Police Case
-
#Speed News
Hyderabad: డీజీల్ స్మగ్లింగ్ ముఠా అరెస్ట్.. 10 లక్షల విలువ డీజీల్ పట్టివేత
Hyderabad: కర్ణాటక నుండి డీజిల్ స్మగ్లింగ్ చేస్తున్న ముఠా ను పోలీసులు పట్టుకుననారు. 10 లక్షల విలువ చేసే 10800 లీటర్ల డీజిల్, 35 లక్షల విలువ చేసే 7 చిన్న డీజిల్ ట్యాంకర్లు లను స్వాధీన పర్చుకున్నారు సైబరాబాద్ SOT పోలీసులు. బుధవారం మాదాపూర్ టీం మరియు గచ్చిబౌలి పోలీసులు సంయుక్తంగా గచ్చిబౌలి PS పరిది లోని వట్టినాగులపల్లి శ్రీదేవి ఇంజినీర్ కళాశాల ముందు నిఘా వేసి పట్టుకున్నారు. కర్ణాటక నుండి అక్రమంగా తరలించిన 10 లక్షల […]
Published Date - 09:00 PM, Wed - 24 April 24 -
#Speed News
Hyderabad: ధూల్పేటలో భారీగా నల్లమందు సీజ్.. మంత్రి జూపల్లి రియాక్షన్
Hyderabad: హైదరాబాద్ ధూల్పేటలో భారీగా నల్లమందును ఎక్సైజ్ అధికారులు సీజ్ చేశారు. 1.5 కోట్ల విలువైన 160 కిలోల మందును పట్టుకున్నారు. ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఎక్సైజ్ శాఖ అధికారులను అభినందించారు. సీఎం రేవంత్ రెడ్డి సారధ్యంలో మాదకద్రవ్యాల రహిత రాష్ట్రాంగా తీర్చిదిద్దేలా చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి తెలిపారు. SOT బాలానగర్ టీమ్ మరియు సనత్నగర్ పోలీసులు సంయుక్తంగా సనత్నగర్ పీఎస్ పరిధిలోని ఎర్రగడ్డ భరత్నగర్ ఫ్లై […]
Published Date - 11:24 PM, Sat - 20 April 24 -
#Speed News
Ganja: రెండు కేజీల గంజాయిని పట్టుకున్న సైబరాబాద్ పోలీసులు
Ganja: పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా.. ముమ్మరంగా తనిఖీలు చేస్తున్న గంజాయి సరఫరాకు బ్రేక్ పడటం లేదు. తాజాగా మరోసారి పోలీసులు గంజాయిని పట్టుకున్నారు. SOT బాలానగర్ టీమ్, సనత్నగర్ పోలీసులు సంయుక్తంగా సనత్నగర్ పీఎస్ పరిధిలోని ఎర్రగడ్డ భరత్నగర్ ఫ్లై ఓవర్ వద్ద తనిఖీలు నిర్వహించారు. బచ్చల లోకేష్ అనే శ్రీకాకులానికి చెందిన యువకుడిని పట్టుకుని అతని వద్ద నుండి రూ.57,500/- విలువ గల 2.3 కేజీల గంజాయి ని స్వాధీనం చేసుకున్నారు. విచారణలో అతను ఏపీలోని శ్రీకాకుళం […]
Published Date - 01:31 PM, Sat - 20 April 24 -
#Speed News
IPL Tickets: బ్లాక్ లో ఐపీఎల్ టికెట్స్.. ముగ్గురు సాఫ్ట్ వేర్ ఉద్యోగులు అరెస్ట్
IPL Tickets: IPL టికెట్లను బ్లాక్ అమ్ముతున్న ఇద్దరు సాఫ్ట్ వేర్ ఉద్యోగ యువకులను సైబరాబాద్ SOT పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. SOT మాదాపూర్ టీమ్ కొండపూర్ ప్రాంతంలో ఐపీఎల్ టికెట్ లను బ్లాక్ లో వికారైస్తున్నారనే సమాచారం తో ముగ్గురు ఉద్యోగస్తు లైన యువకులను పట్టుకున్నారు. వారి నుండి 15 ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ సన్ రైజర్స్ V/s రాయల్ ఛాలెంజర్ టిక్కెట్లను స్వాధీనం చేసుకున్నారు. వీరు ఒక్కో టిక్కెట్కు పది వేల నుంచి 15 వేల వరకు […]
Published Date - 06:16 PM, Fri - 19 April 24 -
#Speed News
Hyderabad: 4 లక్షల మత్తు పదార్థాలు స్వాధీనం.. ఇద్దరు విద్యార్థులు అరెస్ట్
Hyderabad: సైబరాబాద్ SOT పోలీసులు రాజమండ్రి కి చెందిన యువకులైన ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థులను పట్టుకుని 4.2 లక్షల విలువ చేసే MDM మత్తు పదార్థం స్వాధీనం చేసుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు సైబరాబాద్ SOT మదాపూర్ టీం కాటూరి సూర్య కుమార్, గుత్తుల శ్యామ్ బాబు పట్టుకుని 4.2 లక్షల విలువ చేసే 28 గ్రాముల MDMA మత్తు పదార్థాన్ని, 2 మొబైల్ ఫోన్ లను స్వాధీనం చేసుకున్నారు. సూర్య కుమార్ 2017లో ఉన్నత చదువుల కోసం బెంగుళూరు […]
Published Date - 05:16 PM, Wed - 17 April 24 -
#Speed News
Hyderabad: షీటీమ్స్ ఆపరేషన్.. మహిళలను వేధిస్తున్న 122 మంది పట్టివేత
Hyderabad: యువతులు, మహిళలను వేధిస్తున్న 79 మంది పెద్దలు, 43 మంది మైనర్లు సహా 122 మందిని రాచకొండ షీ టీమ్లు పట్టుకున్నాయి. రాచకొండ మహిళా సేఫ్టీ వింగ్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఉషా విశ్వనాథ్ మాట్లాడుతూ.. మార్చి 16 నుంచి మార్చి 31 వరకు 148 ఫిర్యాదులు అందాయని తెలిపారు. అందిన ఫిర్యాదుల్లో ఫోన్ ద్వారా వేధించిన కేసులు 14, సోషల్ మీడియా యాప్స్ ద్వారా 36, డైరెక్ట్ వేధింపులు 98 కేసులు ఉన్నాయి.వీటిలో 14 క్రిమినల్ […]
Published Date - 10:10 PM, Tue - 16 April 24 -
#Speed News
Indian Student: విదేశాల్లో మరో దారుణం.. ఇండియన్ స్టూడెంట్ ను కాల్చి చంపేశారు
Indian Student: ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్తున్న భారతీయ విద్యార్థులు అనుమానస్పదంగా చనిపోతుండటం కలిచివేస్తోంది. ఇప్పటికే 11 మంది భారతీయ విద్యార్థులు చనిపోయారు. అందులో అమ్మాయిలు, అబ్బాయిలు ఉన్నారు. వరుస ఘటనలతో ఏం జరుగుతుందో తెలియక తల్లిదండ్రులు భయాందోళనకు గురవుతున్నారు. తాజాగా కెనడాలో కెనడాలోని వాంకోవర్ లో 24 ఏళ్ల భారతీయ విద్యార్థిని కారులో కాల్చి చంపారు. చిరాగ్ అంటిల్ (24) అనే యువకుడు ఓ వాహనంలో శవమై కనిపించాడని వాంకోవర్ పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు. ఏప్రిల్ […]
Published Date - 07:45 PM, Mon - 15 April 24 -
#Speed News
Medicines: మార్కెట్లో మెడికల్ మాఫియా.. నకిలీ మందులతో జర జాగ్రత్త
Medicines: మార్కెట్లో భారీగా డూప్లికేట్ మందులు చలామణిలో ఉన్నాయి. పబ్లిక్ రెగ్యులర్ గా వాడే అన్ని మందుల్లో కల్తీలు వచ్చేసాయి. రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ షాప్స్ ,డ్రగ్ ఏజెన్సిస్,ఫార్మాసిలో డ్రగ్ కంట్రోలర్ తనిఖీల్లో భారీగా ఫెక్ మందుల వ్యవహారం బయటపడుతోంది. ప్రముఖ బ్రాండ్స్కు సంబంధించిన చాల మందులను డూప్లికేట్వి చేసి అమ్మేస్తున్నారు కేటుగాళ్ళు. ప్రముఖ కంపెనీల పేరుతో మార్కెట్లోకి వస్తున్న మెడిసిన్స్ నకిలీవనీ డగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు గుర్తించారు. ఆ ట్యాబ్లెట్లలో అసలు మెడిసిన్ లేదని.. […]
Published Date - 08:39 PM, Thu - 11 April 24 -
#Speed News
Ranga Reddy: గంజాయి చాక్లెట్లు అమ్ముతున్న వ్యక్తి అరెస్ట్.. విచారణలో షాకింగ్ విషయాలు
Ranga Reddy: పోలీసులు ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా గంజాయి సప్లైయ్ అవుతూనే ఉంది. విశ్వసనీయ సమాచారం మేరకు రాజేంద్రనగర్ పోలీసులు రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ పరిది లోని తోల్కట్ట గ్రామ శివారులో ఒక షెడ్లో అక్రమంగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గంజాయి చాక్లెట్ విక్రయిస్తున్న సౌరబ్ కుమార్ యాదవ్ అనే యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. అతని 580 గ్రాముల గంజాయితో 92 గంజాయి చాక్లెట్లు ఉన్నాయి. అదే సమయంలో పాత నేరస్తుడైన ముజ్తాబా అలీ ఖాన్ (హైదరాబాద్ మరియు […]
Published Date - 11:47 AM, Tue - 2 April 24 -
#Speed News
Telangana: జహీరాబాద్లో 70 కిలోల గంజాయి స్వాధీనం, నలుగురి అరెస్ట్
Telangana: ఎక్సైజ్ స్టేట్ టాస్క్ టీమ్ 70 కిలోల (కేజీలు) గంజాయిని స్వాధీనం చేసుకుంది. మాదక ద్రవ్యం కలిగి ఉన్న నలుగురు వ్యక్తులను అరెస్టు చేసింది. వారి నుంచి ఒక కారు, రెండు ద్విచక్రవాహనాలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఎన్. అంజిరెడ్డి నేతృత్వంలోని బృందం మార్చి 30 రాత్రి జహీరాబాద్కు చెందిన మహ్మద్ మొయిన్ (44), మహమ్మద్ ఖాజా (34), జర్ప్లా శ్రీనివాస్ (46), మహ్మద్ ఇస్మాయ్ (28)లను పట్టుకున్నారు. నిందితులు ముఠాగా […]
Published Date - 09:38 AM, Mon - 1 April 24 -
#Speed News
Drug Tests: హైదరాబాద్ డ్రగ్స్ కేసులో కీలక నిర్ణయం, నిందితులకు క్రోమోటోగ్రఫీ పరీక్షలు
Drug Tests: ఈ ఏడాది ఫిబ్రవరి 24వ తేదీన రాడిసన్ హోటల్లో డ్రగ్స్ పార్టీ జరిగినట్లు పోలీసులు ఆరోపించిన విషయం తెలిసిందే. డ్రగ్స్ కేసులో నిందితులను గుర్తించేందుకు కొంతమందికి క్రోమోటోగ్రఫీ పరీక్షలు నిర్వహించేందుకు అనుమతించాలని హైకోర్టును కోరుతున్నారు. ఈ కేసులో నిందితులుగా మొత్తం 14 మందిని గుర్తించారు. వీరిలో ముగ్గురు మాత్రమే డ్రగ్స్ తీసుకున్నట్లు నిర్దారణ అయింది. కొంతమంది సెలబ్రెటీస్ సమయం తీసుకుని విచారణకు రావడంతో.. వారి నమూనాల్లో డ్రగ్స్ ఆనవాలు కనిపించలేదని పోలీసులు చెబుతున్నారు. వారి శరీరాల్లో డ్రగ్స్ […]
Published Date - 10:28 PM, Sat - 30 March 24 -
#Telangana
KTR: బీఆర్ఎస్ కు మరో షాక్.. కేటీఆర్ పై కేసు నమోదు
KTR: హనుమకొండ లో మాజీ మంత్రి కేటీఆర్ పై కేసు నమోదు అయ్యింది. సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని హనుమకొండ PS లో కాంగ్రెస్ నేతల ఫిర్యాదు చేశారు. నిరాధార ఆరోపణలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగేలా కేటీఆర్ వ్యవహరిస్తున్నారని ఫిర్యాదులో కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు. హనుమకొండ పోలీస్ స్టేషన్ లో జీరో ఎఫ్ఐఆర్ నమోదు అయ్యింది. ఐపీసీ సెక్షన్లు 504, 505 కింద కేటీఆర్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. పార్లమెంట్ […]
Published Date - 10:19 AM, Fri - 29 March 24 -
#Telangana
Sanjay : బండి సంజయ్పై మేడిపల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు
Bandi Sanjay: బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్పై మేడిపల్లి పోలీస్ స్టేషన్(Medipally Police Station)లో కేసు(case) నమోదయింది. విధి నిర్వహణలో ఉన్న తనపై దాడి చేశారని నాచారం సీఐ నందీశ్వర్ రెడ్డి ఫిర్యాదు చేయడంతో ఈ కేసు నమోదు చేశారు. బండి సంజయ్తో పాటు ఘట్కేసర్ ఎంపీపీ సుదర్శన్ రెడ్డి, మరికొందరిపై కేసు నమోదయింది. ఓ వర్గం దాడిలో గాయపడిన మహిళలను పరామర్శించేందుకు బండి సంజయ్ నిన్న చెంగిచెర్లలోని పిట్టలబస్తీకి […]
Published Date - 03:38 PM, Thu - 28 March 24 -
#Speed News
Hyderabad: అపహరణకు గురైన నాలుగేళ్ల బాలుడు, కేసును ఛేదించిన పోలీసులు
Hyderabad: హైదరాబాద్ కుత్బుల్లాపూర్ పరిధిలో గురువారం అపహరణకు గురైన నాలుగేళ్ల బాలుడి కేసును పోలీసులు ఛేదించారు. రాజశేఖర్ రెడ్డి, సుజాత దంపతులు కుమారుడు ఇషాన్ తో కలిసి సూరారంలోని మల్లారెడ్డి ఆస్పత్రికి హెల్త్ చెకప్ కి వచ్చారు. స్కానింగ్ కోసం వెళ్తూ పక్కనే ఉన్న మహిళకు ఫోన్ తో పాటు బాబును చూడమని అప్పగించారు. తిరిగి వచ్చే సరికి చిన్నారితో కలిసి మహిళ అదృశ్యం అవడంతో వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. CCకెమెరాల ఆధారంగా బాలుడ్ని షాపూర్ నగర్ […]
Published Date - 06:02 PM, Fri - 22 March 24 -
#Speed News
Uttar Pradesh: యూపీలో దారుణం.. ఇద్దరు చిన్నారులపై గొడ్డలితో దాడి
Uttar Pradesh: యూపీలోని బదౌన్ లో ఘోరం జరిగింది. ఓ సెలూన్ షాపు యజమాని సాజిద్ .. ఇద్దరు చిన్నారులను అతికిరాతకంగా గొడ్డలితో నరికిచంపాడు. అనంతరం ఆ బార్బర్ ను పోలీసులు కాల్చి చంపారు. సాజిద్ ఇటీవలే స్థానికంగా సెలూన్ షాపు ప్రారంభించినట్లు తెలిసింది. షాపు ఎదురుగా ఉన్న ఓ ఇంట్లోకి వెళ్లిన సాజిద్ .. ఆయుష్ , అహాన్ , యువ్ రాజ్ అనే ముగ్గురు 12 ఏళ్ల లోపు పిల్లలపై దాడి చేశాడు. వారిని భవనం […]
Published Date - 06:32 PM, Wed - 20 March 24