Pm Modi
-
#India
20 Years Insults : 20 ఏళ్లుగా నేనూ అవమానాలు భరిస్తున్నా.. ఉపరాష్ట్రపతితో ఫోన్కాల్లో ప్రధాని
20 Years Insults : మంగళవారం రోజు సస్పెన్షన్కు గురైన విపక్ష ఎంపీలు పార్లమెంటు భవనం మకర ద్వారం వద్ద నిరసన తెలుపుతుండగా.. వారిలో కొందరు ఉపరాష్ట్రపతి జగ్దీప్ ధన్కర్ను అనుకరించారు.
Published Date - 12:03 PM, Wed - 20 December 23 -
#Devotional
Ram Mandir: రామ మందిర శంకుస్థాపనకు ఆహ్వానాలు అందుకుంటున్న ప్రముఖులు
జనవరిలో అయోధ్యలోని రామ మందిరంలో జరిగే పవిత్రోత్సవాలకు హాజరుకావాలని కేరళ నుంచి మోహన్లాల్, మాతా అమృతానందమయికి ఆహ్వానం అందింది. జనవరి 22న దీక్షా కార్యక్రమం జరగనుంది.
Published Date - 05:21 PM, Tue - 19 December 23 -
#Telangana
CM Revanth Delhi Tour: ప్రధాని మోడీతో సీఎం రేవంత్ భేటీ
ముఖ్యమంత్రి తన పర్యటనలో ప్రధాని నరేంద్ర మోడీని కూడా కలవనున్నారు.తెలంగాణకు రావాల్సిన నిధులతో పాటు వివిధ అంశాలపై చర్చించేందుకు సీఎం రేవంత్ ప్రధాని నరేంద్ర మోదీని కలవనున్నారు. ఇందుకోసం ఆయన ప్రధాని అపాయింట్ మెంట్ కోరారు.
Published Date - 04:54 PM, Tue - 19 December 23 -
#Telangana
PM Modi: దక్షిణాదిపై బీజేపీ గురి, తెలంగాణ నుంచి ఎంపీగా మోడీ పోటీ!
లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బీజేపీ దక్షిణాది రాష్ట్రాలపై ప్రత్యేక దృష్టి సారించింది.
Published Date - 03:54 PM, Tue - 19 December 23 -
#India
PM Modi: ప్రపంచంలోనే అతిపెద్ద ధ్యాన మందిరాన్ని ప్రారంభించిన మోడీ
PM Modi: ప్రపంచంలోనే అతిపెద్ద ధ్యాన మందిరాన్ని ప్రధాని మోదీ ప్రారంభించారు. వారణాసిలోని స్వరవేద్ మహామందిరంలో ధ్యానమందిరం ఏర్పాటైంది. 20వేల మంది ఒకేసారి ధ్యానం చేసుకునేలా 7 అంతస్తుల్లో నిర్మాణం అయ్యింది. మన రామాయణ మహాభారత ఇతిహాసాలను ప్రతిబింబించేలా కళాకృతులు దీనిలో దర్శనమిస్తాయి. ఈ మహా మందిర్ ధామ్ నిర్వాహకులు స్వతంత్ర దేవ్ మహారాజ్, విజ్ఞానంద్ దేవ్ మహారాజ్ కొత్తగా నిర్మించిన ప్రాంగణాన్ని ప్రధాన మంత్రికి వివరించారు. కమలాకృతిలో ఉన్న పైకప్పు ప్రధానిని విశేషంగా ఆకట్టుకుంది. ఇక నవ భారతాన్ని […]
Published Date - 05:15 PM, Mon - 18 December 23 -
#India
Surat Diamond Bourse : సూరత్ డైమండ్ బోర్స్ను ప్రారంభించిన ప్రధాని.. టాప్-10 విశేషాలు
Surat Diamond Bourse : అంతర్జాతీయ వజ్రాల వ్యాపారానికి కేంద్రం గుజరాత్లోని సూరత్.
Published Date - 11:56 AM, Sun - 17 December 23 -
#India
Rahul Gandhi: నిరుద్యోగం, ధరల పెరుగుదలే పార్లమెంట్ దాడికి కారణం: రాహుల్ గాంధీ
పార్లమెంట్ దాడికి ధరలు పెరగడం, నిరుద్యోగం కారణమని రాహుల్ గాంధీ అన్నారు.
Published Date - 04:15 PM, Sat - 16 December 23 -
#Andhra Pradesh
Lok Sabha Elections: ముందస్తు ఎన్నికలకు మోడీ సై, జగన్, రేవంత్ అలర్ట్!
ఇటీవల మూడు రాష్ట్రాల్లో బీజేపీ విజయం సాధించడంతో మోడీ ముందస్తు ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉందట.
Published Date - 02:13 PM, Sat - 16 December 23 -
#India
Parliament security breach: 15 మంది లోక్సభ సభ్యులు సస్పెండ్
15 మంది ఎంపీలపై చర్యలు తీసుకున్నారు. లోక్సభలో అవినీతికి పాల్పడ్డారని ఆరోపిస్తూ జ్యోతిమణి సహా 5 మంది కాంగ్రెస్ ఎంపీలను కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని లోక్సభలో తీర్మానం చేశారు
Published Date - 06:06 PM, Thu - 14 December 23 -
#India
Parliament security breach: పార్లమెంట్ ఘటనపై మోడీ సీరియస్.. ఎనిమిది మంది ఉద్యోగులు సస్పెండ్
డిసెంబర్ 13వ తేదీ బుధవారం ఇద్దరు యువకులు లోక్సభలోకి దూసుకొచ్చి హంగామా సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై ఇవాళ పార్లమెంట్ ఉభయ సభల్లో తీవ్ర చర్చ కొనసాగింది. కాగా ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ సీరియస్ అయ్యారు.
Published Date - 05:49 PM, Thu - 14 December 23 -
#India
PM Modi: ఉగ్రదాడిలో అసువులు భాసిన అమరవీరులకు మోడీ నివాళి
ఉగ్రదాడిలో అసువులు భాసిన అమరవీరులకు లోక్ సభ ఘన నివాళులర్పించింది.
Published Date - 01:59 PM, Wed - 13 December 23 -
#World
Biden: అమెరికా అధ్యక్షుడు బైడెన్ భారత పర్యటన రద్దు..!
2024 రిపబ్లిక్ డే కోసం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (Biden) భారత్కు రావడం లేదు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయనను ముఖ్య అతిథిగా ఆహ్వానించారు.
Published Date - 10:31 AM, Wed - 13 December 23 -
#India
PM Modi: ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు చరిత్రాత్మకం : ప్రధాని మోదీ
ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీంకోర్టు నేడు ఇచ్చిన తీర్పు చరిత్రాత్మకమని భారత ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు.
Published Date - 04:11 PM, Mon - 11 December 23 -
#Telangana
TBJP: లోక్ సభ ఎన్నికలపై టీబీజేపీ ఫోకస్.. గెలుపు వ్యూహాలపై కార్యచరణ
అసెంబ్లీ ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు రాబట్టలేకపోయిన బిజెపి ఇప్పుడు రాబోయే లోక్సభ ఎన్నికలపై మళ్లిస్తోంది.
Published Date - 03:37 PM, Mon - 11 December 23 -
#India
PM Modi: ప్రజలతో మమేకమైతేనే విజయాలు వరిస్తాయి, ప్రతిపక్షాలపై మోడీ ఫైర్
ప్రజలతో మమేకమై వారి హృదయాలను గెలవాలని ప్రతిపక్ష పార్టీలపై ప్రధాని నరేంద్ర మోదీ మండిపడ్డారు.
Published Date - 04:40 PM, Sat - 9 December 23