Paddy Issue
-
#Telangana
Cong Leaders: ముగ్గురు కాంగ్రెస్ ఎంపీలు… మూడు ముచ్చట్లు
కేసీఆర్ తనపై తాను నమ్మకం కోల్పోయి సునీల్ అనే రాజకీయ వ్యూహకర్తను కన్సల్టెంట్ గా నియమించుకున్నారని కాంగ్రెస్ ఎంపీ రేవంత్ తెలిపారు.
Date : 23-12-2021 - 12:18 IST -
#Speed News
Cong Padayatra:జనవరి30 నుండి కాంగ్రెస్ పాదయాత్ర
జనవరి 30 నుంచి కాంగ్రేస్ పార్టీ నేత మీనాక్షి నటరాజన్ పాదయాత్ర చేయనున్నారని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తెలిపింది.
Date : 22-12-2021 - 11:24 IST -
#Telangana
Telangana Ministers: ఢిల్లీలో తెలంగాణ మంత్రులకు చుక్కలు చూపిస్తున్న కేంద్ర మంత్రులు
కేసీఆర్ ఆదేశాల మేరకు ఢిల్లీ వెళ్లిన రాష్ట్ర మంత్రులు, టీఆర్ఎస్ ఎంపీల బృందం కేంద్రమంత్రులను కలవడానికి ప్రయత్నం చేయగా ఎవరూ కలవడం లేదని సమాచారం.
Date : 21-12-2021 - 7:00 IST -
#Telangana
TRS Leaders: తెలంగాణ మంత్రులంతా ఇక ఢిల్లీలోనే
తెలంగాణ రైతుల వరిధాన్యం సమస్య మళ్ళీ ఢిల్లీకి చేరింది. కేసీఆర్ ఆదేశాల మేరకు టీఆర్ఎస్ మంత్రులు, ఎంపీలు డిల్లీకి చేరారు.
Date : 19-12-2021 - 12:10 IST -
#Telangana
Paddy Vigil:ఏపీ నుండి తెలంగాణకు వస్తోన్న వరిధాన్యం అడ్డుకుంటున్న అధికారులు
వరి కొనుగోళ్ల అంశంపై కేంద్రం ఇంకా ఎలాంటి క్లారిటీ ఇవ్వట్లేదు. ఈ అంశంపై తెలంగాణ ప్రభుత్వం కేంద్రంపై ఎన్ని విమర్శలు చేసినా, ఎంత పోరాటం చేసినా రైతులు మాత్రం ఇంకా కన్ఫ్యూజన్ లోనే ఉన్నారు.
Date : 30-11-2021 - 7:30 IST -
#Telangana
Paddy Politics : “తెలంగాణ” తరహా ఉద్యమానికి కేసీఆర్ స్కెచ్
కేంద్రంపై దీర్ఘకాలిక పోరాటం చేయడానికి టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ సిద్ధం అవుతున్నాడు. ఆ మేరకు క్యాబినెట్ సహచరులకు సంకేతాలిచ్చాడు.
Date : 29-11-2021 - 4:47 IST -
#Telangana
KomatiReddy:రేవంత్ వేదికపైకి తాను నల్ల చొక్కాతో ఎందుకు వచ్చాడో తెలిపిన కోమటిరెడ్డి
2019 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా పోటీ చేస్తే బాగుండేదని, మహాకూటమిగా ఎన్నికలకు వెళ్లినందుకు ఇప్పటికీ బాధపడుతున్నానని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. మహాకూటమి విషయంపై రాహుల్ గాంధీ తనని పక్కకి పిలిచి మాట్లాడారని ఆయన తెలిపారు.
Date : 28-11-2021 - 11:07 IST -
#Telangana
KCR Delhi Tour Secret : కేసీఆర్ ఢిల్లీ కోట రహస్యం.!
తెలంగాణ సీఎం కేసీఆర్ మూడు నెలల్లో మూడుసార్లు ఢిల్లీ వెళ్లి వచ్చాడు. ఒకసారి నెల రోజులు అక్కడే ఉన్నాడు.
Date : 26-11-2021 - 3:04 IST -
#Telangana
Paddy Politics : వరి ధాన్యంపై ఢిల్లీలో కేసీఆర్ చక్రం
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని సీఎం కేసీఆర్ కలిసే అవకాశం ఉంది. ఢిల్లీ వెళ్లిన ఆయన అపాయిట్మెంట్ కోసం ప్రయత్నం చేస్తున్నాడు.
Date : 22-11-2021 - 5:01 IST -
#Telangana
KCR Press Meet : కేసీఆర్ ప్రెస్ కాన్ఫరెన్స్ లో మాట్లాడిన పది అంశాలు ఇవే
కేసీఆర్ విలేకరుల సమావేశంలో ఆయన ప్రస్తావించిన పది అంశాలు
Date : 20-11-2021 - 8:02 IST -
#Telangana
Paddy Politics : బియ్యంలో కయ్యం…అసలు కథ!
వరి ధాన్యం కొనుగోలు అంశంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య చాలా సాంకేతిక అంశాలు, లావాదేవీల వ్యవహారం ఉంది. ఆ కథేంటో చద్దాం..
Date : 19-11-2021 - 12:40 IST -
#Telangana
KCR to Protest in Delhi: ఇక యుద్ధమే… ఢిల్లీలో కేసీఆర్ ధర్నా
వరి ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్ర ప్రభుత్వంపై యుద్ధం మొదలైందని తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రకటించారు.
Date : 19-11-2021 - 12:11 IST -
#Telangana
KCR Dharna : అవసరమైతే ఢిల్లీ వరకు యాత్ర చేస్తాం- సీఎం కేసీఆర్
ఇందిరా పార్క్ రైతు మహా ధర్నాలో పాల్గొన్న కేసీఆర్ కేంద్ర ప్రభుత్వ విధానాలపై విరుచుకు పడ్డారు.
Date : 18-11-2021 - 12:33 IST -
#Telangana
KCR: ధర్నా చౌక్ కి కేసీఆర్, ప్రెస్ మీట్లో కేసీఆర్ మాట్లాడిన పది అంశాలు ఇవే
వరిధాన్యం విషయంలో కేసీఆర్ బీజేపీని విమర్శించారు.
Date : 16-11-2021 - 9:07 IST