Paddy Issue
-
#Telangana
Rice Scam : తెలంగాణలో బియ్యం కుంభకోణం, 4లక్షల బస్తాలు హాంఫట్!
తెలంగాణ రాష్ట్రంలో బియ్యం కుంభకోణం సంచనలంగా మారింది. సుమారు 4లక్షల బియ్యం బస్తాలు మాయమైనట్టు ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అధికారులు తేల్చారు. మిల్లింగ్, స్టోరేజి ప్రక్రియలో అక్రమాలకు పాల్పడిన రైస్ మిల్లర్లపై చర్యలు తీసుకోకుండా కేసీఆర్ సర్కార్ చేతులు ఎత్తేసింది.
Date : 21-07-2022 - 12:58 IST -
#Speed News
TRS MLA:టీఆర్ఎస్ ఎమ్మెల్యేను నిలదీసిన రైతులు..!!
టీఆరెస్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ కు ఛేదు అనుభవం ఎదురైంది. వరికోతలు కోసి రోజులు గడుస్తున్నా...ఇంకా వడ్లు కల్లాల్లోనే ఉన్నాయి.
Date : 26-05-2022 - 3:42 IST -
#Telangana
Paddy Issue : ఐకేపీ కేంద్రాలపై రైతుల గగ్గోలు
వరి ధాన్యం కొనుగోలు కోసం ఏర్పాటు చేసిన ఇందిరా క్రాంతి పథకం(ఐకేపీ) కేంద్రాల నిర్వహణ ఘోరంగా ఉంది.
Date : 19-05-2022 - 4:24 IST -
#Speed News
BJP MP: బీజేపీ ఎంపీ ఇంటి ముందు రైతులు నిరసన
నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్కు రైతుల నిరసన సెగ తగిలింది.
Date : 12-04-2022 - 11:17 IST -
#Telangana
CM KCR: వడ్ల కొనుగోలుపై సీఎం కేసీఆర్ నెక్స్ట్ స్టెప్ తో బీజేపీ షాకేనా?
తెలంగాణలో వడ్ల రాజకీయం ఢిల్లీ నుంచి మళ్లీ తెలంగాణ గల్లీకి వచ్చింది. సీఎం కేసీఆర్ విధించిన 24 గంటల డెడ్ లైన్ కు కేంద్రం స్పందన ఎలా ఉంటుందో తెలంగాణ ప్రజలకు అర్థమైంది.
Date : 12-04-2022 - 9:15 IST -
#Telangana
CM KCR: రైతు ఉద్యమంతో భూకంపం సృష్టిస్తాం!
ఢిల్లీలోని తెలంగాణ భవన్ పరిసరాలు గులాబీమయం అయ్యాయి.
Date : 11-04-2022 - 12:36 IST -
#Telangana
TRS Kavitha: బీజేపీ ప్రభుత్వ విధానాలతో దేశ ఆహార భద్రతకు ముప్పు: ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
రైతులకు ద్రోహం చేసిన ఏ ప్రభుత్వం మనుగడ సాధించలేదని, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఇది గుర్తుంచుకోవాలన్నారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత.
Date : 10-04-2022 - 11:36 IST -
#Speed News
Paddy Issue: ఇది అన్నదాత పోరాటమే కాదు… తెలంగాణ ఆత్మగౌరవ పోరాటం – ‘కేటీఆర్’
ప్రస్తుతం తెలంగాణలో ధాన్యం కొనుగోలు అంశం అన్నది ఎంత హాట్ టాపిక్ గా మారిందో మనందరికీ తెలిసిన విషయమే. టీఆర్ఎస్, బీజేపీ పార్టీలు పరస్పరం విమర్శలు చేసుకుంటున్న పరిస్థితిని చూస్తున్నాం.
Date : 09-04-2022 - 6:58 IST -
#Telangana
TRS Calls: కేంద్రంతో యుద్ధానికి కేసీఆర్ సిద్ధం!
వరిధాన్యం కొనుగోళ్ల విషయమై ఇటు రాష్ట ప్రభుత్వం, అటు కేంద్రం ప్రభుత్వం నువ్వానేనా అన్నట్టు మాటల యుద్ధానికి దిగుతున్నాయి.
Date : 08-04-2022 - 5:10 IST -
#Telangana
Paddy E-Auction : వడ్ల కొనుగోలుపై తెలంగాణ సర్కారు ఆగమాగం.. కొత్త ప్లాన్ ఏంటో తెలుసా?
వడ్ల కొనుగోలు అంశం.. బీజేపీతో పాటు టీఆర్ఎస్ ను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఎందుకంటే ఏప్రిల్ మొదటివారంలోపు కోతలు పూర్తయితే ఆ పంటంతా మార్కెట్ కు వచ్చేస్తుంది.
Date : 30-03-2022 - 11:11 IST -
#Telangana
Paddy Issue : ధాన్యం కొనుగోళ్ల అంశం చుట్టూ 4 పార్టీలు.. 3 కోట్ల ఓట్ల లెక్క.. అధికారం ఎవరికి పక్కా?
తెలంగాణలో రాజకీయ సందడి పెరిగింది. బీజేపీ, ఆప్, కాంగ్రెస్.. అన్నీ ఈ గడ్డమీద గెలుపు జెండా ఎగరేయడానికి క్యూ కడుతున్నాయి. అందుకే అప్పుడే ఎన్నికల హడావుడి కనిపిస్తోంది. జాతీయ పార్టీలన్నీ తెలంగాణపైనే ఎందుకు ఫోకస్ పెడుతున్నాయి?
Date : 29-03-2022 - 11:42 IST -
#Telangana
CM KCR: కేంద్రంపై కేసీఆర్ ‘వరి వార్’
ప్రస్తుతం రబీ సీజన్లో సాగు చేసిన వరి బియ్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన ఆందోళనను మళ్లీ ప్రారంభించి
Date : 20-03-2022 - 10:35 IST -
#Speed News
Revanth On Paddy:వరిపంట వేయండి, ఎందుకు కొనరో చూద్దామంటోన్న రేవంత్
తెలంగాణలో వరిధాన్యం అంశం రోజురోజుకి వేడెక్కుతోంది. అన్ని పార్టీలు ఈ సమస్యపై రియాక్ట్ అవుతున్నాయి. తాజాగా తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ ఈ సమస్యపై పలు కామెంట్స్ చేశారు
Date : 26-12-2021 - 6:51 IST -
#Speed News
Telangana Farmers:కేసీఆర్ అంటున్న ప్రత్యామ్నాయ పంటలపై ప్రజల అభిప్రాయం ఏంటంటే
రైతులు వరిపంట వేయోద్దని ప్రభుత్వం ఆదేశించినా నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో రైతులు వరినాట్లు వేసేందుకు సిద్ధమయ్యారు.
Date : 26-12-2021 - 8:40 IST -
#Telangana
Paddy Issue:కేంద్రమంత్రులు Vs తెలంగాణ మంత్రులు
వరిధాన్యం విషయంలో అన్ని రాజకీయ పార్టీల పరస్పర మాటలయుద్ధం రోజురోజుకి పెరుగుతోంది.
Date : 24-12-2021 - 12:32 IST