Palnadu
-
#Speed News
Road Accident: పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు కూలీలు మృతి
పల్నాడు (Palnadu) జిల్లా దాచేపల్లిలో బుధవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. కూలీలతో వెళ్తున్న ఆటోను లారీ ఢీకొట్టింది.
Date : 17-05-2023 - 7:10 IST -
#Andhra Pradesh
AndhraPradesh: ఏపీలో దారుణం.. వ్యక్తిని గొడ్డలితో ముక్కలు ముక్కలుగా నరికి హత్య
ఆంధ్రప్రదేశ్ (AndhraPradesh) లోని పల్నాడు జిల్లాలో దారుణం జరిగింది. పల్నాడు జిల్లాలో వ్యక్తిని గొడ్డలితో ముక్కలు ముక్కలుగా నరికి హత్య చేసి శవాన్ని పూర్తిగా దగ్ధం చేసిన ఘటన దాచేపల్లిలో జరిగింది.
Date : 25-02-2023 - 10:14 IST -
#Andhra Pradesh
TDP : టీడీపీ నేత బాలకోటిరెడ్డిపై హత్యాయత్నాన్ని తీవ్రంగా ఖండించిన అచ్చెన్నాయుడు.. ఇంకెతమంది..?
పల్నాడు జిల్లా నర్సరావుపేట నియోజకవర్గం రొంపిచర్ల టీడీపీ అధ్యక్షుడు వెన్నా బాలకోటిరెడ్డిపై జగన్ ముఠా హత్యాయత్నానికి
Date : 02-02-2023 - 11:32 IST -
#Andhra Pradesh
Firing In Palnadu: పల్నాడు జిల్లాలో కాల్పుల కలకలం.. టీడీపీ మండలాధ్యక్షుడిపై కాల్పులు
ఆంధ్రప్రదేశ్ లోని పల్నాడు జిల్లా (Palnadu) రొంపిచర్ల మండలం అలవాలలో కాల్పులు (Firing) చోటుచేసుకున్నాయి.
Date : 02-02-2023 - 7:53 IST -
#Andhra Pradesh
School Bus Overturns: గురజాలలో స్కూల్ బస్సు బోల్తా.. 10 మంది విద్యార్థులకు గాయాలు
పల్నాడు జిల్లా గురజాల మండలం పులిపాడు గ్రామ సమీపంలో శుక్రవారం స్కూల్ బస్సు అదుపుతప్పి బోల్తా (School Bus Overturns) కొట్టింది. గంగవరం గ్రామ సమీపంలో గుడ్న్యూస్ అనే ఇంగ్లీష్ మీడియం స్కూల్ బస్సుకు బైక్ అడ్డు రావడంతో డ్రైవర్ పక్కకు తప్పించబోయి టైర్ స్లిప్ కావడంతో బోల్తా పడింది.
Date : 06-01-2023 - 10:43 IST -
#Andhra Pradesh
TDP vs YSRCP : మాచర్లలో ఉద్రిక్తత.. టీడీపీ, వైసీపీ నేతల కొట్లాట
మాచర్లలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. టీడీపీ, వైఎస్సార్సీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. మాచర్ల టీడీపీ
Date : 17-12-2022 - 7:41 IST -
#Speed News
AP CM: 33వేల ఉద్యోగాలు రెడీ – జగన్
రాష్ట్రంలోని 26 జిల్లాల్లోనూ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు 33వేల మందికి ఉద్యోగాలను ఇస్తాయని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి అంచనా వేశారు. స్థానిక రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించేందుకు తమ వంతు సాయం అందిస్తామన్నారు. శుక్రవారం పల్నాడు జిల్లా యడ్లపాడు మండలం వంకాయలపాడులో ఐటీసీ గ్లోబల్ చిల్లీ ప్రాసెసింగ్ యూనిట్ను అధికారికంగా ప్రారంభించిన అనంతరం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు.
Date : 11-11-2022 - 5:26 IST -
#Andhra Pradesh
Chandrababu on Fire: సైకోలకే సైకో జగన్: పల్నాడు సభలో చంద్రబాబు
ఏపీ సీఎం సైకో సీఎం జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా సైకోలను తయారు చేస్తున్నాడని టీడీపీ చీఫ్ చంద్రబాబు ధ్వజమెత్తారు.
Date : 19-10-2022 - 4:42 IST -
#Andhra Pradesh
Chandrababu: పల్నాడులో చంద్రబాబుకు బ్రహ్మరథం
పల్నాడు జనం టీడీపీ చీఫ్ చంద్రబాబుకు బ్రహ్మరథం పట్టారు. పంటలను కోల్పోయిన రైతులను పరామర్శించడానికి ఆయన వెళ్లారు.
Date : 19-10-2022 - 3:44 IST -
#Andhra Pradesh
TDP Palnadu : పుల్లారావు సత్తాకు `పల్నాడు` పరీక్ష
ఏపీ టీడీపీ ఒంగోలు కేంద్రంగా నిర్వహించిన మహానాడు మరుపురానిది. ఆ రోజు నుంచి టీడీపీ దూకుడుగా వెళుతోంది
Date : 03-10-2022 - 12:12 IST -
#Andhra Pradesh
AP Rains : అమరావతితో తెగిన బంధం
కొత్తగా ఏర్పడిన పల్నాడు జిల్లా అమరావతి మండలం పెదమద్దూరు గ్రామం వద్ద వంతెనపై వరద నీరు పొంగిపొర్లుతోంది. ఫలితంగా అమరావతి-విజయవాడ మధ్య రోడ్డు కనెక్టివిటీ తెగిపోయింది
Date : 13-08-2022 - 1:30 IST -
#Andhra Pradesh
Kharif Season : ఏపీలో ఖరీఫ్ సీజన్లో జోరందుకున్న వ్యవసాయ పనులు.. ఇప్పటి వరకు..?
ఏపీలో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో రైతులు రాష్ట్రవ్యాప్తంగా వ్యవసాయ పనులు వేగవంతం చేశారు.
Date : 07-08-2022 - 7:06 IST -
#Speed News
Road Accident : పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. రెండు లారీలు ఢీ
గుంటూరు కర్నూలు జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
Date : 05-08-2022 - 9:56 IST -
#Speed News
Budda Venkanna: రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేసిన బుద్ధా వెంకన్న.. ఎమ్మెల్యే పిన్నెల్లి పై ఫైర్..?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్త దారుణ హత్య టిడిపి నాయకులు ఆగ్రహానికి కారణం గా మారింది. టీడీపీ కార్యకర్త జల్లయ్య ను దారుణంగా మారణాయుధాలతో హతమార్చిన కఠినంగా శిక్షించాలి అని టీడీపీ జాతీయ అధ్యక్షుడు అయిన చంద్రబాబు తీవ్రస్థాయిలో విరుచుకు పడిన విషయం తెలిసిందే. ఇది ఇలా ఉంటే జల్లయ్య హత్య ఘటనను ఖండించిన టిడిపి మాజీ ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న, ఏపీలో రౌడీ రాజ్యం నడుస్తోందని, హత్యలు చేయమని ఏపీ సీఎం జగన్ మోహన్ […]
Date : 05-06-2022 - 11:56 IST -
#Speed News
AP Accident: ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. లారీలు ఢీ… ఆరుగురి మృతి
ఆంధ్రప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
Date : 30-05-2022 - 9:51 IST