Police Investigation
-
#Telangana
Durgam Cheruvu : దుర్గంచెరువు కేబుల్ బ్రిడ్జి పైనుంచి దూకి యువతి ఆత్మహత్య
హైదరాబాద్ నగరంలో తీవ్ర విషాదకర ఘటన చోటుచేసుకుంది. ప్రసిద్ధ దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి పై నుంచి ఓ యువతి దూకి బలవన్మరణానికి పాల్పడింది.
Date : 19-06-2025 - 12:06 IST -
#India
Murder : గోవాలో ప్రేమజంట విషాదాంతం.. ప్రేయసిని గొంతుకోసి
Murder : పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశంతో బెంగళూరు నుంచి గోవాకు వెళ్లిన ప్రేమజంట కథ విషాదాంతంగా ముగిసింది. మధ్యలో తలెత్తిన ఘర్షణ కారణంగా ప్రియుడు తన ప్రేయసిని దారుణంగా హత్య చేసిన ఘటన కలకలం రేపుతోంది.
Date : 18-06-2025 - 1:14 IST -
#Andhra Pradesh
Stone attack : పొదిలి వైసీపీ రాళ్ల దాడి ఘటన.. మరో 15 మంది అరెస్ట్
దీనికి సంబంధించి పోలీసులు విచారణ ప్రారంభించగా, నిన్న తొలుత 9 మందిని అరెస్టు చేశారు. తాజాగా మరిన్ని ఆధారాలు వెలుగులోకి రావడంతో ఇవాళ మరో 15 మందిని అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ ఘటనలో ఇంకా కొంతమంది పరారీలో ఉన్నారని పోలీసులు వెల్లడించారు.
Date : 14-06-2025 - 6:25 IST -
#India
Murder: వీడిన బెంగళూరులో వివాహిత హత్య మిస్టరీ..
Murder: ప్రేమ పేరుతో ఆటలాడిన యువకుడు ఓ ఇంటి దీపాన్ని గాలి తీశాడు. బెంగళూరులో ఓ వివాహిత యువకుడితో అక్రమ సంబంధం పెట్టుకుని ప్రాణం కోల్పోయిన విషాదకర ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
Date : 10-06-2025 - 11:28 IST -
#India
Viral : మద్యానికి డబ్బులు ఇవ్వలేదని భార్యను మూడవ అంతస్తు నుంచి వేలాడదీశన భర్త
Viral : దేశంలో మహిళలపై జరుగుతున్న దాడులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. సాటి మనుషుల నుంచి రక్షణ పొందాల్సిన భార్యలు, కుటుంబమే ప్రమాదంగా మారిన దుస్థితిని ఎదుర్కొంటున్నారు.
Date : 07-06-2025 - 6:10 IST -
#India
Physical Harassment: ఐసీయూలో ఉన్న మహిళపై అత్యాచారం..!
Physical Harassment: రాజస్థాన్లోని అల్వార్ జిల్లాలోని ఎంఐఏ ఇండస్ట్రియల్ ఏరియాలో ఉన్న ఈఎస్ఐసీ మెడికల్ కాలేజీ వద్ద తీవ్ర కలకలం రేగే ఘటన వెలుగుచూసింది.
Date : 07-06-2025 - 3:24 IST -
#India
Delhi: పెళ్లాంతో గొడవ ఢిల్లీ సీఎంను చంపేస్తానని ఫోన్
Delhi: ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తాను బెదిరించిన వ్యక్తిని పోలీసులు పట్టుకున్నారు. ఘజియాబాద్లోని కొత్వాలి ప్రాంతంలో శ్లోక్ త్రిపాఠి అనే వ్యక్తిని ఢిల్లీ–ఘజియాబాద్ పోలీసుల సంయుక్త బృందం అరెస్టు చేసింది.
Date : 07-06-2025 - 2:52 IST -
#Speed News
Fake Gold: నకిలీ బంగారు ఆభరణాలను కుదవ పెట్టి రూ. 43 లక్షల లోన్
Fake Gold: వరంగల్లో ఆంధ్రప్రదేశ్ మహేష్ కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంకులో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. ఇది బయట వ్యక్తులు చేసిన కుంభకోణమని అనుకుంటే పొరపాటే.
Date : 05-06-2025 - 1:20 IST -
#India
Tragedy: కోరాపుట్ జిల్లా ఆసుపత్రిలో విషాదం.. నర్సు ఇంజెక్షన్ ఇచ్చిన కాసేపటికే రోగులు మృతి
Tragedy: ఒడిశా రాష్ట్రం కోరాపుట్ జిల్లా కేంద్రంలోని సహీద్ లక్ష్మణ్ నాయక్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో మంగళవారం అర్ధరాత్రి తీవ్ర విషాదం చోటుచేసుకుంది. చికిత్స పొందుతున్న ఐదుగురు రోగులు కొద్ది గంటల వ్యవధిలో అనుమానాస్పదంగా మృతి చెందారు.
Date : 04-06-2025 - 10:48 IST -
#World
Canada: కెనడా పార్లమెంట్కు తాళాలు.. ఎందుకో తెలుసా..? అక్కడ అసలేం జరుగుతుందంటే?
ఒట్టావాలోని కెనడియన్ పార్లమెంట్ భవనంలోకి శనివారం గుర్తు తెలియని దుండగుడు ప్రవేశించాడు.
Date : 06-04-2025 - 11:03 IST -
#Andhra Pradesh
Harsha Kumar : మాజీ ఎంపీ హర్ష కుమార్పై కేసు నమోదు
పాస్టర్ ప్రవీణ్ పగడాలను ఎక్కడో హత్య చేసి.. రోడ్డు పక్కన విసిరేసి.. రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించారని, పోలీసులు ఈ కేసును తప్పుదోవ పట్టిస్తున్నారని దీనిపై తన వద్ద ఆధారాలు ఉన్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు.
Date : 05-04-2025 - 1:25 IST -
#Speed News
Srinivas Reddy : పోలీసుల విచారణకు హాజరైన పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి
శ్రీనివాస్రెడ్డి ఫాంహౌస్పై ఫిబ్రవరి 11న తోల్కట్ట గ్రామ పరిధిలోని ఎస్వోటీ, మొయినాబాద్ పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో కోడి పందేలు ఆడుతున్న వారితో పాటు 64 మందిని అదుపులోకి తీసుకున్నారు. అయితే ఇప్పటికే ఓసారి శ్రీనివాస్రెడ్డికి పోలీసులు నోటీసులు ఇచ్చారు.
Date : 14-03-2025 - 4:59 IST -
#India
Tragedy : భార్య వేధింపులు భరించలేక మరో ఐటీ ఉద్యోగి ఆత్మహత్య
Tragedy : ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఆగ్రాలో నివసిస్తున్న మానవ్ శర్మ (35) తన ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఆత్మహత్యకు ముందు, ఆయన తన భార్యపై తీవ్రమైన ఆరోపణలు చేస్తూ ఒక భావోద్వేగ వీడియో రికార్డ్ చేశారు. వీడియోలో మానవ్, భార్య వేధింపుల కారణంగా మానసిక ఒత్తిడికి గురై ఈ దారుణ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.
Date : 28-02-2025 - 12:55 IST -
#Andhra Pradesh
Posani : పోలీసుల విచారణకు పోసాని సహకరించడం లేదా ?
Posani : ప్రస్తుతం అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్, సీఐ వెంకటేశ్వర్లు సంయుక్తంగా నాలుగు గంటలుగా ఆయనను ప్రశ్నించినా, ఎటువంటి సమాధానం ఇవ్వకుండా మౌనంగా కూర్చున్నారని
Date : 27-02-2025 - 7:36 IST -
#India
Shocking : మహాశివరాత్రి వేళ.. శివలింగాన్నే ఎత్తుకెళ్లిన దొంగలు
Shocking : మహాశివరాత్రి పండుగ ఉత్సాహంతో దేశం మొత్తం కళకళలాడుతుండగా, గుజరాత్లోని ద్వారక జిల్లాలో ఒక షాకింగ్ సంఘటన జరిగింది. సముద్రతీరానికి సమీపంలో ఉన్న పురాతన శివాలయం నుంచి శివలింగం దొంగిలించబడింది!
Date : 26-02-2025 - 11:47 IST