New Delhi
-
#Andhra Pradesh
Minister Lokesh: రూ. 5,684 కోట్లు మంజూరు చేయండి.. కేంద్ర మంత్రికి లోకేష్ విజ్ఞప్తి!
రీసెర్చి, ఇన్నొవేషన్, అకడమిక్ ఎక్సలెన్స్ హబ్ గా ఏపీని తీర్చిదిద్దేందుకు పూర్వోదయ పథకం కింద మొత్తంగా రూ.5,684 కోట్లు మంజూరు చేయాల్సిందిగా మంత్రి నారా లోకేష్ విజ్ఞప్తి చేశారు.
Published Date - 02:39 PM, Wed - 5 February 25 -
#Special
‘Bharat Parv’ Celebrations: రిపబ్లిక్ డే పరేడ్ తర్వాత ప్రారంభమయ్యే ఈ ఈవెంట్ గురించి మీకు తెలుసా?
భారత్ పర్వ్ 2025కి వెళ్లడానికి మీరు టిక్కెట్ల కోసం డబ్బు ఖర్చు చేయనవసరం లేదు. ఎందుకంటే ఇక్కడ ప్రవేశం ఉచితం. మీరు ట్రాఫిక్ను నివారించాలనుకుంటే మెట్రోలో ప్రయాణించండి.
Published Date - 03:23 PM, Sun - 26 January 25 -
#Telangana
Bandi Sanjay: కేంద్ర మంత్రి గడ్కరీకి బండి సంజయ్ వినతి
ముఖ్యంగా సింగిల్ లేన్ నుండి డబుల్ లేన్ రోడ్ల విస్తరణ పనులకు సంబంధించిన ప్రతిపాదనను ఆయన ముందుంచారు.
Published Date - 08:21 PM, Wed - 18 December 24 -
#India
Delhi Elections 2025: ఆప్ మరో జాబితా.. కాంగ్రెస్ కంచుకోటలో కేజ్రీవాల్ పోటీ
దివంగత ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారుడు, కాంగ్రెస్ అభ్యర్థి సందీప్ దీక్షిత్ బరిలో ఉన్నారు. ఆయనను కేజ్రీవాల్(Delhi Elections 2025) ఢీకొననున్నారు.
Published Date - 02:14 PM, Sun - 15 December 24 -
#Telangana
1.63 Lakh Crores: రూ.1.63 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టుల పూర్తికి సహకరించండి.. రేవంత్ కీలక విజ్ఞప్తి
ఆర్ఆర్ఆర్ నిర్మిస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2022లోనే ప్రకటించిన విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.
Published Date - 11:51 PM, Thu - 12 December 24 -
#India
Nasa Satellite Pictures: షాకింగ్ ఫొటోలను విడుదల చేసిన నాసా!
దీపావళి తర్వాత ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో వాయు కాలుష్య స్థాయిలు పెరిగాయి. ఇక్కడ నగరం AQI చాలా పేద వర్గానికి చేరుకుంది. ఆగ్రాలో పరిస్థితి కొంత మెరుగ్గా ఉన్నప్పటికీ కాలుష్య సమస్య కొనసాగుతోంది.
Published Date - 07:13 PM, Thu - 14 November 24 -
#India
Diwali festival : దీపావళి వేళ..200 కొత్త రైళ్లను ప్రకటించిన ఇండియన్ రైల్వే
Diwali festival ఈ కొత్త రైళ్లకు తోడు పండుగ సీజన్లో మరింత మంది ప్రయాణీకుల సౌకర్యార్థం అక్టోబర్ 29, 30 తేదీల్లో ప్రత్యేక రైళ్లు నడపనున్నట్టు పేర్కొంది. రైళ్లకు సంబంధించిన సమాచారాన్ని ఎక్స్ ద్వారా వెల్లడించింది.
Published Date - 02:49 PM, Tue - 29 October 24 -
#India
Bomb Scare : బాంబులు, ఉగ్రవాదుల కలకలం.. ఆ రైలులో గంటల తరబడి తనిఖీలు
దీంతో గురువారం తెల్లవారుజామున 2.30 గంటలకు ఆ రైలును ఉత్తరప్రదేశ్లోని తుండ్ల రైల్వే స్టేషన్లో(Bomb Scare) ఆపేశారు.
Published Date - 12:58 PM, Thu - 10 October 24 -
#Sports
PM Modi To Meet India: రేపు ఉదయం 11 గంటలకు టీమిండియాను కలవనున్న ప్రధాని మోదీ..!
PM Modi To Meet India: బార్బడోస్ నుంచి తిరిగి వస్తున్న భారత్ జట్టు (PM Modi To Meet India)ను ప్రధాని నరేంద్ర మోదీ రేపు అంటే జూలై 4న ఉదయం 11 గంటలకు సమావేశం కానున్నారు. బెరిల్ తుఫాను కారణంగా గత రెండు రోజులుగా టీమిండియా బార్బడోస్లో చిక్కుకుపోయింది. జూలై 4న టీం ఇండియా భారత్కు తిరిగి రానుంది. ఈ బృందం మంగళవారం బార్బడోస్ నుంచి బయలుదేరి బుధవారం ఢిల్లీకి చేరుకుంటుందని తెలుస్తోంది. టీ20 […]
Published Date - 04:24 PM, Wed - 3 July 24 -
#India
Bomb threat : కేంద్ర హోంశాఖ కార్యాలయానికి బాంబు బెదిరింపు
Central Home Ministry: దేశంలో పలు పాఠశాలలకు, విమానాశ్రయాలకు బాంబు బెదిరింపులు(Bomb threat) వచ్చిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఇప్పుడు కేంద్ర హోంశాఖకే(Central Home Ministry) బెదిరింపులు రావడం కలకలం రేపుతుంది. అమిత్షా( Amit Shah)నియంత్రణలోని హోంశాఖను పేల్చేస్తామంటూ కొందరు బెదిరింపులకు పాల్పడ్డారు. ఈ మేరకు ఈమెయిల్ చేసినట్లు మంత్రిత్వ శాఖలోని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఈ ఘటనపై మధ్యాహ్నం 3 గంటల సమయంలో పోలీసులకు సమాచారం అందింది. We’re now on WhatsApp. […]
Published Date - 06:41 PM, Wed - 22 May 24 -
#Speed News
Iron Pipe Dislodged: ఢిల్లీ మెట్రో స్టేషన్ వద్ద మరో ప్రమాదం.. ఇనుప రాడ్డు రోడ్డుపై పడటంతో..!
ఢిల్లీలోని సుభాష్ నగర్ మెట్రో స్టేషన్ నుంచి గురువారం సాయంత్రం భారీ ఇనుప పైపు విరిగి రోడ్డుపై (Iron Pipe Dislodged) పడింది. అది స్కూటర్ ఢీకొనడంతో డ్రైవర్కు గాయాలయ్యాయి.
Published Date - 09:51 AM, Fri - 16 February 24 -
#Speed News
Telangana Express: హైదరాబాద్-న్యూఢిల్లీ మధ్య తెలంగాణ ఎక్స్ప్రెస్ షెడ్యూల్ మార్పు
తెలంగాణ ఎక్స్ప్రెస్ ఆదివారం ప్రయాణించే సమయంలో మార్పులు చేసినట్టు సమాచారం ఇచ్చింది రైల్వేశాఖ. హైదరాబాద్ నుంచి న్యూఢిల్లీ వరకు దేశవ్యాప్తంగా ప్రయాణించే ఈ ట్రైన్ 8 గంటలు ఆలస్యంగా వెళ్లనుంది.
Published Date - 11:39 PM, Sat - 27 January 24 -
#Telangana
New Delhi: తెలంగాణ ఎన్నికలపై ఢిల్లీలో వ్యూహరచన
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు తెలంగాణ బీజేపీ కోర్ గ్రూప్ సమావేశం ఈ రోజు ఢిల్లీలో జరగనుంది. జాతీయ బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా నివాసంలో ఈ సమావేశం నిర్వహించనున్నారు.
Published Date - 01:16 PM, Thu - 19 October 23 -
#Speed News
DGT Hacked : భారత ప్రభుత్వ వెబ్ సైట్ హ్యాక్.. ఇండోనేషియా హ్యాకర్ల బరితెగింపు !
DGT Hacked : జీ20 సదస్సుకు భారత్ ఆతిథ్యం ఇవ్వడానికి సరిగ్గా ఒక్కరోజు ముందు (సెప్టెంబరు 8న) హ్యాకర్లు తెగబడ్డారు.
Published Date - 10:11 AM, Fri - 8 September 23 -
#India
The Beast Car : జీ 20 సదస్సులో ప్రత్యేక ఆకర్షణగా నిలువనున్న జో బైడెన్ ‘ది బీస్ట్’ కారు
ఈ కారు ప్రపంచంలోనే అత్యంత భద్రతా ఫీచర్లను కలిగి ఉంది
Published Date - 10:19 PM, Wed - 6 September 23