Pm Modi
-
#Sports
Paris Olympics: నీరజ్ చోప్రాపై ప్రధాని మోదీ ప్రశంసలు
నీరజ్ చోప్రాను ప్రశంసిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన అధికారిక X హ్యాండిల్లో పోస్ట్ చేశారు. "నీరజ్ చోప్రా తన గొప్పతనాన్ని చూపించాడు. ఒలింపిక్స్లో మరోసారి విజయం సాధించడం పట్ల భారత్ చాలా సంతోషంగా ఉంది. రజత పతకం సాధించిన నీరజ్కి అభినందనలు తెలిపారు.
Published Date - 08:51 AM, Fri - 9 August 24 -
#India
Bangladesh LIVE: హిందువుల భద్రతకు భరోసా ఇవ్వండి, బంగ్లాదేశ్ కొత్త ప్రభుత్వానికి ప్రధాని మోదీ విజ్ఞప్తి
బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేతగా నోబెల్ గ్రహీత మహ్మద్ యూనస్ గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ మహ్మద్ యూనస్ కు శుభాకాంక్షలు తెలిపారు. హిందువుల భద్రతకు భరోసా ఇవ్వండని బంగ్లాదేశ్ కొత్త ప్రభుత్వానికి ప్రధాని మోదీ విజ్ఞప్తి చేశారు.
Published Date - 06:30 AM, Fri - 9 August 24 -
#India
Wayanad : 10న వయనాడ్లో పర్యటించనున్న ప్రధాని మోడీ
ఆగస్టు 1న కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడుతూ, భారీ వర్షాల గురించి కేంద్రం కేరళకు ముందస్తు హెచ్చరికలు చేసిందని చెప్పారు.
Published Date - 01:52 PM, Thu - 8 August 24 -
#India
Thackeray to Centre: బంగ్లాదేశ్కు స్వాతంత్య్రం ఇచ్చిందే ఇందిరాగాంధీ: ఠాక్రే
భారత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ బంగ్లాదేశ్కు స్వాతంత్య్రం ఇచ్చారని అన్నారు మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే. ప్రస్తుతం బంగ్లాదేశ్లో పరిస్థితి అంతగా బాగాలేదని, అక్కడ హిందువులపై నిరంతరం అఘాయిత్యాలు జరుగుతున్నాయని చెప్పారు.
Published Date - 07:00 PM, Wed - 7 August 24 -
#Sports
vinesh phogat : వినేశ్ ఫోగాట్ పై అనర్హత వేటు..ప్రధాని మోడీ స్పందన
వినేశ్, నువ్వు చాంపియన్లకే చాంపియన్..ప్రధాని మోడీ
Published Date - 02:11 PM, Wed - 7 August 24 -
#Telangana
Merger of BRS in BJP : బీజేపీలో బిఆర్ఎస్ విలీనం..ఇది ఎంత వరకు నిజం..?
తన పార్టీ బిఆర్ఎస్ ను బిజెపి లో విలీనం చేసేందుకు సిద్ధం అయ్యాడనే ఓ వార్త ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది
Published Date - 09:41 PM, Tue - 6 August 24 -
#India
Bangladesh Crisis: భారత్కు టెన్షన్ పెంచుతున్న బంగ్లాదేశ్ పరిస్థితులు.. ప్రధానంగా ఇవే..!
షేక్ హసీనాకు వ్యతిరేకంగా వీధుల్లోకి వచ్చిన జనంలో భారతదేశ వ్యతిరేక అంశాలు, పార్టీలకు కూడా వాటా ఉంది. షేక్ హసీనాను బంగ్లాదేశ్లో భారతదేశానికి మద్దతుదారుగా పరిగణించారు.
Published Date - 09:57 AM, Tue - 6 August 24 -
#India
Kejriwal : తప్పుడు కేసులో కేజ్రీవాల్ను మోడీ జైల్లో పెట్టించారు: సునీతా కేజ్రీవాల్
ఎన్నికల నేపథ్యంలో హర్యానాలోని సోహ్నాలో ఈరోజు జరిగిన ర్యాలీలో సునీతా కేజ్రీవాల్ మాట్లాడుతూ..అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీలో చేసిన మంచి పనులకి జైలు పాలయ్యారని పేర్కొన్నారు.
Published Date - 05:43 PM, Sun - 4 August 24 -
#India
Waqf Board Powers: వక్ఫ్ బోర్డు అధికారాలు తగ్గిస్తారా..? త్వరలో పార్లమెంట్లో సవరణ బిల్లు..!
వక్ఫ్ బోర్డు చేసిన ఆస్తులపై క్లెయిమ్ల తప్పనిసరి ధృవీకరణ ప్రతిపాదించనున్నారు. అదేవిధంగా వక్ఫ్ బోర్డు వివాదాస్పద ఆస్తులకు తప్పనిసరి ధృవీకరణను ప్రతిపాదించనున్నారు.
Published Date - 10:40 AM, Sun - 4 August 24 -
#Sports
BCCI: క్రికెటర్లు ఆ యాడ్స్ మానుకోవాలి: మోడీ
ఐపీఎల్ లేదా ఇతర క్రికెట్ మ్యాచ్ ల సమయంలో ఆటగాళ్లు పొగాకు, ఆల్కహాల్ సంబందించిన అడ్వార్టైజ్మెంట్లపై కేంద్రం అసహనం వ్యక్తం చేసింది. అనారోగ్య ఉత్పత్తులకు సంబంధించి క్రికెటర్లు యాడ్స్ లో కనిపించడం వల్ల యువత పై దుష్ప్రభావం పడే అవకాశం ఉందని ఆందోళన
Published Date - 03:23 AM, Fri - 2 August 24 -
#India
Wayanad Landslide: వాయనాడ్ బాధితులకు ప్రధాని మోదీ 2 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా
వాయనాడ్ పరిస్థితిపై దేశ ప్రధాని నరేంద్ర మోడీ విచారం వ్యక్తం చేశారు. భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడిన వాయనాడ్లో మృతుల సంఖ్య పెరగడంతో ప్రధాని దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో మరణించిన బాధిత కుటుంబాలకు కేంద్రం ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి (PMNRF) నుండి 2 లక్షల రూపాయల పరిహారాన్ని ప్రకటించింది.
Published Date - 04:47 PM, Tue - 30 July 24 -
#India
PM Modi : తర్వలో భారత్ మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్ధగా ఆవిర్భవిస్తుంది: ప్రధాని
సవాళ్లను దీటుగా ఎదుర్కొంటూ భారత్ పారిశ్రామికంగా ముందడుగు వేస్తుందని ప్రధాని మోడీ అన్నారు.
Published Date - 02:34 PM, Tue - 30 July 24 -
#South
Landslide: కేరళలో విరిగిపడిన కొండచరియలు.. 12 మంది మృతి..?
వాయనాడ్లో కొండచరియలు విరిగిపడటంతో మృతుల కుటుంబాలకు ప్రధానమంత్రి జాతీయ సహాయనిధి నుంచి రూ.2 లక్షల సాయం అందజేస్తామని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు.
Published Date - 09:31 AM, Tue - 30 July 24 -
#Sports
PM Modi Speaks To Manu Bhaker: మను భాకర్కు ప్రధాని మోదీ ఫోన్.. ఏం మాట్లాడారంటే..?
పారిస్ ఒలింపిక్స్లో కాంస్య పతకం సాధించిన మను భాకర్తో ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్లో మాట్లాడారు. వారి సంభాషణకు సంబంధించిన వీడియో బయటకు వచ్చింది.
Published Date - 12:25 AM, Mon - 29 July 24 -
#India
Mann Ki Baat : పారిస్కు వెళ్లిన అథ్లెట్లను ఉత్సాహపరచాలన్న ప్రధాని మోదీ
ప్రధాని మోదీ తన నెలవారీ రేడియో షో 'మన్ కీ బాత్' 112వ ఎపిసోడ్లో ప్రసంగించారు, ఇది వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత రెండవది.
Published Date - 01:15 PM, Sun - 28 July 24