Narendra Modi Stadium
-
#Sports
హనుమాన్ ఆలయంలో ట్రోఫీకి పూజలు చేయించిన గంభీర్, సూర్య
T20 World Cup అహ్మదాబాద్ వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్లో భారత జట్టు అద్భుత విజయాన్ని అందుకుంది. నిన్న జరిగిన ఫైనల్లో న్యూజిలాండ్ను 96 పరుగుల భారీ తేడాతో ఓడించి వరుసగా రెండోసారి విశ్వవిజేతగా నిలిచింది. దీంతో టీ20 ప్రపంచకప్ చరిత్రలో టోర్నమెంట్కు ఆతిథ్యం ఇచ్చి టైటిల్ గెలిచిన తొలి జట్టుగా భారత్ రికార్డు సృష్టించింది. ఈ విజయం తర్వాత భారత జట్టు సభ్యులు తమ సంతోషాన్ని వినూత్నంగా పంచుకున్నారు. మ్యాచ్ ముగిసి, మీడియా సమావేశాలు పూర్తయిన […]
Date : 09-03-2026 - 9:54 IST -
#Sports
T20 WC ఫైనల్.. పిచ్ రిపోర్ట్ ఇదే !!
అహ్మదాబాద్ వేదికగా జరగనున్న భారత్ వర్సెస్ న్యూజిలాండ్ ఫైనల్ సమరానికి పిచ్ రిపోర్ట్ సిద్ధమైంది. ప్రపంచకప్ ఫైనల్ కోసం నరేంద్ర మోదీ స్టేడియంలో ఈసారి 'మిక్స్డ్ సాయిల్' (మిశ్రమ మట్టి) పిచ్ను సిద్ధం చేశారు.
Date : 08-03-2026 - 9:45 IST -
#Sports
IND vs NZ : ఫైనల్ కోసం పిచ్లో కీలక మార్పులు..
T20 World Cup 2026 Final టీ20 ప్రపంచకప్ 2026 ఫైనల్ పోరుకు రంగం సిద్ధమైంది. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరగనున్న ఈ టైటిల్ ఫైట్కు బ్యాటర్లకు స్వర్గధామంలాంటి పిచ్ను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో ఎదురైన చేదు అనుభవాలను దృష్టిలో ఉంచుకుని, ఈసారి ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా భారత జట్టు యాజమాన్యం పక్కా వ్యూహంతో వ్యవహరించినట్లు సమాచారం. ఒక ప్రముఖ ఆంగ్ల పత్రిక కథనం ప్రకారం ఫైనల్ మ్యాచ్ […]
Date : 07-03-2026 - 10:58 IST -
#India
Bangalore : తొక్కిసలాట ఘటన… ఒక్కో కుటుంబానికి ఆర్సీబీ రూ. 25 లక్షల పరిహారం
ఈ విషాద ఘటనపై ఆర్సీబీ గడిచిన 84 రోజులుగా పూర్తిగా మౌనం పాటించడంతో తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. కానీ శనివారం, ఆ ఫ్రాంచైజీ అధికారికంగా స్పందిస్తూ, బాధిత కుటుంబాలకు ఆర్థిక సాయం ప్రకటించింది.
Date : 30-08-2025 - 11:56 IST -
#Sports
Virat Kohli: 18 ఏళ్ల నిరీక్షణకు ఇది ఫలితం.. ట్రోఫీ గెలిచిన తర్వాత కోహ్లీ తొలి పోస్ట్
Virat Kohli: అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో నిన్న రాత్రి జరిగిన రోమాంచక ఐపీఎల్ ఫైనల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) తన చిరకాల కలను నెరవేర్చుకుంది.
Date : 04-06-2025 - 12:39 IST -
#Sports
IPL 2025 Final : అహ్మదాబాద్లో వర్షం ఆటను అంతరాయం చేయనుందా? మౌసంను గురించి పూర్తీ సమాచారం
ఈసారి విజేతగా అవతరించాలనే ఉత్సాహంతో తుది పోరుకు దిగుతున్నాయి. అభిమానుల్లో భారీ స్థాయిలో ఉత్కంఠ నెలకొంది.
Date : 03-06-2025 - 4:10 IST -
#Sports
IPL 2025 Final: ఐపీఎల్ 2025.. ఫైనల్ మ్యాచ్ పిచ్ రిపోర్ట్ ఇదే!
నరేంద్ర మోదీ స్టేడియం పిచ్ బ్యాట్స్మన్లకు సహాయకరంగా ఉంటుంది. క్వాలిఫయర్-2 మ్యాచ్ ఈ మైదానంలో జరిగింది. ఇందులో మొత్తం 410 పరుగులు వచ్చాయి.
Date : 03-06-2025 - 6:30 IST -
#Sports
IPL Final: ఐపీఎల్ ఫైనల్ కోసం బీసీసీఐ ప్రత్యేక ప్లాన్.. వర్షం వచ్చినా కూడా మ్యాచ్ జరుగుతుందా?
ఐపీఎల్ 2025 ఫైనల్ మ్యాచ్ జూన్ 3న అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనుంది. ఈ మ్యాచ్ కోసం బీసీసీఐ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఈ మ్యాచ్లో వర్షం కురిసినప్పటికీ మ్యాచ్ ఆట సాగనుంది.
Date : 02-06-2025 - 10:00 IST -
#Sports
Narendra Modi Stadium: నరేంద్ర మోదీ స్టేడియంకు బాంబు బెదిరింపు.. పేల్చివేస్తామని పాక్ నుంచి మెయిల్!
నరేంద్ర మోదీ స్టేడియం IPL జట్టు గుజరాత్ టైటాన్స్ హోమ్ గ్రౌండ్. ఈ స్టేడియంలో గుజరాత్ అనేక మ్యాచ్లు ఆడారు. గుజరాత్ టైటాన్స్ ఈ స్టేడియంలో మే 14న లక్నో సూపర్ జెయింట్స్తో, మే 18న చెన్నై సూపర్ కింగ్స్తో మ్యాచ్లు ఆడనుంది.
Date : 07-05-2025 - 7:22 IST -
#Sports
Punjab Kings: పోరాడి ఓడిన గుజరాత్.. పంజాబ్ కింగ్స్ ఘన విజయం!
ఐపీఎల్ 2025 5వ మ్యాచ్ న అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్, పంజాబ్ కింగ్స్ (Punjab Kings) మధ్య జరిగింది. ఈ మ్యాచ్లో పంజాబ్ 11 పరుగుల తేడాతో గెలిచింది.
Date : 26-03-2025 - 12:12 IST -
#Sports
RR vs RCB: నరేంద్ర మోదీ స్టేడియంలో ఆర్ఆర్ వర్సెస్ ఆర్సీబీలో ఏ జట్టు రాణించగలదు..? పిచ్ రిపోర్ట్ ఇదే.!
IPL 2024 కౌంట్డౌన్ ప్రారంభమైంది. లీగ్ దశలో మొత్తం 70 మ్యాచ్లు ముగిశాయి. ఇప్పుడు ప్లేఆఫ్లు ప్రారంభం అయ్యాయి.
Date : 21-05-2024 - 8:16 IST -
#Sports
IPL 2024 Final: ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ వేదిక ఫిక్స్.. ఎక్కడంటే..?
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 ఫైనల్ (IPL 2024 Final), నాకౌట్ మ్యాచ్లు ఏ మైదానంలో జరుగుతాయి? దీనికి సంబంధించి భారీ సమాచారం బయటకు వస్తోంది. ఐపీఎల్ 2024 ఫైనల్ తేదీతో సహా నాకౌట్ మ్యాచ్ల షెడ్యూల్ కూడా విడుదల కానుంది.
Date : 24-03-2024 - 2:06 IST -
#Sports
Narendra Modi Stadium: నేడే పాక్- భారత్ మ్యాచ్.. లక్ష మంది ప్రేక్షకులు, 11 వేల మంది సెక్యూరిటీ..!
అహ్మదాబాద్ నగరంలోని నరేంద్ర మోదీ స్టేడియం (Narendra Modi Stadium) మొత్తం కంటోన్మెంట్గా మార్చబడింది. నిజానికి ఈ నగరంలోని మోటేరాలోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఇరు జట్లు తలపడనున్నాయి.
Date : 14-10-2023 - 9:26 IST -
#Speed News
World Cup 2023: భారత్-పాక్ మ్యాచ్కు బాంబు బెదిరింపు
అక్టోబర్ 14న భారత్ పాకిస్తాన్ జట్లు తలపడనున్నాయి. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్-పాకిస్థాన్ జట్లు హోరాహోరీగా పోటీపడనున్నాయి.
Date : 11-10-2023 - 5:39 IST -
#Sports
Ahmedabad Pitch: నరేంద్ర మోదీ స్టేడియంలో మ్యాచ్లు ఆడటం మాకు ఇష్టం లేదు: పాకిస్థాన్ క్రికెట్ బోర్డు
అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియం (Ahmedabad Pitch)లో మా జట్టు మ్యాచ్ ఆడదని పిసిబి ఇటీవల తెలిపింది. దీని వెనుక భద్రతాపరమైన సమస్యలు ఉన్నాయని పీసీబీ పేర్కొంది.
Date : 17-06-2023 - 6:45 IST