  • Green Chillies : ప్రతిరోజూ పచ్చిమిర్చి తినడం ఆరోగ్యానికి మంచిదేనా?..అస‌లు రోజుకు ఎన్ని తిన‌వ‌చ్చు..?

  • Khairatabad ganesh : గంగమ్మ ఒడికి చేరిన శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతి

  • Renault Cars : జీఎస్టీ 2.0 ఎఫెక్ట్.. రెనో కార్లపై భారీ తగ్గింపు

  • South: ఏఐడీఎంకెలో ఉత్కంఠ.. పళణి స్వామి కీలక నిర్ణయాలు

  • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

Trending News

    • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

    • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

    • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

    • GST Slashed: హెయిర్‌కట్, ఫేషియల్ చేయించుకునేవారికి గుడ్ న్యూస్‌.. ఎందుకంటే?

    • Raja Singh : పోలీసుల ఆంక్షలపై రాజాసింగ్ అభ్యంతరం..హిందూ పండుగలను నియంత్రించే హక్కు మీకెక్కడిది? !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd