Police Case
-
#Telangana
Land Scam: ఆదిలాబాద్లో భారీ భూ కుంభకోణం వెలుగులోకి!
ఈ కేసులో మావల పోలీసులు తీవ్రంగా స్పందించారు. అరెస్టైన ముగ్గురు నిందితులపై IPC సెక్షన్లు 447, 427, 420, 467, 468, 471, 120-B కింద కేసులు నమోదు చేశారు.
Date : 21-09-2025 - 4:30 IST -
#Andhra Pradesh
AP Free Bus Effect : మహిళలపై కేసు నమోదు
AP Free Bus Effect : ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. బహిరంగ ప్రదేశాల్లో అనుచితంగా ప్రవర్తించడం (బీఎన్ఎస్ సెక్షన్ 3, 126(2)), ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగించడం (115(2)), మరియు పబ్లిక్ న్యూసెన్స్ (351(2)) వంటి సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
Date : 23-08-2025 - 9:45 IST -
#Andhra Pradesh
Duvvada Srinivas : నిను వీడని నీడను నేనే అంటూ ‘ దువ్వాడ ‘ ను వదలని ‘వైసీపీ నీడ’
Duvvada Srinivas : గతంలో ఆయన రాజకీయాల్లో చేసిన వ్యాఖ్యలు మాత్రం ఆయనను వదిలిపెట్టడం లేదు. ప్రత్యేకించి పవన్ కల్యాణ్పై చేసిన అనుచిత వ్యాఖ్యలు ఇప్పుడు మళ్లీ వార్తల్లోకి ఎక్కుతున్నాయి
Date : 03-08-2025 - 4:00 IST -
#India
Smuggled Gold : చిన్న చిన్న దుకాణాల్లో బంగారం కొంటున్నారా? కేసుల్లో ఇరుక్కునే చాన్స్ జాగ్రత్త!
Smuggled Gold : చిన్న చిన్న దుకాణాల్లో ముఖ్యంగా రశీదులు (bills) సరిగా ఇవ్వని చోట్ల బంగారం కొనుగోలు చేసేటప్పుడు వినియోగదారులు చాలా జాగ్రత్తగా ఉండాలి.
Date : 21-07-2025 - 7:48 IST -
#India
Heartbreaking Incident : వృద్ధురాలిని చెత్తకుప్పలో వదిలేసిన కుటుంబ సభ్యులు
ముంబైలోని ఆరే కాలనీలో ఓ హృదయవిదారక ఘటన వెలుగులోకి వచ్చింది. అనారోగ్యంతో బాధపడుతున్న ఓ వృద్ధురాలను ఆమె కుటుంబ సభ్యులే చెత్తకుప్పలో పడేసిన ఘటనపై రాష్ట్రవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమవుతోంది.
Date : 26-06-2025 - 1:40 IST -
#Andhra Pradesh
Avinash Reddy : ఎంపీ అవినాశ్ రెడ్డి అనుచరులపై కేసు నమోదు
కడప జిల్లా పులివెందులలో దివంగత మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి మరో సంచలన పరిణామం చోటుచేసుకుంది.
Date : 23-06-2025 - 1:33 IST -
#India
Jr. Artist : ప్రేమ పేరుతో జూ.ఆర్టిస్ట్ ను మోసం చేసిన జిమ్ ట్రైనర్.. 15 లక్షలు స్వాహా
Jr. Artist : హైదరాబాద్లో ఒక యువతిని ప్రేమ పేరిట మోసం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన యువతి, సినిమా ఇండస్ట్రీలో జూనియర్ ఆర్టిస్టుగా పనిచేస్తున్న సమయంలో జరిగిన ఈ ఘటన కలకలం రేపుతోంది.
Date : 16-06-2025 - 2:17 IST -
#Speed News
Betting Apps : 19 మంది బెట్టింగ్ యాప్ ఓనర్లపై కేసు నమోదు
సెలబ్రిటీలను సాక్షులుగా చేర్చే యోచనలో పోలీసులు ఉన్నట్లు తెలిసింది. యాప్ ప్రమోషన్స్ చేసిన సెలబ్రెటీల స్టేట్మెంట్ రికార్డ్ చేయనున్న పోలీసులు.. ఛార్జ్ షీట్లో వారిని సాక్షులుగా చేర్చనున్నారు. ఈ మేరకు న్యాయస్థానంలో మియాపూర్ పోలీసులు మెమో దాఖలు చేశారు.
Date : 24-03-2025 - 4:00 IST -
#Telangana
BRS MLA: బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు షాక్ ఇచ్చిన పోలీసులు.. కేసు నమోదు!
బంజారాహిల్స్ పీఎస్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు చేశారు. పోలీస్ స్టేషన్లో కౌశిక్ రెడ్డి హల్చల్ చేశారు. సీఐ బయటకు వెళ్తుండగా అడ్డుకుని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి దుర్భాషలాడారు.
Date : 04-12-2024 - 9:20 IST -
#Cinema
Actor Sritej : నటుడు శ్రీతేజ్పై కూకట్పల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు
actor Sritej : శ్రీ తేజ్పై కూకట్ పల్లిలో గతంలోనూ కేస్ నమోదు అయినట్టుగా తెలుస్తోంది. పెళ్లయిన మరో వివాహితతో అక్రమ సంబంధం ఉందని ఆరోపణలు వస్తున్నాయి
Date : 26-11-2024 - 1:54 IST -
#Andhra Pradesh
Mahasena Rajesh : మహాసేన రాజేశ్ పై కేసు నమోదు
Mahasena Rajesh : సోషల్ మీడియాలో తనపై జనవరి, ఫిబ్రవరిల్లో అనుచిత పోస్టులు చేశారని శంకరగుప్తంకు చెందిన నేతల శాంతి.. రాజేష్ తో పాటు ఆయన అనుచరులు
Date : 16-11-2024 - 11:25 IST -
#South
Union Minister : కేంద్ర మంత్రిపై కేసు.. జాతరకు అంబులెన్సులో వెళ్లినందుకు ప్రొసీడింగ్స్
కేంద్ర మంత్రి సురేష్ గోపి(Union Minister) అంబులెన్స్లో త్రిసూర్ పూరంకు ప్రయాణించడం వల్ల ఆ మార్గంలోని ట్రాఫిక్ చాలాచోట్ల స్తంభించిందని అంటున్నారు.
Date : 03-11-2024 - 2:40 IST -
#Telangana
Kamareddy: ఆరేళ్ళ పాపపై పీఈటీ అసభ్య ప్రవర్తన
Kamareddy: పీఈటీ నాగరాజు బాధితురాలిని గదిలోకి లాక్కెళ్లి ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ ఘటన కామారెడ్డిలోని జీవందన్ పాఠశాలలో చోటుచేసుకుంది. ఈ ఘటనపై యూకేజీ విద్యార్థిని తన తల్లిదండ్రులకు వివరించింది.
Date : 24-09-2024 - 3:26 IST -
#Speed News
Miyapur: మియాపూర్ గ్యాంగ్ రేప్ కేసులో ట్విస్ట్!
Miyapur: హైదరాబాద్ మియాపూర్ లో గ్యాంగ్ రేప్ జరిగినట్టు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే అమ్మాయి రేప్ లో సేల్స్ ఎగ్జిక్యూటివ్ పాత్ర ఉందంటూ వార్తలు వినిపించాయి. అయితే సదరు కంపెనీ ఈ ఘటనపై రియాక్ట్ అయ్యింది. ‘‘మియాపూర్ లో యువతి పై ఇద్దరు సేల్స్ ఎగ్జిక్యూటివ్ లు అత్యాచార యత్నo చేసినట్లుగా సమాచారం వచ్చింది, వాళ్ళు మా సంస్థకు చెందిన సేల్స్ ఎగ్జిక్యూటివ్ లు అంటూ ప్రచారం జరుగుతోంది. మా సంస్థ ఎక్కడ కూడా సొంతంగా […]
Date : 03-07-2024 - 9:52 IST -
#Speed News
Hyderabad: రాత్రి 11 గంటల తర్వాత బయటకు వెళ్తున్నారా..!
Hyderabad: ఇటీవల హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో వరుస హత్యలు చోటుచేసుకున్న సంగతి తెలిసింది. ఈ క్రమంలోనే రేవంత్ రెడ్డి సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. రాత్రి 11.30 తరువాత లాఠీలకు పోలీసులు పని చెప్పనున్నారు. శాంతిభద్రతల పరిరక్షణ విషయంలో రాజీపడేది లేదంటూ పోలీసులు ఆకతాయిలకు వార్నింగ్ ఇస్తున్నారు. 11.30 తరువాత ఎవరైన గుమ్మిగూడితే, అలానే గొడవలు చేస్తుంటే లాఠీ ఛార్జీ చేయనున్నారు. నేరాలు ఎక్కువగా జరిగే ప్రాంతాలపైనే పోలీసులు ఫోకస్ పెట్టారు. ఆదివారం రాత్రి నుంచి ఈ రూల్స్ […]
Date : 24-06-2024 - 11:56 IST