Pm Modi
-
#Andhra Pradesh
Pawan Letter to PM Modi : వైసీపీ ప్రభుత్వం భారీ స్కాంఫై ప్రధానికి పవన్ కళ్యాణ్ లేఖ..
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)..ప్రధాని మోడీ(PM Modi)కి వైసీపీ ప్రభుత్వం (YCP Govt) భారీ స్కామ్ ఫై బహిరంగ లేఖ (Letter) రాసారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో గృహ నిర్మాణాల్లో జరిగిన అత్యంత భారీ అవినీతిపై దృష్టి సారించి, వెంటనే సీబీఐతో విచారణ చేయించాలని లేఖలో పేర్కొన్నారు. లేఖలోని ప్రధాన అంశాలు చూస్తే.. We’re now on WhatsApp. Click to Join. 1.పేదలకు సొంతిల్లు పేరుతో కేవలం స్థలాలను సేకరించడం కోసం వైసీపీ […]
Published Date - 02:34 PM, Sat - 30 December 23 -
#Speed News
Interest Rate: ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్ర ప్రభుత్వం
చిన్న పొదుపు పథకాల్లో పెట్టుబడులు పెట్టే పెట్టుబడిదారులకు ప్రభుత్వం నూతన సంవత్సర కానుకగా ఇచ్చింది. సుకన్య సమృద్ధి యోజనతో సహా అనేక చిన్న పొదుపు పథకాలపై వడ్డీ రేట్లు (Interest Rate) మార్చబడ్డాయి.
Published Date - 01:45 PM, Sat - 30 December 23 -
#India
Ayodhya Railway Station : అయోధ్య రైల్వే స్టేషన్ ను ప్రారంభించిన ప్రధాని మోడీ
ఉత్తరప్రదేశ్ అయోధ్యలో ఆధునిక హంగులు, రామమందిర చిత్రాలతో పునరుద్ధరించిన రైల్వేస్టేషన్ (Ayodhya Railway Station)ను ప్రధాని మోడీ (PM Modi) శనివారం ప్రారంభించారు. ఉదయం అయోధ్య కు చేరుకున్న ప్రధానికి రాష్ట్ర గవర్నర్ ఆనందీ బెన్ పటేల్, సీఎం యోగి ఆదిత్యనాథ్ ఘన స్వాగతం పలికారు. ఆ తర్వాత విమానాశ్రయం నుంచి రోడ్ షో ద్వారా రైల్వే స్టేషన్ కు చేరుకున్నారు. We’re now on WhatsApp. Click to Join. రైల్వే స్టేషన్ వరకు 15 […]
Published Date - 01:19 PM, Sat - 30 December 23 -
#India
Amrit Bharat Express: నేడు ప్రధాని చేతుల మీదుగా అమృత్ భారత్ రైలు ప్రారంభం.. ఏపీలో ఆగే స్టేషన్లు ఇవే..!
ఇండియన్ రైల్వేస్ నూతనంగా ప్రవేశపెడుతున్న ‘అమృత్ భారత్ ఎక్స్ప్రెస్’ (Amrit Bharat Express) రైలు నేటి నుంచి సేవలు కొనసాగించనుంది.
Published Date - 07:08 AM, Sat - 30 December 23 -
#India
PM Modi: రేపు అయోధ్యకు మోడీ, పలు అభివృద్ధి పనులు ప్రారంభం
PM Modi: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ఉత్తరప్రదేశ్ లోని అయోధ్యలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. నూతనంగా నిర్మించిన మర్యాద పురుషోత్తమ్ శ్రీరామ్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఆయన ప్రారంభిస్తారు. అదేవిధంగా ఆధునీకరించిన అయోధ్య రైల్వే స్టేషన్ ను ప్రారంభించి నూతనంగా ప్రవేశపెట్టిన అమృత్ భారత్ రైళ్ళకు జెండా ఊపి ప్రారంభించనున్నారు. అనంతరం 15వేల 700 కోట్ల రూపాయల విలువైన పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధానమంత్రి శంకుస్థాపనలు చేయనున్నారు. అనంతరం […]
Published Date - 12:02 PM, Fri - 29 December 23 -
#Speed News
PM Modi: విజయకాంత్ మరణం పట్ల మోడీ సంతాపం
PM Modi: అనారోగ్యంతో చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తమిళ నటుడు, డీఎండీకే అధినేత విజయకాంత్ కన్నుమూయడం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ గురువారం తీవ్ర విచారం వ్యక్తం చేశారు. 71 ఏళ్ల విజయకాంత్ కోవిడ్ -19 బారిన పడిన తర్వాత వెంటిలేటర్ సపోర్ట్పై ఉన్నారని ఆయన పార్టీ తెలిపింది. అయితే అతనికి న్యుమోనియా ఉందని తెలిసింది. “కెప్టెన్ విజయకాంత్ న్యుమోనియాతో అడ్మిట్ అయిన తరువాత వెంటిలేటరీ సపోర్ట్లో ఉన్నారు. వైద్య సిబ్బంది ఎంత ప్రయత్నించినప్పటికీ […]
Published Date - 12:26 PM, Thu - 28 December 23 -
#India
PM Modi To Russia: ప్రధాని మోదీని రష్యాకు ఆహ్వానించిన అధ్యక్షుడు పుతిన్..!
వచ్చే ఏడాది రష్యాలో పర్యటించాల్సిందిగా ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi To Russia)ని అధ్యక్షుడు పుతిన్ ఆహ్వానించారు.
Published Date - 11:45 AM, Thu - 28 December 23 -
#Telangana
CM Revanth Delhi Tour: తెలంగాణకు సహకరించండి: మోడితో రేవంత్
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత తొలిసారిగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మంగళవారం ఢిల్లీలో ప్రధాని మోదీని కలిశారు. ఈ సమావేశంలో పెండింగ్ ప్రాజెక్టులపై
Published Date - 07:12 PM, Tue - 26 December 23 -
#India
PM Modi: యూట్యూబ్ లో మోడీ రికార్డ్, మరోసారి విశ్వనాయకుడిగా గుర్తింపు
PM Modi: ప్రధాని మోదీ యూట్యూబ్ ఛానెల్ సబ్స్క్రైబర్ల సంఖ్య 2 కోట్లు దాటింది. ఇది ఇతర ప్రపంచ నాయకుల కంటే చాలా ముందుంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ వ్యక్తిగత యూట్యూబ్ ఛానెల్లో మంగళవారం నాడు సబ్స్క్రైబర్ల సంఖ్య రెండు కోట్లను దాటింది. ఈ ఘనతను కలిగి ఉన్న ఏకైక ప్రపంచ నాయకుడు. మోదీ ఛానెల్లో పోస్ట్ చేసిన వీడియోలు 4.5 బిలియన్లకు పైగా వీక్షణలను కలిగి ఉన్నాయి. ప్రపంచ సహచరుల లీడర్స్ కంటే చాలా ముందున్నాయని అధికారులు […]
Published Date - 05:12 PM, Tue - 26 December 23 -
#India
PM Modi: ఆయుష్మాన్ కార్డుల సంఖ్య 28 కోట్ల 50 లక్షలు, మోడీ హర్షం
PM Modi: దేశ ప్రజల ఆరోగ్య సంరక్షణలో భాగంగా కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య కార్డుల సంఖ్య 28 కోట్ల 50 లక్షలకు చేరడం పట్ల ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. మరీ ముఖ్యంగా దేశవ్యాప్తంగా జరుగుతున్న వికసిత భారత్ సంకల్ప యాత్రల్లో అర్హులైన కోటి మందికి పైగా లబ్ధిదారులకు ఆయుష్మాన్ భారత్ కార్డులు అందజేయడాన్ని ఆయన కొనియాడారు. కాగా ఆయుష్మాన్ భారత్ కార్డులు మహారాష్ట్రలోనే ఎక్కువగా పంపిణీ చేశారు. ఈ […]
Published Date - 11:25 AM, Tue - 26 December 23 -
#India
Amit Shah: భారత బలాన్ని ప్రపంచానికి పరిచయం చేశాడు వాజ్ పేయి: అమిత్ షా
PM Modi: మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి 99వ జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ నివాళులర్పించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్ , లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, ఇతర ప్రముఖులు కూడా వాజ్పేయి సేవలను కొనియాడారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా వాజ్పేయి దేశానికి చేసిన నిస్వార్థ సేవను గుర్తిస్తూ వాజ్పేయికి నివాళులర్పించారు. అణు పరీక్షలు మరియు కార్గిల్ యుద్ధం ద్వారా భారతదేశ బలాన్ని ప్రదర్శించడంలో వాజ్పేయి పాత్రను ప్రశంసించారు. అలాగే సుపరిపాలన అమలు […]
Published Date - 03:42 PM, Mon - 25 December 23 -
#India
Atal Bihari Vajpayee : వాజ్పేయి స్ఫూర్తిప్రదాత.. ప్రధాని మోడీ వీడియో సందేశం
Atal Bihari Vajpayee : మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి ఆదర్శప్రాయ జీవితాన్ని గుర్తు చేసుకున్నప్పుడల్లా తనలో కొత్త స్ఫూర్తి రగులుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు.
Published Date - 10:44 AM, Mon - 25 December 23 -
#India
Lok Sabha Elections: లోక్సభ ఎన్నికలపై గురిపెట్టిన అమిత్ షా
2024 లో జరగనున్న లోక్సభ ఎన్నికలపై మోడీ ప్రభుత్వం కన్నేసింది. ఆ ఎన్నికల్లో భారీ మెజారిటీ సాధించాలని ఆ పార్టీ భావిస్తుంది. ఈ మేరకు పార్టీ పెద్దఎత్తున విజయం సాధించేలా చూడాలని కోరారు
Published Date - 11:33 AM, Sun - 24 December 23 -
#Speed News
PM Modi-Shah Rukh : ప్రధాని మోడీ, షారుఖ్ ఖాన్ డూప్లికేట్ల సమావేశం.. ఫేక్ వీడియో వైరల్
PM Modi-Shah Rukh : డీప్ ఫేక్ వీడియోలపై భారత ప్రభుత్వం సీరియస్గా ఉంది.
Published Date - 01:22 PM, Sat - 23 December 23 -
#India
PM Modi – Pannun : పన్నూ హత్యకు కుట్ర.. అమెరికా ఆరోపణలపై ప్రధాని ఏమన్నారంటే ?
PM Modi - Pannun : అమెరికాలో ఖలిస్తానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూను మర్డర్ చేసేందుకు భారతీయ పౌరుడు నిఖిల్ గుప్తా కుట్ర పన్నాడంటూ అమెరికా సర్కారు చేస్తున్న ఆరోపణలపై తొలిసారిగా భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ స్పందించారు.
Published Date - 03:11 PM, Wed - 20 December 23