Paddy
-
#Telangana
CM Revanth: రైతుల ధాన్యాన్ని తక్కువ ధరకు కొనుగోలు చేస్తే కఠిన చర్యలు: సీఎం రేవంత్
CM Revanth: రైతులు అమ్ముకునే ధాన్యాన్ని తక్కువ ధరకు కొనుగోలు చేస్తే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రైతులను మోసం చేసే మిల్లర్లపై కఠినంగా వ్యవహరించాలని సూచించారు. వ్యవసాయ మార్కెట్ యార్డుల్లో తక్కువ ధరకు ధాన్యం కొనుగోలు చేసే మిల్లర్లు, ట్రేడర్ల ట్రేడ్ లైసెన్స్లు రద్దు చేయాలని, కస్టమ్ మిల్లింగ్ నిలిపివేసి బ్లాక్ లిస్ట్లో పెట్టాలని సీఎం ఆదేశించారు. సీఎంతో పాటు పౌర […]
Published Date - 07:26 PM, Fri - 12 April 24 -
#Telangana
Rythu Deeksha: కాంగ్రెస్ 100 రోజుల పాలనలో రైతు సంక్షోభం : కేటీఆర్
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆత్మహత్య చేసుకున్న 209 మంది రైతుల్లో ఒక్కొక్కరికి రూ.20 లక్షలు, ఎకరాకు రూ.25 వేలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ కార్యకర్తలు శనివారం రైతు దీక్షకు దిగారు.
Published Date - 04:17 PM, Sat - 6 April 24 -
#Speed News
Telangana: యాసంగి ధాన్యం కొనుగోళ్ల కోసం 7,149 కేంద్రాలు ఏర్పాటు
రాష్ట్రంలో యాసంగి ధాన్యం కొనుగోళ్ల కోసం కాంగ్రెస్ సర్కారు సన్నద్ధమైంది. ఈ మేరకు సీఎస్ శాంతి కుమారి కొనుగోళ్ల కేంద్రాలపై స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ధాన్యం కొనుగోళ్ల కోసం 7,149 కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు సీఎస్ శాంతి కుమారి వెల్లడించారు.
Published Date - 03:12 PM, Tue - 2 April 24 -
#Speed News
MSP: రైతులకు కేంద్రం గుడ్ న్యూస్.. ఖరీఫ్ పంటలపై ఎంఎస్పి పెంపు
రైతులకు కేంద్రం తీపి కబురు అందించింది. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం అనేక పంటలపై ఎంఎస్పిని పెంచింది. 2023-24 ఆర్థిక సంవత్సరం ఖరీఫ్ పంటలకు ఈ పెంపు వర్తిస్తుంది.
Published Date - 03:28 PM, Wed - 7 June 23 -
#Telangana
Telangana : రైతుల నుంచి వంద శాతం ధాన్యం కోనుగోలు చేసిన రాష్ట్రంగా తెలంగాణ
దేశంలోనే అత్యధికంగా ఆహారధాన్యాలు ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటిగా అవతరించింది. 2014లో తెలంగాణ..
Published Date - 08:15 AM, Sun - 4 December 22 -
#Speed News
Revanth On Paddy:వరిపంట వేయండి, ఎందుకు కొనరో చూద్దామంటోన్న రేవంత్
తెలంగాణలో వరిధాన్యం అంశం రోజురోజుకి వేడెక్కుతోంది. అన్ని పార్టీలు ఈ సమస్యపై రియాక్ట్ అవుతున్నాయి. తాజాగా తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ ఈ సమస్యపై పలు కామెంట్స్ చేశారు
Published Date - 06:51 PM, Sun - 26 December 21 -
#Speed News
Telangana Farmers:కేసీఆర్ అంటున్న ప్రత్యామ్నాయ పంటలపై ప్రజల అభిప్రాయం ఏంటంటే
రైతులు వరిపంట వేయోద్దని ప్రభుత్వం ఆదేశించినా నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో రైతులు వరినాట్లు వేసేందుకు సిద్ధమయ్యారు.
Published Date - 08:40 AM, Sun - 26 December 21 -
#Speed News
Telangana : కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయం!
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణలో యాసంగి వరిధాన్యం కొనబోమని పదే పదే స్పష్టం చేస్తున్న నేపథ్యంలో..
Published Date - 05:28 PM, Sat - 18 December 21 -
#Telangana
Paddy Issue : అసలు వరిధాన్యం గొడవ ఏంటంటే….
వరిధాన్యం విషయంలో రెండు పార్టీలు రెండు విభిన్న స్టేట్మెంట్స్ ఇస్తున్నాయి.కేంద్రం వరిధాన్యాన్ని కొనమని తేల్చి చెప్పింది కాబట్టే వరి కాకుండా ప్రత్యామ్నాయ పంటలు వేయమన్నామని రాష్ట్ర ప్రభుత్వం చెపుతోంది. కేంద్రం అలా చెప్పలేదని రాష్ట్ర బీజేపీ నేతలు వాదిస్తున్నారు.
Published Date - 11:13 AM, Sat - 13 November 21 -
#Telangana
Paddy Politics: వరి రైతులపై పొలిటికల్ డ్రామా
అధికారం వెలగబెట్టే వాళ్లు సమస్యలను పరిష్కరించాలి. వాళ్లే సమస్యగా మారినప్పుడు రైతులే కాదు...సమాజం అధోగతిపాలు అవుతుంది. ఆ విషయం తెలిసి కూడా వరి పండించే రైతు మీద రాజకీయ పార్టీలు నాటకం ఆడుతున్నాయి.
Published Date - 02:08 PM, Thu - 11 November 21 -
#Telangana
TRS: ఏడేండ్ల తర్వాత మళ్ళీ ఉద్యమబాట పట్టిన టీఆర్ఎస
వరిధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం మెడలు వంచుతామని, ధర్నాలు, నిరసనలు చేసి కేంద్రాన్ని కట్టడి చేస్తామని ప్రకటించిన కేసీఆర్ కి ఆదిలోనే ఆటంకం ఎదురైంది.
Published Date - 12:50 AM, Thu - 11 November 21 -
#Andhra Pradesh
చంద్రన్న బాటన తెలుగు ప్రభుత్వాలు..వరి పంట చుట్టూ రాజకీయ క్రీడ
ఎప్పుడో 20 ఏళ్ల క్రితం చంద్రబాబు చెప్పిన సందేశాన్ని ఇప్పుడు కేసీఆర్, జగన్ సర్కార్లు వినిపిస్తున్నాయి.
Published Date - 08:00 AM, Fri - 29 October 21