Pm Modi
-
#Telangana
Telangana: తెలంగాణకు 30 రైల్వే ప్రాజెక్టులకు కేంద్రం ఆమోదం
తెలంగాణకు కేంద్రం గుడ్ న్యూస్ తెలిపింది. కొత్తగా రైల్వే ప్రాజెక్టులను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ విషయన్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు
Published Date - 08:40 AM, Mon - 4 September 23 -
#India
General Elections: సమయానికి ముందే సార్వత్రిక ఎన్నికలొస్తే విపక్షాలు సిద్ధమేనా..?
పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు జరుగుతాయని అధికార బిజెపి పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ప్రకటించారు.
Published Date - 11:32 AM, Sun - 3 September 23 -
#India
Modi : మోదీకి 80 శాతం ఆమోదం.. మరి విపక్షాల మాటేమిటి?
G20 సమావేశం ముగిసిన తక్షణమే ప్రధాని మోదీ (PM Modi) సార్వత్రిక ఎన్నికల విషయంలో ఒక కీలక నిర్ణయం తీసుకుంటారన్న ఊహాగానాలు ఊపందుకున్నాయి.
Published Date - 12:25 PM, Thu - 31 August 23 -
#Speed News
PM Modi: నరేంద్ర మోడీకి రాఖీ కట్టిన చిన్నారులు.. ఫొటోస్ వైరల్?
నేడు రక్షాబంధన్ కావడంతో దేశవ్యాప్తంగా సామాన్యుల నుంచి పెద్దపెద్ద సెలబ్రిటీలు రాజకీయ నాయకుల వరకు ప్రతి ఒక్కరు కూడా ఈ రక్షాబంధన్ వేడుక
Published Date - 03:39 PM, Wed - 30 August 23 -
#India
LPG Gas Users : ఎల్పీజీ వినియోగదారులకు గుడ్ న్యూస్.. రూ.200 తగ్గింపు
వంట గ్యాస్ (LPG Gas) వినియోగదారులకు కేంద్రం రక్షా బంధన్ గుడ్న్యూస్ చెప్పింది. గృహోపయోగ ఎల్పీజీ సిలిండర్ పై రూ.200 చొప్పున తగ్గించింది.
Published Date - 04:23 PM, Tue - 29 August 23 -
#India
General Elections : సార్వత్రిక ఎన్నికలు: మోడీ Vs షా
డిసెంబర్ కల్లా ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతాయి. ఈ ఎన్నికలు సార్వత్రిక ఎన్నికలకు (General Elections) సెమీఫైనల్స్ గా అందరూ అభివర్ణిస్తున్నారు.
Published Date - 11:10 AM, Tue - 29 August 23 -
#India
Rozgar Mela: 51 వేల అపాయింట్మెంట్లను పంపిణీ చేయనున్న మోదీ
ఉపాధి కల్పనకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలన్న ప్రధానమంత్రి కోరిక రోజ్గార్ మేళా (Rozgar Mela) ద్వారా సాకారం చేస్తున్నారు.దేశవ్యాప్తంగా 45 ప్రాంతాల్లో రోజ్గార్ మేళా జరగనుంది.
Published Date - 07:50 AM, Mon - 28 August 23 -
#India
Chandrayaan-3 Controversy: పొలిటికల్ టర్న్ తీసుకుంటున్న చంద్రయాన్-3
ఎట్టకేలకు భారత్ అడుగు చంద్రునిపై పడింది. చంద్రయాన్-3 జాబిల్లి దక్షిణ ధ్రువంపై దిగడంతో అంతరిక్ష రంగంలో భారత్ సరికొత్త చరిత్రను లిఖించింది
Published Date - 10:28 AM, Sun - 27 August 23 -
#Speed News
PM Modi – ISRO Team : చంద్రయాన్-3 దిగిన ప్రదేశానికి ‘శివశక్తి’గా నామకరణం : ప్రధాని మోడీ
PM Modi -ISRO Team : చంద్రయాన్ 3 విజయం సందర్భంగా ఇస్రో శాస్త్రవేత్తల టీమ్ ను అభినందించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శనివారం ఉదయం బెంగళూరులోని ఇస్రో టెలిమెట్రీ ట్రాకింగ్ అండ్ కమాండ్ నెట్వర్క్ కాంప్లెక్స్ కు వెళ్లారు.
Published Date - 08:35 AM, Sat - 26 August 23 -
#World
PM Modi Greece: గ్రీస్ చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీ.. ఘనస్వాగతం పలికిన భారతీయులు..!
బ్రిక్స్ సదస్సు ముగిసిన అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ ఒకరోజు పర్యటన నిమిత్తం గ్రీస్ (PM Modi Greece) చేరుకున్నారు. 40 ఏళ్ల తర్వాత భారత ప్రధాని చేస్తున్న పర్యటన ఇది.
Published Date - 01:10 PM, Fri - 25 August 23 -
#India
PM Modi Speak ISRO Chief: దక్షిణాఫ్రికా నుంచి ఇస్రో ఛీఫ్ తో ఫోన్ లో మాట్లాడిన ప్రధాని మోదీ.. వీడియో వైరల్..!
ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) మిషన్ మూన్ చంద్రయాన్-3 (Chandrayaan-3) ద్వారా చంద్రుని దక్షిణ ధ్రువంపై సాఫ్ట్ ల్యాండింగ్ ద్వారా విజయం సాధించింది. ఈ సందర్భంగా జోహన్నెస్బర్గ్ నుంచి ఇస్రో చీఫ్ ఎస్ సోమనాథ్కు ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్ (PM Modi Speak ISRO Chief) చేశారు.
Published Date - 09:45 AM, Thu - 24 August 23 -
#Speed News
Mizoram Bridge Collapse: మిజోరం ప్రమాద బాధితులకు రూ.2 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించిన మోడీ
మిజోరంలో బ్రిడ్జి ప్రమాదంలో విషాదం నెలకొంది. మిజోరంలోని సాయిరాంగ్ ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న రైల్వే వంతెన కూలిపోయింది.
Published Date - 03:15 PM, Wed - 23 August 23 -
#India
PM Modi – Chandrayaan 3 : మూన్ ల్యాండింగ్ ను ప్రధాని మోడీ.. దక్షిణాఫ్రికా నుంచి ఇలా వీక్షిస్తారట !
PM Modi - Chandrayaan 3 : ఇవాళ చంద్రయాన్-3 మిషన్ లో కీలక ఘట్టమైన ల్యాండింగ్ జరగబోతున్న వేళ .. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్ బర్గ్ లో ఉన్నారు.
Published Date - 11:44 AM, Wed - 23 August 23 -
#India
5 Trillion Dollar Economy: భారత్ ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారనుంది: ప్రధాని మోదీ
భారత్ త్వరలో ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ (5 Trillion Dollar Economy)గా మారుతుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.
Published Date - 08:31 AM, Wed - 23 August 23 -
#India
BRICS Summit: బ్రిక్స్ సదస్సు కోసం నేడు దక్షిణాఫ్రికాకు ప్రధాని మోదీ..!
దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్బర్గ్లో మంగళవారం నుంచి బ్రిక్స్ సదస్సు (BRICS Summit) ప్రారంభం కానుంది. 15వ బ్రిక్స్ సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) నేడు జోహన్నెస్బర్గ్కు వెళ్లనున్నారు.
Published Date - 06:27 AM, Tue - 22 August 23