Pm Modi
-
#India
Target 400 : విపక్షల ఎంపీలపై బీజేపీ ఆకర్ష్ మిషన్.. ‘జాయినింగ్ కమిటీ’ ఏర్పాటు
Target 400 : త్వరలో జరగనున్న ఎన్నికల్లో దేశంలోని 543 లోక్సభ స్థానాలకుగానూ 400 గెలవాలనే బలమైన సంకల్పంతో బీజేపీ పావులు కదుపుతోంది.
Date : 10-01-2024 - 4:02 IST -
#India
Vibrant Gujarat Global Summit: యూఏఈ అధ్యక్షుడికి మోడీ స్వాగతం
వైబ్రంట్ గుజరాత్ గ్లోబల్ సమ్మిట్లో పాల్గొనేందుకు యూఏఈ అధ్యక్షుడు మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ మంగళవారం సాయంత్రం గుజరాత్లోని అహ్మదాబాద్ చేరుకున్నారు.
Date : 09-01-2024 - 8:23 IST -
#India
Lakshadweep: లక్షద్వీప్లో కొత్త విమానాశ్రయాన్ని నిర్మించడానికి భారతదేశం సన్నాహాలు
భారతదేశం లక్షద్వీప్లోని మినీకాయ్ దీవులలో కొత్త విమానాశ్రయాన్ని అభివృద్ధి చేయాలని యోచిస్తోంది. ఇది యుద్ధ విమానాలతో సహా వాణిజ్య విమానాలతో పాటు సైనిక విమానాలను కూడా నడపడానికి వీలు కల్పిస్తుంది.
Date : 09-01-2024 - 2:53 IST -
#Andhra Pradesh
AP Tribals: నెరవేరనున్న సొంతింటి కల, గిరిజనుల కోసం 53 వేల ఇళ్లు సిద్ధం!
AP Tribals: పీఎంఏవై-గ్రామీణ పథకం కింద ఎనిమిది ఏపీ జిల్లాల్లోని పేద గిరిజనులకు 53,000 ఇళ్లను ఉచితంగా పంపిణీ చేయనున్నారు. ఈ గృహాలు జనవరి 10న కేటాయించబడతాయి. పంపిణీని లాంఛనంగా జనవరి 15న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. ఇది ముఖ్యమంత్రి వైఎస్ రూపొందించిన పథకం కింద రాష్ట్రంలోని దాదాపు 32 లక్షల మంది ఇళ్లు లేని వారికి ఇళ్లు మంజూరు చేయడం కంటే ఎక్కువ. కేంద్ర నిధులతో కూడిన ప్రధాన మంత్రి ఆవాస్ యోజన-G రాష్ట్రంలోని ‘ముఖ్యంగా […]
Date : 09-01-2024 - 12:44 IST -
#India
Indians Visited Maldives: మాల్దీవులను గతేడాది ఎంతమంది భారతీయులు సందర్శించారో తెలుసా..?
ప్రధాని నరేంద్ర మోదీ లక్షద్వీప్ పర్యటన చిత్రాలతో భారత్, మాల్దీవుల (Indians Visited Maldives) మధ్య వివాదం మొదలైంది. ప్రధాని మోదీ చిత్రాలపై మాల్దీవుల మంత్రులు కొందరు అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు.
Date : 09-01-2024 - 8:20 IST -
#Cinema
Chiranjeevi: అయోధ్య రామమందిర ప్రారంభోత్సవానికి హాజరవుతా: చిరంజీవి
Chiranjeevi: జనవరి 22న అయోధ్యలో జరిగే రామమందిర ప్రారంభోత్సవానికి తాను హాజరవుతానని మెగాస్టార్ చిరంజీవి ప్రకటించారు.ఈ చారిత్రాత్మక కార్యక్రమానికి ఆహ్వానం అందిందని, కుటుంబ సమేతంగా ఆ కార్యక్రమానికి హాజరవుతానని చిరు ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. నటులు అమితాబ్ బచ్చన్, మాధురీ దీక్షిత్, అనుపమ్ ఖేర్, అక్షయ్ కుమార్, ప్రఖ్యాత దర్శకులు రాజ్కుమార్ హిరానీ, సంజయ్ లీలా బన్సాలీ మరియు రోహిత్ అటెండ్ అవుతారు. ప్రముఖ వ్యక్తులకు ఆహ్వానాలు అందించబడిన ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమం రాజకీయ వర్గాల్లో మరియు […]
Date : 08-01-2024 - 6:45 IST -
#World
Maldives Govt: ఆ మంత్రులను సస్పెండ్ చేసిన మాల్దీవుల ప్రభుత్వం..!
ప్రధాని నరేంద్ర మోదీ లక్షద్వీప్ పర్యటనను ఎగతాళి చేశారన్న వివాదంపై మాల్దీవుల ప్రభుత్వం (Maldives Govt) కీలక చర్య తీసుకుంది.
Date : 07-01-2024 - 7:15 IST -
#India
Lok Sabha polls 2024 : అశోకుడి గడ్డపై నుంచి ప్రధాని మోడీ ప్రచార శంఖారావం
Lok Sabha polls 2024 : లోక్సభ ఎన్నికల ప్రచార నగారా మోగించేందుకు బీజేపీ రెడీ అవుతోంది.
Date : 07-01-2024 - 6:40 IST -
#India
Ayodhya Real Estate: అయోధ్యలో రామ మందిరం.. ఊపందుకున్న రియల్ ఎస్టేట్..!
అయోధ్యలో రామ మందిర (Ayodhya Real Estate) ప్రారంభోత్సవ తేదీ దగ్గర పడుతోంది. జనవరి 22న ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ మహా ఆలయాన్ని ప్రారంభించనున్నారు.
Date : 07-01-2024 - 3:38 IST -
#India
ISRO Aditya-L1: ఇస్రో విజయంపై హర్షం వ్యక్తం చేసిన ప్రధాని మోదీ
చంద్రుడి దక్షిణ ధ్రువంపై చంద్రయాన్-3 విజయవంతంగా ల్యాండ్ అయిన తర్వాత.. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) మరో అరుదైన ఘనత సాధించి సరికొత్త రికార్డు నెలకొల్పింది
Date : 06-01-2024 - 8:16 IST -
#India
DGPs Meet : ఒకే వేదికపైకి 450 మంది డీజీపీలు, ఐజీపీలు.. నేటి నుంచి కీలక భేటీ
DGPs Meet : డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ), ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ఐజీపీ)ల మూడు రోజుల సదస్సు ఈరోజు (జనవరి 5) నుంచి రాజస్థాన్లోని జైపూర్ వేదికగా స్టార్ట్ కాబోతోంది.
Date : 05-01-2024 - 7:04 IST -
#Telangana
Bandi Sanjay: మోడీలేని భారత్ ను ఊహించలేం, తెలంగాణలో 12 ఎంపీ స్థానాలు మావే: బండి
Bandi Sanjay: ప్రధాని నరేంద్ర మోదీ వర్సెస్ కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ అనే నినాదంతో వచ్చే పార్లమెంట్ ఎన్నికలు జరగబోతున్నాయని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ అన్నారు. దేశవ్యాప్తంగా ఏ సంస్థ సర్వే చేసినా.. 80 శాతానికి పైగా ప్రజలు మళ్లీ మోదీయే ప్రధాని కావాలని కోరుకుంటున్నారని అన్నారు. తెలంగాణలోనూ 8 నుంచి 12 ఎంపీ స్థానాలను బీజేపీ గెలుచుకుంటుందని చెప్పారు. బీఆర్ఎస్ 3వ స్థానానికి పడిపోవడం ఖాయమన్నారు. రాష్ట్రంలో ఆర్థిక […]
Date : 03-01-2024 - 3:53 IST -
#India
PM Modi: సావిత్రీబాయి ఫూలే సమాజంలో కొత్త స్ఫూర్తిని నింపారు: మోడీ
PM Modi: సావిత్రీబాయి ఫూలే, రాణి వేలు నాచియార్ల జయంతి సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఘన నివాళులు అర్పించారు. వారి కరుణ, ధైర్యం సమాజానికి స్ఫూర్తినిచ్చాయని, మన దేశం పట్ల వారి సహకారం అమూల్యమైనదని మోదీ అన్నారు. 1831 జనవరి 3 వ తేదీన మహారాష్ట్ర లోని సతారా లో ఒక దళిత కుటుంబంలో జన్మించిన సావిత్రి భాయి తన భర్త తో కలిసి పూణే లో తొలి సారిగా బాలికల కోసం విద్యాలయాన్ని ప్రారంభించారు. […]
Date : 03-01-2024 - 1:48 IST -
#India
PM Modi: శక్తివంతమైన ప్రపంచాన్ని నిర్మించేలా యువతను తయారుచేయాలి : ప్రధాని మోడీ
PM Modi: భవిష్యత్ లో శక్తివంతమైన ప్రపంచాన్ని నిర్మించే లక్ష్యంతో విశ్వవిద్యాలయాలు యువతను తయారు చేయాలనీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. తమిళనాడులోని తిరుచిరాపల్లిలో భారతిదాసన్ విశ్వవిద్యాలయం 38వ స్నాతకోత్సవంలో ప్రధానమంత్రి ప్రతిభావంతులైన విద్యార్థులకు పురస్కారాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి, ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ, ఈ యూనివర్సిటీ పరిధిలోకి ఎన్నో ప్రతిష్టాత్మకమైన కాలేజీలు వచ్చాయని, ఈ కళాశాలల్లో కొన్ని ఇప్పటికే గొప్ప వ్యక్తులను తయారుచేసిన ట్రాక్ […]
Date : 02-01-2024 - 1:45 IST -
#India
Guinness Record: సామూహికంగా సూర్య నమస్కారాలు, గిన్నిస్ కెక్కిన రికార్డు
Guinness Record: గుజరాత్లోని 108 ప్రాంతాల్లో సామూహికంగా సూర్య నమస్కారాలు చేసి గిన్నిస్ రికార్డు నెలకొల్పారు. ఏకకాలంలో ఎక్కువ మంది సూర్య నమస్కారాలు చేసి రికార్డు సాధించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను ప్రధాని నరేంద్ర మోదీ తన ట్విటర్ ఖాతాలో పంచుకున్నారు. ఆరోగ్యమే మహాభాగ్యం, ఐకమత్యమే బలం అనే సందేశాన్ని చాటిచెబుతూ గుజరాత్ ప్రభుత్వం సరికొత్త రికార్డు సృష్టించింది. ఏకకాలంలో 108 ప్రాంతాల్లో సామూహిక సూర్య నమస్కారాలు చేసి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ (Guinness Record)లో […]
Date : 01-01-2024 - 5:45 IST