Palnadu
-
#Andhra Pradesh
Finance Members : పల్నాడు జిల్లాలో రెచ్చిపోతున్న వడ్డీ వ్యాపారులు
Finance Members : సుభాని అనే వడ్డీ వ్యాపారి, అంజిబాబు అనే వ్యక్తిని కిడ్నాప్ చేసి, ప్రాణాలు తీసిన విషాద ఘటన చోటు చేసుకుంది
Published Date - 11:57 AM, Wed - 5 March 25 -
#Andhra Pradesh
Rain Effect : పల్నాడు లో చంద్రబాబు, పవన్ పర్యటన రద్దు
అర్ధరాత్రి నుండి భారీ వర్షం కురుస్తుండడం తో సభా ప్రాంగణం బురదమయం అయ్యింది
Published Date - 11:40 AM, Fri - 30 August 24 -
#Speed News
Vana Mahotsavam : నేడు పల్నాడు లో వనమహోత్సవం ..హాజరుకానున్న సీఎం , డిప్యూటీ సీఎంలు
రాష్ట్రంలో పచ్చదనం పెంపొందించేందుకు ప్రభుత్వం 'మనం వనం' కార్యాక్రమానికి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే
Published Date - 10:35 AM, Fri - 30 August 24 -
#Andhra Pradesh
Seniors Ragging: జూనియర్లపై సీనియర్ ఎన్సీసీ క్యాడెట్ల జులుం.. వీడియో వైరల్
‘ఎన్సీసీ’ అంటేనే క్రమశిక్షణకు మారుపేరు. అలాంటి ఎన్సీసీలో శిక్షణ పొందే విద్యార్థులే తోటి ఎన్సీసీ విద్యార్థులతో రాక్షసంగా ప్రవర్తిస్తున్నారు.
Published Date - 01:45 PM, Thu - 25 July 24 -
#Andhra Pradesh
Hemoglobin D Punjab : పల్నాడులో ‘పంజాబ్’ వ్యాధి కలకలం
పల్నాడు జిల్లాలో ఓ కొత్త వ్యాధి బయటపడింది. సాధారణంగా పంజాబ్ రాష్ట్రంలో మాత్రమే వ్యాపించే ఓ వ్యాధి ఇప్పుడు పల్నాడులో బయటపడింది.
Published Date - 08:44 AM, Tue - 28 May 24 -
#Andhra Pradesh
AP : జగన్ రెడ్డి ఎంత పెద్ద కుట్రకు తెర లేపాడో ..!! – టీడీపీ బట్టబయలు
ఓడిపోతున్నా అని తెలిసి, కౌంటింగ్కి ఆటంకం కలిగించటానికి జగన్ రెడ్డి ఎంత కుట్రకు తెర లేపాడో చూడండి
Published Date - 10:08 PM, Thu - 16 May 24 -
#Andhra Pradesh
AP : మళ్లీ పల్నాడులో అల్లర్లు..రంగంలోకి కేంద్ర బలగాలు..!
Riots in Palnadu: ఏపిలో సోమవారం లోక్సభ ఎన్నికల పోలింగ్ ముగిసింది. అయితే సాయంత్రం దాకా అంతా బాగానే జరగ్గా.. ఐదు గంటల తర్వాత పల్నాడు జిల్లాలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. టీడీపీ(TDP), వైసీపీ(YCP) శ్రేణులు రెండు గ్రూపులుగా విడిపోయి..బాంబులు, పెట్రోలు బాంబులతో దాడులు చేసుకున్నారు. సోమవారం అర్ధరాత్రి వరకు ఈ ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకొగా.. పోలీసులు చెదరగొట్టే ప్రయత్నం చేశారు. కొద్ది సేపటికి పరిస్థితి సాధారణంగా మారినప్పటికీ.. మళ్లీ అల్లర్లు చెలరేగాయి. దీంతో […]
Published Date - 05:20 PM, Tue - 14 May 24 -
#Andhra Pradesh
Palnadu Fighting : పేషెంట్లతో కిటకిటలాడుతున్న సత్తెనపల్లి ప్రభుత్వ హాస్పటల్
ఒకరిపై ఒకరు కర్రలతో , రాళ్లతో దాడి చేసుకోవడంతో పదుల సంఖ్యలో వారందరికీ గాయాలు అయ్యాయి. దీంతో వారంతా ప్రస్తుతం సత్తెనపల్లి ప్రభుత్వ హాస్పటల్ లో చికిత్స తీసుకుంటున్నారు.
Published Date - 04:19 PM, Tue - 14 May 24 -
#Andhra Pradesh
AP CEO: సీఈవో ఎదుట పల్నాడు, ప్రకాశం, నంద్యాల ఎస్పీలు హాజరు
AP CEO: ఏపీ(AP)లో ఈ నెల 16 నుంచి ఎన్నికల కోడ్(Election Code) అమల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. కోడ్ వచ్చిన తర్వాత ఆళ్లగడ్డ, గిద్దలూరులో రెండు హత్యలు జరగ్గా, ఇవి రాజకీయ హత్యలంటూ విపక్షాలు భగ్గుమన్నాయి. మాచర్లలో ఓ పార్టీకి చెందిన కారును తగలబెట్టడం మరింత కాకరేపింది. We’re now on WhatsApp. Click to Join. ఈ పరిణామాలను రాష్ట్ర ఎన్నికల సంఘం తీవ్రంగా పరిగణించింది. హింసను ఎందుకు ఆపలేకపోయారో వివరణ ఇవ్వాలని […]
Published Date - 05:19 PM, Thu - 21 March 24 -
#Speed News
Chandrababu: పల్నాడులో చంద్రబాబు పర్యటన
టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇవాళ పల్నాడులోని దాగేపల్లిలో పార్టీ నేతలతో సమావేశం కానున్నారు. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో గెలుపే లక్ష్యంగా టీడీపీ-జనసేన కూటమి వ్యూహాలు
Published Date - 12:58 PM, Sun - 3 March 24 -
#Andhra Pradesh
Siddham in Palnadu: 15 లక్షల మందితో పల్నాడులో సిద్ధం సభ
వచ్చే నెల మూడో తేదీన పల్నాడులో సిద్ధాం సభ జరగనుంది, వైఎస్సార్సీపీ కార్యకర్తలు, పల్నాడు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలిరానున్నారు. ఈ సభకు 15 లక్షల మందికి పైగా హాజరయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
Published Date - 02:56 PM, Tue - 27 February 24 -
#Speed News
AP TDP: నిరుద్యోగ యువత కోసం టీడీపీ జాబ్ మేళా
AP TDP: పల్నాడులోని గురజాల నియోజకవర్గంలో మాజీ శాసనసభ్యులు యరపతినేని శ్రీనివాసరావు ఆద్వర్యంలో వాగ్దేవి కళాశాలలో మెగా జాబ్ మేళా నిర్వహించారు. జాబ్ మేళాకు భారీ ఎత్తున నిరుద్యోగ యువత హాజరయ్యారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడారు. ‘‘ఉద్యోగఉపాధి అవకాశాలు కల్పించటంలో టీడీపీఅధినేతకే సాధ్యమని పార్టీ అధికారంలో ఉన్నా,లేకున్నా జాబ్ మేళ నిర్వహించి నిరుద్యోగులకు ఉపాధి అవకాశాల కల్పనే ధ్యేయంగా పనిచేయడం మా ప్రధాన లక్ష్యం. భారీ ఉద్యోగ మేళా నిర్వహింహచడం పై యువత హర్షం చూస్తుంటే ఎక్కడలేని […]
Published Date - 08:26 PM, Sat - 27 January 24 -
#Speed News
School Bus Accident : పల్నాడులో స్కూల్ బస్సు బోల్తా.. 15 మంది విద్యార్థులకు గాయాలు
ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లా పమిడిమర్రు గ్రామంలో పాఠశాల బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో 15 మంది విద్యార్థులు
Published Date - 10:15 AM, Thu - 6 July 23 -
#Andhra Pradesh
Palnadu Fight: పల్నాడు TDPలో `కన్నా`అలజడి! సత్తెనపల్లిపై`కోడెల`మార్క్!!
ఏపీ తొలి స్పీకర్, మాజీ మంత్రి కోడెల శివప్రసాద్ కుటుంబం ప్రభావం పల్నాడు టీడీపీ (Palnadu Fight) మీద పడుతోంది.
Published Date - 04:24 PM, Fri - 2 June 23 -
#Andhra Pradesh
6 Killed : పల్నాడు జిల్లా దాచేపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం పొందుగల వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మహిళా
Published Date - 06:24 AM, Thu - 18 May 23