Pakistan
-
#India
PM Modi : ప్రధాని మోడీకి పాకిస్తాన్ ఆహ్వానం.. ఇస్లామాబాద్కు వెళ్తారా ?
గత సంవత్సరం ఎస్సీవో సదస్సు ఉజ్బెకిస్థాన్లోని సమర్ఖండ్ నగరంలో జరిగింది. అప్పట్లో భారత ప్రధాని మోడీ(PM Modi), చైనా అధ్యక్షుడు షి జిన్పింగ్, రష్యా అధ్యక్షుడు పుతిన్ సహా అగ్రనేతలంతా హాజరయ్యారు.
Date : 25-08-2024 - 2:15 IST -
#Business
Polymer Plastic Notes: డిసెంబర్ నాటికి ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు.. ఉపయోగం ఏంటంటే..?
కొత్త ప్లాస్టిక్ నోట్లను రీడిజైన్ చేయనున్నట్లు జమీల్ అహ్మద్ సెనేట్ కమిటీకి తెలిపారు. అదనంగా కొత్త భద్రతా ఫీచర్లు, హోలోగ్రామ్ యాడ్ చేయనున్నారు. రూ.10, రూ.50, రూ.100, 500, రూ.1000, రూ.5000 కొత్త నోట్లను విడుదల చేయనున్నట్లు తెలిపారు.
Date : 25-08-2024 - 1:30 IST -
#automobile
Pakistan: పాకిస్థాన్కు 365 రోజులు.. ఢిల్లీకి కేవలం 15 రోజులే, ఏ విషయంలో అంటే..?
2023లో ఢిల్లీలో రికార్డు స్థాయిలో వాహనాల విక్రయాలు జరిగాయి. గత ఏడాది దేశ రాజధానిలో 6.5 లక్షల యూనిట్లకు పైగా వాహనాలు అమ్ముడయ్యాయి. ఈ లెక్కన ఢిల్లీలో రోజుకు 1800కు పైగా వాహనాలు అమ్ముడయ్యాయి.
Date : 22-08-2024 - 11:53 IST -
#Sports
Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ 2025 షెడ్యూల్లో మార్పు.. పాక్ బోర్డు స్పందన ఇదే..!
భద్రతా కారణాల దృష్ట్యా ఐసిసి ఛాంపియన్స్ ట్రోఫీ 2025 తేదీలను మార్చే అవకాశంపై నిన్న మీడియా ఇంటరాక్షన్లో పిసిబి చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ చేసిన ప్రకటనను కొన్ని మీడియా సంస్థలు తప్పుగా చూపించడం నిరాశపరిచింది.
Date : 21-08-2024 - 12:00 IST -
#Speed News
Pakistan : ఇరాన్లో ఘోర బస్సు ప్రమాదం.. 28 మంది పాకిస్తానీల మృతి
ఈ ప్రమాదంలో 28 మంది పాకిస్తానీయులు ప్రాణాలు కోల్పోయారు.
Date : 21-08-2024 - 11:39 IST -
#Sports
PAK vs BAN Test: సమోసా ధరకే మ్యాచ్ టికెట్స్ , పీసీబీపై ట్రోల్స్
బంగ్లాదేశ్ సిరీస్కు టిక్కెట్ల విక్రయాలు ప్రారంభమయ్యాయి. టిక్కెట్ ధరలను భారీగా తగ్గించడం ద్వారా పిసిబి సోషల్ మీడియా ట్రోలింగ్ను ఎదుర్కొంటోంది.టెస్ట్ సిరీస్ కోసం ఒక్క టికెట్ కేవలం 50 రూపాయలకే అమ్ముతుంది. అంటే ఇండియన్ కరెన్సీ ప్రకారం ఈ టికెట్ ధర కేవలం 15 రూపాయలు మాత్రమే
Date : 14-08-2024 - 9:36 IST -
#India
CM Yogi Adityanath: బంగ్లాదేశ్ హింసపై రాహుల్ మౌనం: సీఎం యోగి మాస్ రిప్లై
1947లో ఏం జరిగిందో అదే నేడు బంగ్లాదేశ్, పాకిస్థాన్లో జరుగుతోందన్నారు సీఎం యోగి. అక్కాచెల్లెళ్లు, కూతుళ్లను చిత్రహింసలకు గురిచేస్తున్నారు. అయితే రాజకీయ ప్రయోజనాల దృష్ట్యా భారతదేశంలో కొందరు దీనిపై మౌనం వహిస్తున్నారు అంటూ ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ ని విమర్శించారు.
Date : 14-08-2024 - 2:26 IST -
#India
Jammu: మోడీ కీలక నిర్ణయం.. జమ్మూకి 2 వేల మంది బీఎస్ఎఫ్ జవాన్లు
జమ్మూ ప్రాంతంలో దాడులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం జమ్మూలో బీఎస్ఎఫ్కు చెందిన రెండు బెటాలియన్లను మోహరించనుంది. ఒడిశాలోని మల్కన్గిరి, కోరాపుట్ జిల్లాల నుంచి బీఎస్ఎఫ్కు చెందిన రెండు యూనిట్లను పంపుతున్నారు
Date : 27-07-2024 - 11:45 IST -
#Sports
Champions Trophy 2025: తేల్చేసిన పాకిస్థాన్.. ఇంకా మిగిలింది బీసీసీఐ నిర్ణయమే..!
ఛాంపియన్స్ ట్రోఫీ 2025 (Champions Trophy 2025) పాకిస్థాన్లో జరగనుంది. ఇది పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) చైర్మన్ మొహ్సిన్ రజా నఖ్వీ ప్రకటన.
Date : 20-07-2024 - 8:23 IST -
#India
Doda Encounter: ఇంతకీ కాశ్మీర్ టైగర్స్ ఎవరు ?
కాశ్మీర్ టైగర్స్ ఇటీవల ఏర్పడిన ఉగ్రవాద సంస్థ. జమ్మూ కాశ్మీర్ నుండి సెక్షన్ 370 తొలగించబడిన తర్వాత ఈ ఉగ్రవాద సంస్థ ఉనికిలోకి వచ్చింది. దీనితో పాటు ఆర్టికల్ 370 రద్దు తర్వాత మరో మూడు ఉగ్రవాద సంస్థలు TRF, PAFF, లష్కరే ముస్తఫా (LEM) కూడా ఏర్పడ్డాయి
Date : 16-07-2024 - 4:22 IST -
#Sports
Champions Trophy 2025: మీరు మా దేశం వస్తేనే మేము ప్రపంచకప్ ఆడతాం: పాక్
ఛాంపియన్స్ ట్రోఫీ కోసం భారత జట్టు పాకిస్థాన్కు వెళ్లకపోతే 2026లో భారత్ ఆతిథ్యమివ్వనున్న టీ20 ప్రపంచకప్ను పాకిస్థాన్ క్రికెట్ బహిష్కరిస్తుందని నివేదికలు సుచిస్తున్నాయి.
Date : 15-07-2024 - 3:11 IST -
#Speed News
ISI Vs Pak Leaders : ఇక పాక్ నేతల ఫోన్కాల్స్పైనా ఐఎస్ఐ నిఘా.. కీలక చట్ట సవరణ
పాకిస్తాన్లో ఐఎస్ఐ బలంగా వేళ్లూనుకుంటోంది. ఈమేరకు ఆ దేశ న్యాయశాఖ కీలక చట్ట సవరణలు చేసింది.
Date : 10-07-2024 - 4:57 IST -
#India
Pakistan Terrorist: భారత్లో భారీ ఉగ్రదాడికి పాక్ ప్లాన్.. టార్గెట్ ఆగస్టు 15..?
భారత్పై పాకిస్థాన్ పన్నుతున్న పెద్ద కుట్రలో (Pakistan Terrorist) కథువా దాడి ఓ భాగమని ఇప్పుడు వెలుగులోకి వచ్చింది.
Date : 10-07-2024 - 10:15 IST -
#World
Milk Tax: పాకిస్థాన్లో షాకిస్తున్న పాల ధరలు.. రేట్లు 20 శాతానికి పైగా జంప్..!
పాకిస్థాన్లో పాల ధరలు 20 శాతానికి పైగా (Milk Tax) పెరిగాయి. ప్యాకేజ్డ్ పాలపై వర్తించే పాకిస్థాన్ ప్రభుత్వం కొత్త పన్ను విధించడం వల్ల ఇది జరిగింది.
Date : 04-07-2024 - 5:55 IST -
#Speed News
144 Section : మియాపూర్, చందానగర్లలో ఈనెల 29 వరకు 144 సెక్షన్.. ఎందుకు ?
సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి ఇవాళ కీలక ఉత్తర్వులు జారీ చేశారు.
Date : 23-06-2024 - 3:29 IST