Nara Lokesh
-
#Andhra Pradesh
TDP : నేడు ‘శంఖారావం’ రెండో విడత యాత్ర ప్రారంభం
టీడీపీ ప్రధాన కార్యదర్శి లోకేశ్ నిర్వహిస్తోన్న ‘శంఖారావం’ రెండో విడత యాత్ర రాయలసీమలో నేటి నుంచి ప్రారంభం కానుంది. బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురం నియోజకవర్గం నుంచి ఈ యాత్రను ప్రారంభిస్తారు. ఇవాళ మడకశిర, పెనుకొండలో రేపు పుట్టపర్తి, కదిరిలో లోకేశ్ పర్యటిస్తారు. అంతకుముందు ‘శంఖారావం’ తొలి విడత యాత్ర ఉత్తరాంధ్రలోని 31 నియోజకవర్గాల్లో సాగింది. We’re now on WhatsApp. Click to Join. అనంతపురం జిల్లా హిందూపురంతో ప్రారంభించి.. గురువారం మడకశిర, పెనుకొండ సహా […]
Published Date - 10:20 AM, Thu - 7 March 24 -
#Andhra Pradesh
Lokesh: రేపటి నుంచి లోకేశ్ మలివిడత శంఖారావం యాత్ర..వివరాలు..
Nara Lokesh: టీడీపీ యువనేత నారా లోకేశ్ మలివిడత శంఖారావం యాత్ర(shankaravam yatra) చేపడతారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. రాయలసీమ(Rayalaseema)లో పార్టీ కేడర్ ను సమాయత్తం చేయడానికి గురువారం (ఈ నెల 7) హిందూపురం(Hindupuram) నుంచి యాత్రకు శ్రీకారం చుడతారని తెలిపాయి. అసెంబ్లీ ఎన్నికలను ఏవిధంగా ఎదుర్కోవాలనే అంశంపై కేడర్ కు యువనేత దిశానిర్దేశం చేస్తారని పార్టీ నేతలు వివరించారు. ఈ సందర్భంగా మన టీడీపీ(tdp), బాబు ష్యూరిటీ – భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమాల అమలులో […]
Published Date - 02:05 PM, Wed - 6 March 24 -
#Andhra Pradesh
Nara Lokesh : మంగళగిరి ఫై నారా లోకేష్ వరాల జల్లు..
మంగళగిరి ఫై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh) వరాల జల్లు కురిపించారు. అతి త్వరలో రాష్ట్రంలో ఎన్నికలు రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలో అధికార పార్టీ తో పాటు ప్రతిపక్ష పార్టీలు ప్రజలకు వరాల జల్లు కురిపిస్తూ ఆకట్టుకునే పనిలో పడ్డారు. ఈ క్రమంలో నేడు మంగళగిరి లో టీడీపీ – జనసేన కూటమి జయహో బీసీ సభ (BC Sabha) ఏర్పాటు చేసారు. ఈ సందర్బంగా లోకేష్ మాట్లాడుతూ..మంగళగిరి […]
Published Date - 09:48 PM, Tue - 5 March 24 -
#Andhra Pradesh
AP : జగన్ కంపెనీలు కళకళ…రాష్ట్ర ఖజానా దివాలా! – నారా లోకేష్
ఏపీలో అధికార – ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం రోజు రోజుకు పెరిగిపోతుంది. మరో వారంలో ఎన్నికల నోటిఫికేషన్ రాబోతుండడం తో ఇరు పార్టీల నేతలు ఏ ఫ్లాట్ ఫామ్ ను వదలకుండా ఒకరిపై ఒకరు విమర్శలు , ప్రతి విమర్శలు చేసుకుంటూ ప్రజలను ఆకట్టుకునే పనిలో పడుతున్నారు. ఈ తరుణంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh) ట్విట్టర్ వేదికగా ‘మీ బిడ్డనంటున్నాడు… జర జాగ్రత్త ప్రజలారా..’ అంటూ పోస్ట్ […]
Published Date - 02:21 PM, Tue - 5 March 24 -
#Andhra Pradesh
Nara Lokesh : తెలుగు జన విజయ సభకు లోకేష్ ఎందుకు రాలేదు..?
జనసేన పార్టీతో కలిసి తాడేపల్లిగూడెంలో బుధవారం నిర్వహించిన తెలుగు జన విజయ సభ (Telugu Jana Vijaya Sabha) విజయవంతం కావడంతో తెలుగుదేశం పార్టీ (TDP) నేతలు, కార్యకర్తలు ఉత్సాహంగా ఉన్నారు. పొత్తు కాగితాలపైనే కాదు.. క్షేత్రస్థాయిలో కూడా ఉందన్న ధీమాను పార్టీ ఇరు పార్టీల కేడర్కు పంపింది. చంద్రబాబు (Chandrababu), పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)లు తమ భోగభాగ్యాలను ప్రదర్శించి, ఒకరికొకరు పార్టీ జెండాలు మార్చుకున్న తీరు సీట్ల సంఖ్యతో సంబంధం లేకుండా కలిసి ఎన్నికల్లో […]
Published Date - 06:40 PM, Thu - 29 February 24 -
#Andhra Pradesh
Nara Lokesh: తిక్కోడు తిరునాళ్లకు పోతే..వైసీపీ జాబితాపై లోకేశ్ సెటైర్
Nara Lokesh: ఐదుగురి పేర్లతో వైసీపీ(ysrcp)తన 8వ జాబితా ప్రకటించిన సంగతి తెలిసిందే. అందులో రెండు ఎంపీ స్థానాలు, మూడు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. గుంటూరు ఎంపీ స్థానం సమన్వయకర్తగా కిలారు రోశయ్య, పొన్నూరు సమన్వయకర్తగా అంబటి మురళి, ఒంగోలు లోక్ సభ స్థానం సమన్వయకర్తగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, కందుకూరు అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయ కర్తగా బుర్రా మధుసూదన్ యాదవ్, గంగాధరనెల్లూరు సమన్వయకర్తగా కల్లత్తూర్ కృపాలక్ష్మి పేర్లను వైసీపీ(ysrcp) అధినాయకత్వం ప్రకటించింది. ఇందులో చెవిరెడ్డి […]
Published Date - 02:22 PM, Thu - 29 February 24 -
#Andhra Pradesh
Nara Lokesh : ‘జెండా’ సభకు లోకేష్ దూరం..కారణం ఏంటో ..?
జనసేన – టీడీపీ (TDP-Janasena) కూటమి గా ఎన్నికల బరిలో దిగబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటీకే ఇరు పార్టీలు తమ మొదటి జాబితాను విడుదల చేసారు. ఇక ఈరోజు తాడేపల్లిగూడెం నుండి మొదటి ఉమ్మడి సభ (TDP Janasena Janda Sabha) ఎంతో గ్రాండ్ గా నిర్వహించారు. ఈ సభకు ఇరు పార్టీల నుండి దాదాపు 500 మంది నేతలు హాజరుకాగా..దాదాపు 5 లక్షల మంది అభిమానులు , ఇరు పార్టీల కార్యకర్తలు హాజరయ్యారు. సభకు వచ్చిన […]
Published Date - 10:44 PM, Wed - 28 February 24 -
#Andhra Pradesh
Nara Lokesh : మేం అధికారంలోకి రాగానే విహారికి పూర్తి సహకారం
అధికార పార్టీ జోక్యంతో ప్రముఖ క్రికెటర్ హనుమ విహారి ఆంధ్రా క్రికెట్ నుంచి తప్పుకోవడం ఆశ్చర్యానికి గురిచేసిందని టీడీపీ (TDP) జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ (Nara Lokesh) అన్నారు. మరో రెండు నెలల తర్వాత హనుమ విహారి ఏపీ తరఫున ఆడాలని కోరుతున్నానని నారా లోకేశ్ అన్నారు. మేం అధికారంలోకి రాగానే అతడితో పాటు జట్టుకు పూర్తి సహకారం అందజేస్తామని ఆయన తెలిపారు. వచ్చేసారి రంజీ ట్రోఫీ గెలిచేందుకు మద్దతిస్తాం అని లోకేశ్ ట్వీట్ […]
Published Date - 11:08 AM, Tue - 27 February 24 -
#Andhra Pradesh
SIMS Bharat Reddy: లోకేశ్ సమక్షంలో టీడీపీలో చేరిన ‘సిమ్స్’ భరత్ రెడ్డి దంపతులు
SIMS Bharat Reddy: అధికార వైసీపీ(ysrcp)కి గుంటూరు జిల్లాలో భారీ షాక్ తగిలింది. గుంటూరుకు చెందిన ‘సిమ్స్’ విద్యాసంస్థల(‘Sims’ educational institutions)డైరెక్టర్ భీమనాథం భరత్ రెడ్డి, కరస్పాండెంట్ శిరీష ఇవాళ నారా లోకేశ్ సమక్షంలో టీడీపీలో చేరారు. ఉండవల్లిలోని నివాసంలో భరత్ రెడ్డి, ఆయన అర్ధాంగి శిరీషలకు లోకేశ్ పసుపు కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. వైసీపీ, కాంగ్రెస్ పార్టీల్లో వివిధ పదవుల్లో ఉన్న వారి అనుచరులు కూడా లోకేశ్ సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. […]
Published Date - 08:50 PM, Sat - 24 February 24 -
#Andhra Pradesh
Nara Lokesh Egg Gift : మంత్రికి కోడిగుడ్డు పంపిన లోకేష్…
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh)..వైసీపీ ప్రభుత్వం (YCP Govt) ఫై యుద్ధం చేస్తున్నారు. గత ఎన్నికల్లో ఘోర ఓటమి చవిచూసిన టీడీపీ ఈసారి ఎలాగైనా విజయం సాధించాలని చూస్తుంది. ఈ క్రమంలో జనసేన తో ఇప్పటికే పొత్తు పెట్టుకోగా..త్వరలో బిజెపి తో కూడా పొత్తు పెట్టుకోబోతుందని తెలుస్తుంది. ఈ తరుణంలో లోకేష్ శంఖారావం పేరుతో ప్రజల్లోకి వెళ్తున్నారు. అధికారంలోకి వస్తే ప్రజలు మంచి చేస్తుందో తెలియజేస్తుంటే..అధికార పార్టీ వైసీపీ ఫై నిప్పులు […]
Published Date - 12:40 PM, Tue - 20 February 24 -
#Andhra Pradesh
Perni Nani : నారా లోకేశ్కు పేర్ని నాని కౌంటర్
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఈ నెల 16న విజయనగరం నెల్లిమర్ల శంఖారావం సభలో సీఎం జగన్ను ఉద్దేశిస్తూ మాట్లాడుతూ.. ‘నువ్వు చొక్కాలు మడత పెట్టి మా మీదకు వస్తే.. మేము నీ కుర్చీ మడత పెట్టి, నీకు సీటు లేకుండా చేస్తాం’ అంటూ వ్యాఖ్యలు చేశారు. అయితే.. వేదికపై లోకేశ్ స్వయంగా కుర్చీని మడతపెట్టి చూపించడం సోషల్ మీడియాలో సైతం వైరల్గా మారింది. అయితే.. ఈ క్రమంలో నారా లోకేశ్పై వైసీపీ నేతలు […]
Published Date - 12:42 PM, Sun - 18 February 24 -
#Andhra Pradesh
Lokesh : జగన్ కు ‘కుర్చీని మడతపెట్టి’ మరి వార్నింగ్ ఇచ్చిన నారా లోకేష్
గుంటూరు కారం (Guntur Kaaram) సినిమాలో ‘కుర్చీ మడతపెట్టి’ (Kurchi Madatha Petti) సాంగ్ ఎంత పాపులర్ అయ్యిందో..ఇప్పుడు ఆ డైలాగ్ ఏపీ రాజకీయాల్లో అంత పాపులర్ అవుతుంది. టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu)..లోకేష్ బాబు (Lokesh) లు ఈ డైలాగ్ తో జగన్ కు వార్నింగ్ ల మీద వార్నింగ్ లు ఇస్తున్నారు. మొన్నటి సీఎం వైఎస్ జగన్ చొక్కాలు మడతపెడితే అంటే.. చంద్రబాబు ఒకడుగు ముందుకేసి కుర్చీ మడత పెట్టి అంటూ స్ట్రాంగ్ కౌంటర్ […]
Published Date - 05:08 PM, Fri - 16 February 24 -
#Andhra Pradesh
Nara Lokesh : దొంగ ఓట్లతో వచ్చే ఎన్నికల్లో విజయం సాధించాలని వైసీపీ కుట్ర – లోకేష్
రానున్న ఎన్నికల్లో దొంగ ఓట్లతో గెలుపొందాలని వైసీపీ (YCP) చూస్తోందని ఆరోపించారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh). ప్రస్తుతం లోకేష్ ‘శంఖారావం’ పేరిట యాత్ర కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈరోజు విజయనగరం జిల్లా రాజాం (Nara Lokesh Public Meeting At Rajam)లో నిర్వహించిన సభలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ..రాబోయే ఎన్నికల్లో దొంగ ఓట్లతో విజయం సాధించాలని వైసీపీ చూస్తోందని ఆరోపించారు. జగన్ ఓ 420 […]
Published Date - 02:09 PM, Thu - 15 February 24 -
#Andhra Pradesh
Nara Lokesh : మేం అధికారంలోకి వస్తే ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ( YS Jagan Mohan Reddy) అధికారంలోకి రాకముందు ప్రభుత్వంలో ఖాళీగా ఉన్న పోస్టులన్నింటినీ ఉద్యోగ క్యాలెండర్ (Job Calendar) ద్వారా భర్తీ చేస్తామని హామీ ఇచ్చారని, అయితే ఆ హామీని నెరవేర్చడంలో ఘోరంగా విఫలమై యువతను మోసం చేశారని టీడీపీ (TDP) జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh) మండిపడ్డారు. టీడీపీ-జనసేన (TDP-Janasena) కూటమి వచ్చే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోందని, కూటమి అధికారంలోకి రాగానే వివిధ […]
Published Date - 06:02 PM, Wed - 14 February 24 -
#Andhra Pradesh
AP : అవినీతిపై చర్చకు తాము సిద్ధం, మీరు సిద్ధమా..? – వైసీపీ కి లోకేష్ సూటి ప్రశ్న
అవినీతిపై చర్చకు తాము సిద్ధం, మీరు సిద్ధమా అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్.. సీఎం జగన్కు సవాల్ విసిరారు. ఏపీలో మరో రెండు నెలల్లో ఎన్నికలు జరగబోతుండడం తో అన్ని పార్టీలు ఎన్నికల ప్రచారానికి సిద్ధం అవుతున్నాయి. ఇప్పటికే వైసీపీ అధినేత జగన్ (CM jagan)..సిద్ధం పేరుతో ఎన్నికల శంఖారావం పూరించగా..ఇక ఇప్పుడు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh) శంఖారావం యాత్ర పేరుతో ప్రజల్లోకి వెళ్లడం మొదలుపెట్టారు. We’re […]
Published Date - 03:18 PM, Tue - 13 February 24