Padayatra
-
#Andhra Pradesh
YSRCP : మరోసారి జగన్ పాదయాత్ర..2029 ఎన్నికల కోసం వైసీపీ మాస్టర్ ప్లాన్ !
కృష్ణా జిల్లాలో జరిగిన పార్టీ సమావేశంలో పేర్ని నాని మాట్లాడుతూ..రెండేళ్ల తర్వాత మళ్లీ వైఎస్ జగన్ పాదయాత్ర మొదలుపెట్టబోతున్నారు. రాష్ట్రంలోని ప్రతి గ్రామానికీ వెళ్ళి ప్రజలతో ప్రత్యక్షంగా మాట్లాడతారు అని తెలిపారు. ఈ పాదయాత్ర వైసీపీ ప్లీనరీ సమావేశం తర్వాత ప్రారంభమవుతుందని పార్టీ వర్గాలు వెల్లడించాయి.
Date : 10-07-2025 - 7:24 IST -
#Speed News
KCR : రాబోయే రోజుల్లో మళ్లీ అధికారం బీఆర్ఎస్దే : కేసీఆర్
బెల్లం దగ్గరకు వచ్చిన ఈగలు మాదిరి తెలంగాణలో సంపద దోచుకునేందుకు కొందరు సిద్ధంగా ఉన్నారని అన్నారు. పదేళ్లు తెలంగాణకు ఎలాంటి ఇబ్బంది లేకుండా బీఆర్ఎస్ అడ్డుగా ఉందని ఇప్పుడు ఆ పరిస్థితి లేదని అన్నారు.
Date : 22-03-2025 - 6:05 IST -
#Speed News
KTR : వచ్చే ఏడాది నుంచి పాదయాత్ర చేస్తా: కేటీఆర్
రాష్ట్ర బడ్జెట్పై ఆయన మాట్లాడారు. బడ్జెట్లో పథకాల అమలుకు సంబంధించి నిధుల కేటాయింపు లేదు. రుణమాఫీ చేశారో లేదో సీఎం రేవంత్రెడ్డి సొంత ఊరికి వెళ్లి అడుగుదాం. తెలంగాణ ధనం అంతా రాహుల్, సోనియా, ప్రియాంకా గాంధీ ఖాతాలో పడుతున్నాయి. ధాన్యం దిగుమతిలో తెలంగాణలో నల్లగొండను కేసీఆర్ నంబర్ వన్ చేశారు.
Date : 20-03-2025 - 8:06 IST -
#Speed News
Padayatra : త్వరలో పాదయాత్ర చేపట్టనున్న హరీశ్ రావు
గ్రామాల్లో రోజుకో సభ నిర్వహించనున్నారు. చివరి రోజున నిర్వహించే సభకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హాజరవుతారని సమాచారం. ఈ మేరకు బీఆర్ఎస్ నేతలు ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది.
Date : 12-02-2025 - 12:56 IST -
#Speed News
Musi : ఎవ్వరు అడ్డొచ్చినా మూసీ ప్రక్షాళన చేసి తీరుతా : సీఎం రేవంత్ రెడ్డి
Musi : నల్గొండ జిల్లాలో కృష్ణమ్మలో కలుస్తుంది. అద్భుతమైన త్రివేణీ సంగమంగా.. మూసీ, ఈసా, కృష్ణానది ఉంటాయి. ఇవాళ వేలమంది యువకులు నన్ను ఆశీర్వదించాలని తరలివచ్చారు. ఉదయం నుంచి నాతోనే ఉన్నారు.
Date : 08-11-2024 - 7:10 IST -
#Speed News
Musi : సీఎం రేవంత్ రెడ్డి మూసీ పునరుజ్జీవన పాదయాత్ర ప్రారంభం
Musi : సంగెం వద్ద మూసీ నదిలో నీటిని పరిశీలనకు తీసుకొని శాంపిల్స్ పరిశీలించారు. వాటిని ల్యాబ్ కు పంపించనున్నట్టు తెలుస్తుంది.
Date : 08-11-2024 - 5:42 IST -
#Technology
CM Revanth Padayatra: సీఎం రేవంత్ రెడ్డి పాదయాత్ర.. షెడ్యూల్ ఇదే!
ఆలయ అభివృద్ధిపై సమీక్షించనున్నారు. మధ్యాహ్నం 2: 30 గంటలకు సంగెం నుంచి మూసీ పునరుజ్జీవ యాత్రను ప్రారంభించి.. భీమ లింగ వరకు 2.5 కిలోమీటర్లు పాదయాత్ర చేపట్టనున్నారు.
Date : 08-11-2024 - 6:30 IST -
#Special
KTR : కేటీఆర్ కీలక ప్రకటన.. తెలంగాణ వ్యాప్తంగా పాదయాత్ర చేస్తా..!
KTR : ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేసుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వానికి కాస్త సమయం ఇచ్చారని చెప్పారు. ఎన్నికల్లో ఓటమి చెంది అధికారం కోల్పోవడం, నేతల ఫిరాయింపులు, పార్టీ శ్రేణుల్లో నిరాశ వంటి వాటి నుంచి నూతన ఉత్సహాన్ని తెచ్చేందుకు కేటీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారు.
Date : 01-11-2024 - 1:04 IST -
#India
Manish Sisodia Padayatra: మనీష్ సిసోడియా పాదయాత్ర, ఆగస్టు 14న ప్రారంభం
ఈరోజు సోమవారం పార్టీ ఎమ్మెల్యేలు, మంగళవారం పార్టీ కౌన్సిలర్లతో మనీష్ సిసోడియా సమావేశం కానున్నారు. ఆగస్టు 14న ఢిల్లీ ప్రజలతో మమేకమయ్యేందుకు పాదయాత్ర ప్రారంభించనున్నారు
Date : 12-08-2024 - 8:54 IST -
#Cinema
Vijay : వైఎస్ రాజశేఖర్ రెడ్డి, జగన్ని ఫాలో అవుతున్న విజయ్..? పాదయాత్రతో జనాల్లోకి..
తాజాగా విజయ్ గురించి ఓ ఆసక్తికర విషయం తమిళ మీడియాలో చర్చగా మారింది.
Date : 22-07-2024 - 3:19 IST -
#Telangana
Ponnam Prabhakar: చేతులెత్తి విజ్ఞప్తి చేస్తున్నా..బండి సంజయ్ యాత్రను అడ్డుకోవద్దు: పొన్నం
Ponnam Prabhakar:ఇంటర్ పరీక్షల(Inter exames) నేపథ్యంలో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది కలగవద్దని, పరీక్షలు సాఫీగా జరిగేందుకు సహకరించాలని తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్(Ponnam Prabhakar)కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు విజ్ఞప్తి చేశారు. బీజేపీ(bjp)నేత బండి సంజయ్(Bandi Sanjay) యాత్రను అడ్డుకోవద్దంటూ చేతులెత్తి విజ్ఞప్తి చేస్తున్నానని పేర్కొన్నారు. కాంగ్రెస్ నేతలు యాత్రను అడ్డుకుంటారని బీజేపీ నేతలు సెక్యూరిటీ కోరితే ఇంటర్ విద్యార్థులకు ఇబ్బంది కలుగుతుందని చెప్పారు. రాష్ట్రంలో బుధవారం నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కావడంతో పరీక్షా కేంద్రాల వద్ద […]
Date : 28-02-2024 - 3:02 IST -
#Andhra Pradesh
Yuvagalam NavaSakam: వైసీపీ ఆధీనంలో స్వేచ్ఛ కోల్పోయిన ఉత్తరాంధ్ర
టీడీపీ తరుపున నారా లోకేష్ యువగలం పాదయాత్రతో పార్టీలో జోష్ తీసుకొచ్చారు. కాగా నిన్నటితో పాదయాత్ర ముగిసింది. ఈ నేపథ్యంలో విజయనగరం జిల్లాలో విజయోత్సవ సభ నిర్వహించారు. ఈ సభకు మాజీ సీఎం చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, బాలయ్య హాజరయ్యారు
Date : 21-12-2023 - 3:36 IST -
#Andhra Pradesh
Yuvagalam: ‘యువగళం’ తో నారా లోకేశ్ రికార్డు, పాదయాత్ర 3వేల కి.మీ పూర్తి!
ఏపీలో అధికారమే లక్ష్యంగా నారా లోకేష్ ‘యువగళం’ (Yuvagalam) కు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే.
Date : 11-12-2023 - 1:27 IST -
#Telangana
Rahul and Bhatti: పీపుల్స్ మార్చ్ సక్సెస్.. భట్టికి కీలక బాధ్యతలు!
కర్ణాటక ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన తర్వాత కాంగ్రెస్ జాతీయ నాయకత్వం తెలంగాణపై దృష్టి సారించింది.
Date : 06-07-2023 - 1:35 IST -
#Telangana
Congress Jana Garjana: వాహనాలను అడ్డుకోవడంతో పాదయాత్ర చేస్తూ ‘జన గర్జన’కు
తెలంగాణాలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. నాలుగేళ్లుగా మెతకగా ఉన్న కాంగ్రెస్ ఒక్కసారిగా దూసుకొచ్చింది.
Date : 02-07-2023 - 3:54 IST