Pm Modi
-
#India
PM Modi : థాయ్లాండ్ నూతన ప్రధానికి ప్రధాని మోడీ శుభాకాంక్షలు
37 ఏళ్ల వయస్సులో ప్రధాని అయిన పెటోంగ్టార్న్ షినవత్రా .. దేశంలో ప్రధాని పదవి చేపట్టిన అతి పిన్న వయస్కురాలిగా గుర్తింపు పొందారు.
Published Date - 04:31 PM, Sun - 18 August 24 -
#Andhra Pradesh
CM Chandrababu : ఢిల్లీ పర్యటనకు సీఎం చంద్రబాబు..రేపు ప్రధాని మోడీతో భేటి
పలువురు కేంద్ర మంత్రులతో సమావేశం కానున్నారు. సాయంత్రం ఢిల్లీ చేరుకుని 7 గంటలకు జల మంత్రిత్వ శాఖ మంత్రి సీఆర్ పాటిల్ తో సమావేశం అవుతారు.
Published Date - 04:43 PM, Fri - 16 August 24 -
#Sports
PM Modi Meet Athletes: భారత అథ్లెట్లతో సమావేశమైన ప్రధాని మోదీ.. ఇదిగో వీడియో..!
పారిస్ ఒలింపిక్స్లో భారత హాకీ జట్టు సెమీ ఫైనల్లో స్పెయిన్ను ఓడించి కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది. కాగా భారత షూటర్ మను భాకర్ కూడా కాంస్య పతకాన్ని సాధించింది.
Published Date - 06:44 PM, Thu - 15 August 24 -
#India
Independence Day 2024: సియాచిన్ నుంచి కశ్మీర్ వరకు.. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు, వీడియో..!
ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన యుద్ధభూమి నుంచి వేల మీటర్ల ఎత్తులో ఉన్న సియాచిన్ వద్ద భారత సైన్యం త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసింది. కాశ్మీర్లో ఉన్న ఇండియన్ సర్వీస్ కూడా లోయలో ఘనంగా త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసింది.
Published Date - 05:36 PM, Thu - 15 August 24 -
#Speed News
PM Modi Meet Athletes: భారత అథ్లెట్లతో ప్రధాని మోదీ..!
ఎర్రకోటలో తన ప్రసంగాన్ని ముగించిన తర్వాత ప్రధాని మోదీ తన నివాసంలో ఒలింపిక్ అథ్లెట్లందరితో సమావేశం కానున్నారు.
Published Date - 09:49 AM, Thu - 15 August 24 -
#India
PM Modi : భారతీయులంతా తలుచుకుంటే వికసిత భారత్ సాధ్యమే : ప్రధాని మోడీ
ఇవాళ ఉదయం ఢిల్లీలోని ఎర్రకోటపై జాతీయ జెండాను ఎగురవేసిన ప్రధాని మోడీ అనంతరం దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.
Published Date - 08:48 AM, Thu - 15 August 24 -
#India
78th Independence Day : కాసేపట్లో ఎర్రకోటపై జెండా ఎగురవేయనున్న ప్రధాని మోడీ
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కాసేపట్లో దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోటపై వరుసగా 11వసారి జాతీయ జెండాను ఎగురవేయనున్నారు.
Published Date - 07:15 AM, Thu - 15 August 24 -
#India
28 Islands – India : దారికొచ్చిన మాల్దీవ్స్.. భారత్కు 28 దీవులు అప్పగింత.. ఎలా ?
మాల్దీవులు దారికొచ్చింది. ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో భారత్కు చేరువయ్యేందుకు ఆ దేశం కీలక నిర్ణయం తీసుకుంది.
Published Date - 01:14 PM, Tue - 13 August 24 -
#India
Delhi : స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు..150 మంది మహిళా సర్పంచ్లు..!
150 మంది మహిళా సర్పంచ్లను పిలవాలనే నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకుంది..
Published Date - 04:55 PM, Mon - 12 August 24 -
#Special
Raksha Bandhan 2024: 30వ సారి ప్రధాని మోడీకి రాఖీ కట్టనున్న పాకిస్థానీ మహిళ
ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈసారి కూడా కమర్ షేక్ ప్రధాని మోదీకి 8-10 రాఖీలు కట్టడానికి రెడీ అయ్యారు. నేను మార్కెట్ నుండి రాఖీని కొనుగోలు చేయనని, ప్రతి సంవత్సరం రక్షాబంధన్కి ముందు నా చేతులతో రాఖీలు తయారు చేస్తానని ఆమె అన్నారు.
Published Date - 10:46 AM, Mon - 12 August 24 -
#India
Natwar Singh Dies: మాజీ విదేశాంగ మంత్రి నట్వర్ సింగ్ మృతి పట్ల ప్రధాని మోదీ సంతాపం
నట్వర్ సింగ్ మరణంపై ప్రధాని నరేంద్ర మోదీ X లో నివాళులు అర్పించారు. నట్వర్ సింగ్ విదేశాంగ విధానానికి అపారమైన కృషి చేసారని కొనియాడారు. నట్వర్ సింగ్ శనివారం రాత్రి మరణించారు. గురుగ్రామ్లోని ఓ ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు.
Published Date - 10:11 AM, Sun - 11 August 24 -
#India
PM Modi: ప్రధాని చేతుల మీదుగా 109 రకాల విత్తనాలు
ప్రధాని చేతుల మీదుగా ఈ రోజు 109 రకాల విత్తనాలు విడుదల చేశారు. 109 రకాల విత్తనాలు 61 పంటలకు ఉంటాయి, ఇందులో 34 క్షేత్ర పంటలు మరియు 27 ఉద్యాన పంటలు ఉంటాయి. భారతదేశం కూడా బ్లాక్ రైస్ మరియు మిల్లెట్ వంటి సూపర్ ఫుడ్స్ను అభివృద్ధి
Published Date - 09:33 AM, Sun - 11 August 24 -
#India
PM Modi: ప్రధాని మోదీకి హత్య బెదిరింపులు, ఇద్దరు యువకులు అరెస్టు
రాజస్థాన్కు చెందిన ఇద్దరు యువకులు ప్రధాని నరేంద్ర మోదీని చంపుతామని బెదిరింపులకు పాల్పడ్డారు. రాష్ట్ర పోలీసులతో కలిసి ఐబీ ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకున్నారు. సోషల్ మీడియా వేదికగా యువకులిద్దరూ చంపేస్తామని బెదిరించారు.
Published Date - 04:18 PM, Sat - 10 August 24 -
#India
PM Modi Wayanad Visit: ప్రధాని మోదీ వాయనాడ్ పర్యటన, థ్యాంక్స్ చెప్పిన రాహుల్
ప్రధాని నరేంద్ర మోదీ శనివారం ఉదయం కేరళ చేరుకున్నారు. వాయనాడ్లో కొండచరియలు విరిగిపడిన ప్రాంతాలను ప్రధాని సందర్శిస్తున్నారు. బాధితులను కూడా కలవనున్నారు. ప్రస్తుతం బాధితులు నివసిస్తున్న సహాయ శిబిరాన్ని ప్రధాని మోదీ సందర్శించనున్నారు.
Published Date - 02:21 PM, Sat - 10 August 24 -
#Business
PMAY-Urban 2.0: ఇల్లు లేనివారికి గుడ్ న్యూస్ చెప్పిన ప్రధాని మోదీ..!
ప్రధాన మంత్రి ఆవాస్ యోజన అర్బన్ మొదటి దశలో 1.18 కోట్ల ఇళ్లను నిర్మించేందుకు ఆమోదం లభించింది. వీటిలో 85.5 లక్షల ఇళ్లను నిర్మించారు.
Published Date - 10:07 AM, Sat - 10 August 24