Police Investigation
-
#India
Honeymoon Murder: హనీమూన్ మర్డర్ కేసులో మరో ట్విస్ట్..!
ఇటీవల మేఘాలయలో జరిగిన ఈ హనీమూన్ హత్య కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ కేసులో నిందితుల ప్లేట్ ఫిరాయించడంతో విచారణ తలకిందులైంది.
Date : 27-06-2025 - 11:24 IST -
#Telangana
Hyderabad: ఆన్లైన్లో న్యూడ్ వీడియోలు స్ట్రీమింగ్ చేస్తూ విక్రయిస్తున్న జంట
హైదరాబాద్లోని అంబర్పేటలో చోటు చేసుకున్న శృంగార డిజిటల్ రాకెట్ కలకలం రేపుతోంది. ఆన్లైన్లో స్వీయంగా చిత్రీకరించిన నగ్న వీడియోలను విక్రయిస్తూ నిందితులు డబ్బు సంపాదిస్తున్న విషయం వెలుగులోకి వచ్చింది.
Date : 26-06-2025 - 12:39 IST -
#Speed News
Anjali Murder: నిందితుడు శివ తల్లి సంతోషి సంచలన వ్యాఖ్యలు.. ఈరోజు కాకపోతే రేపు వెళ్లి నా కొడుకులను తీసుకొచ్చుకుంటా
హైదరాబాద్ లోని జీడిమెట్లలో చోటుచేసుకున్న తల్లి హత్య ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపుతోంది.
Date : 25-06-2025 - 12:56 IST -
#Andhra Pradesh
YS Jagan : పోలీసుల అదుపులోనే జగన్ కారు డ్రైవర్
పల్నాడు జిల్లా సత్తెనపల్లి సమీపంలోని ఏటుకూరు బైపాస్ వద్ద ఇటీవల చోటుచేసుకున్న ప్రమాదంలో వృద్ధుడు సింగయ్య మృతి చెందిన ఘటనపై దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది.
Date : 23-06-2025 - 12:29 IST -
#Speed News
Secunderabad : మిలిటరీ ఏరియాలో చొరబాటుపై దర్యాప్తు ముమ్మరం
సికింద్రాబాద్లోని తిరుమలగిరి మిలిటరీ ఏరియాలో చోటుచేసుకున్న అనుమానాస్పద చొరబాటు ఘటనపై అధికారులు పలు కోణాల్లో దర్యాప్తు వేగవంతం చేశారు.
Date : 20-06-2025 - 5:37 IST -
#Telangana
Bomb Threat : హనుమకొండ కోర్టుకు బాంబు బెదిరింపు
వెంటనే బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్లను రంగంలోకి దింపి కోర్టు ప్రాంగణాలను పూర్తిగా ఖాళీ చేయించారు. అనుమానాస్పదమైన వస్తువుల కోసం ప్రతి మూల ముడతలో శోధనలు చేపట్టారు. కోర్టు ఆవరణలోని పార్కింగ్ ప్రాంతాలు, బాత్రూం, స్టెయిర్కేస్లు, కాచీ పడే ప్రాంతాలు సైతం పూర్తిగా తనిఖీ చేయబడ్డాయి.
Date : 20-06-2025 - 4:36 IST -
#Telangana
Durgam Cheruvu : దుర్గంచెరువు కేబుల్ బ్రిడ్జి పైనుంచి దూకి యువతి ఆత్మహత్య
హైదరాబాద్ నగరంలో తీవ్ర విషాదకర ఘటన చోటుచేసుకుంది. ప్రసిద్ధ దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి పై నుంచి ఓ యువతి దూకి బలవన్మరణానికి పాల్పడింది.
Date : 19-06-2025 - 12:06 IST -
#India
Murder : గోవాలో ప్రేమజంట విషాదాంతం.. ప్రేయసిని గొంతుకోసి
Murder : పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశంతో బెంగళూరు నుంచి గోవాకు వెళ్లిన ప్రేమజంట కథ విషాదాంతంగా ముగిసింది. మధ్యలో తలెత్తిన ఘర్షణ కారణంగా ప్రియుడు తన ప్రేయసిని దారుణంగా హత్య చేసిన ఘటన కలకలం రేపుతోంది.
Date : 18-06-2025 - 1:14 IST -
#Andhra Pradesh
Stone attack : పొదిలి వైసీపీ రాళ్ల దాడి ఘటన.. మరో 15 మంది అరెస్ట్
దీనికి సంబంధించి పోలీసులు విచారణ ప్రారంభించగా, నిన్న తొలుత 9 మందిని అరెస్టు చేశారు. తాజాగా మరిన్ని ఆధారాలు వెలుగులోకి రావడంతో ఇవాళ మరో 15 మందిని అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ ఘటనలో ఇంకా కొంతమంది పరారీలో ఉన్నారని పోలీసులు వెల్లడించారు.
Date : 14-06-2025 - 6:25 IST -
#India
Murder: వీడిన బెంగళూరులో వివాహిత హత్య మిస్టరీ..
Murder: ప్రేమ పేరుతో ఆటలాడిన యువకుడు ఓ ఇంటి దీపాన్ని గాలి తీశాడు. బెంగళూరులో ఓ వివాహిత యువకుడితో అక్రమ సంబంధం పెట్టుకుని ప్రాణం కోల్పోయిన విషాదకర ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
Date : 10-06-2025 - 11:28 IST -
#India
Viral : మద్యానికి డబ్బులు ఇవ్వలేదని భార్యను మూడవ అంతస్తు నుంచి వేలాడదీశన భర్త
Viral : దేశంలో మహిళలపై జరుగుతున్న దాడులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. సాటి మనుషుల నుంచి రక్షణ పొందాల్సిన భార్యలు, కుటుంబమే ప్రమాదంగా మారిన దుస్థితిని ఎదుర్కొంటున్నారు.
Date : 07-06-2025 - 6:10 IST -
#India
Physical Harassment: ఐసీయూలో ఉన్న మహిళపై అత్యాచారం..!
Physical Harassment: రాజస్థాన్లోని అల్వార్ జిల్లాలోని ఎంఐఏ ఇండస్ట్రియల్ ఏరియాలో ఉన్న ఈఎస్ఐసీ మెడికల్ కాలేజీ వద్ద తీవ్ర కలకలం రేగే ఘటన వెలుగుచూసింది.
Date : 07-06-2025 - 3:24 IST -
#India
Delhi: పెళ్లాంతో గొడవ ఢిల్లీ సీఎంను చంపేస్తానని ఫోన్
Delhi: ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తాను బెదిరించిన వ్యక్తిని పోలీసులు పట్టుకున్నారు. ఘజియాబాద్లోని కొత్వాలి ప్రాంతంలో శ్లోక్ త్రిపాఠి అనే వ్యక్తిని ఢిల్లీ–ఘజియాబాద్ పోలీసుల సంయుక్త బృందం అరెస్టు చేసింది.
Date : 07-06-2025 - 2:52 IST -
#Speed News
Fake Gold: నకిలీ బంగారు ఆభరణాలను కుదవ పెట్టి రూ. 43 లక్షల లోన్
Fake Gold: వరంగల్లో ఆంధ్రప్రదేశ్ మహేష్ కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంకులో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. ఇది బయట వ్యక్తులు చేసిన కుంభకోణమని అనుకుంటే పొరపాటే.
Date : 05-06-2025 - 1:20 IST -
#India
Tragedy: కోరాపుట్ జిల్లా ఆసుపత్రిలో విషాదం.. నర్సు ఇంజెక్షన్ ఇచ్చిన కాసేపటికే రోగులు మృతి
Tragedy: ఒడిశా రాష్ట్రం కోరాపుట్ జిల్లా కేంద్రంలోని సహీద్ లక్ష్మణ్ నాయక్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో మంగళవారం అర్ధరాత్రి తీవ్ర విషాదం చోటుచేసుకుంది. చికిత్స పొందుతున్న ఐదుగురు రోగులు కొద్ది గంటల వ్యవధిలో అనుమానాస్పదంగా మృతి చెందారు.
Date : 04-06-2025 - 10:48 IST