Palnadu
-
#Andhra Pradesh
AP CEO: సీఈవో ఎదుట పల్నాడు, ప్రకాశం, నంద్యాల ఎస్పీలు హాజరు
AP CEO: ఏపీ(AP)లో ఈ నెల 16 నుంచి ఎన్నికల కోడ్(Election Code) అమల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. కోడ్ వచ్చిన తర్వాత ఆళ్లగడ్డ, గిద్దలూరులో రెండు హత్యలు జరగ్గా, ఇవి రాజకీయ హత్యలంటూ విపక్షాలు భగ్గుమన్నాయి. మాచర్లలో ఓ పార్టీకి చెందిన కారును తగలబెట్టడం మరింత కాకరేపింది. We’re now on WhatsApp. Click to Join. ఈ పరిణామాలను రాష్ట్ర ఎన్నికల సంఘం తీవ్రంగా పరిగణించింది. హింసను ఎందుకు ఆపలేకపోయారో వివరణ ఇవ్వాలని […]
Published Date - 05:19 PM, Thu - 21 March 24 -
#Speed News
Chandrababu: పల్నాడులో చంద్రబాబు పర్యటన
టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇవాళ పల్నాడులోని దాగేపల్లిలో పార్టీ నేతలతో సమావేశం కానున్నారు. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో గెలుపే లక్ష్యంగా టీడీపీ-జనసేన కూటమి వ్యూహాలు
Published Date - 12:58 PM, Sun - 3 March 24 -
#Andhra Pradesh
Siddham in Palnadu: 15 లక్షల మందితో పల్నాడులో సిద్ధం సభ
వచ్చే నెల మూడో తేదీన పల్నాడులో సిద్ధాం సభ జరగనుంది, వైఎస్సార్సీపీ కార్యకర్తలు, పల్నాడు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలిరానున్నారు. ఈ సభకు 15 లక్షల మందికి పైగా హాజరయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
Published Date - 02:56 PM, Tue - 27 February 24 -
#Speed News
AP TDP: నిరుద్యోగ యువత కోసం టీడీపీ జాబ్ మేళా
AP TDP: పల్నాడులోని గురజాల నియోజకవర్గంలో మాజీ శాసనసభ్యులు యరపతినేని శ్రీనివాసరావు ఆద్వర్యంలో వాగ్దేవి కళాశాలలో మెగా జాబ్ మేళా నిర్వహించారు. జాబ్ మేళాకు భారీ ఎత్తున నిరుద్యోగ యువత హాజరయ్యారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడారు. ‘‘ఉద్యోగఉపాధి అవకాశాలు కల్పించటంలో టీడీపీఅధినేతకే సాధ్యమని పార్టీ అధికారంలో ఉన్నా,లేకున్నా జాబ్ మేళ నిర్వహించి నిరుద్యోగులకు ఉపాధి అవకాశాల కల్పనే ధ్యేయంగా పనిచేయడం మా ప్రధాన లక్ష్యం. భారీ ఉద్యోగ మేళా నిర్వహింహచడం పై యువత హర్షం చూస్తుంటే ఎక్కడలేని […]
Published Date - 08:26 PM, Sat - 27 January 24 -
#Speed News
School Bus Accident : పల్నాడులో స్కూల్ బస్సు బోల్తా.. 15 మంది విద్యార్థులకు గాయాలు
ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లా పమిడిమర్రు గ్రామంలో పాఠశాల బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో 15 మంది విద్యార్థులు
Published Date - 10:15 AM, Thu - 6 July 23 -
#Andhra Pradesh
Palnadu Fight: పల్నాడు TDPలో `కన్నా`అలజడి! సత్తెనపల్లిపై`కోడెల`మార్క్!!
ఏపీ తొలి స్పీకర్, మాజీ మంత్రి కోడెల శివప్రసాద్ కుటుంబం ప్రభావం పల్నాడు టీడీపీ (Palnadu Fight) మీద పడుతోంది.
Published Date - 04:24 PM, Fri - 2 June 23 -
#Andhra Pradesh
6 Killed : పల్నాడు జిల్లా దాచేపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం పొందుగల వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మహిళా
Published Date - 06:24 AM, Thu - 18 May 23 -
#Speed News
Road Accident: పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు కూలీలు మృతి
పల్నాడు (Palnadu) జిల్లా దాచేపల్లిలో బుధవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. కూలీలతో వెళ్తున్న ఆటోను లారీ ఢీకొట్టింది.
Published Date - 07:10 AM, Wed - 17 May 23 -
#Andhra Pradesh
AndhraPradesh: ఏపీలో దారుణం.. వ్యక్తిని గొడ్డలితో ముక్కలు ముక్కలుగా నరికి హత్య
ఆంధ్రప్రదేశ్ (AndhraPradesh) లోని పల్నాడు జిల్లాలో దారుణం జరిగింది. పల్నాడు జిల్లాలో వ్యక్తిని గొడ్డలితో ముక్కలు ముక్కలుగా నరికి హత్య చేసి శవాన్ని పూర్తిగా దగ్ధం చేసిన ఘటన దాచేపల్లిలో జరిగింది.
Published Date - 10:14 AM, Sat - 25 February 23 -
#Andhra Pradesh
TDP : టీడీపీ నేత బాలకోటిరెడ్డిపై హత్యాయత్నాన్ని తీవ్రంగా ఖండించిన అచ్చెన్నాయుడు.. ఇంకెతమంది..?
పల్నాడు జిల్లా నర్సరావుపేట నియోజకవర్గం రొంపిచర్ల టీడీపీ అధ్యక్షుడు వెన్నా బాలకోటిరెడ్డిపై జగన్ ముఠా హత్యాయత్నానికి
Published Date - 11:32 AM, Thu - 2 February 23 -
#Andhra Pradesh
Firing In Palnadu: పల్నాడు జిల్లాలో కాల్పుల కలకలం.. టీడీపీ మండలాధ్యక్షుడిపై కాల్పులు
ఆంధ్రప్రదేశ్ లోని పల్నాడు జిల్లా (Palnadu) రొంపిచర్ల మండలం అలవాలలో కాల్పులు (Firing) చోటుచేసుకున్నాయి.
Published Date - 07:53 AM, Thu - 2 February 23 -
#Andhra Pradesh
School Bus Overturns: గురజాలలో స్కూల్ బస్సు బోల్తా.. 10 మంది విద్యార్థులకు గాయాలు
పల్నాడు జిల్లా గురజాల మండలం పులిపాడు గ్రామ సమీపంలో శుక్రవారం స్కూల్ బస్సు అదుపుతప్పి బోల్తా (School Bus Overturns) కొట్టింది. గంగవరం గ్రామ సమీపంలో గుడ్న్యూస్ అనే ఇంగ్లీష్ మీడియం స్కూల్ బస్సుకు బైక్ అడ్డు రావడంతో డ్రైవర్ పక్కకు తప్పించబోయి టైర్ స్లిప్ కావడంతో బోల్తా పడింది.
Published Date - 10:43 AM, Fri - 6 January 23 -
#Andhra Pradesh
TDP vs YSRCP : మాచర్లలో ఉద్రిక్తత.. టీడీపీ, వైసీపీ నేతల కొట్లాట
మాచర్లలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. టీడీపీ, వైఎస్సార్సీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. మాచర్ల టీడీపీ
Published Date - 07:41 AM, Sat - 17 December 22 -
#Speed News
AP CM: 33వేల ఉద్యోగాలు రెడీ – జగన్
రాష్ట్రంలోని 26 జిల్లాల్లోనూ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు 33వేల మందికి ఉద్యోగాలను ఇస్తాయని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి అంచనా వేశారు. స్థానిక రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించేందుకు తమ వంతు సాయం అందిస్తామన్నారు. శుక్రవారం పల్నాడు జిల్లా యడ్లపాడు మండలం వంకాయలపాడులో ఐటీసీ గ్లోబల్ చిల్లీ ప్రాసెసింగ్ యూనిట్ను అధికారికంగా ప్రారంభించిన అనంతరం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు.
Published Date - 05:26 PM, Fri - 11 November 22 -
#Andhra Pradesh
Chandrababu on Fire: సైకోలకే సైకో జగన్: పల్నాడు సభలో చంద్రబాబు
ఏపీ సీఎం సైకో సీఎం జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా సైకోలను తయారు చేస్తున్నాడని టీడీపీ చీఫ్ చంద్రబాబు ధ్వజమెత్తారు.
Published Date - 04:42 PM, Wed - 19 October 22