Pm Modi
-
#India
Chandrayaan-3 Controversy: పొలిటికల్ టర్న్ తీసుకుంటున్న చంద్రయాన్-3
ఎట్టకేలకు భారత్ అడుగు చంద్రునిపై పడింది. చంద్రయాన్-3 జాబిల్లి దక్షిణ ధ్రువంపై దిగడంతో అంతరిక్ష రంగంలో భారత్ సరికొత్త చరిత్రను లిఖించింది
Published Date - 10:28 AM, Sun - 27 August 23 -
#Speed News
PM Modi – ISRO Team : చంద్రయాన్-3 దిగిన ప్రదేశానికి ‘శివశక్తి’గా నామకరణం : ప్రధాని మోడీ
PM Modi -ISRO Team : చంద్రయాన్ 3 విజయం సందర్భంగా ఇస్రో శాస్త్రవేత్తల టీమ్ ను అభినందించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శనివారం ఉదయం బెంగళూరులోని ఇస్రో టెలిమెట్రీ ట్రాకింగ్ అండ్ కమాండ్ నెట్వర్క్ కాంప్లెక్స్ కు వెళ్లారు.
Published Date - 08:35 AM, Sat - 26 August 23 -
#World
PM Modi Greece: గ్రీస్ చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీ.. ఘనస్వాగతం పలికిన భారతీయులు..!
బ్రిక్స్ సదస్సు ముగిసిన అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ ఒకరోజు పర్యటన నిమిత్తం గ్రీస్ (PM Modi Greece) చేరుకున్నారు. 40 ఏళ్ల తర్వాత భారత ప్రధాని చేస్తున్న పర్యటన ఇది.
Published Date - 01:10 PM, Fri - 25 August 23 -
#India
PM Modi Speak ISRO Chief: దక్షిణాఫ్రికా నుంచి ఇస్రో ఛీఫ్ తో ఫోన్ లో మాట్లాడిన ప్రధాని మోదీ.. వీడియో వైరల్..!
ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) మిషన్ మూన్ చంద్రయాన్-3 (Chandrayaan-3) ద్వారా చంద్రుని దక్షిణ ధ్రువంపై సాఫ్ట్ ల్యాండింగ్ ద్వారా విజయం సాధించింది. ఈ సందర్భంగా జోహన్నెస్బర్గ్ నుంచి ఇస్రో చీఫ్ ఎస్ సోమనాథ్కు ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్ (PM Modi Speak ISRO Chief) చేశారు.
Published Date - 09:45 AM, Thu - 24 August 23 -
#Speed News
Mizoram Bridge Collapse: మిజోరం ప్రమాద బాధితులకు రూ.2 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించిన మోడీ
మిజోరంలో బ్రిడ్జి ప్రమాదంలో విషాదం నెలకొంది. మిజోరంలోని సాయిరాంగ్ ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న రైల్వే వంతెన కూలిపోయింది.
Published Date - 03:15 PM, Wed - 23 August 23 -
#India
PM Modi – Chandrayaan 3 : మూన్ ల్యాండింగ్ ను ప్రధాని మోడీ.. దక్షిణాఫ్రికా నుంచి ఇలా వీక్షిస్తారట !
PM Modi - Chandrayaan 3 : ఇవాళ చంద్రయాన్-3 మిషన్ లో కీలక ఘట్టమైన ల్యాండింగ్ జరగబోతున్న వేళ .. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్ బర్గ్ లో ఉన్నారు.
Published Date - 11:44 AM, Wed - 23 August 23 -
#India
5 Trillion Dollar Economy: భారత్ ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారనుంది: ప్రధాని మోదీ
భారత్ త్వరలో ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ (5 Trillion Dollar Economy)గా మారుతుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.
Published Date - 08:31 AM, Wed - 23 August 23 -
#India
BRICS Summit: బ్రిక్స్ సదస్సు కోసం నేడు దక్షిణాఫ్రికాకు ప్రధాని మోదీ..!
దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్బర్గ్లో మంగళవారం నుంచి బ్రిక్స్ సదస్సు (BRICS Summit) ప్రారంభం కానుంది. 15వ బ్రిక్స్ సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) నేడు జోహన్నెస్బర్గ్కు వెళ్లనున్నారు.
Published Date - 06:27 AM, Tue - 22 August 23 -
#India
Prakash Raj : చంద్రయాన్-3 పై ప్రకాష్ రాజ్ ట్వీట్.. ఇదేంపని అంటున్న నెటిజన్లు
సినీనటుడు ప్రకాష్ రాజ్(Prakash Raj) చంద్రయాన్ -3 విక్రమ్ ల్యాండర్ గురించి చేసిన ట్వీట్ వివాదాస్పదమైంది.
Published Date - 09:00 PM, Mon - 21 August 23 -
#Speed News
Himachal Pradesh: హిమాచల్ వరదలపై మోడీ ఉన్నత స్థాయి సమీక్ష
హిమాచల్ ప్రదేశ్ లో భారీ వర్షాల కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.వందలాది మంది ప్రజలు ఇళ్ళు కోల్పోయారు. దీంతో ప్రభుత్వంపై నిరసనలు వెల్లువెత్తుతున్నాయి
Published Date - 05:05 PM, Sat - 19 August 23 -
#India
Fertilizer Bags: ఎరువుల బస్తాలకు కొత్త డిజైన్.. ప్రధాని నరేంద్ర మోదీ బొమ్మ కూడా..!
ప్రభుత్వం కొత్త ఎరువుల సంచి (Fertilizer Bags)ని ప్రారంభించింది. ఈ కొత్త సంచి ద్వారా రైతులు కనీస రసాయన ఎరువులు వాడాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తుంది.
Published Date - 09:42 AM, Sat - 19 August 23 -
#Andhra Pradesh
Erramatti Dibbalu : మీ డాడీ ఇచ్చిన స్క్రిప్ట్ చదవకు పవన్ కళ్యాణ్ – మంత్రి అమర్నాధ్ హెచ్చరిక
దాదాపు 1200 ఎకరాల్లో ఉండే ఎర్రమట్టి దిబ్బలు ఇప్పుడు కేవలం 292 ఎకరాలకు చేరాయన్నారు
Published Date - 07:04 AM, Thu - 17 August 23 -
#India
Jan Aushadhi Kendras: జన్ ఔషధి కేంద్రాల సంఖ్యను పెంచుతాం: ప్రధాని నరేంద్ర మోదీ
సామాన్యులకు కొత్త కానుక ఇవ్వనున్నట్టు ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) ప్రకటించారు. జన్ ఔషధి కేంద్రాలను (Jan Aushadhi Kendras) 10 వేల నుంచి 25 వేలకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
Published Date - 02:27 PM, Tue - 15 August 23 -
#India
Independence Day 2023 : ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం మనదే – మోడీ
దేశ వ్యాప్తంగా 77వ స్వాతంత్య్ర వేడుకులు (Independence Day) అట్టహాసంగా జరుగుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోటలో నిర్వహించిన వేడుకల్లో ప్రధాని మోడీ త్రివర్ణ పతాకాన్ని ఎగురువేశారు.
Published Date - 09:17 AM, Tue - 15 August 23 -
#India
77th Independence Day: స్వాతంత్య్ర యోధుల త్యాగాలను దేశం మరువదు.. ఎర్రకోటలో ప్రధాని మోడీ ప్రసంగం
యావత్ దేశం మణిపూర్ ప్రజల వెంటే ఉందని, అక్కడ శాంతి పరిఢవిల్లేలా చేసి తీరుతామని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ (PM Modi) అన్నారు. 7వ భారత స్వాతంత్య్ర దినోత్సవాల (77th Independence Day) సందర్భంగా ఢిల్లీలోని ఎర్రకోటలో భారత జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం దేశ ప్రజలను ఉద్దేశించి ప్రధాని మోడీ ప్రసంగించారు.
Published Date - 08:24 AM, Tue - 15 August 23