Nara Lokesh
-
#Andhra Pradesh
Nara Lokesh: కడపలో తొలి స్మార్ట్ కిచెన్ ప్రారంభించిన నారా లోకేశ్
Nara Lokesh: కడప జిల్లా కమలాపురం నియోజకవర్గంలోని సీకే దిన్నె మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో దేశంలోనే తొలిసారిగా పూర్తి సౌరశక్తి ఆధారిత సెంట్రలైజ్డ్ అడ్వాన్స్డ్ స్మార్ట్ కిచెన్ను రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్, విద్యాశాఖల మంత్రి నారా లోకేశ్ మంగళవారం లాంఛనంగా ప్రారంభించారు.
Date : 02-09-2025 - 4:07 IST -
#Andhra Pradesh
Vip Passes : ‘ఓరి నీ పాసుగాల’ ..కార్యకర్తలను కలిసేందుకు పాసులు ఏందయ్యా : జగన్ పై లోకేశ్ సెటైర్
సోషల్ మీడియా వేదికగా లోకేశ్ స్పందిస్తూ, "ఓరి నీ పాసుగాల! సినిమా ఫంక్షన్లకు వీఐపీ పాసులు వింటాం గానీ... తన సొంత నియోజకవర్గంలో, తన పార్టీ కార్యకర్తలను కలవడానికి పాసులా? ఇదేం కొత్త రీతీ, చూడలేదుగా!" అంటూ జగన్ చర్యలపై వ్యంగ్యాస్త్రాలు వదిలారు. రాజకీయ వర్గాల్లో ఆయన ఈ వ్యాఖ్యలు విస్తృత చర్చలకు దారితీశాయి.
Date : 02-09-2025 - 2:21 IST -
#Andhra Pradesh
Nara Lokesh : మంత్రి లోకేశ్కు ఆస్ట్రేలియా ప్రభుత్వం నుంచి అరుదైన ఆహ్వానం
ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా ప్రభుత్వం మంత్రి లోకేశ్ను ప్రత్యేకంగా ఆహ్వానించింది. ఆస్ట్రేలియాలో నిర్వహించనున్న ప్రతిష్టాత్మక స్పెషల్ విజిట్స్ ప్రోగ్రామ్ (Special Visits Program) లో పాల్గొనాల
Date : 31-08-2025 - 2:44 IST -
#Andhra Pradesh
Minister Lokesh : 2047 నాటికి ఆంధ్రప్రదేశ్ను 2.4 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే లక్ష్యం: మంత్రి లోకేశ్
ఇది ఒక సాదారణ గమ్యం కాదు. ప్రతి రంగం కలసి పనిచేసే ఒక సామూహిక ఉద్యమం కావాలి. ముఖ్యంగా చార్టర్డ్ అకౌంటెంట్లు కేవలం లెక్కలు చూసే వ్యక్తులు కాకుండా, ఆర్థిక విజ్ఞానానికి మార్గనిర్దేశకులుగా ముందుండాలి అని చెప్పారు.
Date : 29-08-2025 - 4:36 IST -
#Andhra Pradesh
Nara Lokesh : విశాఖలో మంత్రి లోకేశ్ 68వ రోజు ప్రజాదర్బార్
Nara Lokesh : విశాఖపట్నంలో రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ నిర్వహించిన ప్రజాదర్బార్కి విపరీతమైన స్పందన లభించింది. శుక్రవారం ఉదయం ఆయన పర్యటనలో భాగంగా నగరంలోని టిడిపి పార్టీ కార్యాలయంలో వరుసగా 68వ రోజు ప్రజాదర్బార్ను ఏర్పాటు చేశారు.
Date : 29-08-2025 - 1:23 IST -
#Andhra Pradesh
Nara Lokesh : చట్టం ముందు దోషిగా నిలవక తప్పదు.. జగన్ కు లోకేశ్ కౌంటర్
Nara Lokesh : ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిపై జరుగుతున్న తప్పుడు ప్రచారంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర మంత్రివర్గ సభ్యుడు నారా లోకేశ్ తీవ్రంగా స్పందించారు.
Date : 29-08-2025 - 10:47 IST -
#Andhra Pradesh
Vizag : నేడు విశాఖలో ముగ్గురు ‘బాబు’ లు పర్యటన
Vizag : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉదయం 11:15 గంటలకు నోవాటెల్, రాడిసన్ బ్లూ హోటళ్లలో జరిగే రెండు జాతీయ సదస్సుల్లో పాల్గొంటారు. ఈ సదస్సుల ద్వారా రాష్ట్ర అభివృద్ధి, పెట్టుబడుల ఆకర్షణకు సంబంధించిన కీలక ప్రకటనలు చేసే అవకాశం ఉంది
Date : 29-08-2025 - 10:30 IST -
#Andhra Pradesh
AP News: నేడు నందమూరి హరికృష్ణ వర్ధంతి.. ఎక్స్ వేదికగా నివాళులర్పించిన చంద్రబాబు, లోకేశ్
AP News: నేడు ప్రముఖ నటుడు, మాజీ మంత్రి, టీడీపీ నేత నందమూరి హరికృష్ణ వర్ధంతి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో ఆయనను స్మరించుకుంటున్నారు.
Date : 29-08-2025 - 10:06 IST -
#Andhra Pradesh
Nara Lokesh : రవాణా అంటే ప్రయాణమే కాదు.. అవకాశం, గౌరవం మంత్రి లోకేశ్
మహిళలకు రవాణా సౌకర్యాలు మెరుగుపరచడం మాత్రమే కాకుండా, ఉపాధి అవకాశాలను కూడా సమకూర్చడమే తమ ముఖ్య లక్ష్యమని మంత్రి తెలిపారు.
Date : 25-08-2025 - 1:39 IST -
#Andhra Pradesh
MLAs in controversies : వివాదాల్లో ఎమ్మెల్యేలు.. లోకేశ్ ఆగ్రహం!
MLAs in controversies : ప్రజల కోసం ప్రభుత్వం చేస్తున్న మంచి పనులకు గుర్తింపు వస్తుంటే, కొందరు ఎమ్మెల్యేల వ్యక్తిగత వ్యవహారాలు, వివాదాస్పద వ్యాఖ్యలు పార్టీ ప్రతిష్టను దెబ్బతీస్తున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు
Date : 22-08-2025 - 10:00 IST -
#Andhra Pradesh
TDP : టీడీపీ మాజీ ఎమ్మెల్సీ మంతెనకు కీలక పదవి
సత్యనారాయణ రాజు రాజకీయంగా దాదాపు రెండు దశాబ్దాలుగా టీడీపీలో క్రియాశీలంగా సేవలందిస్తున్నారు. 2017 నుంచి 2023 వరకు ఎమ్మెల్సీగా వ్యవహరించిన ఆయన, రాజకీయ జీవన ప్రయాణంలో ఎన్నో కీలక బాధ్యతలు నిర్వహించారు.
Date : 19-08-2025 - 10:30 IST -
#Andhra Pradesh
Nara Lokesh : కేంద్ర మంత్రి జైశంకర్తో మంత్రి నారా లోకేశ్ భేటీ
Nara Lokesh : ఆంధ్రప్రదేశ్ యువతకు విదేశాల్లో ఉద్యోగ అవకాశాలు పెంచేందుకు కేంద్రమంత్రిత్వ శాఖ సహకారం అవసరమని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ విజ్ఞప్తి చేశారు.
Date : 18-08-2025 - 1:01 IST -
#Andhra Pradesh
Nara Lokesh : ఇది మహిళల స్వేచ్ఛకు, గౌరవానికి ప్రతీక
Nara Lokesh : రాష్ట్రంలోని మహిళలకు శుభవార్తగా కూటమి ప్రభుత్వం కొత్త సంక్షేమ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ‘స్త్రీ శక్తి’ పేరుతో ప్రవేశపెట్టిన ఈ పథకం ద్వారా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు పూర్తిగా ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించబడింది.
Date : 16-08-2025 - 5:27 IST -
#Andhra Pradesh
Yuva Galam Padayatra : నాలుగు దశాబ్దాల కలకు ముగింపు..మరో హామీ నిలబెట్టుకున్న మంత్రి లోకేశ్
ఈ సంఘటన వెనక ఉన్న పాఠం గర్వించదగ్గది. కర్నూలు నగరంలోని అశోక్నగర్ పరిధిలో ఉన్న పంప్హౌస్ ప్రాంతంలో గత 40 ఏళ్లుగా దాదాపు 150 పేద కుటుంబాలు తాత్కాలిక గుడిసెల్లో నివసిస్తున్నాయి. ఎన్నిసార్లు స్థానిక ప్రజాప్రతినిధులను అభ్యర్థించినా, వారికి శాశ్వత నివాస హక్కు దక్కలేదు.
Date : 06-08-2025 - 3:59 IST -
#Andhra Pradesh
Nara Lokesh : ఆదోని ప్రభుత్వ స్కూల్లో ‘నో అడ్మిషన్ల’ బోర్డు.. స్పందించిన లోకేష్
Nara Lokesh : ఒకప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లో చదవడం అనేది చాలామంది తక్కువగా భావించే పరిస్థితి. కానీ కాలం మారింది. ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లో సీటు దొరకడం కూడా కష్టమవుతోంది.
Date : 04-08-2025 - 8:22 IST