Niti Aayog
-
#India
Fourth Largest Economy: నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్.. టాప్ -10లో ఉన్న దేశాలివీ
భారత్కు ఈ ఘన విజయాన్ని(Fourth Largest Economy) సాకారం చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
Date : 25-05-2025 - 11:32 IST -
#India
Revanth Meets Modi : ప్రధాని మోడీ తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ
Revanth Meets Modi : రాష్ట్ర వాణిజ్య, రవాణా వ్యవస్థలను మరింత మెరుగుపరచే క్రమంలో హైదరాబాద్ సమీపంలో డ్రై పోర్టు ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనను కూడా ప్రధాని దృష్టికి తీసుకువెళ్లారు
Date : 24-05-2025 - 8:55 IST -
#Andhra Pradesh
Vision-2047 : విజన్-2047కు సహకరించండి – చంద్రబాబు
Vision-2047 : శుక్రవారం అమరావతిలో నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్ సుమన్ బేరీతో భేటీ అయిన సందర్భంగా ఈ విజన్ను వివరించారు
Date : 07-02-2025 - 6:17 IST -
#Andhra Pradesh
CM Chandrababu : సీఎం చంద్రబాబుతో నీతి ఆయోగ్ బృందం భేటీ
CM Chandrababu : శుక్రవారం ఉదయం నీతి ఆయోగ్ బృందం సచివాలయానికి చేరుకోగా, ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ వారిని స్వాగతం పలికారు. ఈ భేటీలో సీఎం చంద్రబాబు, ఆర్థిక మంత్రి పయ్యావులతో పాటు నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్ సుమన్ బేరీ పాల్గొన్నారు.
Date : 07-02-2025 - 2:09 IST -
#Andhra Pradesh
Niti Aayog : నీతి ఆయోగ్ ఇండెక్స్లో 17వ స్థానంలో ఏపీ
Niti Aayog : 2014-2015 నుండి 2021-2022 వరకు ఈ రాష్ట్రం సగటున 13వ స్థానంలో ఉన్నప్పటికీ, ప్రస్తుతం ర్యాంక్ 17కు పడిపోయింది. ఈ నిరాశాజనకమైన పరిస్థితి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నట్లుగా నివేదిక పేర్కొంది.
Date : 25-01-2025 - 12:43 IST -
#India
Narendra Modi : బిబేక్ దెబ్రాయ్ భారతదేశ మేధో దృశ్యంలో చెరగని ముద్ర వేశారు
Narendra Modi : ప్రముఖ ఆర్థికవేత్త, ప్రధాని నరేంద్ర మోదీ ఆర్థిక సలహా మండలి (ఈఏసీ-పీఎం) చైర్మన్ డాక్టర్ బిబేక్ దెబ్రాయ్ శుక్రవారం 69 ఏళ్ల వయసులో కన్నుమూశారు. ఈ సందర్భంగా బిబేక్ దేబ్రాయ్ను కొనియాడుతూ సోషల్ మీడియా వేదికగా ప్రధాని మోదీ సంతాపం వ్యక్తం చేశారు.
Date : 01-11-2024 - 12:19 IST -
#Andhra Pradesh
CM Chandrababu: ఏపీ సీఎం చంద్రబాబుతో నీతి ఆయోగ్ సీఈవో సమావేశం
CM Chandrababu: నీతి ఆయోగ్ సీఈవోతో నేడు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మధ్యాహ్నం 12 గంటలకు సచివాలయంలో ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వ పథకాలను అమలు చేయడంపై, అలాగే ఇతర ముఖ్య అంశాలపై చర్చ జరగనుంది.
Date : 30-10-2024 - 9:54 IST -
#India
Budget Controversy: చంద్రబాబు, నితీష్ మినహా బడ్జెట్ ని ఏకేస్తున్న నేతలు
నితీష్ కుమార్, చంద్రబాబు నాయుడు అనే ఇద్దరు నేతలు మినహా దాదాపు అందరూ నిరాశకు గురయ్యారని, దేశంలో ఆదాయం పెరగడం లేదని, ధరలు పెరుగుతున్నాయని ఆర్థిక నివేదికలన్నీ తేల్చాయని విపక్షాలు బడ్జెట్ పై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Date : 24-07-2024 - 11:59 IST -
#India
Covid Sub-Variant: 3 రాష్ట్రాల్లో 21 కొత్త వేరియంట్ JN1 కేసులు
ఇండియాలో అడుగుపెట్టిన కొవిడ్ కొత్త వేరియంట్ JN1 వివిధ దేశాలకు విస్తరించింది. దీంతో ప్రపంచ దేశాలు అలర్ట్ అయ్యాయి. కాగా భారతదేశంలో JN1 కేసులు నమోదవుతున్నాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలను అలర్ట్ చేసింది.
Date : 20-12-2023 - 5:46 IST -
#India
BVR Subramaniam: నీతి ఆయోగ్ కొత్త సీఈఓగా బీవీఆర్ సుబ్రమణ్యం.. ఎవరీ సుబ్రమణ్యం..?
నీతి ఆయోగ్ (NITI Aayog) కొత్త సీఈఓగా విశ్రాంత ఐఏఎస్ బీవీఆర్ సుబ్రమణ్యం (BVR Subramaniam) నియమితులయ్యారు. కొత్త సీఈఓగా ఆయన శనివారం బాధ్యతలు అందుకున్నారు. పరమేశ్వరన్ స్థానంలో వచ్చిన సుబ్రమణ్యం రెండేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగనున్నారు.
Date : 26-02-2023 - 10:30 IST -
#Andhra Pradesh
Chandrababu Delhi Tour: ఢిల్లీలో బాబు బిజీ బిజీ.. నీతి అయోగ్ సీఈవోతో భేటీ!
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ టూర్ లో బిజీగా ఉన్నారు.
Date : 06-12-2022 - 3:31 IST -
#India
NITI Aayog Responds: కేసీఆర్ పై నీతిఆయోగ్ అసహనం
కేంద్ర, రాష్ట్రాల మధ్య సమన్వయం చేసుకుంటూ అభివృద్ధి మార్గాన నడుచే కీలక అంశాలను ప్రస్తావించే సమావేశానికి కేసీఆర్ గైర్హాజరుపై నీతిఆయోగ్ స్పందించింది.
Date : 07-08-2022 - 1:33 IST -
#Telangana
No To NitiAayog: ఢిల్లీతో ఢీ… నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరిస్తూ కెసిఆర్ నిర్ణయం
గత కొంత కాలంగా కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్న తెలంగాణ సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు.
Date : 06-08-2022 - 11:36 IST -
#Andhra Pradesh
AP CM Jagan: రెండు రోజులు జగన్ ఢిల్లీ పర్యటన
రెండు రోజుల ఢిల్లీ పర్యటనకు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి సిద్ధం అయ్యారు.
Date : 05-08-2022 - 4:43 IST -
#India
Digital Currency : ఫ్యూచర్ ఆఫ్ మనీ: సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ వస్తోందహో!!
సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ (సీబీడీసీ)పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక ప్రకటన చేసింది.డిజిటల్ కరెన్సీని హోల్సేల్, రిటైల్ విభాగాలకు దశలవారీగా అమలు చేసే ప్రక్రియలో ఉన్నట్టు వెల్లడించింది.
Date : 23-07-2022 - 8:00 IST