Police Case
-
#Speed News
Uppal: ప్రేమికులను వేధిస్తున్న ముఠా అరెస్ట్
Uppal: ఉప్పల్ బాగాయత్ పోకిరిల ఆగడాలు శృతి మించితున్నాయి. రాత్రి వేళ బాగాయత్ కు వచ్చే జంటలను బెదిరిస్తూ బ్లాక్మెయిల్ చేసి డబ్బులు వసూలు చేస్తున్నారు. ఒక జంట నుండి మూడు లక్షలు డిమాండ్ చేసిన నిందితులు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు బాధితులు. అయితే పోకిరిలతో ఎస్సై చేతులు కలిపారు. కంప్రమైస్ కావాలని ఫిర్యాదుదారులకు పోకిరిలను సూచించినట్టు సమాచారం. దీంతో ఉన్నతధికారుల దృష్టికి తీసుకువెళ్లారు బాధితులు. నలుగురిని అరెస్ట్ చేశారు పోలీసులు. విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఎస్సై ను డీసీపీ ఆఫీస్ కు అటాచ్ చేసిన ఉన్నతధికారులు. నిందితుల్లో […]
Date : 22-06-2024 - 11:58 IST -
#Speed News
SI: ఆ ఎస్ఐ సర్వీస్ నుండి శాశ్వతంగా తొలగింపు
SI: మహిళా పోలీస్ కానిస్టేబుల్ పై లైంగిక దాడులకు పాల్పడినందు గాను కాళేశ్వరం ఎస్ఐ భవాని సేన్ ను సర్వీస్ నుండి శాశ్వతంగా తొలగిస్తూ మల్టీ జోన్ 1 ఐ జి పి శ్రీ ఏ. వి.రంగనాథ్ బుధవారం ఉత్తర్వులు జారీచేశారు. కాళేశ్వరం పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న మహిళా హెడ్ కానిస్టేబుల్ పై స్టేషన్ ఎస్. ఐ భవాని సేన్ తుపాకీ చూపించి లైంగిక దాడికి పాల్పడినట్లు సదరు మహిళా హెడ్ కానిస్టేబుల్ పోలీస్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో […]
Date : 19-06-2024 - 11:19 IST -
#Speed News
DGP: పోలీసుల డేటా చోరి కి పాల్పడిన హ్యాకర్ అరెస్ట్: డిజిపి రవి గుప్త
DGP: తెలంగాణ పోలీసు కు సంబంధించిన వెబ్సైట్ల హ్యాక్ కేసులో ఒక ముఖ్యమైన పురోగతి సాధించామని తెలంగాణ రాష్ట్ర డిజిపి రవి గుప్త వెల్లడించారు. తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో పోలీసు డిపార్ట్మెంట్ యొక్క హాక్ ఐ అప్లికేషన్ డేటాను చోరీ చేసిన హ్యాకర్ను అరెస్టు చేసిందని రవి గుప్త ప్రకటించారు. సైబర్ సెక్యూరిటీ బ్యూరో Cr.No.9/2024 ప్రకారం జూన్ 8 , 2024 నాడు అరెస్టు జరిగిందని చెప్పారు. TSCOP, SMS సేవలకు సంబంధించిన తదుపరి లీక్లతో […]
Date : 09-06-2024 - 11:23 IST -
#Telangana
Cotton Seeds: నకిలీ పత్తి విత్తనాలపై ప్రభుత్వం కన్నెర.. జిల్లాలో భారీగా పట్టివేత
Cotton Seeds: నకిలీ పత్తి విత్తనాలు, వాటి అమ్మకాలపై రాష్ట్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపడంతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గత మూడు రోజులుగా పలుచోట్ల నకిలీ పత్తి విత్తనాల తయారీ యూనిట్ ను గుర్తించి సీజ్ చేశారు. స్థానికంగా నకిలీ పత్తి విత్తనాల తయారీ కేంద్రాన్ని వ్యవసాయ, పోలీసు సిబ్బంది ఛేదించి ఆదిలాబాద్ పట్టణంలో బ్రాండెడ్ పేర్లతో ఈ పత్తి విత్తనాలను విక్రయిస్తున్నట్లు గుర్తించి తాండూరు మండలం కొత్తపల్లి గ్రామంలో ఎర్రవోతు రాజు అనే వ్యక్తి నుంచి 30 […]
Date : 26-05-2024 - 11:48 IST -
#Speed News
Police Case: కేసు దర్యాప్తులో అవకతవకలకు పాల్పడిన ఎస్ఐ సస్పెండ్
Police Case: మామిడి తోటలో జరిగిన దొంగతనం కేసు దర్యాప్తులో అవకతవకలకు పాల్పడటంతో పాటు, భూ తగాదా కేసుల్లో బాధితులకు కాకుండా వారి ప్రత్యర్థులకు సహకారం అందిస్తుడంతో ప్రస్తుతం సిద్దిపేట కమిషనరేట్ లోని భూంపల్లి ఎస్. ఐ గా విధులు నిర్వహిస్తున్న వి. రవికాంత్ ని సస్పెండ్ చేస్తూ మల్టీ జోన్ 1 ఐ జి పి శ్రీ ఎ. వి. రంగనాథ్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. వివరాల్లోకి వెళితే ప్రస్తుతం సస్పెండ్ అయిన ఎస్. […]
Date : 24-05-2024 - 9:05 IST -
#Speed News
Cyberabad: డ్రగ్ ను స్వాధీనం చేసుకున్న సైబరాబాద్ పోలీసులు
Cyberabad: సైబరాబాద్ ఎస్ఓటీ మాదాపూర్ టీం, కూకట్పల్లి పోలీస్ లు కూకట్పల్లి స్టేషన్ పరిధిలో ని శేషాద్రినగర్ లో ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకుని వారి వద్దనుండి 3 గ్రాముల MDMA డ్రగ్ ను స్వాధీనం చేసుకుని వారిని విచారిస్తున్నారు. బెంగళూరు లో పనిచేస్తున్న వీరి మిత్రుడైన ప్రేమ్ సాయి అనే యువకుడు వీరికి సప్లయి చేస్తున్నట్లు తెలుస్తోంది కూకట్ పల్లి పోలీసులు విచారిస్తున్నారు. మరొకేసులో సైబరాబాద్ ఎస్ఓటీ మాదాపూర్ టీం, జగత్గిరిగుట్ట పోలీస్ లు బాలకృష్ణ హైస్కూల్, తులసినగర్ వద్ద […]
Date : 17-05-2024 - 9:17 IST -
#Speed News
Warangal: బర్లను దొంగతనం చేసిన మహిళ.. స్తంభానికి కట్టేసి కొట్టిన గ్రామస్తులు
Warangal: బర్లు ను దొంగతనం చేస్తున్న మహిళను గ్రామస్తులు పట్టుకొని స్తంభానికి కట్టేసి కొట్టేశారు. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేట పరిధిలోని సర్వపురం 5వ వార్డులో వేముని స్వామికి చెందిన నాలుగు బర్ల ఇంటి ముందు కట్టేశారు. అయితే నర్సంపేట పట్టణానికి చెందిన నలుగురు వ్యక్తులు అర్ధరాత్రి వాటిని తరలిస్తుండగా శబ్దం రావడంతో చుట్టుపక్కల వాళ్ళు చూసి బర్లను ఎవరో కొట్టుకెళుతున్నారని కేకలు వేశారు. ఇంటి యజమాని బంధువులు లేచి వారిని […]
Date : 14-05-2024 - 9:43 IST -
#Speed News
Hyderabad: మైనర్ బాలికను బలవంతంగా వ్యభిచారంలోకి దింపిన మహిళ
Hyderabad: మైనర్ బాలికను బలవంతంగా వ్యభిచారంలోకి దింపిన మహిళను హైదరాబాద్ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. జూబ్లీహిల్స్ కృష్ణానగర్ కు చెందిన జూనియర్ ఆర్టిస్ట్ పి.లక్ష్మి(30) కొన్నేళ్ల క్రితం యూసుఫ్ గూడలో ఫుట్ పాత్ పై ఓ బాలికను గుర్తించి ఆశ్రయం కల్పించింది. రెండేళ్లుగా మైనర్ బాలికను లక్ష్మి బ్లాక్ మెయిల్ చేస్తూ వేధిస్తున్నాడు. అందుకు బాలిక నిరాకరించడంతో ఆమె జుట్టును పట్టుకొని ఈడ్చీ..ఇనుప రాడ్డుతో కొట్టడంతో గాయాలయ్యాయి’ అని పోలీసులు తెలిపారు. […]
Date : 11-05-2024 - 11:59 IST -
#Telangana
Rajasingh : మరోసారి ఎమ్మెల్యే రాజాసింగ్పై కేసు నమోదు
MLA Rajasingh: వివాదాస్పద ఎమ్మెల్యేగా పేరున్న గోషామహల్ శాసనసభ్యులు రాజాసింగ్ పై మరో పోలీసులు కేసు(Police case) నమోదు చేశారు. గత రాత్రి నిర్మల్ జిల్లా ఖానాపూర్(Khanapur) పట్టణంలో రాజాసింగ్ బీజేపీ ఎంపీ అభ్య ర్థి నగేష్ తరపున ప్రచారంలో పాల్గొన్నారు. అయితే ఖానాపూర్ పట్టణంలోని ప్రధాన కూడలి వద్ద ఆయన ప్రచారం నిర్వహించగా, ఎన్నికల నియమావళి ఉల్లంఘించి రాత్రివేళ సమయం దాటిపోయిన తన ప్రసంగాన్ని కొనసాగించారని పోలీసులకు ఫిర్యాదు అందింది. ఇదే ప్రచార సభలో ఆదిలాబాద్ […]
Date : 09-05-2024 - 11:45 IST -
#Speed News
Delhi: కల్తీ మసాలాలు తయారు చేస్తున్న ముఠా అరెస్ట్
Delhi: కల్తీ మసాలాలు తయారు చేస్తున్న ముఠాను ఢిల్లీ పోలీసులు ఛేదించారు. ఢిల్లీలోని కరవాల్ నగర్ ప్రాంతంలో కల్తీ మసాలా దినుసులను తయారు చేస్తున్న రెండు యూనిట్లపై దాడులు చేసి ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేశారు. 15 టన్నుల నకిలీ మసాలా దినుసులు, ముడిసరుకులతో పాటు సరఫరా టెంపోను కూడా స్వాధీనం చేసుకున్నారు. నిందితులను దిలీప్ సింగ్ (46), సర్ఫరాజ్ (32), ఖుర్షీద్ మాలిక్ (42)గా గుర్తించినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. ఈశాన్య ఢిల్లీలోని కొందరు తయారీదారులు లేదా […]
Date : 06-05-2024 - 1:13 IST -
#Telangana
Ladies Hostel: షాకింగ్.. లేడీస్ హాస్టల్ లో మహిళ స్నానం.. రహస్యంగా ఫోన్ లో చిత్రీకరణ
Ladies Hostel: ఉద్యోగం, చదువు, ఇతర అవసరాల కోసం ఎంతోమంది మహిళలు, అమ్మాయిలు హైదరాబాద్ కు వస్తుంటారు. అయితే వారంతా ఎక్కువగా హాస్టల్ లో ఉంటూ చదువుకోవడమో, జాబ్ చేయడమో చేస్తుంటారు. హాస్టళ్లలో ఎన్ని రక్షణ చర్యలు తీసుకుంటున్నా.. అమ్మాయిలకు భద్రత లేకుండా పోతోంది. తాజాగా వెంగళరావునగర్ లోని ఓ హాస్టల్ లో ఓ మహిళ స్నానం చేస్తుండగా చిత్రీకరించిన గుర్తుతెలియని వ్యక్తులపై మధురానగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇన్ స్పెక్టర్ డి.మధుసూదన్ రెడ్డి తెలిపిన వివరాల […]
Date : 01-05-2024 - 12:59 IST -
#Speed News
LS Polls: హైదరాబాద్ లో పోలీసుల ముమ్మర తనిఖీలు.. కోటి ఆరు లక్షలు పట్టివేత
LS Polls: తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా హైదరాబాద్ తో పాటు పలు కమిషనరేట్ పోలీసులు ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. రోజురోజుకూ పెద్ద మొత్తంలో భారీగా డబ్బు పట్టుబడుతోంది. తాజాగా సైబరాబాద్ SOT టీమ్స్, సైబరాబాద్ లోని వివిధ పోలీస్ స్టేషన్స్ సిబ్బంది తో కలిసి 6 ప్రదేశాలలో బ్యాంకు లకు నగదు తీసుకువెళ్లే 6 వాహనాలలో తనిఖీలు నిర్వహించారు. ఎన్నికల సంఘం నిర్దేశించిన సరైన క్యూఆర్ కోడ్లు, ఇతర విధానాలు పాటించకుండా రూ. 1,06,62,730/-. రవాణా చేస్తుండగా […]
Date : 01-05-2024 - 12:00 IST -
#Speed News
Hyderabad: గేమింగ్ అడ్డాపై పోలీసులు దాడులు.. లేడీ డాన్ అరెస్ట్, భారీ నగదు స్వాధీనం
Hyderabad: పోలీసులు ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా.. క్రమం తప్పకుండా దాడులు చేస్తున్నా అక్రమంగా కార్యాకలాపాలు కొనసాగుతూనే ఉన్నాయి. హైదరాబాద్ కేంద్రంగా బెట్టింగ్, వ్యభిచారం, మూడు ముక్కలాట లాంటి కార్యాకలాపాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఓ ఇంటిపై పోలీసులు దాడి చేసి ఓ లేడీ డాన్ ను అరెస్ట్ చేశారు. లేడీ డాన్ అక్రమంగా నిర్వహిస్తున్న గేమింగ్ అడ్డా పై సైబరాబాద్ SOT దాడి చేశారు. రూ.62,620 నగదును స్వాధీనం చేసుకొని 9 మందిని అరెస్ట్ చేశారు. SOT మాదాపూర్ […]
Date : 30-04-2024 - 11:28 IST -
#Speed News
AP News: విజయనగరం జిల్లాలో 6 కోట్ల విలువ చేసే బంగారం పట్టివేత
AP News: ఏపీలో ఎన్నికలు సమీపిస్తుండటంతో ఎన్నికల అధికారులు, ప్రత్యేక పోలీసుల బలగాలు ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నాయి. పోలీసులకు డబ్బుతో పాటు బంగారు నగదు పట్టుబడుతున్నాయి. తాజాగా విజయనగరం జిల్లాలో భారీగా బంగారం దొరికింది. విజయనగరం జిల్లాలో డెంకాడ మండలం మోదవలస దగ్గర పోలీసుల తనిఖీలు నిర్వహించారు. రూ.6 కోట్ల విలువైన 10 కిలోల బంగారాన్ని పోలీసులు పట్టుకున్నారు. ఈ భారీ మొత్తంలో బంగారం చెన్నై నుంచి విజయనగరం తరలిస్తుండగా పోలీసులు గుర్తించారు. ఆర్వో నుంచి అనుమతి లేకపోవటంతో పాటు ఎలాంటి ఆధారాలు […]
Date : 26-04-2024 - 11:45 IST -
#Speed News
Hyderabad: డీజీల్ స్మగ్లింగ్ ముఠా అరెస్ట్.. 10 లక్షల విలువ డీజీల్ పట్టివేత
Hyderabad: కర్ణాటక నుండి డీజిల్ స్మగ్లింగ్ చేస్తున్న ముఠా ను పోలీసులు పట్టుకుననారు. 10 లక్షల విలువ చేసే 10800 లీటర్ల డీజిల్, 35 లక్షల విలువ చేసే 7 చిన్న డీజిల్ ట్యాంకర్లు లను స్వాధీన పర్చుకున్నారు సైబరాబాద్ SOT పోలీసులు. బుధవారం మాదాపూర్ టీం మరియు గచ్చిబౌలి పోలీసులు సంయుక్తంగా గచ్చిబౌలి PS పరిది లోని వట్టినాగులపల్లి శ్రీదేవి ఇంజినీర్ కళాశాల ముందు నిఘా వేసి పట్టుకున్నారు. కర్ణాటక నుండి అక్రమంగా తరలించిన 10 లక్షల […]
Date : 24-04-2024 - 9:00 IST