Pakistan
-
#India
Jammu: మోడీ కీలక నిర్ణయం.. జమ్మూకి 2 వేల మంది బీఎస్ఎఫ్ జవాన్లు
జమ్మూ ప్రాంతంలో దాడులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం జమ్మూలో బీఎస్ఎఫ్కు చెందిన రెండు బెటాలియన్లను మోహరించనుంది. ఒడిశాలోని మల్కన్గిరి, కోరాపుట్ జిల్లాల నుంచి బీఎస్ఎఫ్కు చెందిన రెండు యూనిట్లను పంపుతున్నారు
Date : 27-07-2024 - 11:45 IST -
#Sports
Champions Trophy 2025: తేల్చేసిన పాకిస్థాన్.. ఇంకా మిగిలింది బీసీసీఐ నిర్ణయమే..!
ఛాంపియన్స్ ట్రోఫీ 2025 (Champions Trophy 2025) పాకిస్థాన్లో జరగనుంది. ఇది పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) చైర్మన్ మొహ్సిన్ రజా నఖ్వీ ప్రకటన.
Date : 20-07-2024 - 8:23 IST -
#India
Doda Encounter: ఇంతకీ కాశ్మీర్ టైగర్స్ ఎవరు ?
కాశ్మీర్ టైగర్స్ ఇటీవల ఏర్పడిన ఉగ్రవాద సంస్థ. జమ్మూ కాశ్మీర్ నుండి సెక్షన్ 370 తొలగించబడిన తర్వాత ఈ ఉగ్రవాద సంస్థ ఉనికిలోకి వచ్చింది. దీనితో పాటు ఆర్టికల్ 370 రద్దు తర్వాత మరో మూడు ఉగ్రవాద సంస్థలు TRF, PAFF, లష్కరే ముస్తఫా (LEM) కూడా ఏర్పడ్డాయి
Date : 16-07-2024 - 4:22 IST -
#Sports
Champions Trophy 2025: మీరు మా దేశం వస్తేనే మేము ప్రపంచకప్ ఆడతాం: పాక్
ఛాంపియన్స్ ట్రోఫీ కోసం భారత జట్టు పాకిస్థాన్కు వెళ్లకపోతే 2026లో భారత్ ఆతిథ్యమివ్వనున్న టీ20 ప్రపంచకప్ను పాకిస్థాన్ క్రికెట్ బహిష్కరిస్తుందని నివేదికలు సుచిస్తున్నాయి.
Date : 15-07-2024 - 3:11 IST -
#Speed News
ISI Vs Pak Leaders : ఇక పాక్ నేతల ఫోన్కాల్స్పైనా ఐఎస్ఐ నిఘా.. కీలక చట్ట సవరణ
పాకిస్తాన్లో ఐఎస్ఐ బలంగా వేళ్లూనుకుంటోంది. ఈమేరకు ఆ దేశ న్యాయశాఖ కీలక చట్ట సవరణలు చేసింది.
Date : 10-07-2024 - 4:57 IST -
#India
Pakistan Terrorist: భారత్లో భారీ ఉగ్రదాడికి పాక్ ప్లాన్.. టార్గెట్ ఆగస్టు 15..?
భారత్పై పాకిస్థాన్ పన్నుతున్న పెద్ద కుట్రలో (Pakistan Terrorist) కథువా దాడి ఓ భాగమని ఇప్పుడు వెలుగులోకి వచ్చింది.
Date : 10-07-2024 - 10:15 IST -
#World
Milk Tax: పాకిస్థాన్లో షాకిస్తున్న పాల ధరలు.. రేట్లు 20 శాతానికి పైగా జంప్..!
పాకిస్థాన్లో పాల ధరలు 20 శాతానికి పైగా (Milk Tax) పెరిగాయి. ప్యాకేజ్డ్ పాలపై వర్తించే పాకిస్థాన్ ప్రభుత్వం కొత్త పన్ను విధించడం వల్ల ఇది జరిగింది.
Date : 04-07-2024 - 5:55 IST -
#Speed News
144 Section : మియాపూర్, చందానగర్లలో ఈనెల 29 వరకు 144 సెక్షన్.. ఎందుకు ?
సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి ఇవాళ కీలక ఉత్తర్వులు జారీ చేశారు.
Date : 23-06-2024 - 3:29 IST -
#Sports
Haris Rauf: అభిమానితో పాక్ బౌలర్ గొడవ.. అసలేం జరిగింది?
పాకిస్థాన్ సూపర్-8కి కూడా చేరుకోలేక టోర్నీ నుంచి నిష్క్రమించింది. తమ జట్టు ఆటతీరుపై పాక్ అభిమానులు నిరాశకు లోనయ్యారు. వ్యక్తిగతంగా కూడా ఆటగాళ్లను దుర్భాషలాడుతున్నారు. పాకిస్థాన్ క్రికెట్ జట్టు ఫాస్ట్ బౌలర్ హరీస్ రవూఫ్కి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Date : 19-06-2024 - 11:10 IST -
#India
Nuclear Weapons : అణ్వాయుధాల లెక్కలో పాక్ను దాటేసిన భారత్
గతంలో భారత్ కంటే పాకిస్తాన్ వద్దే అణ్వాయుధాలు ఎక్కువగా ఉండేవి. అయితే ఇప్పుడు ఆ లెక్క మారింది.
Date : 18-06-2024 - 9:01 IST -
#Sports
Pakistan Cricketers: టీ20 ప్రపంచ కప్లో పేలవ ప్రదర్శన.. పాక్ ఆటగాళ్ల జీతాల్లో కోతలు..?
Pakistan Cricketers: టీ20 ప్రపంచకప్లో పాకిస్థాన్ ప్రదర్శన పేలవంగా ఉంది. జట్టు గ్రూప్ దశ నుంచే నిష్క్రమించింది. భారత్పై పాకిస్థాన్ ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. అమెరికా కూడా పాకిస్థాన్ను ఆశ్చర్యపరిచి సూపర్ ఓవర్లో విజయం సాధించింది. ఆటగాళ్ల (Pakistan Cricketers) నిరాశాజనక ప్రదర్శనపై పీసీబీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. PCB ఆటగాళ్ల ఒప్పందాన్ని సమీక్షించనుంది నివేదికల ప్రకారం.. కెప్టెన్ బాబర్ అజామ్, స్టార్ ఆటగాళ్లు మహ్మద్ రిజ్వాన్, షాహీన్ షా ఆఫ్రిదీలతో సహా పాకిస్తాన్ క్రికెటర్లు […]
Date : 16-06-2024 - 7:15 IST -
#Sports
T20 World Cup 2024: పాకిస్థాన్ ఓటమితో యూట్యూబర్ హత్య
భారత్-పాకిస్థాన్ మధ్య జరిగిన మ్యాచ్ ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. పాకిస్థాన్లోని కరాచీ నగరంలో యూట్యూబర్ హత్యకు గురయ్యాడు. యూట్యూబర్ అడిగిన ప్రశ్నలు నచ్చకపోవడంతో సెక్యూరిటీ గార్డు అతనిని తుపాకీతో కాల్చాడు. దీంతో యూట్యూబర్ అక్కడికక్కడే మృతి చెండాడు.
Date : 11-06-2024 - 7:58 IST -
#Sports
T20 World Cup: టీ20 ప్రపంచకప్ నుండి ఇంటిముఖం పట్టే జట్లు ఇవేనా..!
T20 World Cup: టీ20 ప్రపంచకప్ ఉత్కంఠ తారాస్థాయికి చేరుకుంది. ఈసారి ప్రపంచకప్ (T20 World Cup)లో 20 జట్లు ఆడుతున్నాయి. అదే సమయంలో సూపర్-8 మ్యాచ్లకు ముందు చాలా చిన్న జట్లు తమ అద్భుతమైన ప్రదర్శనతో ఆశ్చర్యపరిచాయి. భారత్ ఆడిన రెండు మ్యాచ్ లోనూ విజయం సాధించి జోరు మీద ఉంది. రేపు USAతో టీమిండియా తలపడనుంది. ప్రపంచకప్లో ఇప్పటివరకు 21 మ్యాచ్లు జరిగాయి. దీని తర్వాత ఒక జట్టు సూపర్-8 రేసు నుండి నిష్క్రమించగా.. […]
Date : 11-06-2024 - 1:13 IST -
#India
Reasi Terror Attack: పాకిస్తాన్, ఇండియా మధ్య యుద్ధం తప్పదా..?
మోదీ మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నారంటూ భయాందోళనలు సృష్టించేందుకు ఉద్దేశపూర్వకంగానే ఈ దాడి జరిగిందని రాందాస్ అథవాలే అభిప్రాయపడ్డారు. ఇలాంటి ఘటనలు జరుగుతూ ఉంటే పాకిస్థాన్తో యుద్ధం చేయాల్సిందేనని
Date : 10-06-2024 - 5:10 IST -
#India
Terror Attack : కశ్మీర్ ఉగ్రదాడి మా పనే : పీపుల్స్ యాంటీ ఫాసిస్ట్ ఫ్రంట్
ప్రధానమంత్రిగా నరేంద్రమోడీ ప్రమాణ స్వీకారం చేస్తున్న వేళ ఆదివారం రోజు జమ్మూ కశ్మీర్లోని రియాసీ జిల్లాలో జరిగిన ఉగ్రదాడి కలకలం రేపింది.
Date : 10-06-2024 - 1:23 IST