Pakistan
-
#India
Mann Ki Baat: తలచుకుంటే రక్తం మరుగుతోంది.. ఉగ్రదాడిపై మోడీ సీరియస్
పాక్ ఉగ్రదాడి తర్వాత మన దేశం మొత్తం ఏకమైంది. ప్రపంచం మనవైపే చూస్తోంది’’ అని మోడీ(Mann Ki Baat) తెలిపారు.
Date : 27-04-2025 - 2:03 IST -
#Speed News
130 Nukes Warning: భారత్పై దాడికి 130 అణు బాంబులు: పాక్ మంత్రి
భారత్(130 Nukes Warning) కవ్విస్తే దాడికి సిద్ధంగా ఉన్నట్టుగా భావిస్తాం.
Date : 27-04-2025 - 11:51 IST -
#India
Medical Emergency : మెడికల్ ఎమర్జెన్సీ దిశగా పాక్?
Medical Emergency : ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా మెడికల్ ఎమర్జెన్సీ (Medical Emergency) ప్రకటించే పరిస్థితి కూడా ఏర్పడొచ్చని భావిస్తున్నారు
Date : 27-04-2025 - 11:07 IST -
#India
POK Floods : పాక్ ఆక్రమిత కశ్మీరులో వరదలు.. భారత్ పనే అంటున్న పాక్
భారత్లోని అనంతనాగ్ నుంచి చకోఠీ ప్రాంతం మీదుగా నీరు పీఓకేలోకి(POK Floods) ప్రవేశిస్తున్నట్టు చెబుతోంది.
Date : 27-04-2025 - 10:06 IST -
#India
Pakistan: పాక్ బుద్ధి మారదు.. మరోసారి భారత సైన్యంపై కాల్పులు!
పాకిస్తాన్ సైన్యం జమ్మూ-కాశ్మీర్లోని నియంత్రణ రేఖ వద్ద తుత్మారి గల్లి, రాంపూర్ సెక్టార్ల ముందు ఉన్న భారతీయ చౌకీలపై తాజాగా కాల్పులు జరిపింది. భారత సైన్యం కూడా ఈ కాల్పులకు ప్రతిస్పందనగా సమాధానం ఇచ్చింది.
Date : 27-04-2025 - 9:33 IST -
#India
India Pakistan War: భారత్ – పాక్ యుద్ధం వస్తే.. ట్రంప్ ఏం చేస్తారు ? ఏం జరగొచ్చు ?
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ‘అమెరికా ఫస్ట్’(India Pakistan War) అనే సింగిల్ పాయింట్ ఎజెండాతో ముందుకు సాగుతున్నారు.
Date : 26-04-2025 - 8:29 IST -
#Trending
Pakistan PM: ఉగ్రదాడి.. భారత్ను బెదిరించిన పాక్ ప్రధాని!
జమ్మూ కాశ్మీర్లో ఏప్రిల్ 22, 2025న జరిగిన ఉగ్రవాద దాడి తర్వాత, భారతదేశం పాకిస్తాన్పై కఠిన చర్యలు తీసుకుంటోంది. ఈ దాడి తర్వాత భారతదేశం 1960లో వరల్డ్ బ్యాంక్ మధ్యవర్తిత్వంతో ఏర్పడిన సింధూ జల ఒప్పందంను సస్పెండ్ చేసింది.
Date : 26-04-2025 - 1:34 IST -
#Speed News
Bilawal Bhutto: నీళ్లివ్వకుంటే.. సింధూనదిలో రక్తం పారిస్తాం : బిలావల్
‘‘పాకిస్తాన్ వైపుగా సింధూ నదీలో(Bilawal Bhutto) నీరు ప్రవహించకపోతే.. పాక్ ప్రత్యర్థుల రక్తం పారుతుంది’’ అంటూ బిలావాట్ భుట్టో జర్దారీ సంచలన వ్యాఖ్యలు చేశారు.
Date : 26-04-2025 - 11:38 IST -
#Trending
Pakistan: మరోసారి భారత్- పాక్ మధ్య కాల్పులు!
పహల్గామ్ ఉగ్రవాద దాడి కారణంగా దేశవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ సమయంలో ఎల్ఓసీ వద్ద పాకిస్తాన్ సైన్యం రాత్రంతా కాల్పులు జరిపింది.
Date : 26-04-2025 - 9:45 IST -
#India
Pahalgam Attack: భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు.. ఈ వస్తువుల ధరలు పెరిగే అవకాశం..
భారత్ - పాక్ దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. దీంతో భారతదేశంలోని పలు వస్తువుల ధరలు పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Date : 25-04-2025 - 9:56 IST -
#Speed News
Indus Waters Treaty: పాక్కు షాకిచ్చే విధంగా భారత్ మరో కీలక నిర్ణయం!
భారత్, పాకిస్తాన్ మధ్య 1960లో వరల్డ్ బ్యాంక్ మధ్యవర్తిత్వంతో కుదిరిన సింధూ నదీ జలాల ఒప్పందం ను నిలిపివేస్తూ భారత ప్రభుత్వం తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
Date : 25-04-2025 - 8:25 IST -
#Trending
Dawood Ibrahim: దావూద్ ఇబ్రహీం పాకిస్థాన్లోనే ఉన్నాడా? ప్రస్తుతం ఏ స్థితిలో ఉన్నాడో తెలుసా?
జమ్మూ-కశ్మీర్లోని పహల్గామ్లో ఏప్రిల్ 22న ఉగ్రవాదులు 26 మంది నిరపరాధులను దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన వెనుక మాస్టర్మైండ్గా సైఫుల్లా కసూరీ పేరు వెలుగులోకి వచ్చింది. భద్రతా సంస్థల సమాచారం ప్రకారం.. సైఫుల్లా కసూరీ లష్కర్-ఎ-తొయిబా సరిగనా, 26/11 ముంబై దాడుల మాస్టర్మైండ్ హాఫిజ్ సయీద్ సూచనలతో ఈ దాడిని నిర్వహించాడు.
Date : 25-04-2025 - 4:22 IST -
#Trending
Pahalgam Terror Attack : భారత్, పాకిస్థాన్లు సంయమనం పాటించాలి : ఐక్యారాజ్యసమితి
ఈ ఉద్రిక్తతల వేళ నిబంధనలపై ఇరుదేశాలు సంయమనం పాటించి, పరిస్థితులు మరింత మెరుగుపడేలా చర్యలు తీసుకుంటాయని ఆశిస్తున్నామన్నారు.
Date : 25-04-2025 - 3:24 IST -
#India
Hafiz Saeed : ఆ ముష్కరుడి కనుసన్నల్లోనే పహల్గామ్ ఉగ్రదాడి !
సోనామార్గ్ ఉగ్రదాడి జరిగిన తర్వాత జునైద్ అహ్మద్ భట్(Hafiz Saeed) పేరు తెరపైకి వచ్చింది.
Date : 25-04-2025 - 1:09 IST -
#India
BSF Jawan : భారత జవానును బంధించిన పాకిస్థాన్
ఈ ఆరోపణలను BSF ఖండించింది. జవాను అనుకోకుండా జీరో లైన్ దాటాడని.. తప్పుడు ఆరోపణలతో జవాన్ను అదుపులోకి తీసుకుందని ఇండియన్ ఆర్మీ చెబుతోంది. అతని విడుదలకు వీలుగా రెండు దళాల మధ్య ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయని వార్తా సంస్థ PTI నివేదిక తెలిపింది.
Date : 24-04-2025 - 9:40 IST