Pm Modi
-
#Andhra Pradesh
AP Tour : ప్రధాని పర్యటన వేళ.. చంద్రబాబు ఆసక్తికర ట్వీట్
మీకు స్వయంగా స్వాగతం పలికేందుకు విశాఖ ప్రజలతో సహా మేమంతా ఎదురుచూస్తున్నామని ట్వీట్లో పేర్కొన్నారు. రూ.2 లక్షల కోట్లకు పైగా విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు జరిగే కార్యక్రమం రాష్ట్రాభివృద్దిలో కీలక ముందడుగని చంద్రబాబు అన్నారు.
Published Date - 12:51 PM, Wed - 8 January 25 -
#Andhra Pradesh
Vizag Steel Plant : ప్రధాని మోదీ పర్యటన… విశాఖ స్టీల్ప్లాంట్ ఉద్యోగుల ఆశ ఫలించేనా..
Vizag Steel Plant : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటన సందర్భంగా అనేక ప్రాజెక్టులు ప్రారంభమవుతున్నాయి. ఈ పర్యటనలో ముఖ్యంగా విశాఖపట్నం, తిరుపతి, ఇతర ప్రాంతాలకు చెందిన ప్రాజెక్టులు ప్రధానంగా ఉన్నాయి.
Published Date - 10:02 AM, Wed - 8 January 25 -
#Speed News
Cherlapally Terminal : చర్లపల్లి రైల్వే టెర్మినల్ ప్రారంభించిన ప్రధాని మోడీ
నేడు చర్లపల్లి రైల్వే టెర్మినల్ ప్రారంభోత్సవం కావడంతో నేటి నుంచే ఈ రైల్వే టెర్మినల్ లో సేవలు అందుబాటులోకి రాబోతున్నాయి.
Published Date - 01:00 PM, Mon - 6 January 25 -
#Andhra Pradesh
Nara Lokesh : విశాఖకు మంత్రి లోకేష్.. కలెక్టరేట్లో సమీక్ష సమావేశం
Nara Lokesh : ఏపీలో ఈ నెల 8న ప్రధాని మోదీ పర్యటనకు వస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో విశాఖ జిల్లా ఇంచార్జ్గా మంత్రి నారా లోకేష్ వ్యవహరిస్తున్నారు.
Published Date - 09:45 AM, Sun - 5 January 25 -
#Sports
Koneru Humpy : ప్రధాని మోడీని కలిసిన చెస్ గ్రాండ్ మాస్టర్ కోనేరు హంపి
Koneru Humpy : హంపి.. ప్రధానితో తన క్రీడా ప్రయాణం, విజయాలు, మరియు భవిష్యత్తు ప్రణాళికల గురించి చర్చించారు
Published Date - 09:08 PM, Fri - 3 January 25 -
#Andhra Pradesh
Railway Zone : విశాఖలో రైల్వేజోన్ కు ప్రధాని శంకుస్థాపన.. ఎప్పుడంటే..!
Railway Zone : ఈ ప్రాజెక్టు కేవలం ఆంధ్రప్రదేశ్కే కాక, దేశానికి కూడా కీలకంగా ఉండనుందని రైల్వే శాఖ అధికారులు పేర్కొన్నారు
Published Date - 11:18 AM, Fri - 3 January 25 -
#India
Ajmer Dargah : అజ్మీర్ దర్గాకు 11వసారి చాదర్ పంపుతున్న ప్రధాని మోడీ
ప్రధానమంత్రి అయినప్పటి నుంచి అజ్మీర్ షరీఫ్ దర్గాకు నరేంద్ర మోడీ పదిసార్లు 'చాదర్'ను(Ajmer Dargah) సమర్పించారు.
Published Date - 12:11 PM, Thu - 2 January 25 -
#Speed News
Manmohan Singh Memorial: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ స్మారకాన్ని ఎక్కడ నిర్మించనున్నారు?
మన్మోహన్ సింగ్ స్మారక చిహ్నం కోసం ఒకటి నుండి ఒకటిన్నర ఎకరం భూమిని కేటాయించవచ్చని వర్గాలు తెలిపాయి. కిసాన్ ఘాట్, రాజ్ ఘాట్, నేషనల్ మెమోరియల్ వంటి ప్రదేశాలు మాజీ ప్రధాని కుటుంబానికి ఎంపిక చేసుకునే అవకాశం ఇవ్వనున్నారు.
Published Date - 11:31 PM, Wed - 1 January 25 -
#Speed News
PM Modi Govt: రైతులకు న్యూ ఇయర్ గిఫ్ట్ అందించిన కేంద్రం.. రూ. 1350కే ఎరువు బస్తా!
కేంద్రంలోని మోదీ ప్రభుత్వ కేబినెట్ (PM Modi Govt) సమావేశం కొత్త సంవత్సరం తొలిరోజు జరిగింది. ఈ సమావేశంలో రైతులకు సంబంధించి ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.
Published Date - 05:52 PM, Wed - 1 January 25 -
#India
Central Cabinet : కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు..
గతంలో పెండింగ్ లో ఉన్న డీఏ బకాయిలతో పాటు కొత్త యేడాదిలో అడ్వాన్స్ గా కొంత బకాయిలు చెల్లించబోతున్నట్టు సమాచారం.
Published Date - 05:37 PM, Wed - 1 January 25 -
#India
Fraud Couple : ఫ్రాడ్ కపుల్.. ప్రధాని మోడీ ముఖ్య కార్యదర్శి కూతురినంటూ మోసం
హన్సితా అభిలిప్సా, అనిల్ మహంతి దంపతులపై(Fraud Couple) డిసెంబరు 26న కేసు నమోదైంది. వారిని అరెస్టు కూడా చేశారు.
Published Date - 11:31 AM, Tue - 31 December 24 -
#Cinema
Mann Ki Baat: నాగేశ్వర రావు గురించి మాట్లాడిన మోడీ.. థ్యాంక్స్ చెప్పిన నాగార్జున
ఏఎన్నార్తో పాటు బాలీవుడ్ దర్శకుడు తపన్ సిన్హా, రాజ్కపూర్ల ప్రస్థానాన్ని(Mann Ki Baat) కూడా ప్రధానమంత్రి ఈసందర్భంగా ప్రస్తావించారు.
Published Date - 08:59 PM, Sun - 29 December 24 -
#Speed News
PM Modi Tribute To Manmohan Singh: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్కు నివాళులర్పించిన ప్రధాని మోదీ
దేశ మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ రెండు సార్లు ప్రధానిగా పనిచేశారు. అతను 2004 నుండి 2014 వరకు ప్రధానిగా పనిచేశారు. నిన్న డిసెంబర్ 26వ తేదీ సాయంత్రం ఆయన ఆరోగ్యం క్షీణించడంతో ఎయిమ్స్లోని అత్యవసర విభాగంలో చేర్చారు.
Published Date - 11:00 AM, Fri - 27 December 24 -
#Business
Budget 2025 Income Tax: గుడ్ న్యూస్ చెప్పనున్న కేంద్రం.. ఆదాయపు పన్నులో ఉపశమనం!
ఆదాయపు పన్ను రేట్లలో సడలింపుతో పాటు కొత్త ఆదాయపు పన్ను చట్టాన్ని రూపొందించడానికి కూడా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఆర్థిక మంత్రి సీతారామన్ 2024-25 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్లో ఆదాయపు పన్ను చట్టంపై పూర్తి పునరాలోచనను ప్రకటించారు.
Published Date - 10:34 AM, Fri - 27 December 24 -
#Speed News
Manmohan Singh: మన్మోహన్ సింగ్ మృతి పట్ల రాజకీయ ప్రముఖులు సంతాపం.. ఈ రాష్ట్రంలో సెలవు!
భారతదేశం తన అత్యంత విశిష్ట నాయకులలో ఒకరైన డాక్టర్ మన్మోహన్ సింగ్ జీని కోల్పోయినందుకు సంతాపం వ్యక్తం చేస్తున్నాను అని మోదీ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు.
Published Date - 11:47 PM, Thu - 26 December 24