Police Investigation
-
#Andhra Pradesh
JC Prabhakar Reddy : మాధవీలత ప్రాస్టిట్యూట్.. జెసి ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
JC Prabhakar Reddy :మాధవీ లతను జెసి ప్రభాకర్ రెడ్డి ప్రాస్టిట్యూట్ (వేశ్య) అని ఆరోపిస్తూ ఆమెను వేస్ట్ క్యాండిడేట్ అని అభివర్ణించారు జెసి ప్రభాకర్ రెడ్డి. ఆమెను పార్టీలో చేర్చుకోవాలన్న బీజేపీ నిర్ణయాన్ని ఆయన ప్రశ్నించారు.
Published Date - 10:56 AM, Fri - 3 January 25 -
#Speed News
Mystery Solved : ట్రిపుల్ డెత్ కేసులో వీడిన మిస్టరీ.. ముందుగా చెరువులో దూకింది శృతి.. ఆ తరువాత
Mystery Solved : కామారెడ్డి జిల్లాలో కలకలం సృష్టించిన భిక్కనూరు ఎస్ఐ సాయికుమార్, బీబీ పేట కానిస్టేబుల్ శ్రుతి, కంప్యూటర్ ఆపరేటర్ నిఖిల్ మృతి ఘటన ఎట్టకేలకు మిస్టరీ వీడింది. అడ్లూర్ యల్లారెడ్డి చెరువులో మునిగి ముగ్గురు మృతి చెందినట్లు ప్రాథమిక పోస్టుమార్టం నివేదికలు వెల్లడిస్తున్నాయి.
Published Date - 01:06 PM, Sat - 28 December 24 -
#Andhra Pradesh
Physical Harassment : బాలికను ఫాలో చేసిన కామాంధులు.. చేతులు, కాళ్లు కట్టేసి…
Physical Harassment : పది రోజుల పసిపాప నుంచి వృద్ధులవరకూ ఎవ్వరినీ వదలని ఈ అమానుష చర్యలు భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నాయి. ప్రేమోన్మాదులు యాసిడ్ దాడులు, కత్తిపీటలు చెయ్యడం, మత్తు పదార్థాల ప్రభావంలో మహిళలపై దాడులు నిత్యకృత్యంగా మారిపోతున్నాయి. ఈ తరహా ఘటనలు తెలుగు రాష్ట్రాల్లో పదేపదే చోటు చేసుకుంటుండటం సమాజాన్ని ఉలిక్కిపడేలా చేస్తోంది.
Published Date - 10:16 AM, Sat - 28 December 24 -
#Telangana
Mystery : మృతదేహాలపై ఏంటా గాయాలు.. వీడని మహిళా కానిస్టేబుల్, ఎస్సై, కంప్యూటర్ ఆపరేటర్ మృతి మిస్టరీ
Mystery : భిక్కనూరు ఎస్సై సాయికుమార్ (32), బీబీపేట పోలీస్స్టేషన్ కానిస్టేబుల్ శ్రుతి (30), బీబీపేటకి చెందిన కంప్యూటర్ ఆపరేటర్ నిఖిల్ (29) మృతదేహాలు గురువారం చెరువులో కనుగొనబడ్డాయి. ఈ ముగ్గురికీ చాలాకాలంగా పరిచయం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటన అనూహ్యంగా వెలుగుచూసింది.
Published Date - 01:54 PM, Fri - 27 December 24 -
#Andhra Pradesh
Dead Body Parcel : సంచలనం సృష్టించిన డెడ్బాడీ హోమ్ డెలివరీ కేసులో మరో ట్విస్ట్..
Dead Body Parcel : ఇప్పటికే ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న సుధీర్ వర్మను అరెస్ట్ చేశారు పోలీసులు.. అయితే, ఈ కేసులో మరో బిగ్ ట్విస్ట్ వచ్చిచేరినట్టు అయ్యింది..
Published Date - 12:26 PM, Wed - 25 December 24 -
#Telangana
Crime : సినిమా స్టోరీని తలపించేలా ఆటో డ్రైవర్ హత్య.. ఏడాదిన్నర తర్వాత వెలుగులోకి
Crime : మాయమాటలతో కూతుర్ని కిడ్నాప్ చేసి లైంగిక వేధింపులకు గురిచేసిన యువకుడిని, బాలిక తల్లిదండ్రులు ఓ క్షణిక ఆగ్రహంలో హత్య చేశారు. ఈ దారుణం అసలు కారణాలు ఏడాదిన్నర తరువాత వెలుగులోకి రావడం పోలీసులను కూడా ఆశ్చర్యానికి గురిచేసింది.
Published Date - 12:01 PM, Sun - 22 December 24 -
#Speed News
Musi River : కెమికల్, ఫార్మా కంపెనీల వ్యర్థాలు మూసీ నదిలోకి డంపింగ్.. పట్టుకున్న స్థానికులు
Musi River : లంగర్ హౌజ్లోని బాపూ ఘాట్ దగ్గర అర్ధరాత్రి స్థానికులు రెండు ట్యాంకర్లను పట్టుకొని పోలీసులకు అప్పగించారు. ఈ ట్యాంకర్లు వాటర్ ట్యాంకర్లుగా చేసి, వాటిలో ఉన్న కెమికల్ వ్యర్థాలను మూసీ నదిలో వదలుతున్నట్లు గుర్తించబడింది. బాల్ నగర్, షాద్ నగర్, కొత్తూరు ప్రాంతాల్లోని కొన్ని కంపెనీల నుంచి ఈ వ్యర్థాలు వచ్చాయని అధికారులు తెలిపారు.
Published Date - 11:45 AM, Tue - 26 November 24 -
#Speed News
Mahesh Kumar Goud : లగచర్ల దాడి ఘటనపై టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ సీరియస్
Mahesh Kumar Goud : మహేశ్ గౌడ్ మాట్లాడుతూ, హైడ్రా ప్రాజెక్ట్, మూసీ నది పునరుజ్జీవనం వంటి అంశాలపై ప్రభుత్వ చర్యలను తప్పు పట్టడం జరుగుతుందన్నారు. ఇప్పుడు లగచర్ల ఫార్మా విషయంలో కూడా అదే విధమైన అనేక శాసనలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. లగచర్ల దాడి వెనుక కుట్ర ఉందని, ఈ కుట్రకు సంబంధించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాత్ర ఉందని మహేశ్ గౌడ్ ఆరోపించారు. ఈ ఘటనను అంత సులభంగా వదిలిపెట్టబోమని, నిందితులపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు.
Published Date - 12:04 PM, Thu - 14 November 24 -
#India
RG Kar Case : కోల్కతా డాక్టర్ హత్య కేసు.. నేడు మరోసారి వైద్యుల నిరసన
RG Kar Case : ఆర్జి కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ జరిగిన జూనియర్ డాక్టర్ అత్యాచారం, హత్య కేసుపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) తుది ఛార్జిషీట్ను త్వరగా సమర్పించాలని డిమాండ్ చేస్తూ పశ్చిమ బెంగాల్ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ (డబ్ల్యుబిజెడిఎ) డిమాండ్ చేస్తూ శనివారం మరో నిరసన చేపట్టారు.
Published Date - 10:45 AM, Sat - 9 November 24 -
#Speed News
Cyber Fraud : ఉద్యోగం పేరుతో రూ.1లక్షా 75 వేలు స్వాహా
Cyber Fraud : రోజు రోజుకు సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ప్రత్యేకంగా నిరుద్యోగులను లక్ష్యంగా చేసుకోవడం గమనార్హం. తాజాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలంలోని పోలారంకు చెందిన ఓ యువతి, తన నిరుద్యోగ స్థితిని గుర్తించిన సైబర్ నేరగాళ్ళ మోసానికి బలైంది. ఆమె ఉద్యోగం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తుండగా, ఈ విషయం తెలిసిన నేరగాళ్లు ఆమెకు ఫోన్ ద్వారా సందేశాలు పంపించారు.
Published Date - 10:20 AM, Sun - 3 November 24 -
#Andhra Pradesh
CM Chandrababu : మూడున్నరేళ్ల చిన్నారి హత్యాచారం.. సీఎం దిగ్భ్రాంతి.. కఠిన చర్యలకు ఆదేశం
CM Chandrababu : మదమెక్కి అన్యం పుణ్యం తెలియని చిన్నారుల బలితీసుకుంటున్నారు మానవ మృగాళ్లు. కామ వాంఛతో వావివరసలు మరిచి, ఏం చేస్తున్నామో తెలియకుండా.. శారీరక కోరిక తీర్చుకోవడానికి మృగాలకంటే ఘోరంగా ప్రవర్తిస్తున్నారు. మామయ్య అని దగ్గరికి వెళితే.. చాక్లెట్లు కొనిస్తానని నమ్మబలికి.. అత్యాచారం చేసి చప్పేశాడో దుర్మార్గుడు.
Published Date - 11:45 AM, Sat - 2 November 24 -
#Telangana
Raj Pakala : పోలీసుల విచారణకు హాజరైన రాజ్పాకల
Raj Pakala : శనివారం రాత్రి జన్వాడ ఫామ్ హౌస్ పార్టీ జరిగింది. దీనిపై పోలీసులకు సమాచారం రావడంతో దాడులు చేశారు. అక్కడ భారీ ఎత్తు విదేశీ మద్యం, క్యాసినో గేమ్ కు సంబంధించి వస్తువులు దొరికాయి. ఈ పార్టీలో పురుషులు, మహిళలు పాల్గొన్నారు.
Published Date - 02:28 PM, Wed - 30 October 24 -
#Andhra Pradesh
Bomb Threat : మరోసారి తిరుపతిలో బాంబు బెదిరింపులు.. 9 హోటల్స్లో తనిఖీలు
Bomb Threat : గత కొన్ని రోజులుగా ఈ బాంబు బెదిరింపులు పోలీసులకు పెద్ద తలనొప్పిగా మారాయి. ఇప్పటికే పలు సందర్భాల్లో బాంబు బెదిరింపు ఇమెయిల్స్ అందుకున్న పోలీసులు, విస్తృతంగా తనిఖీలు జరుపుతున్నారు. అయితే, ఎక్కడా పేలుడు పదార్థాలు లభించకపోవడంతో వారికి కొంత ఊపిరి లభించినట్లు తెలుస్తోంది.
Published Date - 10:45 AM, Wed - 30 October 24 -
#India
Trinamool Leader Shot Dead : పశ్చిమ బెంగాల్లోని ముర్షిదాబాద్లో టీఎంసీ నేత హత్య
Trinamool Leader Shot Dead : బుధవారం స్థానిక తృణమూల్ కాంగ్రెస్ నాయకుడిని కాల్చి చంపడంతో ఉద్రిక్తత నెలకొంది. మృతుడు ప్రదీప్ దత్తాగా గుర్తించారు. దత్తా మార్నింగ్ వాక్ చేస్తుండగా, గుర్తు తెలియని దుండగులు అతడిపై కాల్పులు జరిపారని పోలీసులు తెలిపారు. దత్తాపై దుండగులు ఏడు రౌండ్లు బుల్లెట్లను కాల్చారని జిల్లా పోలీసు అధికారి తెలిపారు.
Published Date - 01:40 PM, Wed - 16 October 24 -
#Speed News
Jagtial Viral Posters: మంత్రగాళ్లారా తస్మాత్ జాగ్రత్త.. ఒక్కొక్కరిని చంపుతాం.. ముందు ఎవరంటే..?
Jagtial Viral Posters: జగిత్యాల లో మంత్రగాళ్లారా తస్మాత్ జాగ్రత్త అంటూ వాల్ పోస్టర్ల కలకలం రేపుతున్నాయి. ప్రజ మంచికోరే సంస్థ పేరిట పోస్టర్లు వెలిశాయి. గచ్చునూతి దగ్గరి నుంచి మొదలు పెట్టి అన్ని వాడల్లో ఉన్న మంత్రగాళ్లందరినీ చంపేస్తామంటూ గుర్తు తెలియని వ్యక్తులు పోస్టర్ అతికించారు.
Published Date - 12:56 PM, Tue - 15 October 24