Police Investigation
-
#India
Accident : ఘోర రోడ్డు ప్రమాదం.. 7గురు మృతి
Accident : నాసిక్-గుజరాత్ హైవేపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం అందరిని హడలెత్తించింది. ఈ ప్రమాదంలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు, ఇంకా 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఆదివారం ఉదయం 4:30 గంటల ప్రాంతంలో జరిగిన ఈ ప్రమాదం, బస్సు 200 అడుగుల లోతు గుంతలో పడిపోవడంతో జరిగినది.
Date : 02-02-2025 - 11:43 IST -
#Andhra Pradesh
Robbers : ఏపీలో కలకలం రేపుతున్న దారి దోపిడీ దొంగల వ్యవహారం
Robbers : తాజా సంఘటన నంద్యాల శివారు రైతు నగర్ వద్ద చోటు చేసుకుంది. ఈ ప్రాంతంలో దొంగలు రెచ్చిపోయి, వాహనదారులపై యథేచ్ఛగా దాడులకు తెగిపడ్డారు. ఇటీవల జరిగిన ఈ ఘటనలో, ఒక వాహనదారుడు, ప్రభాకర్ అనే డ్రైవర్, తన కారు ఆపినపుడు దుండగులు కత్తులు, కర్రలతో దాడి చేసి అతన్ని తీవ్రంగా గాయపరిచారు.
Date : 29-01-2025 - 11:09 IST -
#Andhra Pradesh
Fake Currency : చాపకింద నీరులా తెలుగు రాష్ట్రాల్లో నకిలీ నోట్ల దందా..!
Fake Currency : డబ్బు పిచ్చి, సులభంగా సంపాదించాలనే ఆలోచన కొన్ని వ్యక్తులను మోసపూరిత మార్గాల్లోకి నడిపిస్తోంది. ముఖ్యంగా వృద్ధులు, చిన్న వ్యాపారులు, ఆర్థికంగా క్షీణించి ఉన్న వారు ఈ మోసగాళ్ల ప్రధాన లక్ష్యంగా మారుతున్నారు. అయితే.. తెలుగు రాష్ట్రాల్లో రోజూ ఎక్కడోఒక చోట దొంగ నోట్ల బాగోతం వెలుగులోకి వస్తోంది.
Date : 27-01-2025 - 1:22 IST -
#Andhra Pradesh
Murder Case : శ్రీకాకుళం వివాహిత మృతి కేసులో సినిమాను మించిన ట్విస్టులు..!
Murder Case : కళావతి తరచూ సత్ సంఘం భజనలకు హాజరయ్యేది. కానీ, శనివారం ఉదయం కొత్త బట్టలు తీసుకోవడానికి వెళ్లిన కళావతి తిరిగి ఇంటికి రాలేదు. దీంతో, ఆమె భజన కార్యక్రమాలకు వెళ్లిపోయిందని కుటుంబ సభ్యులు భావించారు. కానీ, ఆమె ఫోన్ కూడా అందుబాటులో లేకపోవడంతో కుటుంబ సభ్యులు చింతించసాగారు.
Date : 20-01-2025 - 7:23 IST -
#Andhra Pradesh
Ration Rice Scam : రేషన్ బియ్యం మాయం కేసులో పోలీసులకు కీలక ఆధారాలు..
Ration Rice Scam : ఏప్రిల్, మే నెలల్లో అధికారులు ఎన్నికల విధుల్లో ఉండగా, నిందితులు బియ్యాన్ని తరలించినట్లు అనుమానిస్తున్నారు. మినీ వ్యానులను ఉపయోగించినట్లు గుర్తించారు. గోడౌన్ మేనేజర్ మానస్ తేజతో సహా ఇతర నిందితులు 378.866 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని పక్కదారి పట్టించారని పోలీసులు వెల్లడించారు.
Date : 09-01-2025 - 7:39 IST -
#Telangana
Accident : సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి
Accident : ఈ ప్రమాదంలో ఆటోలోని ముగ్గురు తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మరణించిపోయారు. కారులోని వ్యక్తులకు కూడా గాయాలయ్యాయి. కారు నర్సాపూర్ నుండి హైదరాబాద్కు వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
Date : 03-01-2025 - 1:12 IST -
#Andhra Pradesh
JC Prabhakar Reddy : మాధవీలత ప్రాస్టిట్యూట్.. జెసి ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
JC Prabhakar Reddy :మాధవీ లతను జెసి ప్రభాకర్ రెడ్డి ప్రాస్టిట్యూట్ (వేశ్య) అని ఆరోపిస్తూ ఆమెను వేస్ట్ క్యాండిడేట్ అని అభివర్ణించారు జెసి ప్రభాకర్ రెడ్డి. ఆమెను పార్టీలో చేర్చుకోవాలన్న బీజేపీ నిర్ణయాన్ని ఆయన ప్రశ్నించారు.
Date : 03-01-2025 - 10:56 IST -
#Speed News
Mystery Solved : ట్రిపుల్ డెత్ కేసులో వీడిన మిస్టరీ.. ముందుగా చెరువులో దూకింది శృతి.. ఆ తరువాత
Mystery Solved : కామారెడ్డి జిల్లాలో కలకలం సృష్టించిన భిక్కనూరు ఎస్ఐ సాయికుమార్, బీబీ పేట కానిస్టేబుల్ శ్రుతి, కంప్యూటర్ ఆపరేటర్ నిఖిల్ మృతి ఘటన ఎట్టకేలకు మిస్టరీ వీడింది. అడ్లూర్ యల్లారెడ్డి చెరువులో మునిగి ముగ్గురు మృతి చెందినట్లు ప్రాథమిక పోస్టుమార్టం నివేదికలు వెల్లడిస్తున్నాయి.
Date : 28-12-2024 - 1:06 IST -
#Andhra Pradesh
Physical Harassment : బాలికను ఫాలో చేసిన కామాంధులు.. చేతులు, కాళ్లు కట్టేసి…
Physical Harassment : పది రోజుల పసిపాప నుంచి వృద్ధులవరకూ ఎవ్వరినీ వదలని ఈ అమానుష చర్యలు భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నాయి. ప్రేమోన్మాదులు యాసిడ్ దాడులు, కత్తిపీటలు చెయ్యడం, మత్తు పదార్థాల ప్రభావంలో మహిళలపై దాడులు నిత్యకృత్యంగా మారిపోతున్నాయి. ఈ తరహా ఘటనలు తెలుగు రాష్ట్రాల్లో పదేపదే చోటు చేసుకుంటుండటం సమాజాన్ని ఉలిక్కిపడేలా చేస్తోంది.
Date : 28-12-2024 - 10:16 IST -
#Telangana
Mystery : మృతదేహాలపై ఏంటా గాయాలు.. వీడని మహిళా కానిస్టేబుల్, ఎస్సై, కంప్యూటర్ ఆపరేటర్ మృతి మిస్టరీ
Mystery : భిక్కనూరు ఎస్సై సాయికుమార్ (32), బీబీపేట పోలీస్స్టేషన్ కానిస్టేబుల్ శ్రుతి (30), బీబీపేటకి చెందిన కంప్యూటర్ ఆపరేటర్ నిఖిల్ (29) మృతదేహాలు గురువారం చెరువులో కనుగొనబడ్డాయి. ఈ ముగ్గురికీ చాలాకాలంగా పరిచయం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటన అనూహ్యంగా వెలుగుచూసింది.
Date : 27-12-2024 - 1:54 IST -
#Andhra Pradesh
Dead Body Parcel : సంచలనం సృష్టించిన డెడ్బాడీ హోమ్ డెలివరీ కేసులో మరో ట్విస్ట్..
Dead Body Parcel : ఇప్పటికే ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న సుధీర్ వర్మను అరెస్ట్ చేశారు పోలీసులు.. అయితే, ఈ కేసులో మరో బిగ్ ట్విస్ట్ వచ్చిచేరినట్టు అయ్యింది..
Date : 25-12-2024 - 12:26 IST -
#Telangana
Crime : సినిమా స్టోరీని తలపించేలా ఆటో డ్రైవర్ హత్య.. ఏడాదిన్నర తర్వాత వెలుగులోకి
Crime : మాయమాటలతో కూతుర్ని కిడ్నాప్ చేసి లైంగిక వేధింపులకు గురిచేసిన యువకుడిని, బాలిక తల్లిదండ్రులు ఓ క్షణిక ఆగ్రహంలో హత్య చేశారు. ఈ దారుణం అసలు కారణాలు ఏడాదిన్నర తరువాత వెలుగులోకి రావడం పోలీసులను కూడా ఆశ్చర్యానికి గురిచేసింది.
Date : 22-12-2024 - 12:01 IST -
#Speed News
Musi River : కెమికల్, ఫార్మా కంపెనీల వ్యర్థాలు మూసీ నదిలోకి డంపింగ్.. పట్టుకున్న స్థానికులు
Musi River : లంగర్ హౌజ్లోని బాపూ ఘాట్ దగ్గర అర్ధరాత్రి స్థానికులు రెండు ట్యాంకర్లను పట్టుకొని పోలీసులకు అప్పగించారు. ఈ ట్యాంకర్లు వాటర్ ట్యాంకర్లుగా చేసి, వాటిలో ఉన్న కెమికల్ వ్యర్థాలను మూసీ నదిలో వదలుతున్నట్లు గుర్తించబడింది. బాల్ నగర్, షాద్ నగర్, కొత్తూరు ప్రాంతాల్లోని కొన్ని కంపెనీల నుంచి ఈ వ్యర్థాలు వచ్చాయని అధికారులు తెలిపారు.
Date : 26-11-2024 - 11:45 IST -
#Speed News
Mahesh Kumar Goud : లగచర్ల దాడి ఘటనపై టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ సీరియస్
Mahesh Kumar Goud : మహేశ్ గౌడ్ మాట్లాడుతూ, హైడ్రా ప్రాజెక్ట్, మూసీ నది పునరుజ్జీవనం వంటి అంశాలపై ప్రభుత్వ చర్యలను తప్పు పట్టడం జరుగుతుందన్నారు. ఇప్పుడు లగచర్ల ఫార్మా విషయంలో కూడా అదే విధమైన అనేక శాసనలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. లగచర్ల దాడి వెనుక కుట్ర ఉందని, ఈ కుట్రకు సంబంధించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాత్ర ఉందని మహేశ్ గౌడ్ ఆరోపించారు. ఈ ఘటనను అంత సులభంగా వదిలిపెట్టబోమని, నిందితులపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు.
Date : 14-11-2024 - 12:04 IST -
#India
RG Kar Case : కోల్కతా డాక్టర్ హత్య కేసు.. నేడు మరోసారి వైద్యుల నిరసన
RG Kar Case : ఆర్జి కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ జరిగిన జూనియర్ డాక్టర్ అత్యాచారం, హత్య కేసుపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) తుది ఛార్జిషీట్ను త్వరగా సమర్పించాలని డిమాండ్ చేస్తూ పశ్చిమ బెంగాల్ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ (డబ్ల్యుబిజెడిఎ) డిమాండ్ చేస్తూ శనివారం మరో నిరసన చేపట్టారు.
Date : 09-11-2024 - 10:45 IST