Paris Olympics
-
#Sports
Paris Olympics : భారత్ బోణీ..తొలి పతకం అందించిన మను బాకర్
రెండుసార్లు మను బాకర్ కొరియన్ షూటర్ ను వెనక్కి నెట్టి సెకండ్ ప్లేస్ లో నిలిచినా చివరి వరకూ దానిని నిలుపుకోలేకపోయింది
Published Date - 04:54 PM, Sun - 28 July 24 -
#World
Paris Olympics 2024: ఒలింపిక్స్ లో సత్తా చాటిన పీవీ సింధు
భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు తన ప్రచారాన్ని అద్భుత విజయంతో ప్రారంభించింది. మహిళల సింగిల్స్ గ్రూప్-ఎమ్లో మాల్దీవులకు చెందిన ఫాతిమా నబాహా అబ్దుల్ రజాక్పై పివి సింధు తన తొలి మ్యాచ్లో విజయం సాధించింది. ఈ విజయంతో పతకం దిశగా తొలి అడుగు పడింది.
Published Date - 02:19 PM, Sun - 28 July 24 -
#World
Paris Olympics 2024: ఒలింపిక్స్ లో డోపింగ్ కేసు, నైజీరియా బాక్సర్ సస్పెండ్
అండర్ 60 కేజీల విభాగంలో 22 ఏళ్ల నైజీరియా బాక్సర్ సింథియా టెమిటాయో ఒగున్సెమిలోర్ సోమవారం ఒలింపిక్స్లో అరంగేట్రం చేయాల్సి ఉంది.దానికి ఆమె సస్పెండ్ కు గురయ్యారు.
Published Date - 01:29 PM, Sun - 28 July 24 -
#Sports
Paris Olympics 2024: పారిస్ ఒలింపిక్స్.. ఏందులో పతకాలు సాధించగలం..?
మహిళల 10 మీటర్ల పిస్టల్ ఈవెంట్లో మహిళా షూటర్ మను భాకర్ అద్భుత ప్రదర్శన చేసి ఫైనల్కు చేరుకుంది. మను పతకం గెలుచుకునే ప్రధాన పోటీదారుల్లో ఒకరిగా నిలిచింది.
Published Date - 09:15 AM, Sun - 28 July 24 -
#Sports
2024 Paris Olympics : పీవీ సింధు కట్టిన చీరపై వివాదం
మీరు డిజైన్ చేసిన ఈ వేడుకల యూనిఫామ్ల కన్నా మెరుగైన చీరలు రూ.200లకు ముంబయి వీధుల్లో నేను చూశాను
Published Date - 09:57 PM, Sat - 27 July 24 -
#World
Paris Olympics : ఒలింపిక్స్లో భారత్కు మరో ఓటమి
సెర్బియాకు చెందిన డామిర్ మైక్కి అగ్రస్థానం దక్కడంతో మొదటి 8 మంది ఫైనల్లో పోటీపడనున్నారు. పారిస్ 2024 ఒలింపిక్స్లో 1వ రోజున , 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో వారి జోడీ ఫైనల్స్కు చేరుకోకపోవడంతో పతకంపై భారత్ ఆశలు అడియాసలయ్యాయి.
Published Date - 04:47 PM, Sat - 27 July 24 -
#World
Paris Olympics: పారిస్ ఒలింపిక్స్లో చైనాకు తొలి స్వర్ణం
పారిస్ ఒలింపిక్స్ లో పతకాల వేట షురూ అయింది. తొలి స్వర్ణ పతకాన్ని చైనా కైవసం చేసుకుంది. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో చైనా గోల్డ్ మెడల్ను గెలుచుకుంది.
Published Date - 04:39 PM, Sat - 27 July 24 -
#Sports
Paris Olympics 2024: పారిస్ ఒలింపిక్స్లో మిలియన్ల కొద్దీ కండోమ్ల పంపిణీ
టోక్యో ఒలింపిక్స్ 2020లో నిర్వాహకులు అథ్లెట్లకు లక్షల కండోమ్లను పంపిణీ చేసినట్లు వార్తలు వచ్చాయి. ఇప్పుడు పారిస్ ఒలింపిక్స్ 2024లో కూడా అలాంటి ఉదంతం వెలుగులోకి వచ్చింది. డైలీ మెయిల్ నివేదిక ప్రకారం ప్యారిస్లోని అథ్లెట్ల గ్రామంలో కండోమ్ ప్యాకెట్లు కనిపించాయి.
Published Date - 03:20 PM, Sat - 27 July 24 -
#Sports
Paris Olympics 2024: పారిస్ ఒలింపిక్స్ పోటీలో బీజేపీ ఎమ్మెల్యే, ఆమె ఎవరో తెలుసా?
ఒలింపిక్స్ లో ఒక ఎమ్మెల్యే పాల్గొననుండటంతో ఆమె గురించి తెలుసుకోవాలని స్పోర్ట్స్ లవర్స్ ఆరాటపడుతున్నారు. శ్రేయాసి సింగ్ మాజీ ఎంపీ దిగ్విజయ్ సింగ్ కుమార్తె. బీహార్లోని జముయి నుండి శాసనసభ సభ్యురాలిగా పోటీ చేసిన గెలిచింది.
Published Date - 02:11 PM, Sat - 27 July 24 -
#World
Paris Olympics: స్పేస్ నుండి అద్భుతమైన చిత్రాలను పంచుకున్న నాసా
“ది సిటీ ఆఫ్ లైట్. 2024 ఒలింపిక్స్ ప్రారంభమైన పారిస్, అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుండి తీసిన ఈ రాత్రిపూట ఫోటోలు అబ్బురపరుస్తాయి, ”అని కక్ష్య ప్రయోగశాల పోస్ట్ చేసింది.
Published Date - 12:31 PM, Sat - 27 July 24 -
#World
France’s Train Network : ఫ్రాన్స్లో హై-స్పీడ్ రైలు సిగ్నళ్లఫై దాడి
ఒలింపిక్ క్రీడల ప్రారంభ వేడుకలకు గంటల ముందు భారీ ప్రయాణానికి అంతరాయం ఏర్పడిందని ఆ దేశ జాతీయ రైలు సర్వీస్ తెలిపింది
Published Date - 05:40 PM, Fri - 26 July 24 -
#Sports
Paris Olympics : పురుషుల ఆర్చరీ క్వార్టర్స్ లో బెజవాడ కుర్రోడు అదరగొట్టేశాడు..
బెజవాడ కుర్రాడు బొమ్మదేవర ధీరజ్ అదరగొట్టిన వేళ పురుషల ఆర్చరీలో భారత్ సత్తా చాటింది
Published Date - 11:06 PM, Thu - 25 July 24 -
#Sports
Avinash Sable: ఒకప్పుడు ఆర్మీ ఉద్యోగి.. నేడు ఒలింపిక్స్లో భారత్ తరపున స్టీపుల్చేజ్ రన్నర్, ఎవరీ అవినాష్ సాబ్లే..!
భారతదేశపు స్టార్ స్టీపుల్చేజ్ రన్నర్ అవినాష్ సాబ్లే 13 సెప్టెంబర్ 1994న మహారాష్ట్రలోని బీడ్ జిల్లాలోని మాండ్వా గ్రామంలో జన్మించాడు.
Published Date - 07:19 PM, Thu - 25 July 24 -
#Sports
Charlotte Dujardin: పారిస్ ఒలింపిక్స్కు స్టార్ క్రీడాకారిణి దూరం.. కారణమిదే..?
ఇంగ్లండ్కు చెందిన ఈ స్టార్ ప్లేయర్ షార్లెట్ డుజార్డిన్ (Charlotte Dujardin). ఆమె ప్రపంచ నంబర్-1 గుర్రపు రైడర్గా పరిగణిస్తారు.
Published Date - 07:30 AM, Thu - 25 July 24 -
#Sports
Athletes Doping Test: పారిస్ పారాలింపిక్స్ ముందు భారత్కు ఎదురుదెబ్బ.. డోప్ టెస్టులో ముగ్గురు విఫలం..!
పారిస్ పారాలింపిక్స్ 2024 ప్రారంభం కాకముందే భారత్కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. డోప్ టెస్టులో (Athletes Doping Test) ముగ్గురు భారత అథ్లెట్లు విఫలమయ్యారు.
Published Date - 10:12 AM, Wed - 24 July 24