Pm Modi
-
#India
Rahul Gandhi : కశ్మీర్పై నాకున్న ప్రేమను మళ్లీ మళ్లీ చెప్పాల్సిన అవసరం లేదు
Rahul Gandhi : లోక్సభ ఎన్నికలకు ముందు నరేంద్ర మోదీని 'చప్పన్ ఇంచ్ కి చాతీ' అనే వ్యక్తిగా మాట్లాడటం మీరు చూశారని ఆయన అన్నారు. INDIA బ్లాక్ అతని విశ్వాసాన్ని ఓడించినందున ఇప్పుడు అతని మానసిక స్థితి మారిపోయింది, అతను ఇకపై అదే వ్యక్తి కాదు' అని రాహుల్ గాంధీ అన్నారు.
Date : 23-09-2024 - 7:35 IST -
#India
PM Modi : ప్రధాని మోడీ ‘‘కామ్ కీ బాత్’’ చేయడం లేదు : రాహుల్గాంధీ
ప్రధానమంత్రి నరేంద్రమోడీపై కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభ విపక్ష నేత రాహుల్ గాంధీ (PM Modi) విరుచుకుపడ్డారు.
Date : 23-09-2024 - 4:42 IST -
#India
Dissanayake : శ్రీలంక నూతన అధ్యక్షుడికి ప్రధాని మోడీ, మల్లికార్జున ఖర్గేలు శుభాకాంక్షలు
Dissanayake : దీంతో ఆయనకు దేశ విదేశాల నుంచి శుభాకాక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత ప్రధాని మోడీ, ప్రధాన పత్రిపక్ష పార్టీ అయిన కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేలు దిస్సనాయకేకి ఎక్స్ వేదికగా సోమవారం అభినందనలు తెలిపారు.
Date : 23-09-2024 - 3:44 IST -
#India
Nitin Gadkari : నాలుగోసారి కేంద్రంలో అధికారంలోకి వస్తామో, రామో చెప్పలేను: గడ్కరీ
గడ్కరీ (Nitin Gadkari) కామెంట్స్ విని రాందాస్ అథవాలే నవ్వారు. దీంతో స్పందించిన గడ్కరీ.. ‘‘నేను జోక్ చేశాను’’ అని చెప్పారు.
Date : 23-09-2024 - 2:51 IST -
#India
Sundar Pichai: ప్రజల కోసం AI పని చేసేలా ప్రధాని మోదీ మమ్మల్ని ముందుకు తెస్తున్నారు
Sundar Pichai: భారతదేశంలోనే కాకుండా దేశంలో మరింత మూలధనాన్ని నింపేందుకు ఎదురుచూస్తున్నట్లు ఆల్ఫాబెట్ , గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ తెలిపారు. ప్రధాని మోదీతో ఇక్కడ జరిగిన సీఈఓల రౌండ్టేబుల్ సందర్భంగా పిచాయ్ మాట్లాడుతూ, 'డిజిటల్ ఇండియా' విజన్తో దేశాన్ని మార్చడంపై ప్రధాని దృష్టి సారించడంపై తాను పొంగిపోయానని అన్నారు.
Date : 23-09-2024 - 12:17 IST -
#India
PM Modi: కువైట్ యువరాజుతో ప్రధాని మోదీ ద్వైపాక్షిక సమావేశం
PM Modi: కువైట్ యువరాజుతో ప్రధాని నరేంద్ర మోదీ ద్వైపాక్షిక సమావేశాన్ని నిర్వహించారు. ఈ కీలక భేటీలో ముఖ్యమైన అంశాలపై చర్చించారు. ఫార్మా, ఫుడ్ ప్రాసెసింగ్, టెక్నాలజీ, ఎనర్జీ తదితర రంగాల్లో భారత్-కువైట్ సంబంధాలను మరింత బలోపేతం చేయడంపై చర్చించారు.
Date : 23-09-2024 - 10:19 IST -
#India
PM Modi : ‘‘భారత్కు బ్రాండ్ అంబాసిడర్లు మీరే’’.. ఎన్నారైల సమావేశంలో ప్రధాని మోడీ
‘‘భారతీయులు భూమిపై ఎక్కడున్నా భారతీయ విలువలు, సంస్కృతి అనేవి వారిని ఏకం చేస్తుంటాయి’’ అని మోడీ(PM Modi) పేర్కొన్నారు.
Date : 23-09-2024 - 9:40 IST -
#Business
PM Modi : 15 టెక్ కంపెనీల సీఈవోలతో మోడీ భేటీ.. ‘మేడ్ బై ఇండియా’ గురించి చర్చ
ఈసందర్భంగా మోడీతో(PM Modi) భేటీ అయిన వారిలో గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్, అడోబ్ సీఈవో శంతను నారాయణ్, ఎన్విడియా సీఈవో జెన్సెన్ హాంగ్ సహా 15 కంపెనీల సీఈవోలు ఉన్నారు.
Date : 23-09-2024 - 9:13 IST -
#Andhra Pradesh
TTD: లడ్డూ వివాదం..ప్రధానికి వైఎస్ జగన్ లేఖ
YS Jagan : టీటీడీ ప్రతిష్ఠతను దిగజార్చేలా చంద్రబాబు చేస్తున్నారని..అతనిపై చర్యలు తీసుకోవాలని కోరారు. తిరుమల హిందుత్వానికి మారు పేరన్నారు. అలాంటి తిరుమల క్షేత్రంలో చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Date : 22-09-2024 - 4:13 IST -
#India
Kejriwal : రాబోయే ఎన్నికలు అగ్నిపరీక్ష వంటివి: కేజ్రీవాల్
Delhi Assembly elections : ఆప్ పార్టీ నేతలను అవినీతిపరులుగా చూపడానికి ప్రధాని నరేంద్ర మోడీ కుట్రపన్నారని ఆరోపించారు. ప్రధాని మోడీ తనను, మనీష్ సిసోదియాను అవినీతిపరులుగా చూపి, ప్రజలకు దూరం చేయాలని కుట్రపన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Date : 22-09-2024 - 3:21 IST -
#India
Indian Antiquities : అమెరికా పెద్ద మనసు.. 297 భారత పురాతన వస్తువులు బ్యాక్
భారత పురాతన వస్తువులు(Indian Antiquities) తిరిగి ఇచ్చేందుకు సంబంధించి ఇరుదేశాల మధ్య ఒప్పందం కుదరడం గొప్ప విషయమన్నారు.
Date : 22-09-2024 - 12:46 IST -
#India
PM Modi Gifts : జో బైడెన్, జిల్ బైడెన్లకు ప్రధాని మోడీ ప్రత్యేక గిఫ్ట్స్ ఇవే..
చెక్కడం, రిపౌస్సే అనే సుత్తిపని, ఫిలిగ్రీ వంటి పద్ధతుల్లో ఈ రైలు మోడల్ను(PM Modi Gifts) తయారు చేశారు.
Date : 22-09-2024 - 11:58 IST -
#India
PM Modi in US updates: అమెరికా చేరుకున్న ప్రధాని మోదీ.. ఈ అంశాలపై చర్చించిన క్వాడ్..!
ఉత్తర కొరియా బాలిస్టిక్ క్షిపణి కార్యక్రమాన్ని ఈ సదస్సులో తీవ్రంగా ఖండించారు. క్వాడ్ నాయకులు ఉత్తర కొరియా తన అణు కార్యక్రమాన్ని నిలిపివేయాలని సలహా ఇచ్చారు. తమలో తాము చర్చలకు తిరిగి రావాలని కోరారు.
Date : 22-09-2024 - 9:51 IST -
#Speed News
Railway Employees: రైల్వే ఉద్యోగులకు దీపావళి కానుక.. బోనస్ ఎంతంటే..?
రైల్వే ఉద్యోగుల సంఘం ఈ అభ్యర్థనను ప్రభుత్వం అంగీకరించి నిర్ణయం వారికి అనుకూలంగా వస్తే ఈ దీపావళికి రైల్వే ఉద్యోగులందరికీ కనీసం రూ. 28,200 రూపాయల ప్రయోజనం లభిస్తుంది.
Date : 22-09-2024 - 9:20 IST -
#India
PM Modi : ఆ పార్టీని తుక్డే తుక్డే గ్యాంగ్లు..అర్బన్ నక్సల్స్ నడిపిస్తున్నారు: ప్రధాని మోడీ
PM Modi visited Wardha in Maharashtra: మహారాష్ట్ర మొత్తం గణేశ్ చతుర్ధిని జరుపుకుంటుంటే, కర్ణాటకలో మాత్రం గణేశుడి విగ్రహాన్ని పోలీసు వ్యానులో ఎక్కించారని చెప్పారు. దీనిపై దేశ మొత్తం బాధపడుతుంటే కాంగ్రెస్ మిత్రపక్షాలు మాత్రం నిశ్శబ్దంగా ఉంటున్నాయని నరేంద్ర మోడీ అన్నారు.
Date : 20-09-2024 - 5:37 IST