New Delhi
-
#India
India Russia Relation : పుతిన్ పర్యటన వేళ..భారత్కు రష్యా గుడ్ న్యూస్!
రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత్ రాకతో న్యూఢిల్లీలో జరగనున్న వార్షిక శిఖరాగ్ర సదస్సుపై ప్రపంచం దృష్టి సారించింది. ఉక్రెయిన్ యుద్ధం తర్వాత పుతిన్ తొలి భారత్ పర్యటన ఇదే కావడం, అమెరికా ఆంక్షల నేపథ్యంలో ఈ పర్యటనకు మరింత ప్రాధాన్యత ఏర్పడింది. రష్యా చమురు దిగుమతులు నిలిపివేయాలని భారత్పై అమెరికా ఒత్తిడి తీసుకొస్తోంది. ఈ నేపథ్యంలో, భారత్-రష్యా సైనిక ఒప్పందాన్ని రష్యా పార్లమెంట్ ఆమోదించడం ఇరు దేశాల మధ్య సహకారాన్ని మరింత బలోపేతం చేయనుంది. న్యూఢిల్లీ వేదికగా […]
Date : 29-11-2025 - 1:15 IST -
#Andhra Pradesh
Andhra Pradesh: భారత్లో పెట్టుబడులకు అత్యుత్తమ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్: సీఎం చంద్రబాబు
2026 జనవరి నాటికి ఏపీ రాజధాని అమరావతిలో క్వాంటం కంప్యూటర్ పని చేయడం ప్రారంభిస్తుందని, ఆ తర్వాత రెండేళ్లలో క్వాంటం కంప్యూటర్ పరికరాలను ఉత్పత్తి చేసే స్థాయికి చేరుకుంటామని సీఎం తెలిపారు.
Date : 30-09-2025 - 10:05 IST -
#Sports
ISSF Junior World Cup: ఐఎస్ఎస్ఎఫ్ జూనియర్ ప్రపంచ కప్.. భారత్కు 23 పతకాలు!
మహిళల ట్రాప్ జూనియర్ విభాగంలో చెక్ రిపబ్లిక్కు చెందిన లీయా కుసెరోవా 41 హిట్లతో స్వర్ణాన్ని గెలుచుకుంది. ఇటలీకి చెందిన సోఫియా గోరీ (37) రజతం గెలుచుకోగా, ఏఐఎన్కు చెందిన క్సేనియా సమోఫలోవా (30) కాంస్యం సాధించింది.
Date : 30-09-2025 - 8:57 IST -
#Speed News
IndiGo: లక్నో విమానాశ్రయంలో ఇండిగో విమానానికి తప్పిన ప్రమాదం!
ఈ ప్రమాదంలో ఒక ప్రయాణికుడు అదృష్టవశాత్తు బయటపడ్డాడు. విమానం కిందపడే సమయంలో కిటికీ పగిలి అతను బయట పడిపోయాడు. ఈ ప్రమాదంలో 270 మందికి పైగా మరణించారు.
Date : 14-09-2025 - 2:41 IST -
#India
Bharatiya Antariksh Station: చారిత్రక ఘట్టానికి శ్రీకారం చుట్టిన ఇస్రో.. తొలి చిత్రం ఇదే!
ఈ మాడ్యూల్లో స్వదేశీ సాంకేతికతతో రూపొందించిన పర్యావరణ నియంత్రణ, జీవ సహాయ వ్యవస్థ (ECLSS), భారత్ డాకింగ్ సిస్టమ్, భారత్ బెర్తింగ్ మెకానిజం, ఆటోమేటిక్ హాచ్ సిస్టమ్, మైక్రోగ్రావిటీ పరిశోధన, సాంకేతిక ప్రదర్శనల కోసం ఒక వేదిక, శాస్త్రీయ ఇమేజింగ్, వ్యోమగాముల వినోదం కోసం వ్యూపోర్ట్ వంటి అనేక అంశాలు ఉన్నాయి.
Date : 22-08-2025 - 10:04 IST -
#India
OpenAI : భారత్లో ఓపెన్ఏఐ దృష్టి.. ఢిల్లీలో తొలి కార్యాలయం
ఈ కార్యాలయం ఈ ఏడాది చివర్లో ప్రారంభం కానుందని సమాచారం. ఓపెన్ఏఐ సీఈవో శామ్ ఆల్ట్మన్ ఈ సందర్భంగా స్పందిస్తూ..భారత్ వంటి దేశంలో ఏఐ విస్తరణకు అసాధారణమైన అవకాశాలున్నాయి.
Date : 22-08-2025 - 10:28 IST -
#Andhra Pradesh
CM Chandrababu: నేడు ఢిల్లీకి సీఎం చంద్రబాబు.. పూర్తి షెడ్యూల్ ఇదే!
రేపు సాయంత్రం 5 గంటలకు ఢిల్లీలోని ఒక ప్రైవేట్ హోటల్లో ఎకనామిక్ టైమ్స్ నిర్వహించే వరల్డ్ లీడర్స్ ఫోరం సదస్సుకు ముఖ్యమంత్రి హాజరవుతారు.
Date : 21-08-2025 - 4:50 IST -
#India
Sonia Gandhi Hospitalised: సోనియా గాంధీకి మరోసారి అస్వస్థత.. ఢిల్లీ ఆస్పత్రిలో అడ్మిట్!
కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ మరోసారి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆమెని ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆసుపత్రిలో చేర్పించారు. ఆసుపత్రి యాజమాన్యం జారీ చేసిన ప్రకటన ప్రకారం.. సోనియా గాంధీని గ్యాస్ట్రో విభాగంలో చేర్పించార.
Date : 15-06-2025 - 10:55 IST -
#India
Ranas Interrogation: తహవ్వుర్ రాణా విచారణ షురూ.. ఎన్ఐఏ అడిగిన ప్రశ్నలివీ
ముంబైలోని ఎవరైనా స్థానికులు కూడా ఇందుకు సాయం చేశారా ? అనే వివరాలను రాణా(Ranas Interrogation) నుంచి తెలుసుకునేందుకు యత్నిస్తున్నారు.
Date : 11-04-2025 - 3:24 IST -
#Speed News
Cabinet Meeting: మోదీ అధ్యక్షతన కేబినెట్ సమావేశం.. కీలక నిర్ణయాలివే!
లైన్ సామర్థ్యం పెరగడం వల్ల గతిశీలతలో మెరుగుదల ఉంటుందని, భారతీయ రైల్వేలకు సామర్థ్యం, సేవా విశ్వసనీయతను అందిస్తుందని తెలిపింది.
Date : 09-04-2025 - 6:00 IST -
#Business
First Pod Hotel: దేశంలోనే తొలి పాడ్ హోటల్.. ఏమిటిది ? ఎందుకు ?
పాడ్ల ఆకారంలో చిన్నతరహా గదులతో ఉండటం వల్ల దీనికి పాడ్ హోటల్(First Pod Hotel) అని పేరొచ్చింది.
Date : 03-04-2025 - 6:42 IST -
#India
Waqf Bill: లోక్సభలో వక్ఫ్ సవరణ బిల్లు ఆమోదం.. అనుకూలంగా, వ్యతిరేకంగా ఎన్ని ఓట్లు వచ్చాయో తెలుసా?
వక్ఫ్ సవరణ బిల్లుపై లోక్సభలో చర్చ జరిగింది. అధికార, ప్రతిపక్ష పార్టీల నాయకులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. దీని తరువాత లోక్సభలో అర్థరాత్రి ఓటింగ్ ద్వారా వక్ఫ్ సవరణ బిల్లు ఆమోదం పొందింది.
Date : 03-04-2025 - 8:32 IST -
#South
New Delhi Weather Today: అలర్ట్.. రానున్న రోజుల్లో మాడు పగిలే ఎండలు!
మారుతున్న వాతావరణంపై వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. ఈసారి ప్రజలు తీవ్రమైన వేడిగాలులతో పాటు ఉక్కపోతను ఎదుర్కోవాల్సి వస్తోంది.
Date : 13-03-2025 - 5:31 IST -
#Andhra Pradesh
CM Chandrababu: 2047 నాటికి నంబర్ వన్ ఆర్థిక వ్యవస్థగా భారత్: చంద్రబాబు
గత కొన్నేళ్లుగా ఒడిదుడుకులను ఎదుర్కొన్న ఏపీ రాజధాని అమరావతిని పునరుజ్జీవింపజేస్తామని ముఖ్యమంత్రి చెప్పారు.
Date : 06-03-2025 - 11:39 IST -
#India
Mallikarjun Kharge : కేంద్రం జవాబుదారీతనాన్ని పాటించాలి
Mallikarjun Kharge : న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో శనివారం జరిగిన తొక్కిసలాట ఘటనపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కేంద్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. పాసింజర్ల సురక్షితతపై తగిన ఏర్పాట్ల లేకపోవడం, మరణాలపై ప్రభుత్వ సమాచారం అందించకపోవడం వంటి విషయాలను ప్రస్తావిస్తూ, పారదర్శకత , జవాబుదారీతనాన్ని కోరారు. ఈ ఘటనలో 18 మంది మరణించగా, 30 మంది గాయపడ్డారు.
Date : 16-02-2025 - 9:54 IST