Old City
-
#Telangana
Hyderabad : విద్యా వాగ్దానాలు వృథా…ఇంకా అద్దె భవనాల్లోనే ప్రభుత్వ పాఠశాలలు !
అసలైన భవనాలులేక, విద్యార్థులు తీవ్ర అసౌకర్యాలతో చదువుకుంటున్నారు. చంద్రాయణగుట్ట నియోజకవర్గంలోని బండ్లగూడ మండలం-II పరిధిలో ఉన్న 13 ప్రభుత్వ పాఠశాలలు ఇప్పటికీ ప్రైవేట్ నివాస భవనాల్లో నడుస్తున్నాయి. ఇందులో కొన్ని పాఠశాలలు నెలకు రూ. 30,000 దాటే అద్దెలు చెల్లిస్తున్నాయి.
Date : 07-07-2025 - 3:15 IST -
#Telangana
Ali Khamenei : పాతబస్తీలో ఇరాన్ సుప్రీం లీడర్ పోస్టర్ల కలకలం
Ali Khamenei : ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య యుద్ధ వాతావరణం కొనసాగుతున్న సమయంలో నగరంలోని డబీర్పురా, దారుశ్శిఫా ప్రాంతాల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా
Date : 06-07-2025 - 7:04 IST -
#Telangana
Gulzar House : మరణాలకు ఫైర్ సిబ్బంది , ఉస్మానియా వైద్యుల నిర్లక్ష్యమే కారణం – బాధితుల ఆరోపణలు
Gulzar House : ఫైర్ సిబ్బంది, వైద్య సిబ్బంది నిర్లక్ష్యమే తమ కుటుంబాలను విపత్కర పరిస్థితికి నెట్టేసిందని ఆవేదన వ్యక్తం చేశారు.
Date : 31-05-2025 - 11:40 IST -
#Telangana
Hyderabad : వామ్మో.. హైదరాబాద్లో 200 మందికిపైగా పాకిస్థాన్ వాళ్లు ఉన్నారా..?
Hyderabad : వీలైనంత త్వరగా వారిని గుర్తించి పాక్కు పంపేందుకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ సూచనల మేరకు ఏర్పాట్లు జరుగుతున్నాయి
Date : 25-04-2025 - 4:43 IST -
#Telangana
Fire Accident : పాతబస్తీలో భారీ అగ్ని ప్రమాదం.. 40 దుకాణాలు దగ్ధం
Fire Accident : హైదరాబాద్ పాతబస్తీలోని మదీనా అబ్బాస్ టవర్స్లో తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం సంభవించింది. నాలుగో అంతస్తులోని 40కి పైగా దుకాణాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఫైర్ సిబ్బంది 10 ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.
Date : 10-02-2025 - 9:44 IST -
#Telangana
Old City : ఓల్డ్ సిటీపై సీఎం రేవంత్ రెడ్డి వరాల జల్లు
Old City : హైదరాబాద్ అంటే ముందు గుర్తొచ్చేది ఓల్డ్ సిటీ అని, ఇది ఓల్డ్ సిటీ కాదు ఒరిజినల్ సిటీ అని ఆయన పేర్కొన్నారు
Date : 06-01-2025 - 8:33 IST -
#Telangana
Old City Metro : వేగంగా పాతబస్తీ మెట్రో క్షేత్రస్థాయి పనులు
Old City Metro : ఈ ప్రాజెక్టు కింద ఆస్తులు కోల్పోతున్న బాధితులకు పరిహారం అందించే కార్యక్రమం చివరి దశకు చేరుకుంది. హైదరాబాద్ ఎయిర్పోర్టు మెట్రో రైల్ లిమిటెడ్ (హెచ్ఏఎంఎల్) , రెవెన్యూ అధికారులు ఈ పని వేగవంతంగా పూర్తి చేస్తున్నారు.
Date : 03-01-2025 - 12:29 IST -
#Telangana
Hyderabad Metro Phase-II: MGBS-చాంద్రాయణగుట్ట మార్గంలో భూసేకరణ వేగవంతం
Hyderabad Metro Phase-II: సుమారు 7.5 కిలోమీటర్ల ఈ మార్గం కోసం 1,100 ఆస్తులను స్వాధీనం చేసుకోవడం జరుగుతోంది. ఇప్పటికే 900 ఆస్తుల వివరాలు జిల్లా కలెక్టర్కు అందజేయగా, 800 ఆస్తులకు ప్రాథమిక నోటిఫికేషన్లు జారీ అయ్యాయి
Date : 16-12-2024 - 9:16 IST -
#Telangana
Feroze Khan : కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్ పై దాడి
Feroze Khan : సీసీ రోడ్డు పరిశీలనకు వచ్చిన ఆయన్ను ఎమ్మెల్యే మాజిద్ హుస్సేన్ అనుచరులు అడ్డుకుని దాడి చేశారు
Date : 07-10-2024 - 8:02 IST -
#Telangana
Hyderabad: ఓల్డ్ సిటీ హిందువులదే: కేంద్ర మంత్రి బండి
Hyderabad: హిందువులు ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు. మేమంతా మీకు అండగా నిలుస్తున్నాం. పాతబస్తీ నుంచి వెళ్లిన వారు తిరిగి రావాలని, ఆస్తులు కొనుగోలు చేసి ఇక్కడ సంతోషంగా జీవించాలని చెప్పారు. హిందూ ధర్మాన్ని పరిరక్షించడంలో తన నిబద్ధతను తెలిపారు
Date : 17-09-2024 - 8:44 IST -
#Telangana
Alleti Maheshwar Reddy : ‘హైడ్రా’ రంగనాధ్ కమిషనరా? లేక పొలిటికల్ లీడరా? – MLA ఏలేటి మహేశ్వర్ రెడ్డి
రంగనాథ్ ఖాకీ బట్టలు వదిలి ఖద్దర్ బట్టలు వేసుకోవాలని సలహా ఇచ్చారు
Date : 29-08-2024 - 8:46 IST -
#Telangana
Hyderabad Police: ఓల్డ్ సిటీలో పోలీసుల దౌర్జన్యాలపై హైకోర్టుకు వెళ్తా: అక్బరుద్దీన్ ఒవైసీ
పాతబస్తీలో పోలీసుల వైఖరిపై హైకోర్టును ఆశ్రయిస్తామని, ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేస్తామని ఏఐఎంఐఎం ఫ్లోర్ లీడర్ అక్బరుద్దీన్ ఒవైసీ అన్నారు. తెలంగాణ అసెంబ్లీలో అక్బరుద్దీన్ ఒవైసీ మాట్లాడుతూ.. వైద్యపరమైన అత్యవసర పరిస్థితుల కోసం ఎవరైనా ఇంటి బయట నిలబడటం లేదా తిరగడం తప్పా అని ప్రశ్నించారు.
Date : 29-07-2024 - 9:36 IST -
#Telangana
Hyderabad Police: పాతబస్తీలో పోలీసుల అత్యుత్సాహం
పాతబస్తీలో పోలీసుల అత్యుత్సాహం మరింత ఎక్కువైనట్టుగా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మైనారిటీలు ఎక్కువగా ఉండే, తక్కువ ఆదాయం ఉన్న ఇరుగుపొరుగు ప్రాంతాలను పోలీసులు టార్గెట్ చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
Date : 16-07-2024 - 9:51 IST -
#Telangana
Hyderabad: అమిత్ షా మీటింగ్ లో పిల్లలు, కేసు నమోదు
కేంద్ర మంత్రి అమిత్ షా, హైదరాబాద్ బీజేపీ లోక్సభ అభ్యర్థి మాధవీలత, గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్, బిజెపి రాష్ట్ర చీఫ్ కిషన్ రెడ్డి, యమన్ సింగ్ తదితరులపై కేసు నమోదైంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్వహించిన సభలో పిల్లలను పాల్గొనేలా చేసినందుకు మొగల్పురా పోలీసులు కేసు నమోదు చేశారు.
Date : 03-05-2024 - 10:02 IST -
#Speed News
Hyderabad: ఓల్డ్ సిటీలో 3 కోట్ల అభివృద్ధి పనులకు ఒవైసీ శంకుస్థాపన
హైదరాబాద్లో రూ.3 కోట్ల విలువైన పనులకు హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ శంకుస్థాపన చేశారు. శనివారం యాకుత్పురా అసెంబ్లీ నియోజకవర్గంలోఆయన 3 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.
Date : 09-03-2024 - 7:00 IST