Paddy Purchase
-
#Speed News
Paddy Politics: వడ్ల రాజకీయంలో టీఆర్ఎస్, బీజేపీల్లో ఎవరి ఉచ్చులో ఎవరు చిక్కుకున్నారు?
తెలంగాణలో వడ్ల రాజకీయం క్లైమాక్స్ ని దాటింది. ఇప్పుడా కథ సుఖాంతం అయ్యింది. వడ్లను తెలంగాణ ప్రభుత్వమే కొంటుంది అని సీఎం కేసీఆర్ ప్రకటించారు.
Published Date - 12:17 PM, Wed - 13 April 22 -
#Speed News
Bandi:ఇదేదో ముందే చేయోచ్చు కదా…ఢిల్లీలో దీక్ష ఎందుకు..!!
వరిధాన్యం కొనుగోళ్లకు సంబంధించి సీఎం కేసీఆర్ చేసిన ప్రకటనపై రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ స్పందించారు. రాష్ట్రప్రభుత్వం మెడలు వంచి ధాన్యం కొనుగోలుచేస్తామని తాము మొదట్నుంచీ చెబుతున్నామన్నారు.
Published Date - 09:14 PM, Tue - 12 April 22 -
#Speed News
Telangana Farmers:తెలంగాణ రైతాంగానికి శుభవార్త…ధాన్యం తామే కొంటామన్న సీఎం కేసీఆర్..!!
తెలంగాణ రైతులకు తీపికబురు చెప్పారు ముఖ్యమంత్రి కేసీఆర్. తెలంగాణ రైతులు పండించిన ధాన్యాన్ని తామే కొనుగోలు చేస్తామని సంచలన ప్రకటన చేశారు.
Published Date - 08:44 PM, Tue - 12 April 22 -
#Telangana
Telangana Cabinet: తెలంగాణ కేబినెట్ భేటిలో తీసుకున్న కీలక నిర్ణయాలు ఇవే…!
తెలంగాణ సీఎం కె. చంద్రశేఖర్ రావు అధ్యక్షతన మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతిభవన్ లో సమావేశమైన రాష్ట్ర మంత్రిమండలి పలు నిర్ణయాలు తీసుకుంది. ఆదివాసి, గిరిజన ప్రాంతాలైన ఆసిఫాబాద్, సారపాక, భద్రాచలం గ్రామపంచాయతీలను మున్సిపాలిటీలుగా ఉన్నతీకరించాలనే ప్రతిపాదనకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది.
Published Date - 08:29 PM, Tue - 12 April 22 -
#India
National BJP on TRS:టీఆర్ఎస్ ధర్నాపై బీజేపీ రియాక్షన్
తెలంగాణలో యాసంగి ధాన్యం మొత్తాన్ని కేంద్రమే కొనుగోలు చేయాలంటూ టీఆర్ఎస్ చేపట్టిన నిరసనలపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది.
Published Date - 08:52 PM, Mon - 11 April 22 -
#Telangana
TRS Delhi Protest:ఢిల్లీలో కేసీఆర్ దీక్ష… సభ విశేషాలు ఇవే
తెలంగాణ వరి సమస్య ఢిల్లీకి చేరింది.
Published Date - 11:31 PM, Sun - 10 April 22 -
#Speed News
TRS: ‘మోడీ గారూ..! రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామన్న హామీ ఏమైంది..?’
రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని హామీ ఇచ్చిన ప్రధాని నరేంద్ర మోడీ మాటలు నీటి మూటలుగా మారాయని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ విమర్శించారు.
Published Date - 10:09 PM, Sun - 10 April 22 -
#Speed News
Telangana Paddy: బీజేపీ మెడకు చుట్టుకుంటున్న తెలంగాణలో ధాన్యం కొనుగోళ్ల వ్యవహారం
తెలంగాణ ధాన్యం కొనుగోళ్ల వ్యవహారం బీజేపీ మెడకు చుట్టుకుంటోందా? రాష్ట్రంలో టీఆర్ఎస్ ను ఇరకాటంలో పెట్టబోయి తానే ఇబ్బందుల్లో పడుతోందా? కేసీఆర్ + పీకే స్కెచ్ లో కూరుకుపోతోందా? ఒకటి కాదు రెండు కాదు.. చాలా ప్రశ్నలు.
Published Date - 09:17 AM, Fri - 25 March 22 -
#Telangana
Seethakka: వాళ్ళది ఏడేండ్లనుండి ఏడడుగుల బంధం అని తెల్పిన సీతక్క
ఇందిరాపార్క్ వద్ద కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరిగిన వరిదీక్షలో పాల్గొన్న సీతక్క హ్యాష్ ట్యాగ్ ప్రతినిధి సిద్దార్థ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాలను వెల్లడించారు.
Published Date - 07:10 AM, Mon - 29 November 21 -
#Telangana
Paddy: వరిధాన్యం కొంటామని ప్రకటించిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
గత కొన్ని రోజులుగా టీఆర్ఎస్ బీజేపీ చేసుకుంటున్న పరస్పర విమర్శలపై బీజేపీ నేత, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పందించారు.
Published Date - 04:17 PM, Sun - 14 November 21 -
#Telangana
CM KCR : `వరి`కంబంపై తెలంగాణ సీఎం కేసీఆర్
`ఎద్దు ఏడ్చిన నేల పండదు..రైతు శోకించిన రాజ్యం నిలబడదు..`అని పెద్దలు అంటారు. తెలంగాణ రాష్ట్రంలో రైతులు పిట్టల్లా రాలిపోతున్నారు.
Published Date - 03:43 PM, Sat - 13 November 21 -
#Telangana
Paddy Issue : అసలు వరిధాన్యం గొడవ ఏంటంటే….
వరిధాన్యం విషయంలో రెండు పార్టీలు రెండు విభిన్న స్టేట్మెంట్స్ ఇస్తున్నాయి.కేంద్రం వరిధాన్యాన్ని కొనమని తేల్చి చెప్పింది కాబట్టే వరి కాకుండా ప్రత్యామ్నాయ పంటలు వేయమన్నామని రాష్ట్ర ప్రభుత్వం చెపుతోంది. కేంద్రం అలా చెప్పలేదని రాష్ట్ర బీజేపీ నేతలు వాదిస్తున్నారు.
Published Date - 11:13 AM, Sat - 13 November 21 -
#Telangana
TRS Dharna : యాసంగి ధాన్యం కొనుగోలు చేయాలని తెలంగాణ అంతటా టీఆరెస్ ధర్నా
టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ పిలుపు మేరకు ఈ ఆ పార్టీ శ్రేణులు ఈ ధర్నాలను చేపట్టాయి. యాసంగిలో పండే ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నిరాకరిస్తోందని నేతలు ఆరోపించారు. ఈ నిరసన కార్యక్రమాల్లో మంత్రులు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు పాల్గొని కేంద్ర ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
Published Date - 05:32 PM, Fri - 12 November 21 -
#Telangana
Dharna Chowk: ధర్నా చౌక్ లో అడుగుపెట్టడానికి ఇబ్బంది పడుతున్న ఆ పార్టీ నేతలు
తెలంగాణ రాష్ట్రం రాకముందు ధర్నాచౌక్ లో టీఆర్ఎస్ పార్టీ అనేక ధర్నాలు చేసింది.
Published Date - 10:14 PM, Thu - 11 November 21 -
#Telangana
Paddy Politics: వరి రైతులపై పొలిటికల్ డ్రామా
అధికారం వెలగబెట్టే వాళ్లు సమస్యలను పరిష్కరించాలి. వాళ్లే సమస్యగా మారినప్పుడు రైతులే కాదు...సమాజం అధోగతిపాలు అవుతుంది. ఆ విషయం తెలిసి కూడా వరి పండించే రైతు మీద రాజకీయ పార్టీలు నాటకం ఆడుతున్నాయి.
Published Date - 02:08 PM, Thu - 11 November 21