Police Investigation
-
#Andhra Pradesh
jnaneswari: జ్ఞానేశ్వరి అదృశ్యం కేసులో బిగ్ ట్విస్ట్..
కాకినాడ జిల్లా తునిలో అదృశ్యమైన రెండేళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి కేసులో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. సీహెచ్ అగ్రహారం గ్రామంలో ఉండే చిన్నారి జ్ఞానేశ్వరి జూన్ 6వ తేదీ నుంచి కనిపించకుండా పోయింది. పాప జాడ కనిపెట్టేందుకు పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ బలగాలు తీవ్రంగా గాలించాయి. సాంకేతికత సాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. అయినప్పటికీ నెల రోజులు గడుస్తున్నా ఎలాంటి ఆచూకీ కనిపెట్టలేకపోయారు. పాప ఆచూకీ తెలిపిన వారికి రివార్డు ప్రకటించినప్పటికీ ఉపయోగం లేకపోయింది. ఈ నేపథ్యంలో చిన్నారి జ్ఞానేశ్వరి […]
Date : 07-07-2026 - 10:12 IST -
#India
Siya Goyal viral video: కేతన్ అగర్వాల్ హత్య కేసు.. సియా గోయల్ అసభ్య సైగ చేసిన వీడియో వైరల్
#SHOCKING : Siya Goyal Shows Middle Finger at Journalists Covering Ketan Agarwal Case The footage shows Goyal, who has been arrested in connection with the case, raising her middle finger at reporters while being escorted by police to her residence in Pune’s Market Yard area as… pic.twitter.com/7EuqdrQVxY — upuknews (@upuknews1) July 3, 2026 పూణె వ్యాపారవేత్త […]
Date : 03-07-2026 - 11:55 IST -
#Andhra Pradesh
Radha Gayatri: టెకీ రాధా గాయత్రి చివరి ఆడియో.. వెలుగులోకి కీలక విషయాలు
విశాఖపట్నానికి చెందిన టెకీ రాధా గాయత్రి మృతి కేసుకు సంబంధించి కీలక అంశాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఉత్తరాఖండ్లో రాధాగాయత్రి అనుమానాస్పద స్థితిలో చనిపోయినట్లు కేసు చేయగా.. తాజాగా గాయత్రి తండ్రి ఇచ్చిన ఫిర్యాదుతో భర్త శ్రీచరణ్పై ముస్సోరి పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ కేసుకు సంబంధించి మరో ముఖ్యమైన ఆడియో బయటకు వచ్చింది. రాధాగాయత్రి తన తల్లితో మాట్లాడిన చివరి ఆడియో బయటకొచ్చింది. గాయత్రి తన భర్త గురించి తల్లికి […]
Date : 22-06-2026 - 2:38 IST -
#Andhra Pradesh
Radha Gayatri: రాధా గాయత్రి మృతి కేసులో ట్విస్ట్
విశాఖపట్నానికి చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ రాధా గాయత్రి ఉత్తరాఖండ్లోని ముస్సోరి హిల్స్టేషన్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. కుమార్తె మృతిపై ఆమె తండ్రి, మాజీ ఆర్మీ ఉద్యోగి అయిన సుధాకర్ ఇచ్చిన ఫిర్యాదు మరియు సమర్పించిన పక్కా ఆధారాలతో ముస్సోరి పోలీసులు గాయత్రి భర్త శ్రీచరణ్పై హత్య కేసు నమోదు చేశారు. గురుగ్రామ్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా పనిచేస్తున్న ఈ దంపతులు ఇటీవల ఉత్తరాఖండ్ పర్యటనకు వెళ్లగా, జూన్ 14న ముస్సోరిలోని ఒక […]
Date : 22-06-2026 - 12:20 IST -
#Cinema
ప్రేమ పేరుతో ట్రాప్.. రూ. 9 కోట్ల మోసం చేసిన అషు రెడ్డి
కాలక్రమేణా తాను సుమారు రూ. 9.35 కోట్లు నష్టపోయానని ఫిర్యాదుదారు పేర్కొన్నారు. అషు రెడ్డి సోదరి తన నుంచి సుమారు రూ. 50 లక్షలు వసూలు చేసిందని ఫిర్యాదులో తెలిపారు.
Date : 26-04-2026 - 11:12 IST -
#Andhra Pradesh
వామ్మో చర్చి పాస్టర్ ఇంట్లో 2.27 కోట్లు
పశ్చిమ గోదావరి జిల్లాలో ఓ చర్చి పాస్టర్ ఇంట్లో భారీగా నోట్ల కట్టలు బయటపడటం కలకలం రేపింది. నరసాపురం మండలం పీచుపాలెంకు చెందిన పాస్టర్ ఘంటా జాన్బాబూరావు నివాసంలో పోలీసులు సోదాలు నిర్వహించి, ఎలాంటి ఆధారాలు లేని రూ. 2.27 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు ఈ డబ్బును సీజ్ చేసి, ఆదాయపు పన్ను (ఐటీ) శాఖకు సమాచారం అందించారు. ఇటీవల పాస్టర్ అల్లుడు శాంసన్ హైదరాబాద్ నుంచి రూ. […]
Date : 17-04-2026 - 2:00 IST -
#Andhra Pradesh
గుడివాడలోని మాజీ మంత్రి కఠారి ఈశ్వర్ ఇంట్లో చోరీ
గుడివాడలోని మాజీ మంత్రి కఠారి ఈశ్వర్ నివాసంలో జరిగిన భారీ చోరీ స్థానికంగా కలకలం రేపుతోంది. ఇంట్లో ఎవరూ లేని సమయాన్ని ఆసరాగా చేసుకుని దుండగులు ఈ దొంగతనానికి పాల్పడ్డారు. కఠారి ఈశ్వర్ వ్యాపార పనుల నిమిత్తం హైదరాబాద్, బెంగళూరులో ఉంటుండగా, ఆయన భార్య మధురిమ రెండు రోజుల క్రితం వ్యక్తిగత పని మీద హైదరాబాద్ వెళ్లారు. ఈ ఉదయం ఆమె తిరిగి గుడివాడలోని ఇంటికి చేరుకోగా, ఇంటి తాళాలు పగులగొట్టి ఉండటాన్ని ఆమె గమనించారు. లోపలికి […]
Date : 18-03-2026 - 11:24 IST -
#South
భర్తను పకోడీలు తెమ్మని చెప్పి.. ప్రియుడితో నవ వధువు జంప్
UP Woman Runs Away After Sending Husband To Buy Pakoda At Bus Stand ఆకలేస్తోందని భార్య అడిగింది. పక్కనే ఉన్న దుకాణానికి వెళ్లి భర్త పకోడీలు తీసుకొచ్చాడు. కానీ, తిరిగి వచ్చి చూసేసరికి ఆమె కనిపించలేదు. ఉత్తరప్రదేశ్లో జరిగిన ఈ వింత ఘటన పోలీసుల వరకు వెళ్లింది. భర్త ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అసలేం జరిగిందంటే..! యూపీలోని అమ్రోహా జిల్లాకు చెందిన ప్రీతమ్ సింగ్కు, రాంపూర్ జిల్లాకు […]
Date : 13-03-2026 - 3:42 IST -
#Telangana
సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో ఫేక్ డాక్టర్ కలకలం
Yashoda Hospital సికింద్రాబాద్లోని యశోద ఆసుపత్రిలో ఓ నకిలీ డాక్టర్ కలకలం సృష్టించింది. వైద్యురాలిగా నటిస్తూ ఓ మహిళా రోగికి మత్తుమందు ఇచ్చి, ఆమె ఒంటిపై ఉన్న 10 తులాల బంగారు ఆభరణాలను దోచుకెళ్లింది. ఈ ఘటన ఆసుపత్రి వర్గాలను, రోగుల బంధువులను తీవ్ర ఆందోళనకు గురిచేసింది. వివరాల్లోకి వెళితే… ఓల్డ్ బోయిన్పల్లికి చెందిన సుధారాణి అనే మహిళ అనారోగ్యంతో యశోద ఆసుపత్రిలో చేరారు. చికిత్స అనంతరం ఆమె గురువారం డిశ్చార్జ్ కావాల్సి ఉంది. ఇదే అదనుగా […]
Date : 12-03-2026 - 1:15 IST -
#Andhra Pradesh
కల్తీ పాల ఘటన .. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు : సీఎం చంద్రబాబు
మృతుల కుటుంబాలకు ఆర్థిక సాయం ప్రకటిస్తూ.. ప్రభుత్వం తరఫున ప్రతి కుటుంబానికి రూ.10 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. ప్రాథమిక నివేదికల ప్రకారం ఈ విషాదానికి కారణం వరలక్ష్మి డెయిరీ నుంచి వచ్చిన కల్తీ పాలు అని గుర్తించబడింది.
Date : 23-02-2026 - 3:16 IST -
#Andhra Pradesh
కల్తీ పాలు తాగి నలుగురు మృతి.. రాజమండ్రి ఘటనపై సీఎం చంద్రబాబు సీరియస్
Chandrababu Naidu రాజమహేంద్రవరంలో కల్తీ పాలు తాగి పలువురు మృతి చెందడం, మరికొందరు తీవ్ర అస్వస్థతకు గురైన ఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితులకు మెరుగైన వైద్య సహాయం అందించాలని ఆయన అధికారులను తీవ్రంగా ఆదేశించారు. ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి, నివేదిక సమర్పించాలని స్పష్టం చేశారు. రాజమండ్రిలోని చౌడేశ్వరి నగర్, స్వరూప్ నగర్, లాలాచెరువు ప్రాంతాల్లో కల్తీ పాలు సేవించడం వల్లే ఈ విషాదం […]
Date : 23-02-2026 - 2:37 IST -
#Andhra Pradesh
అనంతబాబు డ్రైవర్ హత్య కేసులో సుప్రీంకోర్టు పోలీసుల తీరుపై ఆగ్రహం
Ananta Babu case ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన వైసీపీ మాజీ ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. అప్పట్లో పోలీసులు ఈ కేసు విషయంలో వ్యవహరించిన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. దర్యాప్తు సంస్థలు, నిందితుడు ఒక్కటయ్యారు అనే రీతిలో వ్యవహరించారని మండిపడింది. సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ కేసును విచారిస్తూ.. నాటి దర్యాప్తులో పోలీసుల వైఖరిని ఎండగట్టింది. ‘‘నిందితుడితో పోలీసులు ఇప్పటికీ చెట్టాపట్టాలు వేసుకుని […]
Date : 20-02-2026 - 2:12 IST -
#India
Tamil Nadu : తమిళనాడులో అమానుష ఘటన..భూవివాదంతో మహిళను చెట్టుకు కట్టేసి దాడి
పాక్షికంగా ఆమెను వివస్త్రను చేసి తీవ్రంగా అవమానించారు. ఈ అమానుష చర్యకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.
Date : 07-09-2025 - 2:09 IST -
#India
Bigg Boss Scam: ‘బిగ్బాస్’లో అవకాశం ఇస్తానని 10 లక్షలు మోసం
Bigg Boss Scam: భారతీయ టెలివిజన్లో అత్యంత ప్రజాదరణ పొందిన ‘బిగ్బాస్’ రియాలిటీ షోలో పాల్గొనే అవకాశం కల్పిస్తానని నమ్మబలికిన ఒక వ్యక్తి, ప్రముఖ చర్మవ్యాధి నిపుణుడిని మోసం చేశాడు.
Date : 05-08-2025 - 11:11 IST -
#Speed News
Ganesh Idol : చోరీ కేసులో కోర్టుకు వినాయకుడు
Ganesh Idol : గణేష్ చతుర్థి సమీపిస్తున్న తరుణంలో మెదక్ జిల్లాలో విగ్రహ చోరీ ఘటన సంచలనం రేపింది. గత నెల 27న అర్ధరాత్రి సమయంలో కొందరు యువకులు ట్రాలీ ఆటో సాయంతో వినాయకుడి విగ్రహాన్ని దొంగిలించారు.
Date : 03-08-2025 - 1:26 IST