National News
-
#Speed News
Terror Attack In J&K: కాశ్మీర్ లోయలో ఉగ్రవాదుల ఘాతుకం.. ఆరుగురు దుర్మరణం
సెంట్రల్ కాశ్మీర్లోని గందర్బాల్లోని సోనామార్గ్ సమీపంలో ఉగ్రదాడి జరిగింది. ఉగ్రవాదులు కాశ్మీరీయేతర కార్మికులను లక్ష్యంగా చేసుకున్నారు. ఇందులో ఆరుగురు వ్యక్తులు మరణించినట్లు తెలుస్తోంది.
Date : 21-10-2024 - 12:22 IST -
#India
Online Marriage: ఆన్లైన్లో పాకిస్థాన్ యువతిని పెళ్లి చేసుకున్న బీజేపీ నేత కుమారుడు.. కారణమిదే!
వాస్తవానికి జౌన్పూర్ బీజేపీ కౌన్సిలర్ తెహసీన్ షాహిద్ తన పెద్ద కొడుకు పెళ్లిని లాహోర్లో నిశ్చయించుకున్నాడు. కానీ వీసా పొందలేకపోయాడు. అందుకే ఇద్దరి పెళ్లి ఆన్లైన్లో జరిగింది.
Date : 20-10-2024 - 11:50 IST -
#India
Justice Sanjiv Khanna: సుప్రీంకోర్టు తదుపరి సీజేగా జస్టిస్ సంజీవ్ ఖన్నా.. ఎవరీయన..?
రాజ్యాంగ న్యాయస్థానాలలో న్యాయమూర్తుల నియామకం, బదిలీ ప్రక్రియను నియంత్రించే మెమోరాండం ఆఫ్ ప్రొసీజర్ (MOP) ప్రకారం.. CJI పదవికి నియామకం సుప్రీంకోర్టులోని అత్యంత సీనియర్ న్యాయమూర్తిచే నిర్వహించబడాలి.
Date : 17-10-2024 - 11:50 IST -
#South
Tamil Nadu Train Accident: తమిళనాడు శివారులో ఘోర రైలు ప్రమాదం.. గూడ్స్ రైలును ఢీకొట్టిన ఎక్స్ప్రెస్
సమాచారం మేరకు రైలు మైసూరు నుంచి పెరంబూర్ మీదుగా బీహార్లోని దర్భంగాకు వెళ్తోంది. ఇంతలో తిరువళ్లూరు సమీపంలోని కవరప్పెట్టై రైల్వే స్టేషన్లో నిలబడి ఉన్న గూడ్స్ రైలును రైలు ఢీకొట్టింది.
Date : 11-10-2024 - 11:06 IST -
#Business
Ratan Tata Untold Love Story: యుద్ధ సమయంలో రతన్ టాటా లవ్ స్టోరీ.. పెళ్లి పత్రికలు ముద్రించే దాకా వెళ్లి..!
రతన్ టాటా బ్రహ్మచారి. పెళ్లి కాలేదు, పిల్లల్లేరు. అయితే ఆయన పెళ్లి చేసుకోకపోవటానికి గల కారణాన్ని గతంలో ఓ ఇంటర్వ్యూ సందర్భంగా చెప్పారు. రతన్ టాటా చదువుకోవటానికి అమెరికాకు వెళ్లినప్పుడు ఒకామెను ప్రేమించారు. 1961-62 నాటి లవ్ స్టోరీ రతన్ టాటాది.
Date : 10-10-2024 - 7:50 IST -
#India
Ratan Tata No More: ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా కన్నుమూత
ముఖ పారిశ్రామిక వేత్త, టాటా సన్స్ ఛైర్మన్ రతన్ టాటా కన్నుమూశారు. ముంబైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసినట్లు ప్రముఖ వ్యాపారవేత్త హర్ష గోయోంకా ట్వీట్ చేశారు.
Date : 09-10-2024 - 11:59 IST -
#Business
Ratan Tata: రతన్ టాటా ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది..? విషమంగా ఉందని ప్రచారం!
రతన్ టాటా 1991లో కంపెనీకి చైర్మన్ అయ్యారని మనకు తెలిసిందే. అతను 100 సంవత్సరాల క్రితం తన ముత్తాత, టాటా గ్రూప్ వ్యవస్థాపకుడు జమ్సెట్జీ టాటాచే స్థాపించబడిన టాటా గ్రూప్కు 2012 వరకు నాయకత్వం వహించాడు.
Date : 09-10-2024 - 8:07 IST -
#Speed News
Ratan Tata Hospitalised: రతన్ టాటాకు అస్వస్థత.. ప్రముఖ ఆస్పత్రిలో చికిత్స..!
రతన్ టాటా ప్రస్తుతం ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ICU)లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. అక్కడ ప్రఖ్యాత కార్డియాలజిస్ట్ డాక్టర్ షారుఖ్ ఆస్పి గోల్వాలా నేతృత్వంలోని ప్రత్యేక బృందం అతని పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తోంది.
Date : 07-10-2024 - 12:15 IST -
#India
Mohamed Muizzu: ఉత్కంఠగా మారిన ముయిజ్జూ భారత్ పర్యటన.. మాల్దీవుల అధ్యక్షుడి షెడ్యూల్ ఇదే..!
మహ్మద్ ముయిజ్జూ భారత పర్యటన సందర్భంగా పలు ముఖ్యమైన అంశాలపై ఇరు దేశాల మధ్య ఒప్పందం కుదిరింది. మాల్దీవుల అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం అక్టోబర్ 6 నుంచి 10 వరకు భారత్లో పర్యటిస్తున్నారు.
Date : 06-10-2024 - 1:35 IST -
#Business
IndiGo: ఇండిగో ఎయిర్లైన్స్లో సమస్య.. నిలిచిపోయిన సేవలు
వాస్తవానికి సాంకేతిక లోపం కారణంగా ఇండిగో విమాన కార్యకలాపాలు మొత్తం దెబ్బతిన్నాయి. దేశంలోని విమానాశ్రయాల్లో సర్వీసులు నిలిచిపోయాయి.
Date : 05-10-2024 - 3:12 IST -
#India
IMD Warns: ఈ ఏడాది చలి ఎక్కువే.. ముందే హెచ్చరించిన ఐఎండీ
వాతావరణ శాఖ ప్రకారం.. తూర్పు పసిఫిక్ మహాసముద్ర ప్రాంతం ఉపరితలంపై అల్ప వాయు పీడనం గణనీయంగా పెరిగినప్పుడు కాలానుగుణ ప్రక్రియ ప్రారంభమవుతుంది.
Date : 05-10-2024 - 1:21 IST -
#India
Muizzu Visit India: రేపు భారత్కు రానున్న మాల్దీవుల అధ్యక్షుడు.. రాష్ట్రపతి, ప్రధానితో భేటీ..!
ప్రధాని మోదీ ప్రమాణ స్వీకారోత్సవంలో ఆరు దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఇందులో ముయిజ్జూ కూడా ఉన్నారు. ముయిజూ నవంబర్ 2023లో మాల్దీవుల అధ్యక్షుడయ్యాడు. 'ఇండియా అవుట్' ప్రచారానికి సంబంధించి ఆయన వార్తల్లో ఉన్నారు.
Date : 05-10-2024 - 8:55 IST -
#South
Most Congested City In India: దేశంలో అత్యంత రద్దీగా ఉండే నగరం ఇదే..!
దేశంలోనే కాకుండా ప్రపంచంలోనే అత్యంత రద్దీ నగరాల్లో బెంగళూరుకు పేరుంది. 2023లో ఒక నివేదిక ప్రకారం.. లండన్ తర్వాత ప్రపంచంలో అత్యంత రద్దీగా ఉండే నగరాల్లో బెంగళూరు రెండో స్థానంలో ఉంది.
Date : 04-10-2024 - 5:57 IST -
#Devotional
The Story Of Tanot Mata: తనోత్ మాత దేవాలయంపై 3500 బాంబులు.. ఒక్కటి కూడా పేలలేదు!
అమ్మవారి ఆలయానికి సమీపంలో భారత సైన్యం లాంగేవాలా పోస్ట్ ఉంది. యుద్ధంలో విజయం సాధించిన తర్వాత భారత సైన్యం ఆలయంలో ఒక విజయ స్తంభాన్ని నిర్మించింది.
Date : 04-10-2024 - 10:53 IST -
#Speed News
Emergency Landing: శ్రీలంక-నేపాల్ విమానం లక్నోలో అత్యవసర ల్యాండింగ్.. కారణమిదేనా..?
శ్రీలంక ఎయిర్లైన్స్ విమానం UL 182 ఉదయం 8.19 గంటలకు కొలంబో నుండి ఖాట్మండుకు బయలుదేరింది. విమానం మధ్యాహ్నం 1.08 గంటలకు ఖాట్మండులో ల్యాండ్ కావాల్సి ఉంది.
Date : 03-10-2024 - 7:35 IST