HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >India
  • >Can Not Call Any Part Of India Pakistan Supreme Court Chief Justice On Judges Remarks

Pakistan : దేశంలోని ఏ ప్రాంతాన్నీ పాకిస్తాన్ అని పిలవొద్దు : సుప్రీంకోర్టు

జడ్జి  జస్టిస్ వేదవ్యాసాచార్ శ్రీశానంద ఓ కేసు విచారణ సందర్భంగా బెంగళూరు నగరంలోని ముస్లిం మెజారిటీ ప్రాంతాన్ని పాకిస్తాన్‌గా(Pakistan) పిలిచారు.

  • By Pasha Published Date - 12:36 PM, Wed - 25 September 24
  • daily-hunt
Supreme Court Chief Justice Of India Pakistan

Pakistan : కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వేదవ్యాసాచార్ శ్రీశానందపై సుప్రీంకోర్టు బెంచ్ మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. భారత్‌లోని  ఏ ఒక్క ప్రాంతాన్ని కూడా పాకిస్తాన్ అని పిలవడం సరికాదని.. ఒకవేళ అలా పిలిస్తే దేశ సమగ్రతకు భంగం కలిగించినట్లు అవుతుందని స్పష్టం చేసింది. జడ్జి  జస్టిస్ వేదవ్యాసాచార్ శ్రీశానంద ఓ కేసు విచారణ సందర్భంగా బెంగళూరు నగరంలోని ముస్లిం మెజారిటీ ప్రాంతాన్ని పాకిస్తాన్‌గా(Pakistan) పిలిచారు. ఈ అంశంపై దేశ సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆ కేసులో ఒక పక్షం తరఫున వాదనలు వినిపించిన మహిళా న్యాయవాదిని ఉద్దేశించి జడ్జి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడాన్నిఖండించింది. ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వల్ల జడ్జీల ప్రతిష్ఠ మసకబారుతుందని హెచ్చరించింది. న్యాయమూర్తులు పక్షపాతం లేకుండా అందరినీ ఒకేలా పరిగణించి వ్యాఖ్యలు చేయాలని సూచించింది.  ఇలాంటి వ్యాఖ్యలు చేయకుండా ఉండేలా  జడ్జీలకు ప్రత్యేక మార్గదర్శకాలను జారీ చేస్తామని సుప్రీంకోర్టు బెంచ్ తెలిపింది. ఈ కేసును  ఇంతటితో మూసివేస్తున్నట్లు సీజేఐ డీవై చంద్రచూడ్ వెల్లడించారు.

Also Read :Deendayal Upadhyaya : ఇవాళ అంత్యోదయ దివస్.. పండిట్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ జీవితంలోని కీలక ఘట్టాలివి

సాధారణంగానైతే కోర్టులలో జరిగే విచారణ క్లిప్స్ బయటికి రావు. వాటి వీడియో షూటింగ్‌కు అనుమతి అస్సలు ఉండదు. అయితే 2021 సంవత్సరంలో కరోనా మహమ్మారి ఎఫెక్టు కారణంగా కేసుల విచారణ వర్చువల్‌గా జరిగింది. అప్పట్లో కేసుల వర్చువల్ విచారణ ప్రక్రియను కోర్టుల ప్రత్యేక యూట్యూబ్‌ ఛానళ్లలో లైవ్ చేశారు.  అప్పట్లో ఓ ఇంటి యజమాని, అద్దెదారుడికి సంబంధించిన కేసు కర్ణాటక హైకోర్టుకు వచ్చింది. దాన్ని విచారించిన  జస్టిస్ వేదవ్యాసాచార్ శ్రీశానంద బెంచ్.. ఓ పక్షంవారిని ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

Also Read :Pakistan Beggars : పాకిస్తాన్ భిక్షగాళ్లకు సౌదీ అరేబియా వార్నింగ్.. ఎందుకు ?

‘‘బెంగళూరు నగరంలోని ఆ ఏరియా ఒక పాకిస్తాన్ లాంటిది’’ అని కామెంట్ చేశారు. ఆ కేసుకు సంబంధించి ఒక పక్షం తరఫున వాదనలు వినిపించిన మహిళా లాయర్‌పైనా అసభ్య వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించిన వీడియో క్లిప్స్ అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో ఈ అంశాన్ని సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. సుప్రీంకోర్టు జోక్యం చేసుకున్న అనంతరం పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకున్న న్యాయమూర్తి జస్టిస్ వేదవ్యాసాచార్ శ్రీశానంద.. అలాంటి వ్యాఖ్యలు చేసినందుకు ప్రజలకు బహిరంగ క్షమాపణలు చెప్పారు. ఎట్టకేలకు ఆ జడ్జీపై లీగల్ ప్రొసీడింగ్స్‌ను క్లోజ్ చేస్తున్నట్లు ఇవాళ సీజేఐ డీవై చంద్రచూడ్ ప్రకటించారు.

Also Read :Kidney Patients: కిడ్నీ పేషెంట్లు పొరపాటున కూడా వీటిని అస్సలు తినకండి?


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • CHief Justice Of India
  • CJI
  • india
  • pakistan
  • Supreme Court

Related News

Total lunar eclipse on the 7th..Which zodiac signs are auspicious according to astrology? Which zodiac signs are inauspicious?..!

Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

ఈ గ్రహణం రాత్రి 9:57 గంటలకు ప్రారంభమై తెల్లవారుజామున 1:27 గంటలకు ముగియనుంది. మొత్తం 3 గంటల 30 నిమిషాల పాటు ఇది కొనసాగుతుంది. సంపూర్ణ చంద్రగ్రహణంగా ఉండటం వల్ల, ఇది సాధారణ చంద్రగ్రహణాల కంటే మరింత ప్రభావవంతంగా ఉంటుంది. చంద్రుడు పూర్తిగా భూమి నీడలోకి వచ్చి ఎర్రటి వెలుతురుతో మెరిసిపోతాడు.

  • Trade War

    Trade War : భారత్‌పై అమెరికా వాణిజ్య కార్యదర్శి తీవ్ర వ్యాఖ్యలు

  • Upendra Dwivedi

    Operation Sindoor : యుద్ధం మూడురోజుల్లోనే ముగిసిందని అనుకోవడం తప్పు : ఆర్మీ చీఫ్‌ ద్వివేదీ

  • Trump Is Dead

    Trump Tariffs : టారిప్స్ పై ఆందోళన అవసరం లేదు – పీయూష్

  • Once again, India's humanitarian approach...an early warning to Pakistan

    Sutlej River : మరోసారి భారత్‌ మానవతా దృక్పథం..పాకిస్థాన్‌కు ముందస్తు హెచ్చరిక

Latest News

  • AP : రాష్ట్రంలో యూరియా కొరతపై ‘అన్నదాత పోరు’: వైసీపీ ఆందోళనకు సిద్ధం

  • CM Siddaramaiah : చలానాలపై రాయితీ ప్రకటించిన కర్ణాటక ప్రభుత్వం

  • Green Chillies : ప్రతిరోజూ పచ్చిమిర్చి తినడం ఆరోగ్యానికి మంచిదేనా?..అస‌లు రోజుకు ఎన్ని తిన‌వ‌చ్చు..?

  • Khairatabad ganesh : గంగమ్మ ఒడికి చేరిన శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతి

  • Renault Cars : జీఎస్టీ 2.0 ఎఫెక్ట్.. రెనో కార్లపై భారీ తగ్గింపు

Trending News

    • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

    • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

    • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

    • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

    • GST Slashed: హెయిర్‌కట్, ఫేషియల్ చేయించుకునేవారికి గుడ్ న్యూస్‌.. ఎందుకంటే?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd